బుధవారం, 29 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
CVR
Last Updated :
గురువారం, 19 మార్చి 2015 (13:54 IST)
ఒక్క క్షణం చూసుకో.. నేనెళ్లి ఒక దమ్మేసుకొస్తా..!
డాక్టర్ : 'మీకు సిగరెట్టు తాగే అలవాటుందా?'
పేషంట్: 'లేదండి!'
డాక్టర్: అయితే ఒక్క క్షణం ఇక్కడే ఉండండి. నేనెళ్లి ఒక దమ్మేసుకొస్తా..!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తెలంగాణలో ఇంటర్ తరగతులు... జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం
మొదటి, రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు క్లాస్వర్క్ మొత్తం 227 పని దినాలు, 75 సెలవులతో శనివారం ప్రారంభమవుతుంది. మే 8న టీజీ బీఐఈ అడ్మిషన్ నోటిఫికేషన్ను ప్రకటించకముందే ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీలు చాలా వరకు అడ్మిషన్లు పూర్తి చేసుకోగా, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మాత్రం చాలా వెనుకబడి ఉన్నాయి. వాస్తవానికి, కొన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు తమ అధ్యాపకులు ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలలో పాల్గొంటున్నందున ఇంకా ప్రవేశ ప్రక్రియను ప్రారంభించలేదు. జూన్ 3న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ముగిసిన తర్వాతే పూర్తి స్థాయి అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసు : ఏసీబీ కస్టడీకి ఏసీపీ!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయిన ఏసీపీ ఉమామహేశ్వర రావును విచారణ నిమిత్తం అవినీతి నిరోధక శాఖ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టులో కస్టడి పిటిషన్ దాఖలు చేయగా, దానిపై విచారణ జరిపిన కోర్టు.. మూడు రోజుల పాటు కష్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో అక్రమాస్తుల వివరాలను వెలికి తీసేందుకు ఏసీపీని ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే, ఏసీబీ పది రోజుల పాటు కస్టడీ కోరగా మూడు రోజులు మాత్రమే కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది.
ప్రజ్వల్ - ఎయిర్పోర్టులో అడుగుపెట్టగానే అరెస్టు చేస్తాం : కర్నాటక హోం మంత్రి
మహిళలపై లైంగిక దాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మే 31న సిట్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. తాను తప్పకుండా విచారణకు హాజరవుతానని ప్రజ్వల్ రేవణ్ణ ఇటీవల ఓ వీడియోలో వెల్లడించారు. ఓ మహిళ ఫిర్యాదు అనంతరం ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ పారిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. లైంగిక దాడి ఆరోపణలపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఈ నేపథ్యంలో, కర్ణాటక హోంమంత్రి డాక్టర్ పరమేశ్వర స్పందించారు. ప్రజ్వల్ రేవణ్ణ అరెస్టు విషయంలో ఎలాంటి ఆలస్యం చేయబోమని, ఆయన విమానం దిగగానే అరెస్టు చేస్తామని పరమేశ్వర వెల్లడించారు. ప్రజ్వల్ రేవణ్ణ భారత్కు తిరిగి రానున్న క్రమంలో ఆయనను ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసే విషయం సిట్ చూసుకుంటుందని అన్నారు. 'ప్రజ్వల్ రేవణ్ణ ఇటీవల వీడియో విడుదల చేసి తాను భారత్ వస్తున్నట్టు చెప్పారు. మే 31వ తేదీన ఏం జరుగుతుందో చూద్దాం' అంటూ హోంమంత్రి పరమేశ్వర వ్యాఖ్యానించారు.
ఎస్... నిజమే.. లాహోర్ ఒప్పందాన్ని ఉల్లంఘించాం : నవాజ్ షరీఫ్
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 1999లో భారత్తో చేసుకున్న లాహోర్ ఒప్పందాన్ని తమ దేశం ఉల్లంఘించినట్టు వెల్లడించారు. కార్గిల్ యుద్ధానికి అప్పటి జనరల్ పర్వేజ్ ముషారఫ్ కారణమని ఆయన ఆరోపించారు. పాకిస్థాన్ తొలి అణు ప్రయోగం జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నవాజ్ షరీఫ్ 1999 నాటి లాహోర్ డిక్లరేషన్ గురించి ప్రస్తావించారు.
ఓ వ్యక్తిని కోటీశ్వరుడిని చేసేందుకు దేవుడు మోడీని పంపాడు : రాహుల్ సెటైర్
ఓ వ్యక్తిని కోటీశ్వరుడిని చేసేందుకు దేవుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూమిపైకి పంపించారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. ఓ లక్ష్యం కోసం తనను ఆ దేవుడే పంపాడని, తనను తాను దేవుడికి అంకితం చేసుకుంటున్నానని ప్రధాని మోడీ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పేదలకు కాకుండా, ఓ బిజినెస్మేన్కు సాయపడేందుకే మోడీని దేవుడు పంపి ఉంటారని ఎద్దేవా చేశారు. మోడీ దేశంలో 22 మంది బిలియనీర్లను తయారు చేశారని, వారికి సంబంధించి రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని ఆరోపించారు. ఈ విషయంలో మోడీని జాతి ఎప్పటికీ క్షమించబోదని రాహుల్ స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక కోట్లాది మందిని లక్షాధికారుల స్థాయికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవి వడగాడ్పుల సమయంలో మధుమేహాన్ని నిర్వహించడానికి అవసరమైన చిట్కాలు
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వడగాలులు అనివార్యమైన వాస్తవంగా మారుతున్నాయి. భారత వాతావరణ శాఖ తెలిపిన విధంగా, ఏప్రిల్లో భారత్ అంతటా అసాధారణంగా మాడిపోతున్నట్లుగా అనిపించింది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలు కూడా వడగాడ్పుల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. గత సంవత్సరం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాటి ప్రాతిపదికన చూస్తే దురదృష్టవశాత్తూ, 2024 మరింత వేడిగా ఉండేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ధోరణి స్థానిక సమస్య మాత్రమే కాదు; ఇది ప్రపంచవ్యాప్త ధోరణిలో భాగం. ఇది 2023ని ఇప్పటివరకు ముందెన్నడూ లేనంత అత్యంత హాటెస్ట్ ఇయర్గా రికార్డుకెక్కించింది.
హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు
హైబీపీ... అధిక రక్తపోటు. హైబీపి వున్నవారికి కొన్ని ఆహార పదార్థాలు శత్రువులుగా వుంటాయి. వాటిని ఈ సమస్య వున్నవారు దూరంగా పెట్టాలి. ఆ ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఉప్పు తక్కువగా తీసుకోవాలి. ఉప్పు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. మద్యం అలవాటు వున్నవారు తక్షణమే మానుకోవాలి. ఆహారంలో పచ్చళ్లు, కెచప్, ఎలాంటి సాస్ను చేర్చవద్దు. ప్రాసెస్ చేసిన చీజ్, వెన్నను దూరం పెట్టాలి. బంగాళదుంప చిప్స్, సాల్టెడ్ నట్స్ తినడం మానుకోండి. పాప్కార్న్ తినవద్దు. ఉప్పుచేపలు, ఊరబెట్టి చేసే మాంసం తినడం కూడా మానుకోవాలి.
కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు
కొలెస్ట్రాల్ అనేది శరీరం కొత్త కణాలను తయారు చేయడానికి, హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి అవసరం. ఐతే మంచి కొవ్వు కాకుండా శరీరంలో చెడు కొవ్వు పరిమాణం పెరిగుతూ పోయిందంటే అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు తినకూడని పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. అధిక కొలెస్ట్రాల్ రోగులు బాగా వేయించిన, బాగా కాల్చిన ఆహార పదార్థాలు తినరాదు. వెన్న, చీజ్ తింటే కొవ్వు స్థాయిలు పెరుగుతాయి. ప్రాసెస్ చేసిన మాంసాలు దూరం పెట్టేయాలి. చక్కెర పానీయాలు తాగితే కొలెస్ట్రాల్ సమస్యలున్నవారు ఇబ్బందుల్లో పడతారు. వైట్ బ్రెడ్, పాస్తా వంటి వాటికి ఎంతదూరం పెడితే అంత మంచిది.
ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే
లివర్ లేదా కాలేయం. శరీరంలోని ఈ అవయవం 300 కంటే ఎక్కువ విభిన్న విధులను నిర్వహిస్తుంది, కాబట్టి దాని ఆరోగ్యం కోసం ఎంతో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా వుంటుందో తెలుసుకుందాము. వెల్లుల్లిలో సెలీనియం ఉంటుంది, ఇది కాలేయం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. బీట్రూట్ యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది, ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బెర్రీస్ కాలేయ కణాలు, ఎంజైమ్లు దెబ్బతినకుండా కాలేయాన్ని రక్షించడమే కాక కొవ్వు కాలేయం నుండి వ్యర్థాన్ని తొలగిస్తాయి. డాండెలైన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుండటంతో ఇది కాలేయ సమస్యను నయం చేస్తుంది. ఆకుపచ్చ కూరగాయల్లో కాలేయాన్ని నిర్విషీకరణ చేసే ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, గ్లూకోసినోలేట్లు ఉంటాయి.
ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం
కండరాలు, కణజాలాలు, హార్మోన్ల కోసం అత్యంత కీలకమైనది ప్రోటీన్. జీవక్రియ నియంత్రణలో ఇది సహాయపడుతుంది, రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది. స్థిరంగా శక్తిని అందిస్తుంది కాబట్టి మొత్తం ఆరోగ్యం కోసం ప్రోటీన్ అవసరం. చాలామంది ఇటీవలి కాలంలో సౌలభ్యం కోసం ప్రోటీన్ సప్లిమెంట్లపై ఆధారపడుతున్నారు, హైదరాబాద్ కేంద్రంగా కలిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) కొత్తగా విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు శరీర ద్రవ్యరాశిని నిర్మించడానికి వాటిని ఉపయోగించకూడదని సలహా ఇస్తున్నాయి. సహజ ప్రోటీన్ మూలాలను అర్థం చేసుకోవడం, ప్రాధాన్యత ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది.