బుధవారం, 18 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Modified:
శనివారం, 21 సెప్టెంబరు 2019 (17:54 IST)
సంబంధిత వార్తలు
ఏం చేద్దాం ఆ గడియారం ఎప్పుడూ లేటే మరి..
మా నాన్నగారి పెన్నుతో హోమ్ వర్క్ చేసా... అందుకని...
కన్నబిడ్డ ఆస్పత్రిలో వుంటే.. కన్నతల్లి ఓ యువకుడితో శృంగారంలో...?
పిల్లలూ.. Hug your parents.. తల్లిదండ్రులు కూడా మరిచిపోకండి
వరండాకు - వంట గదికి మధ్య హాలులో ఉన్నా...
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
"లంబు : భౌతిక శాస్త్రం అంటే ఏమిటి.?
జంబు : మన మనసు ఎక్కడో ఉండి భౌతికంగా మనుషుల్ని మాత్రం క్లాసులో ఉంచేది."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
భర్త మృతితో దారితప్పిన అక్క ... హెచ్చరించినా మారని తీరు.. చంపేసిన తమ్ముడు
భర్త చనిపోవడంతో సొంత అక్క దారి తప్పింది. ఈ విషయం తెలిసిన తమ్ముడు జీర్ణించుకోలేకపోయాడు. తీరు మార్చుకోవాలని అక్కను పలుమార్లు హెచ్చరించాడు. అయితే ఆమె ఏమాత్రం తీరు మార్చుకోలేదు. దీంతో ఆగ్రహించిన తమ్ముడు.. అక్కను చంపేసి మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి చెరువులో పడేశాడు. ఈ దారుణం ఏపీలోని అబ్దుల్లాపూర్మెట్లో జరిగింది.
ఏపీలో అకాలవర్షాలు, అమరావతిలో పిడుగుపడి వ్యక్తి మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాలవర్షాలు పడుతున్నాయి. ఏపీలోని ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో వున్నట్లుండి వర్షాలు పడుతున్నాయి. అమరావతిలో ఉరుములు, మెరుపులతో వడగండ్ల వాన కురిసింది. పిడుగుపడి ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. విజయవాడ నగరంలో బుధవారం సాయంత్రం గం. 3.45 నిమిషాలకు ఉరుములు, మెరుపులతో ప్రారంభమైన వర్షం 5 గంటల వరకూ ఏకధాటిగా కురిసింది. నగరంలో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా వుండాలనీ, చెట్ల కిందకు వెళ్లవద్దని, రక్షణ షెల్టర్లలో మాత్రమే వుండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది.
కడప ఎంపీ టిక్కెటి విషయంలోనే గొడవ - చిన్నాన్న హత్య : వైఎస్ షర్మిల
కడప ఎంపీ టిక్కెట్ విషయంలోనే తమ కుటుంబంలో గొడవ జరిగి, చిన్నాన్న హత్యకు గురయ్యారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ఆమె బుధవారం విశాఖ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ, కడప ఎంపీ పదవికి అవినాష్ సరికాదని వివేకా స్వయంగా నాతో చెప్పారు. వివేకా ఎంత చెప్పినా జగన్.. కడప ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికే ఇచ్చారు. వివేకా బతికుంటే తనకు ఎప్పటికైనా అడ్డేనని అవినాష్ భావించారు.
గర్భిణీ భార్యను హత్య చేసిన వ్యక్తి అరెస్ట్.. కట్నం కోసం వేధించాడు..
తన గర్భిణీ భార్యను హత్య చేశాడనే ఆరోపణపై పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. బుధవారం నాడు కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హరిబాబుగా గుర్తించబడిన ఈ నిందితుడు, గత కొద్ది రోజులుగా తన భార్య వైష్ణవిని కట్నం కోసం వేధిస్తున్నట్లు సమాచారం.
Fake Paneer: హైదరాబాదులో 3వేల కిలోల కల్తీ పనీర్ స్వాధీనం..
కుళ్లిన మాంసంతో బిర్యానీలు చేసేస్తున్నారని నిన్నటికి నిన్న భారీగా మాంసాన్ని సీజ్ చేసిన సంఘటనను మరవక ముందే.. ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నకిలీ పనీర్ తయారీ, పంపిణీ నెట్వర్క్పై దాడులు నిర్వహించారు. సుమారు 3,000 కిలోల కల్తీ పనీర్ను స్వాధీనం చేసుకున్నారు. శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్, విజయ్ మిల్క్ అండ్ కర్డ్ షాప్తో సహా మొత్తం ఆరు దుకాణాల్లో ఈ దాడులు జరిగాయి. అధికారులు శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్ నుండి 1,600 కిలోల పనీర్ను, విజయ్ మిల్క్ అండ్ కర్డ్ షాప్ నుండి సుమారు 1,000 కిలోల పనీర్ను స్వాధీనం చేసుకున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
అనుకోకుండా పొరపాటు జరిగింది.. క్షమించండి : గాయని మంగ్లీ
కన్నడ చిత్రం కేడీ ది డెవిల్ చిత్రంలో సర్కే చునార్ తేరి సర్కే అనే పాటను గాయని మంగ్లీ ఆలపించారు. ఈ పాటలోని సాహిత్యం అసభ్యంగా ఉండటంతో పెను చర్చకు దారితీసింది. పైగా, వివాదాస్పదమైంది కూడా. దీంతో గాయని మంగ్లీ స్పందించారు. అనుకోకుండా పొరపాటు జరిగిందని, ప్రజలు పెద్ద మనసుతో క్షమించాలని కోరారు.
రాజకీయాల్లోకి రానున్న టాలీవుడ్ నటుడు.. ఎవరు?
రాజకీయాల్లోకి మరో టాలీవుడు నటుడు అడుగుపెట్టనున్నారు. ఆ హీరో పేరు నారా రోహిత్. క్రియాశీలక రాజకీయాల్లోకి ఖచ్చితంగా వస్తానని అంటున్నారు. ఆయన బుధవారం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.
న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ట్రైలర్ లాంచ్
ప్రపంచవ్యాప్తంగా అశేష ప్రేక్షకాదరణ పొందిన స్పైడర్ మ్యాన్ సిరీస్లో సరికొత్త చిత్రం ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ విడుదలైంది. మొట్టమొదటి గ్లోబల్ ఫ్యాన్-డ్రివెన్ ట్రైలర్ టీజ్ తర్వాత, న్యూయార్క్ నగరంలో ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నుండి టామ్ హాలండ్ పూర్తి ట్రైలర్ను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఇదొక మరపురాని క్షణంగా నిలిచిపోయింది.
Tilak Varma: రామ్ చరణ్ పెద్ది సెట్స్ను సందర్శించిన టీ20 ప్రపంచ కప్ స్టార్ తిలక్ వర్మ
భారతదేశం సాధించిన ప్రపంచ విజయానందంలో ఉన్న తిలక్ వర్మ, 'పెద్ది' షూటింగ్ ప్రదేశానికి విచ్చేసి, ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతున్న ఆ రోజును చిత్ర బృందం మొత్తానికి ఒక సంబరాల క్షణంగా మార్చారు. సెట్స్ను పర్యటించిన ఈ యువ క్రికెట్ స్టార్కు ఘన స్వాగతం లభించింది. ఆయన చిత్రంలోని ఉత్కంఠభరితమైన క్రీడా సన్నివేశాల చిత్రీకరణను వీక్షించారు.
Koti: మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా : కోటి
దేశవ్యాప్తంగా 500కి పైగా పోటీదారులు పాల్గొన్న ఈ పోటీలో దీప్తి విజేతగా నిలవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. పోటీకి జ్యూరీ సభ్యులుగా ప్రముఖ హీరోయిన్లు మౌనిక కలాపాల, నక్ష శరన్, డా. అక్షయ, ప్రణూప్ జవహర్ పాల్గొని అభ్యర్థుల ప్రతిభను విశ్లేషించారు.