Monday, 25 May 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Religion Religion Chandra Babu Submitted Silk Cloths 3744.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 25 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు
-
Chandra Babu submitted silk Cloths
-
Chandra Babu submitted silk Cloths
-
Chandra Babu submitted silk Cloths
-
Chandra Babu submitted silk Cloths
-
Chandra Babu submitted silk Cloths
ఆధ్యాత్మికం
Even...
VIEW ALL
పండళ్ల నుండి నిమజ్జనానికి భక్తులు గణేశ విగ్రహాలను తీసుకువెళతారు
VIEW ALL
ముంబై సబర్బన్లోని శివర్ గార్డెన్ చెరువులో గణేష్ చతుర్థి వేడుకలు
VIEW ALL
ముంబైలోని లాల్బాగ్లో గణేష్ ఉత్సవం
VIEW ALL
Ganesh Immersion At Hyderabad
VIEW ALL
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా పుష్కరాలు ఫోటోలు
VIEW ALL
భద్రాద్రి శ్రీరాముడు పట్టాభిషేకం ఫోటోలు
VIEW ALL
సూర్యగ్రహణం పరిసమాప్తి, తెరుచుకున్న తిరుమల ద్వారాలు
VIEW ALL
సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల తిరుపతి ఆలయం మూసివేత
VIEW ALL
ఫైరింజన్లతో వినాయక నిమజ్జనం
VIEW ALL
తిరుచానూరులో పవిత్రోత్సవాలు
VIEW ALL
బక్రీద్ పార్థనలు
VIEW ALL
తిరుమలలో చక్రస్నానం
తాజా వార్తలు
హైదరాబాద్కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు
హైదరాబాద్: 2016 నుంచి బెంగళూరులో ప్రాంతీయ వంటకాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన ఊట రెస్టారెంట్, ఇప్పుడు హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ప్రారంభమైంది. టోటల్ ఎన్విరాన్మెంట్ హాస్పిటాలిటీ నిర్వహిస్తున్న ఈ రెస్టారెంట్కు షిబానీ+కమల్ ఆర్కిటెక్ట్స్ అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ అందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆహార సంస్కృతి, పాకశాస్త్ర సంప్రదాయాలకు ఈ ఊట హైదరాబాద్ ఒక అచ్చమైన ప్రతిబింబం. ఈ రెండు రాష్ట్రాల ఇళ్లలోని వంటగదులు, స్థానిక వర్గాల కథల ఆధారంగా, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ, అత్యంత ప్రామాణికంగా దీనిని తీర్చిదిద్దారు.
కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు
అసలే ఎండాకాలం. ఈ వేసవిలో మంచుతో కప్పబడి చల్లగా వేసివి తాపాన్ని తీర్చే కాశ్మీర్ లోయలు, కొండలు చూడాలని ఎవరికి వుండదు. అందుకే ఈ సమయంలో పెద్దసంఖ్యలో కాశ్మీర్ అందాలను చూసేందుకు పర్యాటకులు బయలుదేరి వెళ్తుంటారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లి కాశ్మీరు లోయల అందాలను చూద్దామని కేబుల్ కార్ ఎక్కారు 300 మందికి పైగా పర్యాటకులు. అనుకోకుండా అందులో సాంకేతిక లోపం తలెత్తింది. గుల్మార్గ్ గోండోలా సర్వీసు నిలిచిపోవడంతో 300 మంది పర్యాటకులు గాలిలోనే చిక్కుకుపోయి ఆహ్లాదానికి బదులు అరుపులు, కేకలు వేసారు.
ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?
మహానాయకుడు ఎంజీఆర్, పురట్చితలైవి జయలలిత వంటి మహామహులు సారథ్యం వహించిన అన్నాడీఎంకె పార్టీ అంతం అయిపోతుందా? అంటే అవుననే అంటున్నారు తమిళనాట రాజకీయ విశ్లేషకులు. తాజాగా ఆ పార్టీ రెండుగా చీలిపోయింది. చీలిక వర్గానికి సారథ్యం వహిస్తున్న గ్రూపులోని ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. రాజీనామాలు చేసినవారిలో కుమారవేల్, జయకుమార్, సత్యభామ వున్నారు. వీరు ముగ్గరూ మదురాంతకం, ధారాపురం, పెరుందురై నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనితో ఇక్కడ తిరిగి ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వుంటుంది.
ఎబోలా వైరస్పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు
ఆఫ్రికాలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం అప్రమత్తతను ప్రకటించింది. ఎబోలా ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికి చేరుకునే ప్రయాణికులను పరీక్షించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుండటం, కేసుల సంఖ్య పెరుగుతుండటం, మరణాల రేటు అధికమవుతుండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, రాష్ట్రంలో అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు.
మే 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..
మే 25 నుంచి అత్యంత శక్తిమంతమైన రోహిణి కార్తె ప్రారంభమైంది. ఈ కాలంలో శరీరంలోని నీటి శాతం వేగంగా తగ్గిపోయి డీహైడ్రేషన్, వడదెబ్బ, తీవ్ర అలసట వంటి ముప్పులు పొంచి ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ ప్రభావం అత్యధికంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిది. ఒకవేళ వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?
స్వీట్లు లేదా చక్కెర తక్కువ మొత్తంలో ఆరోగ్యానికి మంచిది. మోతాదుకి మించి తీసుకుంటే అధిక బరువు పెరగడం, మొటిమలు, టైప్ 2 మధుమేహం ఇంకా అనేక తీవ్రమైన అనారోగ్యాలకు మూలకారణం అవుతుంది. తరచుగా చక్కెర-తీపి పానీయాలను సేవించడం అనేది ఊబకాయానికి ప్రధాన కారణమని తేలింది. అధిక చక్కెర ఆహారాలు గుండె జబ్బులతో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. చక్కెర ఆహారాలు, పానీయాలతో సహా శుద్ధి చేసిన పిండి పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం మొటిమలు రావడానికి కారణమవుతాయి. అధిక చక్కెర వినియోగంతో మధుమేహం వచ్చే ప్రమాదం వున్నట్లు వైద్యులు చెపుతారు. అధిక మొత్తంలో చక్కెర తినడం కొన్ని క్యాన్సర్లను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది
మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏపీ, తెలంగాణాల్లో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తమ వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్లివచ్చి చల్లటి నీటిని సేవిస్తుంటారు. ఇలా తాగడం వల్ల కొద్దిసేపు ఉపశమనం కలుగినట్టు కనిపిస్తుంది. కానీ, కొన్నిసార్లు దానివల్ల శరీరానికి తీవ్ర అసౌకర్యం కలగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?
నువ్వుల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్లూ, ప్రోటీన్లూ వంటి ఎన్నో ఖనిజాలు దాగి ఉన్నాయి. వీటిల్లోని యాంటీఆక్సీడెంట్ క్యాన్సర్ కారకాలైన ఫ్రీరాడికల్స్ను అడ్డుకుంటుంది. వీటిల్లోని పీచు జీర్ణశక్తికి తోడ్పడుతుంది. నువ్వులు, నువ్వుల నూనెతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. నువ్వులు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి, వీటిల్లో ఉండే మెగ్నీషియం రక్త ప్రసరణ వ్యవస్థకు తోడ్పడుతుంది. నువ్వులు, నువ్వుల నూనె వాడుతుంటే మధుమేహం, బీపీలను నివారిస్తుంది. నువ్వులు ఎముకల వృద్ధికి తోడ్పడి ఆస్టియోపోరోసిస్ని తగ్గిస్తాయి. నువ్వులను తీసుకోవడం వలన చెడు కొలస్ట్రాల్ని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఉదయాన్నే ఒక టీ స్పూను నువ్వుల నూనెను కాసేపు పుక్కిలించడం వల్ల నోటిలో బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది.
మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో అనేర రకాలైన పోషకాలు దాగి ఉన్నాయి. స్థూలకాయం, చెడు కొలస్ట్రాల్ మదుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. మెంతి ఆకులలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. లివర్ సిర్రోసిస్తో బాధపడుతున్నవారికి మెంతి ఆకులను దంచి కాచిన రసంలో తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మెంతి ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది. మెంతి ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితం కనిపిస్తుంది.
పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు
సికింద్రాబాద్: భారతదేశంలో వేగంగా పెరుగుతున్న న్యూరోలాజికల్ వ్యాధుల్లో పార్కిన్సన్స్ వ్యాధి (Parkinson-s Disease) ఒకటిగా మారుతోందని మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ న్యూరో సైన్సెస్ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా 60 సంవత్సరాల పైబడిన వారిలో ఈ వ్యాధి అధికంగా కనిపిస్తోందని, ఆలస్యంగా గుర్తించడం వల్ల రోగులు క్రమంగా స్వతంత్ర జీవనాన్ని కోల్పోతున్నారని వైద్యులు హెచ్చరించారు. మెదడులో డోపమైన్ ఉత్పత్తి చేసే కణాలు క్రమంగా దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి వస్తుందని నిపుణులు వివరించారు. చేతులు వణకడం, కాళ్లు గట్టిపడటం, నడకలో అస్థిరత, శరీర కదలికలు మందగించడం, తరచూ పడిపోవడం, మాట్లాడడంలో మరియు రోజువారీ పనుల్లో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు.
Home
Horoscope
Shorts
Photos
Videos