1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Gold and silver price today

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం, వెండి ధరలు

gold
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రధాన నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 57,750కు చేరింది. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 63,000 కి చేరింది. అలాగే వెండి ధరలు కూడా పెరిగాయి. 
 
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 80,500కు చేరింది. కాగా.. 2023 సంవత్సరంలో పసిడి ధర 12శాతం మేర పెరిగింది. 2024లో కూడా గోల్డ్ ధరలు భారీ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
అత్యాచారం కేసు.. యూపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష