సోమవారం, 7 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Modified:
శనివారం, 21 సెప్టెంబరు 2019 (17:54 IST)
సంబంధిత వార్తలు
ఏం చేద్దాం ఆ గడియారం ఎప్పుడూ లేటే మరి..
మా నాన్నగారి పెన్నుతో హోమ్ వర్క్ చేసా... అందుకని...
కన్నబిడ్డ ఆస్పత్రిలో వుంటే.. కన్నతల్లి ఓ యువకుడితో శృంగారంలో...?
పిల్లలూ.. Hug your parents.. తల్లిదండ్రులు కూడా మరిచిపోకండి
వరండాకు - వంట గదికి మధ్య హాలులో ఉన్నా...
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
"లంబు : భౌతిక శాస్త్రం అంటే ఏమిటి.?
జంబు : మన మనసు ఎక్కడో ఉండి భౌతికంగా మనుషుల్ని మాత్రం క్లాసులో ఉంచేది."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా... లైవ్లో చూస్తూ పైశాచికం...
ఓ యువతి అద్దెకు ఉంటున్న ఇంటి బాత్రూమ్లో ఇంటి యజమాని రహస్య కెమెరా అమర్చి.. లైవ్లో చూస్తూ పైశాచికానందం పొందుతూ వచ్చాడు. చివరకు అతని పాపం పండటంతో ఈ దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో చోటుచేసుకుంది. వివరాలను పరిశీలిస్తే,
హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...
హనీమూన్ ట్రిప్ పేరుతో ఓ కొత్త జంటకు ఓ ముఠా కుచ్చుటోపీ పెట్టింది. యూరప్లో తమ శోభనం రాత్రిని జరుపుకోవాలన్న యువజంట ఆశలను ఓ ట్రావెల్ ఏజెన్సీ చిదిమేసింది. వారి నుంచి ఏకంగా రూ.7.60 లక్షలు వసూలు చేసి కుచ్చటోపీ పెట్టింది. పెళ్లికి ముందు మూడు రోజుల ముందు ట్రిప్ రద్దు చేసి నిలువునా ముంచేసింది. కోల్కతాలోని న్యూ అలీపూర్కు చెందిన ఈ జంటకు ఎదురైన ఈ చేదు అనుభవం, ట్రావెల్ ఏజెన్సీల మోసాలకు అద్దం పడుతోంది.
ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్
తనకు ఒక్కసారి అవకాశమంటూ వస్తే హోం మంత్రి బాధ్యతలు చేపడుతానని, ఆ తర్వాత రెడ్ బుక్ అంటూ ఏదీ ఉండదని అంతా బ్లడ్ బుక్కే ఉంటుందని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు అన్నారు. నార్త్ అమెరికాలో జరుగుతున్న తానా 24 ద్వైవార్షిక సమావేశాల్లో ఆయన పాల్గొని, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి
హిమాలయా ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఏమాత్రం ఆగడం లేదు. ఈ కారణంగా సంభవించిన వరదల వల్ల ఇప్పటివరకు 75 మంది మృత్యువాతపడ్డారు. అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. 31 మంది గల్లంతయ్యాయి. మెరుపు వరదలతో జనజీవనం స్తంభించి పోయింది.
రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు
విదేశాల నుంచి ఖరీదైన లగ్జరీ కార్లు దిగుమతి చేసుకుని పన్ను చెల్లించకుండా రోడ్లపై చక్కర్లు కొడుతున్న కార్ల యజమానులకు రవాణా శాఖ అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు. తాజాగా బెంగుళూరు నగరంలో రోడ్డు పన్ను చెల్లించకుండా తిరుగుతున్న ఓ ఖరీదైన ఫెరారీ కారు యజమానికి అధికారులు భారీ షాక్ ఇచ్చారు. ఏకంగా రూ.1.42 కోట్లను జరిమానాగా వసూలు చేసి రికార్డు సృష్టించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!
ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్తో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి నటించిన "హరిహరి వీరమల్లు" చిత్రం ఈ నెల 24వ తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఆమె జ్యోతి స్వామితో కలిసి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత
నార్త్ అమెరికాలో జరుగుతున్న తానా వేడుకల్లో హీరోయిన్ సమంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ, తానా వేడుకల్లో పాల్గొనడానికి 15 యేళ్లు పట్టిందంటే నమ్మలేకపోతున్నా. ప్రతి యేడాది తానా, ఇక్కడ ఉన్న తెలుగువారి గురించి వింటూనే ఉంటాను. నా తొలి చిత్రం "ఏమాయ చేసావె" నుంచి నన్ను మీ నిషిలా భావించారు. నాపై ప్రేమను చూపించారు. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు చెప్పడానికి నాకు ఇన్ని ఏళ్లు పట్టిందన్నారు.
"ది 100 మూవీ" ట్రైలర్ను లాంఛ్ చేసిన పవర్ స్టార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "ది 10 మూవీ" ట్రైలర్ను లాంఛ్ చేశాడు. ఆర్కే సాగర్ హీరోగా, మిషా నారంగ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. ఈ నెల 11వ తేదీన విడుదలకానుంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానరుపై రమేశ్ కరుటూరి, వెంకీ పూశడపులు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా టీజర్, పాటలకు ఇప్పటికే విడుదలకాగా, వాటికి విశేషమైన స్పందన వచ్చింది.
Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?
నయనతార- విఘ్నేష్ శివన్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణ భారతదేశంలో సినీ అభిమానులు అత్యంత ఆరాధించే జంటలలో ఒకరిగా చూస్తారు. వారి ప్రేమకథ చాలా సంవత్సరాల క్రితం నానుమ్ రౌడీ ధాన్ సెట్స్లో కలుసుకున్నప్పుడు ప్రారంభమైంది. సహోద్యోగులుగా ఉండటం నుండి సన్నిహితులుగా మారడం, చివరికి ప్రేమలో పడటం, ఆపై వివాహం చేసుకోవడం జరిగిపోయాయి. అదే సంవత్సరంలో ఈ జంట తమ కవల పిల్లలను సరోగసీ ద్వారా స్వాగతించారు. ఇది వారి అద్భుత జీవితానికి మరింత ఆనందాన్ని జోడించింది.
స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు
తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలను వాయిదా వేసేందుకు కొందరు తమ స్వార్థంతో ప్రయత్నిస్తున్నారని అసోసియేషన్ లోని పలువురు నిర్మాతలు అన్నారు. తెలుగు ఫిలింఛాంబర్ మాజీ ప్రెసిడెంట్ బసిరెడ్డి, తెలుగు ఫిలింఛాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ మాజీ చైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్, తెలుగు ఫిలింఛాంబర్ ప్రొడ్యూసర్ సెక్టార్ ఈసీ మెంబర్ మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.