మంగళవారం, 7 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Modified:
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (18:00 IST)
సంబంధిత వార్తలు
'సైరా'ను చూసిన తొలి ప్రేక్షకుడు ఆయనే...
ప్రధాని సైతం కార్పొరేట్ దిగ్గజ్జాల కీలుబొమ్మేనా? ఆలోజింపచేసే 'బందోబస్త్'.. (మూవీ రివ్యూ)
చరణ్ సినిమానే విజయ్ చేస్తున్నాడా..?
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
'గద్దలకొండ గణేశ్' నటనకు దర్శకేంద్రుడు ఫిదా...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
"లంబు : నిన్న రాత్రి ఇంగ్లీష్ సినిమా కెళ్లావు కదా.. ఎలా ఉంది.
జంబు : బాగానే ఉందనుకో.. ఎటొచ్చి సంభాషణలు అర్ధం కాలేదు".
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
2024 జూన్ 2 నుంచి ఏపీ రాజధాని అమరావతి, రాష్ట్రపతి ఆమోద ముద్ర
ఆంధ్ర-తెలంగాణలు విడిపోయాక రాజధాని విషయంలో సందిగ్దత నెలకొన్నది. ఆ సందిగ్దతకు తెరదించుతూ ఇటీవలే ఏపీ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అంటూ మార్చి 28న తీర్మానం చేసింది. ఈ క్రమంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)ని సవరించి ఏపీ రాజధాని అమరావతిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఏప్రిల్ 1, 2 తేదీలలో పార్లమెంటులో ఈ అంశంపై చర్చించారు. మూజువాణి ఓటు ద్వారా బిల్లును ఆమోదించారు. వైసిపికి చెందిన ఇద్దరు ఎంపీలు మినహా పార్లమెంటులోని సభ్యులందరూ అమరావతి రాజధాని బిల్లుకు మద్దతు పలికారు.
జంట హత్యల కేసులో తొమ్మిది పోలీసులకు మరణశిక్ష: మదురై కోర్టు సంచలన తీర్పు
గతంలో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జంట హత్యలు (తండ్రీకుమారుడు) కేసులో దోషులుగా తేలిన 9 మంది పోలీసులకు మదురై మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు మరణశిక్షలు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. మదురై జిల్లాలోని సాత్తాన్కుళంలో తండ్రీకొడుకులైన జయరాజ్, బెన్నిక్స్ల మృతికి కారణమైన తొమ్మిది మంది పోలీసులను దోషులుగా తేల్చి, వారికి మరణ శిక్ష విధించింది. సోమవారం మదురై మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి జి. ముత్తుకుమారన్ ఈ తీర్పును ప్రకటించారు. ఈ కేసును "అత్యంత అరుదైన కేసు" (రేర్ ఆఫ్ ది రేరెస్ట్)గా అభివర్ణించిన న్యాయమూర్తి, రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వివాహేతర సంబంధం - గొంతులో పొడిచి భార్యను హత్య చేసిన భర్త
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఓ దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న కట్టుకున్న భార్యను భర్త హత్య చేశాడు. గత మార్చి నెల 27వ తేదీన కవిత (29) అనే మహిళ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
భార్యతో మాజీ ఎమ్మెల్యే అఫైర్- సొంత యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన భర్త
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె. అన్నదాని తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారని, అది దాదాపు ఒక దశాబ్ద కాలంగా సాగుతోందని ఆరోపిస్తూ, ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఒక భర్త తన సొంత యూట్యూబ్ ఛానెల్ను ప్రారంభించారు. జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) పార్టీకి చెందిన డాక్టర్ అన్నదాని, మండ్య జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన రిజర్వ్ అసెంబ్లీ నియోజకవర్గమైన మాలవల్లికి ప్రాతినిధ్యం వహించారు.
కీలక దశకు చేరుకున్న ఆర్టెమిస్-2 యాత్ర - 10న భూమికి తిరిగిరాక
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 యాత్ర కీలక దశకు చేరుకుంది. ఈ మిషన్లో భాగంగా నలుగురు వ్యోమగాములు చంద్రుడు గురుత్వాకర్షణ పరిధిలోకి ప్రవేశించారు. వీరిని తీసుకెళ్లిన ఒరాయన్ వ్యోమనౌక 4,06,773 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అంత్యంత సుదూర మానవ అంతరిక్ష యాత్రను పూర్తి చేసిన నౌకగా రికార్డు సృష్టించింది. 1970లో అపోలో 13 ప్రయాణించి దూరం కంటే ఇది 2500 కిలోమీటర్లు అదనం కావడం గమనార్హం.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఊరి మట్టినే ఆయుధంగా మలచి పోరాడిన వ్యక్తి కథగా పళ్లిచట్టంబి
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ నెల 10న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
సినీ కెరీర్కు స్వస్తి చెప్పనున్న హీరోయిన్ త్రిష?
సీనియర్ నటి, చెన్నై చంద్రం త్రిష తన సనీ కెరీర్కు స్వస్తి చెప్పనుందా? తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ఓ సినీ నిర్మాత, నటుడు చిత్రా లక్ష్మణ్ మాత్రం ఔననే సమాధానం చెబుతున్నారు. చెన్నైలో ఓ ట్యూబర్ అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు.
Naga Shaurya: బ్యాడ్ బాయ్ కార్తీక్ తో నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను : నాగశౌర్య
హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా 'బ్యాడ్ బాయ్ కార్తీక్' చిత్రంతో మాస్ అవతార్ తో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం, సూపర్ హిట్ పాటలు , శౌర్యను మునుపెన్నడూ ఇంటెన్స్ గా చూపించిన పవర్-ప్యాక్డ్ టీజర్ తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా మేకర్స్ ఈరోజు థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు.
చెన్నైలో బుల్లితెర నటి ఆత్మహత్య - భర్తతో వీడియో కాల్ చేసిన తర్వాత...
చెన్నై నగర శివారు ప్రాంతమైన అయ్యప్పన్ తాంగల్లోని ఓ అపార్టుమెంట్లో బుల్లితెర నటి సుభాషిణి ఆత్మహత్య చేసుకుంది. ప్రముఖ తమిళ టీవీ చానెల్లో ప్రసారమయ్యే కయల్ అనే టీవీ సీరియల్ షూటింగ్ కోసం బెంగుళూరు నుంచి చెన్నైకు వచ్చిన ఆమె.. అయ్యప్పన్ తాంగల్లోని ఓ అపార్టుమెంటులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి బెంగుళూరులో ఉంటున్న తన భర్తతో వీడియో కాల్లో మాట్లాడిన తర్వాత ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు సమాచారం.
Adivi Sesh: మోకాలి గాయం కారణంగా మూడు నెలలు డెకాయిట్ డిలే అయింది : అడివి శేష్
ఒకరోజు ఒక విజువల్ మెటాఫర్ నా మైండ్ లోకి వచ్చింది. 'ఒక బిజీ రోడ్డుపైన ఒక కాంక్రీట్ సిమెంట్ ఫుట్ పాత్ క్రాక్ నుంచి ఒక చిన్న పువ్వు బయటికి వస్తే'...ఈ విజువల్ ఇమాజినేషన్ నుంచి ఈ కథ మొదలైంది. ఒక ఇంటెన్స్ యాంగర్ యాక్షన్ మధ్యలో మధ్యలో లవ్ స్టోరీ తయారు చేశాం. అదే డెకాయిట్ చిత్రానికి స్పూర్తి అని కథానాయకుడు అడివి శేష్ తెలిపారు.