Photo Gallery Religion Religion President Pranab Tirumala Visit 3511.htm

Notifications

President Pranab Tirumala Visit

ఆధ్యాత్మికం Even...

VIEW ALL
పండళ్ల నుండి నిమజ్జనానికి భక్తులు గణేశ విగ్రహాలను తీసుకువెళతారు

పండళ్ల నుండి నిమజ్జనానికి భక్తులు గణేశ విగ్రహాలను తీసుకువెళతారు

VIEW ALL
ముంబై సబర్బన్‌లోని శివర్ గార్డెన్ చెరువులో గణేష్ చతుర్థి వేడుకలు

ముంబై సబర్బన్‌లోని శివర్ గార్డెన్ చెరువులో గణేష్ చతుర్థి వేడుకలు

VIEW ALL
ముంబైలోని లాల్‌బాగ్‌లో గణేష్ ఉత్సవం

ముంబైలోని లాల్‌బాగ్‌లో గణేష్ ఉత్సవం

VIEW ALL
Ganesh Immersion At Hyderabad

Ganesh Immersion At Hyderabad

VIEW ALL
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా పుష్కరాలు ఫోటోలు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా పుష్కరాలు ఫోటోలు

VIEW ALL
భద్రాద్రి శ్రీరాముడు పట్టాభిషేకం ఫోటోలు

భద్రాద్రి శ్రీరాముడు పట్టాభిషేకం ఫోటోలు

VIEW ALL
సూర్యగ్రహణం పరిసమాప్తి, తెరుచుకున్న తిరుమల ద్వారాలు

సూర్యగ్రహణం పరిసమాప్తి, తెరుచుకున్న తిరుమల ద్వారాలు

VIEW ALL
సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల తిరుపతి ఆలయం మూసివేత

సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల తిరుపతి ఆలయం మూసివేత

VIEW ALL
ఫైరింజన్లతో వినాయక నిమజ్జనం

ఫైరింజన్లతో వినాయక నిమజ్జనం

VIEW ALL
తిరుచానూరులో పవిత్రోత్సవాలు

తిరుచానూరులో పవిత్రోత్సవాలు

VIEW ALL
బక్రీద్ పార్థనలు

బక్రీద్ పార్థనలు

VIEW ALL
తిరుమలలో చక్రస్నానం

తిరుమలలో చక్రస్నానం

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియో

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియోరీల్స్ పిచ్చి ముదిరిపోయి ప్రాణాల మీదకు తెస్తున్నా అందులో నుంచి బైటకు రావడంలేదు చాలామంది. ఇట్లాంటి రీల్స్ పిచ్చితో ఓ వ్యక్తి ఏకంగా జాతీయ రహదారిపై ప్రమాదకర ఫీట్స్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో జాతీయ రహదారిపై స్కూటర్ పైన ఓ వ్యక్తి వేగంగా ప్రయాణిస్తూ ఒక్కసారిగా దాని హ్యాండిల్ వదిలేసాడు. చక్కగా బాసింపట్లు వేసుకుని కూర్చుని, వెకిలిగా నవ్వుతూ వాహనాలు వేగంగా వెళ్తున్నప్పటికీ పట్టించుకోవడంలేదు. ఈ ప్రమాదకర స్టంట్ పైన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలుసినీ రంగంలో వుండేవారికి చదువు, సంస్కారం, శీలం వుండవని, తాగుబోతులు, తిరుగుబోతులు, వాగుబోతులు వుంటారని పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు చేసారు. అట్లాంటివారు సినిమాల్లో వుంటే వారి గురించి వ్యాఖ్యానించేదేమి ఏమీ వుండదనీ, ఐతే రాజకీయాల్లోకి వస్తే మటుకు వారిని విమర్శించకుండా వుండబోమని ఆయన చెప్పుకొచ్చారు. పాశం మాట్లాడుతూ... ఇప్పటివరకూ వారు ఒక్క దేశభక్తి సినిమా అయినా తీసారా, అన్నీ బూతు సినిమాలే. అసలు సినిమా రంగానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడమే తప్పు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి గతంలో ఎన్టీఆర్ పైన దాడి చేసి, చెప్పులతో కొట్టినవారే. ఇప్పుడు ఆయన విగ్రహాలు పెడుతున్నారు.

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటనతెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాలకు హాజరయ్యే భక్తుల కోసం, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) ఒక ప్రత్యేక ప్యాకేజీ పర్యటనను ప్రకటించింది. టీఎస్‌టీడీసీ విడుదల చేసిన పర్యటన బ్రోచర్ ప్రకారం, ఈ ప్యాకేజీలో 30 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఏసీ హైటెక్ స్లీపర్ బస్సులో ప్రయాణం ఉంటుంది. ఈ పర్యటనకు రుసుమును పెద్దలకు రూ. 3,600 గానూ, పిల్లలకు రూ. 2,880 గానూ నిర్ణయించారు. ఈ యాత్ర మొదటి రోజు రాత్రి సీఆర్వో బషీర్‌బాగ్, ఐఆర్వో యాత్రినివాస్ (సికింద్రాబాద్) నుండి ప్రారంభమవుతుంది. భక్తులు మరుసటి రోజు తెల్లవారుజామున కాళేశ్వరం చేరుకుంటారు.

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలుఆయుర్వేదంలో తిప్పతీగకు ప్రత్యేకమైన స్థానం వుంది. దీని ప్రయోజనాలు ఆమోఘమని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. మహిళల్లో వృద్ధాప్య ఛాయలు రాకుండా, ముఖంపై మచ్చలు, మొటిమలు, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉన్నాయి. తిప్పతీగతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి ఫ్రీరాడికల్స్‌తో పోరాడగలవు. శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ మేలు చేస్తుంది. అజీర్తి సమస్యతో బాధపడుతున్నవారు తిప్పతీగతో తయారుచేసిన మందుల్ని వాడితే మంచిది. తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకుని తింటే అజీర్తి సమస్య పోతుంది.

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలుకిడ్నీలు శరీరంలో చాలా ప్రధానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఐతే గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, క్యాన్సర్‌లానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. ఈ సమస్యలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఆ వ్యర్థాలు రక్తంలో కలుస్తాయి, దాంతో నోట్లో చెడు రుచి కలుగుతుంది. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది.

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?స్వీట్లు లేదా చక్కెర తక్కువ మొత్తంలో ఆరోగ్యానికి మంచిది. మోతాదుకి మించి తీసుకుంటే అధిక బరువు పెరగడం, మొటిమలు, టైప్ 2 మధుమేహం ఇంకా అనేక తీవ్రమైన అనారోగ్యాలకు మూలకారణం అవుతుంది. తరచుగా చక్కెర-తీపి పానీయాలను సేవించడం అనేది ఊబకాయానికి ప్రధాన కారణమని తేలింది. అధిక చక్కెర ఆహారాలు గుండె జబ్బులతో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. చక్కెర ఆహారాలు, పానీయాలతో సహా శుద్ధి చేసిన పిండి పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం మొటిమలు రావడానికి కారణమవుతాయి. అధిక చక్కెర వినియోగంతో మధుమేహం వచ్చే ప్రమాదం వున్నట్లు వైద్యులు చెపుతారు. అధిక మొత్తంలో చక్కెర తినడం కొన్ని క్యాన్సర్లను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది