సంబంధిత వార్తలు
- 2021లో 8 నూతన రెసిడెన్షియల్ ప్రోపర్టీలను ప్రారంభించనున్న అపర్ణ కన్స్ట్రక్షన్
- ఛత్తీస్గఢ్లో పూర్తి స్థాయి లాక్ డౌన్.. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ
- క్యాన్సర్ రోగులు కరోనా టీకా వేయించుకోవచ్చా?
- తాప్సీకి ఆ డైరెక్టర్ చాలా క్లోజ్? అందుకే డబ్బంతా ఆమె పేరు మీద? (Video)
- కాలేయానికి అద్భుత ఔషధం గుమ్మడికాయ... ఇంకా..
మధుమేహానికి చెక్ పెట్టే మామిడి పువ్వులు.. ఎలాగంటే..?
Mango Flowers
ఎండిన మామిడి పువ్వులను ధూపంలో వేస్తే దోమలువుండవు. మామిడి పువ్వులు, జీలకర్రను సమభాగంలో తీసుకుని.. ఎండిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ను రోజూ అర స్పూన్ మేర తీసుకుంటే.. మూల వ్యాధి నయం అవుతుంది. వేడితో ఏర్పడే ఉదర రుగ్మతలను కూడా మామిడి పువ్వులు నయం చేస్తాయి. ఎండబెట్టిన మామిడి పువ్వులను బాగా పొడి చేసుకుని మజ్జిగలో కలిపి తీసుకుంటే నోటిపూత ఏర్పడదు.
ముఖ్యంగా మామిడి పువ్వులు డయాబెటిస్ పేషెంట్లకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. మామిడి పువ్వులు, నేరేడు గింజలను సమానంగా తీసుకుని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. రోజూ ఈ మిశ్రమాన్ని ఓ స్పూన్ పరగడుపున వేడినీటితో తీసుకుంటే మంచి ఫలితం వుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
