మంగళవారం, 6 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Modified:
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (18:00 IST)
సంబంధిత వార్తలు
'సైరా'ను చూసిన తొలి ప్రేక్షకుడు ఆయనే...
ప్రధాని సైతం కార్పొరేట్ దిగ్గజ్జాల కీలుబొమ్మేనా? ఆలోజింపచేసే 'బందోబస్త్'.. (మూవీ రివ్యూ)
చరణ్ సినిమానే విజయ్ చేస్తున్నాడా..?
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
'గద్దలకొండ గణేశ్' నటనకు దర్శకేంద్రుడు ఫిదా...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
"లంబు : నిన్న రాత్రి ఇంగ్లీష్ సినిమా కెళ్లావు కదా.. ఎలా ఉంది.
జంబు : బాగానే ఉందనుకో.. ఎటొచ్చి సంభాషణలు అర్ధం కాలేదు".
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్
భారత్కు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోమారు వార్నింగ్ ఇచ్చారు. తమ భద్రతకు ముప్పు వాటిల్లితే మేం పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగుతాం.. అపుడు అక్కడ మరెవరూ ఉండరు అంటూ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్లో ఉగ్రవాదాన్ని భారత్ ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. నిషేధిత తహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్, బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ వంటి సంస్థలు భారత్కు కిరాయి సైనికులుగా, ప్రతినిధులుగా పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మా సరిహద్దులకు ఇరువైపులా శత్రువులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ, నాణ్యమైన వైద్య సంరక్షణ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ కొత్త చొరవ కింద, రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స లభిస్తుంది. ఈ పథకం ప్రారంభాన్ని ధృవీకరిస్తూ రోడ్డు రవాణా- రహదారుల మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది వెంటనే అమలులోకి వస్తుంది.
ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) అక్రమాల కేసులో సంబంధించి నాంపల్లిలో సీబీఐ ప్రత్యేక కోర్టు తుదితీర్పును వెలువరించింది. సుమారు 15 సంవత్సరాల సుధీర్ఘ విచారణ ప్రక్రియ తర్వాత న్యాయస్థానం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.
Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలితో పాటు ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష
హైదరాబాద్లోని సీబీఐ కోర్టు ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో తన తీర్పును వెలువరించింది. గాలి జనార్ధన్ రెడ్డితో సహా ఐదుగురికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కోర్టు ఐదుగురినీ దోషులుగా ప్రకటించింది. దోషులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష జరిమానా విధించింది. దోషులుగా తేలిన వారిలో నిందితుడు ఏ1గా జాబితా చేయబడిన శ్రీనివాస్ రెడ్డి, నిందితుడు నెం.2 (A2) గా గాలి జనార్ధన్ రెడ్డి, నిందితుడు నెం.7 (A7)గా గాలి జనార్ధన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీ ఖాన్, నిందితుడు నెం.3 (A3) గా వి.డి. రాజగోపాల్ ఉన్నారు.
Mega DSC: మెగా డీఎస్పీ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి.. నారా లోకేష్
జూన్ 6న ప్రారంభం కానున్న మెగా డీఎస్సీ పరీక్షలకు ఖచ్చితమైన ఏర్పాట్లు చేయాలని విద్య- ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అమలులో ఎటువంటి లోపాలు ఉండకూడదని, టీసీఎస్ అయాన్ కేంద్రాలు, పరీక్షా కేంద్రాలలో కంప్యూటర్లు, మౌలిక సదుపాయాలు పూర్తిగా పనిచేసేలా చూసుకోవాలని చెప్పారు. పరీక్ష కోసం ఏర్పాటు చేసిన అభ్యర్థుల మద్దతు కాల్ సెంటర్లలో సాంకేతిక సమస్యలను నివారించాలని కూడా అధికారులను ఆదేశించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ
కామెడీ చాలా డిఫికల్ట్. కామెడీ చేయడం అంత ఈజీ కాదు. ఇందులో ఇంటర్వెల్ బ్యాంగ్ నాకు చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. శ్రీ విష్ణు గారి టైమింగ్ మ్యాచ్ చేయడం వెరీ డిఫికల్ట్ అని హీరోయిన్ కేతిక శర్మ అన్నారు. #సింగిల్ చిత్రంలో శ్రీవిష్ణుతో నటించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందింది. ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు.
మెగాస్టార్తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార
దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో "లేడీ సూపర్ స్టార్"గా విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న నయనతార మరోసారి తన పారితోషికం విషయంలో వార్తల్లో నిలుస్తోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రముఖ నటిగా తన కెరీర్ను కొనసాగించిన ఆమె, కొత్త తెలుగు చిత్రానికి రూ.18 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించే హై-ప్రొఫైల్ ప్రాజెక్ట్ అని చెబుతారు. రూ.18 కోట్లు నయనతార డిమాండ్ గురించి ప్రస్తుతం నిర్మాణ బృందం, నటి మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఆమె ఇటీవలి చిత్రాలు, అన్నపూర్ణి, టెస్ట్ వంటివి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, నయనతార ప్రజాదరణ ఇంకా దెబ్బతినలేదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్
మెగా హీరో వరుణ్ తేజ్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. గతేడాది మట్కా అనే పీరియాడికల్ సినిమాతో వచ్చిన వరుణ్ తేజ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేసేందుకు అడుగులు వేస్తున్నారు. విభిన్న కథలతో ప్రేక్షకులను మెప్పిస్తోన్న ఆయన తన సహ నటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భార్యతో కలిసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు వరుణ్ తేజ్. 2017లో మిస్టర్ సినిమాలో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కలిసి నటించారు వరుణ్ తేజ్. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత అంతరిక్షం 9000 కేఎంపీహెచ్ సినిమాలోనూ మరోసారి జోడీగా నటించారు వరుణ్ - లావణ్య. 2023 జూన్ 8న హైదరాబాద్లోని నాగబాబు నివాసంలో వరుణ్ - లావణ్యల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది.
Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వినోద పరిశ్రమపై దృష్టి సారించారు - ముఖ్యంగా అమెరికా గడ్డపై విడుదలయ్యే విదేశీ చిత్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. విదేశాలలో నిర్మించి అమెరికాకు దిగుమతి చేసుకునే అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధించే ప్రక్రియ తక్షణమే ప్రారంభమవుతుందని అధ్యక్షుడు తన సోషల్ మీడియాలో ప్రకటించారు.
London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా, చిరంజీవి, సురేఖ గారు లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కోసం లండన్ వెళుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫొటోకూడా పెట్టారు. ఈ విగ్రహ ఆవిష్కరణ లండన్లో మే 9, 2025న స్థానిక సమయం సాయంత్రం 6:15 గంటలకు జరగనుంది. ఈ సందర్భంగా అభిమానులు అక్కడ సంబరాలకు ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తోంది.