శుక్రవారం, 14 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Modified:
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (18:00 IST)
సంబంధిత వార్తలు
'సైరా'ను చూసిన తొలి ప్రేక్షకుడు ఆయనే...
ప్రధాని సైతం కార్పొరేట్ దిగ్గజ్జాల కీలుబొమ్మేనా? ఆలోజింపచేసే 'బందోబస్త్'.. (మూవీ రివ్యూ)
చరణ్ సినిమానే విజయ్ చేస్తున్నాడా..?
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
'గద్దలకొండ గణేశ్' నటనకు దర్శకేంద్రుడు ఫిదా...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
"లంబు : నిన్న రాత్రి ఇంగ్లీష్ సినిమా కెళ్లావు కదా.. ఎలా ఉంది.
జంబు : బాగానే ఉందనుకో.. ఎటొచ్చి సంభాషణలు అర్ధం కాలేదు".
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
3D map: నక్షత్ర నిర్మాణానికి కీలకం.. పాలపుంతలోని తొలి త్రీడీ మ్యాప్ విడుదల
అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందం పాలపుంతలోని ఇంటర్స్టెల్లార్ ధూళి లక్షణాల మొదటి త్రీడీ మ్యాప్ను ఆవిష్కరించింది. ఈ పురోగతి ఖచ్చితమైన ఖగోళ పరిశీలనకు, ఖగోళ రసాయన శాస్త్రం, గెలాక్సీ పరిణామం రంగాలలోని అధ్యయనాలకు కీలకమైన మద్దతును అందిస్తుందని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రానమీలో చైనీస్ డాక్టరల్ విద్యార్థి అయిన జాంగ్ జియాంగ్యు తన సలహాదారు డాక్టర్తో కలిసి ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు. ఇది చైనా లార్జ్ స్కై ఏరియా మల్టీ-ఆబ్జెక్ట్ ఫైబర్ స్పెక్ట్రోస్కోపిక్ టెలిస్కోప్ (LAMOST), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ.. గియా అంతరిక్ష అబ్జర్వేటరీ నుండి వచ్చిన డేటా ఆధారంగా రూపొందించబడింది.
ఇన్స్టాలో పరిచయమైన వ్యక్తి: ఢిల్లీ హోటల్ గదిలో బ్రిటన్ యువతిపై అత్యాచారం
భారతదేశంలోని మహారాష్ట్ర, ఢిల్లీ, గోవాలోని అందాలను తిలకించి వెళ్దామని వచ్చిన ఓ బ్రిటన్ యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒక వ్యక్తి ఇన్ స్టాగ్రాంలో పరిచయం కాగా మరో వ్యక్తి హోటల్ హౌస్ కీపింగ్ చేసే వ్యక్తిగా తేలింది. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకున్నది. పూర్తి వివరాలను చూస్తే... నెల రోజుల క్రితం బ్రిటన్ నుంచి ఓ యువతి వచ్చింది. ఈమె మహారాష్ట్రంలో చూడదగిన ప్రదేశాలను చూస్తూ అక్కడే దాదాపు నెల రోజులుగా వుంటూ వచ్చింది. అనంతరం గోవా వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నది.
జనసంద్రంగా మారిన పిఠాపురం... జయకేతనం సభ ప్రారంభం!!
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురం జనసంద్రమైంది. ఆ పార్టీ 12వ ఆవిర్భావ వేడుకలు కాకినాడ జిల్లా పిఠాపురంలో శుక్రవారం నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఇందుకోసం జనసేన శ్రేణులు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా భారీగా తరలివచ్చారు. దీంతో పిఠాపురంలో ఎటు చూసినా జనసేన కార్యకర్తలే కనిపిస్తున్నారు.
ఫ్లైట్ ల్యాండ్ కాగానే చెలరేగిన మంటలు.. విమానం రెక్కలపై ప్రయాణికుల ఆర్తనాదాలు..
అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయం గేటు వద్ద దిగిన విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ప్రయాణికులను బయటకు పంపించారు. వీరంతా విమానం రెక్కపై నిల్చొన తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు.
ఏప్రిల్ 15 - 20 మధ్య ప్రధాని నరేంద్ర మోడీ రాక!!
నవ్యాంధ్ర అమరావతి పునర్నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాజధానిలో నవ నగరాల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా చేయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీ మధ్య అమరావతికి ప్రధాని వచ్చే అవకాశముంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Vijay Deverakonda : నాని, విజయ్ దేవరకొండల మధ్య పుకార్లు ముగిసినట్లేనా !
గత కొన్ని రోజులుగా, నాని, విజయ్ దేవరకొండ అభిమానుల గ్రూపుల మధ్య మాటల యుద్ధం సోషల్ మీడియాలో చెలరేగింది. అక్కడ తీవ్ర వాదనలు జరుగుతున్నాయి, ఇరువర్గాలు నటుల గురించి ప్రతికూల వ్యాఖ్యలు పోస్ట్ చేయడంతో, చిత్ర పరిశ్రమలో విస్తృత చర్చకు దారితీసింది. అభిమానులు ఐక్యంగా ఉండాలని, ప్రతికూలతకు దూరంగా ఉండాలని నటులు అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, అభిమానుల యుద్ధాలు కొనసాగుతున్నాయి.
లయ, నేను కలసి సినిమా చేస్తున్నాం, 90sకి సీక్వెల్ వుంటుంది : శివాజీ
నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రిమియర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
Sankranthiki Vastunnam : సంక్రాంతికి వస్తున్నాం రికార్డు బద్ధలు.. ఓటీటీ, టీఆర్పీ రేటింగ్స్ అదుర్స్
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం భారీ విజయాన్ని సాధించి, రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. ఇటీవల, సంక్రాంతికి వస్తున్నం టెలివిజన్, ఓటీటీ ప్లాట్ఫామ్లలో ప్రీమియర్గా ప్రసారం అయి, రికార్డు స్థాయిలో వీక్షకుల సంఖ్యను సాధించింది. ఈ చిత్రం మార్చి 1న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం అయింది. జీ తెలుగు ఎస్డీ ఛానెల్కు 15.92 అద్భుతమైన టీఆర్పీ రేటింగ్ను నమోదు చేసింది.
సాయి దుర్గ తేజ్ సంబరాల యేటిగట్టు నుంచి హోలీ న్యూ పోస్టర్
హీరో సాయి దుర్గ తేజ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సంబరాల యేటిగట్టు. నూతన దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ లో సాయి దుర్ఘ తేజ్ సరికొత్త లుక్లో కనిపించనున్నారు. బ్లాక్బస్టర్ హనుమాన్తో భారీ విజయం సాధించిన తర్వాత ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవికి యుకె పార్లమెంట్లో సన్మానం
అగ్ర కథానాయకుడు మెగాస్టార్ డా. చిరంజీవి కొణిదల గారికి కి హౌస్ ఆఫ్ కామన్స్ - యు.కె పార్లమెంట్ లో గౌరవ సత్కారం జరగనున్నది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకుగానూ, యుకె కి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవి ని మార్చి 19న సన్మానించనున్నారు.