సబ్జా గింజలు మిల్క్ షేక్ తాగితే కలిగే ప్రయోజనాలు  
                                       
                  
                  				  సబ్జా గింజలు. ఇవి ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. 
				  											
																													
									  
	 
	సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.
				  
	సబ్జా గింజల మిల్క్ షేక్ తాగితే చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.
	సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి.
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	సబ్జాల్లో వున్న ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
	సబ్జా గింజలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది, ఇది టైప్ 2 డయాబెటిస్ రోగులకు మంచిది.
				  																		
											
									  
	సబ్జా గింజలు శరీరాన్ని సహజంగా డిటాక్స్ చేయడంతో జీర్ణ వాహిక నుండి గ్యాస్ను తొలగించడంలో సహాయపడుతుంది.
				  																	
									  
	అసిడిటీ- గుండెల్లో మంట చికిత్సలో సబ్జా గింజలు శరీరంలో హెచ్సిఎల్ యొక్క ఆమ్ల ప్రభావాన్ని తటస్థీకరిస్తుంది.
				  																	
									  
	నీటిలో నానబెట్టిన సబ్జా విత్తనాలను తింటే కడుపులో మంట నుండి ఉపశమనం లభిస్తుంది.