శుక్రవారం, 18 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Modified:
శనివారం, 21 సెప్టెంబరు 2019 (17:54 IST)
సంబంధిత వార్తలు
ఏం చేద్దాం ఆ గడియారం ఎప్పుడూ లేటే మరి..
మా నాన్నగారి పెన్నుతో హోమ్ వర్క్ చేసా... అందుకని...
కన్నబిడ్డ ఆస్పత్రిలో వుంటే.. కన్నతల్లి ఓ యువకుడితో శృంగారంలో...?
పిల్లలూ.. Hug your parents.. తల్లిదండ్రులు కూడా మరిచిపోకండి
వరండాకు - వంట గదికి మధ్య హాలులో ఉన్నా...
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
"లంబు : భౌతిక శాస్త్రం అంటే ఏమిటి.?
జంబు : మన మనసు ఎక్కడో ఉండి భౌతికంగా మనుషుల్ని మాత్రం క్లాసులో ఉంచేది."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
యునెస్కో రిజిస్టర్లో భగవద్గీత, నాట్యశాస్త్రం.. హర్షం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
యునెస్కోకు చెందిన మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీత, భరత ముని నాట్యశాస్త్రం చేర్చడాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతించారు. భారతదేశ అమూల్యమైన సాంస్కృతిక- ఆధ్యాత్మిక వారసత్వానికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం పట్ల పవన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని, సనాతన ధర్మం, ప్రాముఖ్యతను పవన్ కల్యాణ్ నొక్కి చెప్పారు. భారతదేశం సనాతన ధర్మానికి ప్రతీక అని పేర్కొన్నారు. శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుని బోధనల నుండి భరత ముని రచించిన నాట్యశాస్త్రం వరకు, భారతీయ నాగరికత ప్రపంచానికి మార్గదర్శకత్వం అందించిందని ఆయన వెల్లడించారు.
కరువు ప్రాంతం నుంచి వచ్చా, 365 రోజులు ఇక్కడ వాన చినుకులు: రఘువీరా video పోస్ట్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ వ్యవసాయ శాఖామంత్రి డాక్టర్ రఘువీరా రెడ్డి ప్రకృతి అందాల మధ్య పర్యటిస్తున్నారు. అసోం రాష్ట్రం లోని చిరపుంజిలో ఏటా వర్షం కురుస్తూనే వుంటుంది. ఆయన అక్కడ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రఘువీరా తన అనుభవాన్ని వీడియో ద్వారా పంచుకున్నారు. ట్విట్టర్ ద్వారా తెలుపుతూ... కరువు ప్రాంతంలో పుట్టాను. ఐతే 365 రోజులు వర్షాలు కురిసే చిరపుంజిని చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఇప్పుడు కూడా సన్నని చినుకులు పడుతున్నాయి. ఇలా కురిసిన వర్షపు నీరంతా మన దేశం నుంచి అదిగో ఆ కొండల అవతల నుంచి సరిహద్దు ప్రారంభమయ్యే బంగ్లాదేశ్కు చేరుకుంటుంది.
జేఈఈ (మెయిన్స్) కీ విడుదల - ఫలితాలు రిలీజ్ ఎపుడంటే?
జేఈఈ (మెయిన్) సెషన్-2 పరీక్షల తుది కీ (JEE Mail 2025 Session 2 Final Key) మళ్లీ విడుదలైంది. తొలుత గురువారమే జేఈఈ (మెయిన్) రెండో సెషన్ పేపర్-1కు సంబంధించిన తుది కీని జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) విడుదల చేసినప్పటికీ కొద్ది గంటల్లోనే తొలగించింది.
ప్రియుడి స్నేహితులతో కలిసి భర్తను చంపేసి.. లవర్కు వీడియో కాల్ చేసి డెడ్బాడీని చూపిన భార్య!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బుర్హాన్పూర్లో విషాదకర ఘటన జరిగింది. ప్రియుడు స్నేహితులతో కలిసి కట్టుకున్న భర్తను భార్య మట్టుబెట్టింటింది. ఆ తర్వాత వీడియోకాల్ చేసి భర్త మృతదేహాన్ని బాయ్ఫ్రెండ్కు చూపించింది. ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఇండోర్ - ఇచాపూర్ హైవేలోని ఐటీఐ కాలేజీల సమీపంలో బాధితుడు గోల్డెన్ పాండే అలియాస్ రాహుల్ను నిందితుడు 36 సార్లు కత్తితో పొడిచి చంపినట్టు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
అమరావతి రాజధాని ప్రారంభోత్సవం: ఐదు లక్షల మంది ప్రజలు.. 4 హెలిప్యాడ్లు
అమరావతికి సంబంధించిన రాజధాని ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నప్పుడు, పరిస్థితులు అంత సజావుగా సాగలేదు. అమరావతి రాజధాని ప్రాజెక్టు అభివృద్ధికి కేంద్రం నుండి తగిన మద్దతు లేకపోవడంపై ఫిర్యాదులు వచ్చాయి. దాదాపు 10 సంవత్సరాల తరువాత, అదే ప్రధాన మంత్రి మోడీ అమరావతి 2.0 ప్రాజెక్ట్ కోసం తిరిగి రాబోతున్నారు. ఆయన మే 2న ఆంధ్రప్రదేశ్కు చేరుకుని అమరావతి 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మెగా ఈవెంట్ కోసం ఆంధ్రప్రదేశ్లోని భారత ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్
సినీ లెజెండ్ కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ ‘జింగుచా’ను గ్రాండ్గా రిలీజ్ చేశారు. లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్, శింబు, త్రిష వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ లాంచ్ కోసం నిర్వహించిన ఈవెంట్తో దేశం మొత్తం థగ్ లైఫ్ వైపు చూసింది. ఈ వేడుకల్లో కమల్ హాసన్, మణిరత్నం, ఎ.ఆర్. రెహమాన్ సందడి చేశారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, ఆర్. మహేంద్రన్, మద్రాస్ టాకీస్, శివ అనంత్ నిర్మించిన థగ్ లైఫ్ ప్రస్తుతం అందరి అంచనాలను అమాంతం పెంచేసింది. పెళ్లి వేడుకల్లో మార్మోగిపోయేలా ‘జింగుచా’ అనే ఫస్ట్ సింగిల్ను కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఈ పాటకు కమల్ హాసన్ సాహిత్యాన్ని అందించారు. ఇక రెహమాన్ బాణీ ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసభరితంగా ఉంది.
హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..
తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం నేడు ఏప్రిల్ 18న విడుదలైంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్ ప్రొడ్యూసర్గా నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నితిన్ రెడ్డి వ్వవహరించారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన రదన్ సంగీత దర్శకుడిగా పని చేశారు.
పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)
పుష్ప-2 నుండి 'పీలింగ్స్' పాటను ఏపికి చెందిన మహిళ అద్భుతంగా పాడిన వీడియో వైరల్ అవుతోంది. ఆమె ఇటీవలి మ్యూజిక్ రీల్కి 36,000 వీక్షణలు వచ్చాయి. చాలామంది ఆమెను ప్రశంసించారు. సోషల్ మీడియాకు సామాన్య ప్రజలను రాత్రికి రాత్రే సంచలనాలుగా మార్చే శక్తి ఉంది. దీనికి కావలసిందల్లా ప్రతిభ. అందుకే ప్రతిభ వున్న వాళ్లను సోషల్ మీడియా గుర్తిస్తుందని చెప్పాలి. అలాగే ఏపీకి చెందిన మహిళ పీలింగ్స్ పాట పాడి పాపులర్ అయ్యింది. ఈ పాట నెట్టింట వైరల్ అవుతోంది.
అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?
నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఎక్సయిట్మెంట్ క్రియేట్ చేసే హై ఎమోషన్ యాక్షన్ మూవీగా చిత్రాన్ని ట్రీట్ చేశారు. సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్పా నిర్మాతలు.నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లీకొడుకులుగా నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 18న శుక్రవారం (నేడు) థియేటర్లలో విడుదలైంది
దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)
బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా మరోమారు వార్తలకెక్కింది. దక్షిణాది సినీ ప్రేక్షకులు తనకు గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విచిత్రమైన కామెంట్స్ చూసిన నెటిజన్లు ఫక్కున నవ్వుకుంటున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేర్ వీరయ్య', బాలకృష్ణతో 'డాకు మహారాజ్' వంటి చిత్రాల్లో నటించి ఒక్కసారిగా తెలుగులో సైతం బాగా ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా ఆమె విచిత్రంగా వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కారు. ఉత్తరాదిలో తన పేరు మీద ఓ ఆలయం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు వైరల్గా మారాయి. ఊర్వశి వ్యాఖ్యలపై నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.