సంబంధిత వార్తలు
- ఛత్తీస్గఢ్ మొదలు హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగాల్ వరకు సర్వత్రా కమల వికాసంలో కనిపించిన షా చాణక్య నీతి
- ఇద్దరు అబ్బాయిల వద్ద సెల్ఫీకి వంద రూపాయలు అడిగిన వైభవ్ సూర్యవంశీ (video)
- చికెన్ పులావ్ తర్వాత పుచ్చకాయ తిన్నారు.. అంతే దంపతులు, ఇద్దరు కుమార్తెల మృతి
- హైదారాబాద్ నుంచి బెంగళూరుకి విమానం, గాల్లోనే 4 గంటలు గిరికీలు, ప్రయాణికులు హాహాకారాలు (video)
- కుక్కల బారినపడిన మచ్చల జింక - కాపాడి చంపి వండుకుని ఆరగించిన గ్రామస్థులు
ఛత్తీస్గఢ్లో వివాహ వేడుకలో విషాదం- పుచ్చకాయ తిని బాలుడి మృతి
watermelon
మధ్యాహ్నం 12 గంటల సమయంలో భోజనం చేసిన చిన్నారులు, ఆ తర్వాత పుచ్చకాయ ముక్కలు తిన్నట్లు సమాచారం. అయితే, తిన్న రెండు గంటలకే చిన్నారులందరికీ తీవ్రంగా వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. పరిస్థితి విషమించి శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అఖిలేశ్ ధివార్ అనే బాలుడు ప్రాణాలు విడిచాడు. మిగిలిన నలుగురు చిన్నారులకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, వారు కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
