సంబంధిత వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ... తాడేపల్లిలో సీఎం జగన్ దంపతులు
- ఎంసీఆర్ హెచ్ఆర్డీఐకి తెలంగాణ సీఎం క్యాంపు తరలింపు
- తాడేపల్లికి చేరిన మాజీ మంత్రి బాలినేని పంచాయితీ!
- మా నాన్నను గొడ్డలితో నరికారని జగన్కు ఎలా తెలుసు... మా అన్న పార్టీకి ఓటు వేయొద్దు : వివేకా కుమార్తె్
- ప్రేమపెళ్లి.. రెండో వార్షికోత్సవం రోజునే భార్యను హత్య చేసిన కసాయి భర్త... ఎక్కడ?
రుషికొండ ప్యాలెస్.. సీఎం క్యాంప్ ఆఫీస్ అవుతుందా.. డ్రోన్ ఫోటోలు వైరల్
RishiKonda
అంతకుముందు, భవనాల చిత్రాలను విడుదల చేయలేదు. ప్రారంభోత్సవం రోజున మీడియాను కూడా అనుమతించలేదు. అయితే రుషికొండ ప్యాలెస్కు సంబంధించిన ఫోటోలను డ్రోన్ వీడియో విడుదలైంది. ఈ వీడియోలో భవనం లైట్లతో ఓ వెలుగు వెలిగిపోతోంది. ప్యాలెస్ లా కనిపించే ఫోటోలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
రుషికొండ భవనాలను సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం భావిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రారంభోత్సవం సందర్భంగా రోజా చేసిన తాజా వ్యాఖ్యలు కొనసాగుతున్న వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి.
APTDC Rushikonda Tourism Project Night View
