బుధవారం, 18 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
CVR
Last Updated :
గురువారం, 26 మార్చి 2015 (16:47 IST)
నిన్న చెప్పిన పాఠం.. మొన్ననే..!
టీచర్ : నిన్న చెప్పిన పాఠం వచ్చిందా రాము?
రాము: మొన్ననే వచ్చేసిందండి..!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
అరుణాచలం యాత్ర ముగించుకుని ఇంటికి వస్తుండగా.. అలా జరిగింది?
తెలంగాణ, రంగారెడ్డి జిల్లాలోని రాయకల్ టోల్ ప్లాజా వద్ద అరుణాచలం యాత్ర కోసం వెళ్లి తిరిగి వస్తున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు ప్రయాణిస్తున్న ఎస్యూవీ కారును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మరో ముగ్గురు వ్యక్తులు గాయాలతో బయటపడ్డారు.
రెండో పెళ్లి చేసుకున్న భార్య.. చంపేసిన మాజీ భర్త
హైదరాబాద్ నగరంలోని వనస్థలి పురంలో ఓ మహిళను ఆమె మాజీ భర్త చంపేశాడు. తనను కాదని రెండో వివాహం చేసుకున్నందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆమెను చంపేందుకు కట్టర్, పెట్రోల్తో ఆమె ఉన్న ఇంటికే వచ్చి హత్య చేశాడు. మృతురాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నారు. అలాగే, భర్త మహేశ్ ఆస్ట్రేలియాలో ప్రవాసభారతీయుడుగా ఉంటున్నారు.
మదనపల్లె ఆస్పత్రిలో అనాథ శవంగా కులవర్థన్ మృతదేహం... చూసేందుకు రాని కన్నతల్లి
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల మైనర్ బాలిక హత్యాచారం కేసులోని నిందితుడు కులవర్థన్ (30) బుధవారం ఉదయం ఓ చెరువులో మృతదేహమై కనిపించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కులవర్థన్ మృతదేహం అనాథ శవంలావుంది. తన కుమారుడు మృతదేహాన్ని చూసేందుకు కన్నతల్లితో పాటు కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రావడం లేదు. పైగా, అతనితో తమకు ఎలాంటి సంబంధం లేదని మృతుడి సోదరి స్పష్టం చేసింది. దీంతో కులవర్థన్ అంత్యక్రియలను మున్సిపల్ సిబ్బందే నిర్వహించనున్నారు.
Nara Lokesh: నారా లోకేష్ కొలంబో పర్యటనపై ఫ్యాక్ట్ చెక్.. ఒక్క రూపాయి కూడా ఉపయోగించలేదు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఇటీవల కొలంబో పర్యటనపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన మీడియా తాజా ఆరోపణలు ప్రసారం చేసిన తర్వాత రాజకీయ పోరాటం తీవ్రమైంది. ఇండియా పాకిస్తాన్ టీ20 మ్యాచ్ చూడటానికి లోకేష్ శ్రీలంకకు వెళ్లారు. ఆ తర్వాత, వైకాపా నేతలు ఈ పర్యటన కోసం కోట్లాది ప్రజాధనం ఖర్చు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రం అప్పులు, ఆర్థిక ఒత్తిడితో సతమతమవుతుండగా, లోకేష్ ప్రభుత్వ నిధులను ఉపయోగించి విలాసవంతమైన యాత్ర చేశారని వైకాపా నేతలు ఫైర్ అయ్యారు.
ఏమబ్బీ.. ఫ్లైట్ టిక్కెట్టూ... మ్యాచ్ టిక్కెట్టూ నాదే... నీ దుడ్లు ఏమైనా ఖర్చు సేత్తినా...
ప్రస్తుతం భారత్ శ్రీలంక దేశాలు ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా, భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య ఈ నెల 15వ తేదీన లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ను వీక్షించడానికి ఏపీ మంత్రి నారా లోకేశ్ కొలంబోకు వెళ్ళారు. దీంతో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి టీవీ చానెల్లో ప్రభుత్వం ఖర్చుతో జల్సాలు అంటూ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ప్రభుత్వ ఖర్చులతో క్రికెట్ మ్యాచ్ను వీక్షించేందుకు వెళ్లారంటూ పేర్కొంది. ఈ కథనంపై మంత్రి లోకేశ్ సెటైర్లు వేశారు. పుష్ప సినిమా స్టైల్లో జవాబిచ్చారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
INCA: ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
భారతదేశంలోని 12 భాషల సినీ పరిశ్రమలను ఒకే అకాడమీ కింద కలిపే తొలి జాతీయ వేదికగా INCA రూపుదిద్దుకుంది. భాషలు, ప్రాంతాలు మధ్య మరింత సహకారం పెంపొందించడమే లక్ష్యంగా, భారతీయ సినిమా వైవిధ్యాన్ని, ప్రపంచ స్థాయి ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ వేదిక రూపొందించబడింది. ఇకపై విడివిడిగా కాకుండా, భారతీయ సినిమా ఒకే సాంస్కృతిక శక్తిగా నిలబడే దిశగా ఇది కీలకమైన అడుగుగా భావిస్తున్నారు.
Chiranjeevi: సురేఖ నా భార్య మాత్రమే కాదు, నా బలం, నా అండ, నా ప్రశాంతత : చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన స్టార్డమ్కు మించి, తనలోని భావోద్వేగాన్ని, కృతజ్ఞతను చూపించారు. తన భార్య సురేఖకు పుట్టినరోజు సందర్భంగా ఆయన రాసిన హృద్యమైన సందేశం నిజాయితీతో, ఆప్యాయతతో అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది.
కన్నడలోనూ అద్భుతమైన టాక్తో షెరాజ్ మెహదీ.. ఓ అందాల రాక్షసి
దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీకి చిత్ర పరిశ్రమలో ఉన్న గుర్తింపు అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు కెఎస్ 100, ఆమ్లెట్, ఇంకా ఏమీ అనుకోలేదు, పార్సిల్ వంటి చిత్రాలతో మెప్పించాడు. ఇక మల్టీ టాలెంటెడ్ అయిన షెరాజ్ మెహదీ రీసెంట్గా ‘ఓ అందాల రాక్షసి’ అంటూ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఇక ఈ ఇదే మూవీని కన్నడలోనూ రిలీజ్ చేశారు. కన్నడలో ‘ఓ సుందర రాక్షసి’ అనే టైటిల్తో రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ను దక్కించుకున్నట్టుగా షెరాజ్ మెహదీ తెలిపారు.
Faria Abdulla: సత్యదేవ్, ఫరియా అబ్దుల్లా కాంబినేషన్ లో చిత్రం
హీరో సత్యదేవ్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సత్యదేవ్ నటిస్తున్న 15వ చిత్రమిది. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజినరీ స్టూడియోస్ బ్యానర్ పై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఎంటర్ టైనింగ్ స్క్రిప్ట్ తో దర్శకుడు లక్ష్మినారాయణ పుట్టంచెట్టి రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా నాయికగా నటిస్తోంది. ఈ రోజు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ పై చిల్డ్రన్ మూవీగా సమ్మర్ హాలిడేస్
ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని పంపిణీలో కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రేక్షకుల ఆదరణతో సూపర్ హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై "సమ్మర్ హాలిడేస్" పేరుతో కొత్త సినిమాను అందించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.