శనివారం, 20 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (18:20 IST)
సంబంధిత వార్తలు
పరీక్షలో తప్పినా సంతోషమే...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
సైకిల్ పైన షూటింగ్కి... కటిక పేదరికంలోకి వెళ్ళిపోయిన అమలాపాల్.. ఏమైంది?
మూడేళ్లు ప్రేమించాడు.. విడిపోదాం అన్నాడు.. అంతే యాసిడ్ పోసేసింది..
ఇలా వచ్చిందో అలా పోయింది...
లంబు : నీ సైకిల్ పోయిందా.. మరి పోలీసులకి ఫిర్యాదు చేసావా.
జంబు : ఆ ఎందుకులేద్దూ. ఎలా వచ్చిందో అలా పోయింది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
మొత్తానికి వైఎస్ షర్మిల సాధిస్తోంది, ఎమ్మిగనూరులో జనమే జనం
రాష్ట్ర విభజన జరిగిన దగ్గర్నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే ఏపీ ప్రజలు కస్సుమంటున్నారు. అసలు ఆ పార్టీ తరపున నిలబడితే ప్రజలు ఆదరిస్తారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అలాంటి స్థితి నుంచి వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పిసిసి చీఫ్ పదవి చేపట్టిన దగ్గర్నుంచి తనదైన శైలిలో ధైర్యంగా రాజకీయ పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో తిరిగి పార్టీ గూటికి పలువురు నాయకులు చేరుతున్నారు. మరోవైపు షర్మిల సభలకు జనం కూడా వస్తున్నారు. ఈరోజు జరిగిన కర్నూలు జిల్లా సభకు ప్రజలు భారీగానే హాజరయ్యారు.
భువనేశ్వర్ పార్క్లోని 14 ఏళ్ల తెల్లపులి స్నేహ మృతి
భువనేశ్వర్ శివార్లలోని నందన్కనన్ జూలాజికల్ పార్క్లో 14 ఏళ్ల తెల్లపులి స్నేహ మృతి చెందింది. ఈ తెల్లపులి గురువారం అస్వస్థతకు గురైంది. ఆ పులికి మందులు కూడా వాడారు. ఆమె వృద్ధాప్య వ్యాధులతో బాధపడింది. వేసవి వేడిగాలుల కారణంగా ఆమె పరిస్థితి మరింత దిగజారిందని.. ఆమెకు సెలైన్, మందులు వేసినా శుక్రవారం ఉదయం మృతి చెందింది. స్నేహా ఆగష్టు 5, 2016న మౌసుమి (ఆడ), చిను (మగ), అరుదైన మెలనిస్టిక్ విక్కీ (మగ) అనే మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె రెండవ గర్భధారణ సమయంలో లవ, కుశలకు జన్మనిచ్చింది.
ఏప్రిల్ 22 నుండి మే 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర
రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టనున్నారు. ఏప్రిల్ 22 నుండి మే 10 వరకు ఈ పర్యటన షెడ్యూల్ చేయబడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సదరు పార్టీ వెల్లడించింది. అదనంగా, ఈ పర్యటనలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల వైఫల్యాలను ఎత్తిచూపనున్నారు. ప్రస్తుతం ఈ పర్యటనకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి.
కేవలం మూడు మామిడి పండ్లు మాత్రమే ఆరగించా : కేజ్రీవాల్
తాను జైలులో కేవలం మూడు మామిడి పండ్లు మాత్రమే ఆరగించానని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టయి తీహార్ జైలులో ఉంటున్న కేజ్రీవాల్... జైలులో తాను మొత్తం 48 సార్లు భోజనం చేస్తే కేవలం మూడు మామిడిపండ్లు మాత్రమే ఆరగించానని, ఒకసారి ప్రసాదంగా ఆలూ ఆరగించినట్టు చెప్పారు. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న తనకు ఇంటి నుంచే మామిడి పండ్లు వచ్చాయని చెప్పారు. కాగా, తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్.. బెయిల్ కోసం ఉద్దేశ్యపూర్వకంగా మామిడి పండ్లు, ఆలూ, స్వీట్లు తింటున్నారంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. దీంతో కేజ్రీవాల్ తరపున శుక్రవారం సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ.. కేజ్రీవాల్ భోజనానికి సంబంధించిన వివరాలను సమర్పించారు.
ముగ్గురిలో ఒకరికి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్
ముగ్గురిలో ఒకరికి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD non-alcoholic fatty liver disease) ఉందని వైద్య నిపుణులు కనుగొన్నారు. ఇది ప్రధానంగా అధిక చక్కెర వినియోగం వల్ల వస్తుంది. ఇది 5-16 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో కూడా ముఖ్యమైన ఆందోళనగా మారింది. గతంలో, పిల్లలు ఈ కాలేయ వ్యాధి నుండి సురక్షితంగా ఉన్నారని భావించారు. NAFLD ఉన్న పిల్లల సంఖ్య కేవలం ఒక దశాబ్దంలో 10-33 శాతం నుండి భయంకరంగా పెరిగింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
తమన్నా భాటియా, రాశి ఖన్నా నటించిన బాక్ సినిమా వాయిదా
సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'బాక్' చిత్రంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోయిన్స్. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న విడుదల చేయడానికి తొలుత సన్నాహాలు చేశారు మేకర్స్. అయితే ఎండల తీవ్రత అధికంగా వుండటం వలన విడుదల తేదిని వాయిదా వేస్తూ కొత్త తేదిని తెలియజేశారు. మే 3న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్.
'ఆయుష్ శర్మ నటించిన రుస్లాన్ ఎక్స్ ట్రార్డినరీ మూవీ : విజయేంద్ర ప్రసాద్
బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షనర్ 'రుస్లాన్'. కరణ్ బి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. సుశ్రీ మిశ్రా హీరోయిన్. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
రోడ్డు ప్రమాదానికి గురైన హీరోయిన్, రెండు ఎముకలు విరిగిపోయాయి
పాపులర్ టెలివిజన్ సీరియన్ నటి దివ్యాంక రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆమె రెండు ఎముకలు విరిగిపోయాయట. ఈ విషయాన్ని ఆమె భర్త సోషల్ మీడియా వేదికలో పంచుకున్నారు. యాక్సిడెంట్ జరిగిందని తెలిసిన వెంటనే తను హుటాహుటిని ఆసుపత్రికి వెళ్లాననీ, ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రి వైద్యులు దివ్యాంకకి రెండు ఎముకలు విరిగాయని చెప్పినట్లు తెలియజేసారు. శస్త్రచికిత్స చేయనున్నట్లు వైద్యులు తనతో చెప్పారని దివ్యాంక భర్త వెల్లడించారు. కాగా దివ్యాంగ పలు గేమ్ షోలతో పాపులర్ అయ్యారు.
ప్రభాస్ వివాహం తర్వాతే నా పెళ్లి.. విశాల్ కామెంట్స్
ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ప్రభాస్ని చెప్తుంటారు. ప్రస్తుతం ఆయన వివాహం నెట్టింట చర్చకు దారి తీసింది. తాజాగా ప్రభాస్ పెళ్లి అంశాన్ని తమ సినిమాల ప్రమోషన్ల కోసం ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం విశాల్ తన తాజా సినిమా రత్నంతో తెరపైకి వచ్చాడు. సంచలన దర్శకుడు హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం థ్రిల్లింగ్, యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా ఉంటుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్లో బిజీ ప్రమోషన్ కార్యక్రమాల మధ్య విశాల్ పెళ్లి గురించి మాట్లాడాడు.
భయపెట్టేలా సన్నీ లియోన్ - మందిర ఫస్ట్ లుక్
ప్రస్తుతం హారర్ కామెడీ కాన్సెప్ట్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే సన్నీ లియోన్ ఇది వరకు ఎన్నడూ పోషించని పాత్రలో కనిపించనున్నారు. సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద రాబోతోన్న చిత్రం ‘మందిర’. కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా రాబోతోన్న ఈ చిత్రానికి ఆర్ యువన్ దర్శకత్వం వహిస్తున్నారు.