ఆదివారం, 15 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Modified:
శనివారం, 21 సెప్టెంబరు 2019 (17:54 IST)
సంబంధిత వార్తలు
ఏం చేద్దాం ఆ గడియారం ఎప్పుడూ లేటే మరి..
మా నాన్నగారి పెన్నుతో హోమ్ వర్క్ చేసా... అందుకని...
కన్నబిడ్డ ఆస్పత్రిలో వుంటే.. కన్నతల్లి ఓ యువకుడితో శృంగారంలో...?
పిల్లలూ.. Hug your parents.. తల్లిదండ్రులు కూడా మరిచిపోకండి
వరండాకు - వంట గదికి మధ్య హాలులో ఉన్నా...
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
"లంబు : భౌతిక శాస్త్రం అంటే ఏమిటి.?
జంబు : మన మనసు ఎక్కడో ఉండి భౌతికంగా మనుషుల్ని మాత్రం క్లాసులో ఉంచేది."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం
దేశంలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. హత్రాస్లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. హత్రాస్ జిల్లాలోని ముర్సాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం సాయంత్రం బాలిక తన కుటుంబ పొలం సమీపంలోని గొట్టపు బావి పక్కన కూర్చొని ఉండగా ఈ సంఘటన జరిగిందని సదాబాద్ సర్కిల్ ఆఫీసర్ హిమాన్షు మాథుర్ తెలిపారు.
విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరంతర కృషి కారణంగా గత 10 సంవత్సరాలుగా యోగా వ్యక్తిగత సంక్షేమ దినచర్య నుండి ప్రపంచ ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందిందని, ఇప్పుడు దీనిని 170కి పైగా దేశాలు ఉత్సాహంగా ఆచరిస్తున్నాయని కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం (IDY)కి ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా యోగాను ప్రాచుర్యంలోకి తెచ్చినందుకు జాదవ్ ప్రధానమంత్రిని ప్రశంసించారు. "ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం వల్లే ప్రపంచవ్యాప్తంగా యోగా విస్తృతంగా స్వీకరించబడిందని చెప్పవచ్చు. ఆయన 2014లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో IDY ఆలోచనను ప్రతిపాదించడమే కాకుండా, ప్రపంచ నాయకులను వ్యక్తిగతంగా సంప్రదించి ఏకగ్రీవ మద్దతు పొందారని జాదవ్ అన్నారు.
దుబాయ్లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు
2025వ సంవత్సరం భారీగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దేశంలో ఇప్పటికే ఫహల్గమ్, అహ్మదాబాద్ వంటి ఘటనలతో భారీగా ప్రాణనష్టం ఏర్పడింది. ఇవి చాలదన్నట్లు విదేశాల్లో గాజాలో దాడులు జరుగుతున్నాయి. తాజాగా దుబాయ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని ప్రఖ్యాత టైగర్ టవర్గా పిలువబడే 67 అంతస్తుల మెరీనా పినాకిల్ నివాస భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో భవనంలోని నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్
బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన శుక్రవారం ఏఐజీని సందర్శించారు. ఆయన రెండవసారి ఆసుపత్రిని సందర్శించడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. అలాగే, ఈసారి, కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ నేత కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు కేసిఆర్తో పాటు ఆసుపత్రికి వచ్చారు. కొన్ని పరీక్షల తర్వాత, శనివారం కేసీఆర్ మరిన్ని పరీక్షల కోసం వెళ్ళారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కేసీఆర్ ఏఐజీ వద్దకు చేరుకున్నారు. ఆయన అక్కడ ఒక గంట పాటు ఉన్నారు. ఏఐజీ చీఫ్, ప్రసిద్ధ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అంతా ఆయనతోనే ఉన్నారు.
Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్లు, ప్రైవేట్ ఫామ్హౌస్లలో రేవ్ పార్టీలు
హైదరాబాద్ శివార్లలోని రిసార్ట్లు, ప్రైవేట్ ఫామ్హౌస్లు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సంపన్న వ్యాపారవేత్తలు వంటి ఉన్నత వర్గాలకు రహస్య పార్టీ స్థావరాలుగా వేగంగా మారుతున్నాయి. అక్రమ మద్యం, మాదకద్రవ్యాల దుర్వినియోగం విపరీతంగా పెరుగుతోందని ఆరోపించారు. ప్రైవేట్ వేడుకలు, పుట్టినరోజు పార్టీలు, ఆ తర్వాత జరిగే కార్యక్రమాల ముసుగులో, శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, షాద్నగర్, షామీర్పేట్, శంషాబాద్ వంటి ప్రాంతాలలోని ఈ విలాసవంతమైన వేదికలను వాటి యాజమాన్యం రేవ్ పార్టీల కోసం అద్దెకు ఇస్తోంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ 'పుష్ప-2' సినిమాలో కనబరిచిన అద్భుతమైన నటనకు గాను ఉత్తమ నటుడిగా తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన స్వీకరించారు. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరై, చలనచిత్ర రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన పలువురు కళాకారులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందజేశారు.
Anirudh Ravichander: కావ్య మారన్ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?
ప్రముఖ దక్షిణ భారత స్వరకర్త, నేపథ్య గాయకుడు అనిరుధ్ రవిచందర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ డైనమిక్ యజమాని కావ్య మారన్ను వివాహం చేసుకోబోతున్నారని టాక్. మీడియా దిగ్గజం కళానిధి మారన్ (సన్ గ్రూప్ చైర్మన్) కుమార్తె 33 ఏళ్ల కావ్య ఐపీఎల్ మ్యాచ్లలో సుపరిచితురాలు, ఆమె జట్టును ఉత్సాహపరుస్తూ తరచుగా కనిపిస్తారు. మరోవైపు, అనిరుధ్ దక్షిణ భారత సినిమా, బాలీవుడ్ రెండింటిలోనూ డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడు. ఆయన తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందుతున్న సంగీత దర్శకుడు. 13 సంవత్సరాల వ్యవధిలో, ఆయన తమిళ, తెలుగు చిత్రాలలోని చాలా మంది అగ్ర నటులకు సంగీతం అందించారు.
Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)
ఎయిర్ ఇండియా విమానం AI171 అహ్మదాబాద్లో ఇద్దరు అనుభవజ్ఞులైన పైలట్లు నడుపుతుండగా ప్రమాదానికి గురైంది. ఈ విమానంలో నటి, నిర్మాత మంచు లక్ష్మి కూడా తన కూతురితో కలిసి ప్రయాణించారనీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో విడుదల చేసింది. ఈ మేరకు ఆమె ఇన్ స్టా స్టోరీలో వీడియో షేర్ చేసింది. నేను అందరికి పర్సనల్గా మెసేజ్ చేశాను. అలాగే స్టోరీ కూడా పంపించా. నేను నా కూతురు సేఫ్గా ల్యాండ్ అయ్యాం. తాను కూడా ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం చేశానని తెలిపిన మంచు లక్ష్మీ, తాను లండన్ వెళ్లలేదని ముంబై వెళ్ళాను అని తెలిపారు.
Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది
ప్రభాస్, మారుతీ, థమన్, రామజోగయ్య శాస్త్రి కలిసి థమన్ మ్యూజిక్ రూమ్ లో వున్న ఫొటోను నేడు షేర్ చేసింది చిత్రటీమ్. ఇప్పుడు అందరూ నవ్వుతున్నారు. కానీ రాబోయేది మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అంటూ కాప్షన్తో అలరించారు. రాజా సాబ్ సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. తాజాగా రాజా సాబ్ టీజర్ ను జూన్ 16న ఉదయం 10:52 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్ రాజు
2024 అవార్డ్స్తో పాటు 2014 నుంచి 2023 వరకు ప్రతి ఏడాది నుంచి మూడు ఉత్తమ చిత్రాలకు అవార్డ్స్ అందజేయనున్న తెలంగాణ ప్రభుత్వం కొంత విరామం తరువాత సినిమా నటీనటులను, సాంకేతిక నిపుణుల ప్రతిభను ప్రోత్సాహించే సంప్రదాయ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ శ్రీకారం చుట్టింది. తెలంగాణ గద్ధర్ ఫిల్మ్ అవార్డ్స్ను ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.