Wednesday, 20 May 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 20 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
ఇతరాలు
ఆరోగ్యం
కథనాలు
why you eat palm jaggery
Written By
Last Modified:
Wednesday, 23 October 2024 (23:30 IST)
తాటి బెల్లం ఎందుకు తినాలో తెలుసా?
Publish:
Wed, 23 Oct 2024 (23:30 IST)
Updated:
Wed, 23 Oct 2024 (23:31 IST)
google-news
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
వాష్ బేసిన్ తళతళ మెరుస్తూ ఉండాలంటే ఏం చేయాలి?
:
తాాజా వార్తలు
అవినీతి అధికారులను పట్టిస్తే రూ.లక్ష రివార్డు : సీఎం విజయ్ వెల్లడి
తమిళనాడు రాష్ట్రంలో అవినీతిని సమూలంగా నిర్మూలించే దిశగా నూతన ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగే అధికారుల వివరాలను వీడియో ఆధారాలతో పట్టిస్తే, ఫిర్యాదు చేసిన వారికి ఏకంగా లక్ష రూపాయలు రివార్డు అందిస్తామని ప్రకటించారు. ఈ పథకం రాష్ట్రంలో అవినీతిపై పోరాటంలో ఒక కీలక ముందడుగా భావిస్తున్నారు.
కుమార్తెతో సన్నిహితంగా ఉంటున్నాడనీ యువకుడిని చంపి ముక్కలు చేసిన దంపతులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్కాపురం జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని యర్రగొండపాలెంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తమ కుమార్తెతో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని భార్యాభర్తలు ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ యువకుడుని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి బోరుబావిలో పడేసినట్టు పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
అసలే ఎండలు.. చాలదన్నట్లు ఏపీ గోదావరి జిల్లాల్లో తాగునీటి కొరత.. అలా చేయకపోతే..?
ఏపీలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అగ్నిగుండంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మే నెల ద్వితీయార్థం, కాకినాడ, కోనసీమ జిల్లాలలోని పలు గ్రామాల్లో తీవ్రమైన వడగాలులతో తాగునీటి కొరతను తీసుకువచ్చింది. కొత్తపల్లి మండలంలో ఒక బావి ఎండిపోయింది. ఆ బావిపై ఆధారపడిన ప్రజలు తాగునీటి కోసం ప్రత్యామ్నాయ వనరులను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శంఖవరం మండలంలోని సీతమ్మపేట గ్రామంలో ప్రజలు తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. అనేక బోరుబావులు పాక్షికంగా మాత్రమే పనిచేస్తుండగా, మరికొన్ని పూర్తిగా ఎండిపోయాయి.
అమరావతి: స్మార్ట్ క్యాపిటల్ సిటీ కార్యక్రమాలు.. గ్రామాలను స్మార్ట్ గ్రామాలుగా తీర్చిదిద్ధుతాం..
అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి. లక్ష్మి పార్థసారథి, రాజధాని నగర జనాభా పెరుగుదలకు అనుగుణంగా అమరావతిలో మూలధన పెట్టుబడి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల (సీఐపీ) పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం నాడు అమరావతి పరిధిలోని అబ్బరాజుపాలెం, తుళ్లూరు, నెలపాడు, శాకమూరు, ఐనవోలు, నెక్కలూరు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించిన ఆమె, రాబోయే నాలుగు నెలల్లో 100 శాతం లక్ష్యాలను సాధించాలని, అలాగే స్మార్ట్ క్యాపిటల్ సిటీ కార్యక్రమం కింద ఈ గ్రామాలను స్మార్ట్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటన సందర్భంగా, గ్రామ పెద్దలు ఏడీసీ సీఎండీతో సంభాషించి, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి తమ సూచనలను, ఆందోళనలను పంచుకున్నారు.
Medical Shops: తెలంగాణలో మెడికల్ షాపుల బంద్
అక్రమ ఈ-ఫార్మసీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా బుధవారం నాడు దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిన ఒకరోజు బంద్ తెలంగాణలో దాదాపు సంపూర్ణంగా విజయవంతమైందని రాష్ట్ర కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ సంఘం తెలిపింది. హైదరాబాద్ పరిధిలోని అతి తక్కువ శాతం దుకాణాలు మినహా, రాష్ట్రంలోని దాదాపు 45,000 వైద్య దుకాణాలన్నీ మూసివేసి ఉన్నాయని తెలంగాణ కెమిస్ట్స్ మరియు డ్రగ్గిస్ట్స్ సంఘం ప్రధాన కార్యదర్శి టి. రాజు తెలిపారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Sunil Narang: తెలంగాణ వర్సెస్ ఆంధ్రా గా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ వుందా?
ఇటీవల ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు, నిర్మాతలు ఎవరికి వారు తమ సమస్యలను ఏకరువు పెడుతూ మీడియా ముందుకు రావడం అందులో నిర్మాత నాగవంశీకి, నిర్మాత, ఎగ్జిబిటర్ అయినా తెలంగాణ వ్యక్తి సునీల్ నారంగ్ కు మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆయన తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవిలో వున్నారు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ఏషియన్ మల్టీప్లెక్స్ల అధినేత, నిర్మాత సునీల్ నారంగ్.
NBK111 : నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో మనోజ్ మంచు
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం #NBK111 ఇప్పటికే మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పవర్ఫుల్ యాక్షన్, భారీ స్థాయి మేకింగ్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్పై నిర్మాత వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Manchu Manoj: వడ్డీ కాసుల వాడ గా రాబోతున్న మంచు మనోజ్
ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై 'వడ్డీ కాసుల వాడ' సినిమాను ప్రకటించారు. మనోజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘వడ్డీ కాసుల వాడ’ టైటిల్ కాన్సెప్ట్ వీడియో సోషల్ మీడియాలో దూసుకెళ్తుంది. ఈ వీడియోకు అద్భతమైన స్పందన వస్తుంది. టైటిల్ క్యాచీగా ఉండడం, మనోజ్ మ్యానరిజానికి తగ్గట్టుగా ఉండడంతో అందరిని ఇట్టే ఆకట్టుకుంది. వీరి కాంబినేషన్ లో 2010లో బిందాస్ సినిమా వచ్చింది.
Chiru: స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఎం. రుషికి అభినందనగా ల్యాప్టాప్ బహుకరించిన చిరంజీవి
తన ఉదారత, సేవా కార్యక్రమాలతో స్ఫూర్తిగా నిలిచే మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తెలంగాణ ఈఏపీసెట్ 2026లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించిన హైదరాబాద్ రెజోనెన్స్ జూనియర్ కాలేజీల విద్యార్థిని ఎం. రుషిని ప్రత్యేకంగా అభినందించారు.
ఇండస్ట్రీలో చెడు వాతావరణం కనిపించలేదు : పురుష: చిత్ర నిర్మాత కోటేశ్వరరావు
కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’. ఈ మూవీతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను మే 22న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్లో భాగంగా నిర్మాత బత్తుల కోటేశ్వరరావు మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..
Home
Horoscope
Shorts
Photos
Videos