సంబంధిత వార్తలు
- ఆయన తల పగలగొట్టండి.. గో ఫస్ట్ విమానం రద్దు కావడంతో ప్రయాణికుల ఆగ్రహం
- ముందస్తు ప్రకటన లేకుండా ఎయిర్ ఇండియా విమానాల రద్దు.. ప్రయాణికుల ఆందోళన
- రైలులో ప్రయాణికుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడి అరెస్టు
- రైలు ప్రయాణికులకు చేదువార్త.. 70 కేజీల బరువు దాటితే పైసలు చెల్లించాల్సిందే..
- పెంపుడు జంతువుల కోసం బ్లూ క్రాస్ హైదరాబాద్ వద్ద సేవ చేసిన మార్స్పెట్కేర్ సీనియర్ లీడర్షిప్- అసోసియేట్లు
జంతు ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఆన్లైన్లోనే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు
Pets
ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీల్లో ప్రయాణించే వారికి తమ వెంట పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది.
ఇందు కోసం ముందుగా ప్రయాణికులు స్టేషన్లోని పార్సిల్ కౌంటర్లో ఓ టిక్కెట్ కొనుగోలు చేయాల్సి వుంటుంది. ఇక సెకండ్ క్లాస్ లగేజ్ లేదా బ్రేక్ వ్యాన్లో ఒక బాక్స్లో కూడా పెంపుడు జంతువులను తరలించే వీలుంది.
తర్వాతి కథనం
