శుక్రవారం, 30 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Modified:
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (18:00 IST)
సంబంధిత వార్తలు
'సైరా'ను చూసిన తొలి ప్రేక్షకుడు ఆయనే...
ప్రధాని సైతం కార్పొరేట్ దిగ్గజ్జాల కీలుబొమ్మేనా? ఆలోజింపచేసే 'బందోబస్త్'.. (మూవీ రివ్యూ)
చరణ్ సినిమానే విజయ్ చేస్తున్నాడా..?
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
'గద్దలకొండ గణేశ్' నటనకు దర్శకేంద్రుడు ఫిదా...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
"లంబు : నిన్న రాత్రి ఇంగ్లీష్ సినిమా కెళ్లావు కదా.. ఎలా ఉంది.
జంబు : బాగానే ఉందనుకో.. ఎటొచ్చి సంభాషణలు అర్ధం కాలేదు".
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఆ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ కట్ : తెలంగాణ సర్కారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 75 శాతం హాజరువున్న డిగ్రీ విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయనుంది. ఈ మేరకు విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై డిగ్రీలో 75 శాతం హాజరుశాతం లేకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వరాదని వీసీల భేటీ నిర్ణయించారు.
గూఢచర్య - భారత్ సిమ్ కార్డు చేరవేత.. నిందితుడి అరెస్టు
శత్రుదేశం పాకిస్థాన్కు గూఢచర్యంతో పాటు భారత సిమ్ కార్డును పాక్ పౌరుడుకు పంపించిన కేసులో రాజస్థాన్ రాష్ట్రంలోని మేవాట్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్లో శిక్షణ పొందిన ఈ ఐఎస్ఐ ఏజెంట్ పేరు కాసిం. కాసిం రెండుసార్లు పాకిస్థాన్ను సందర్శించి ఐఎస్ఐ వద్ద గూఢచారిగా శిక్షణ పొందారు. ఆ తర్వాత స్వేదేశానికి వచ్చి గూఢచర్యానికి పాల్పడటమే కాకుండా, భారత్ సిమ్ కార్డులను పాకిస్థాన్కు చేరవేశాడు. ఈ విషయాన్ని పసిగట్టిన ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం కాసింను గురువారం అరెస్టు చేసింది. కాసింను రాజస్థాన్ రాష్ట్రంలోని మేవాట్లోని డీగ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కాసిం పోలీసు రిమాండ్లో ఉన్నాడు.
Passing Stars: ప్రపంచం అంతమయ్యే రోజులు దగ్గర పడుతున్నాయా? కారణం ఒక్క నక్షత్రం?
ప్రపంచం అంతమయ్యే రోజులు దగ్గర పడుతున్నాయా? అంతరిక్షం గురించి కొత్త అధ్యయనం వెలుగులోకి వచ్చింది. ఓ నక్షత్రం కారణంగా భూమికి పెను ప్రమాదం పొంచివుందా అంటే ఖగోళ శాస్త్రవేత్తలు అవుననే అంటున్నారు. అంతరిక్షంలో ఓ నక్షత్రం భూమి దాని చుట్టూ పరిధి నుంచి తప్పుకోవడం ద్వారా అంతరిక్షానికి, భూమికి పెను ప్రమాదం తప్పదంటున్నారు శాస్త్రవేత్తలు.
హనీమూన్కు వెళ్లిన కొత్త జంట మిస్సింగ్.. ఎక్కడ?
ఈశాన్య భారత రాష్ట్రమైన మేఘాలయాలో హనీమూన్కు వెళ్లిన కొత్త జంట అదృశ్యమైంది. ఈ దంపతులు కనిపించకుండా పోయి వారం రోజులైంది. వారి కోసం గాలిస్తున్నప్పటికీ రవ్వంత ఆచూకీ కూడా లభించలేదు. దీంతో ఆ దంపతుల కోసం మేఘాలయ ప్రభుత్వం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు.
అంత పని ఎలా చేశావ్ శంకరనారాయణన్... కారును అవలీలగా లాగిపడేస్తే ఎలా?
కేరళ నదిలో ఇరుక్కుకునిపోయిన ఫార్చ్యునర్ కారును ఓ ఏనుగు అవలీలగా లాగిపడేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఏనుగు పేరు తిరువెంగప్పుర శంకరనారాయణన్. రెండు టన్నులకు పైగా బరువున్న ఫార్చ్యూనర్ కారును శంకరనారాయణన్ సునాయాంగా లాగి గట్టుకు చేర్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్కు లివర్ కేన్సర్
Dipika Kakar Cancer టీవీ నటుడు షోయబ్ ఇబ్రహీం కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఆయన భార్య దీపిక కాకర్కు స్టేజ్ 2 లివర్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ వార్తను అభిమానులతో పంచుకుంటూ, షోయబ్ కన్నీళ్లు ఆపుకుంటూ, ఇది నా జీవితంలో అత్యంత కష్టతరమైన దశ అని అన్నారు. దీపిక కూడా వీడియోలో కనిపించింది. ఆమె పరిస్థితి బాగాలేదు. ప్రముఖ టీవీ నటి దీపిక కాకర్ చాలా దారుణమైన దశను ఎదుర్కొంటోంది. ఆమె ఆరోగ్యం చాలా కాలంగా బాగా లేదు. ఇప్పుడు ఆమె తన భర్త షోయబ్ ఇబ్రహీం యూట్యూబ్ వ్లాగ్లో తాను స్టేజ్ 2 లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నానని వెల్లడించింది.
రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?
జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన తాజా చిత్రం "పరమ్ సుందరి". ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే ఈ చిత్రం పరం, సుందరి మధ్య ప్రేమకథగా సాగనుందని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య సాంస్కృతి భేదాలు, హాస్యభరితమైన సన్నివేశాలు సినిమాకు హైలెట్గా నిలువనున్నాయి.
Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?
గద్దర్ అవార్డుకు ఎంపికైన సినిమాలను అన్నింటినీ పారదర్శకంగా ఇవ్వాలని మనస్సాక్షికి అనుగుణంగా అవార్డు ఎంపిక జరగాలని ఎఫ్.డి.సి. ఛైర్మన్ దిల్ రాజు మీడియా ముందు తెలిపారు. అనుకున్నట్లుగానే అవార్డుల లిస్ట్ నాముందు పెట్టినప్పుడు వారిలో నిజాయితీ కనిపించింది అని ఆయన తెలిపారు. అయితే దీనిపై ఓ దర్శకుడు మాత్రం గద్దర్ పేరు అవమానం జరిగిందనీ, జ్యూరీ కమిటీలో ఎంపికైన సినిమాలకు పనిచేసిన వారే వుండడం చిత్రంగా వుందనీ, చాలా సినిమాలు చూడకుండా గుడ్డిగా చూసినట్లు సంతకాలు పెట్టారని తెలియజేస్తున్నారు.
ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా
ప్రముఖ సంగీత దర్శకుడు, ఇసైజ్ఞాని ఇళయరాజా తన గురించి తాను గొప్పగా చెప్పుకున్నారు. తనలాంటి వారు ఈ లోకంలో లేరని అన్నారు. పాండిత్యం ఉన్నవారు తమ గురించి తామే చెప్పుకోవాలి అని అన్నారు. లేకపోతే, ఎవరికీ తెలియదు. అలా నా గురించి నేను మాత్రమే చెప్పుకోవాలి. నా విషయానికి వస్తే, లోకంలో నాలాంటివారు లేరు. ఇకపై ఇలాంటి వారు కూడా వస్తారా అంటే రారు అనే చెబుతాను. నాకంటే ముందు నాలాంటివారు ఎవరైనా ఉన్నారా అంటే లేరనే చెబుతాను అని అన్నారు.
షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా
మ్యూజిక్ మ్యాస్ట్రో, ఇసైజ్ఞాని ఇళయరాజా ఓ సినిమాను ఒప్పుకుని సంగీతాన్ని అందించడమే ఓ గొప్ప విషయం. అలాంటి ఇసైజ్ఞాని ప్రస్తుతం ‘షష్టిపూర్తి’ సినిమాకు పని చేశారు. ఇక తన సంగీతంతో సినిమా స్థాయిని పెంచిన ఇళయరాజా ప్రస్తుతం ప్రమోషన్స్ కూడా చేస్తుండటం విశేషం. ‘షష్టిపూర్తి’ కోసం ఇళయరాజా ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మా ఆయి (MAA AAIE) ప్రొడక్షన్స్ పతాకంపై డా. రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేశ్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రలుగా రూపేశ్ నిర్మించిన ఈ చిత్రానికి పవన్ ప్రభ దర్శకత్వం వహించారు.