తిరుమలలో ఓ మోస్తరు రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 15 కంపార్టుమెంట్లు నిండాయి. సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. అలాగే ప్రత్యేక దర్శనం కోసం 3 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, నడకదారి భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.
గదుల వివరాలు:
గదుల వివరాలు:
| గదులు | ఖాళీల సంఖ్య |
| ఉచిత గదులు | 20 |
| రూ. 50 గదులు | 40 |
| రూ. 100 గదులు | 30 |
| రూ. 500 | 10 |
