శుక్రవారం, 11 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (18:20 IST)
సంబంధిత వార్తలు
పరీక్షలో తప్పినా సంతోషమే...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
సైకిల్ పైన షూటింగ్కి... కటిక పేదరికంలోకి వెళ్ళిపోయిన అమలాపాల్.. ఏమైంది?
మూడేళ్లు ప్రేమించాడు.. విడిపోదాం అన్నాడు.. అంతే యాసిడ్ పోసేసింది..
ఇలా వచ్చిందో అలా పోయింది...
లంబు : నీ సైకిల్ పోయిందా.. మరి పోలీసులకి ఫిర్యాదు చేసావా.
జంబు : ఆ ఎందుకులేద్దూ. ఎలా వచ్చిందో అలా పోయింది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
వారం కిందటే ఇన్స్టాగ్రాంలో పరిచయమయ్యాడు, భర్తను వదిలేసి అతణ్ణి పెళ్లాడింది
సోషల్ మీడియా ఎంతోమంది జీవితాలను మార్చేస్తోంది. అంటే... కొందరి జీవితాలను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంటే... మరికొందరి జీవితాలను పాతాళానికి తొక్కేస్తుంది. తాజాగా ఇలాంటి ఘటన జరిగింది. కేవలం వారం రోజుల కిందట పరిచయమైన వ్యక్తి మోజులో పడిపోయిన ఓ వివాహిత భర్తను వదిలేసి అతడిని పెళ్లాడింది. కర్నాటక లోని నేలమంగళకు చెందిన నేత్రావతి, రమేష్ దంపతులు. వీరికి ఓ కుమారుడు కూడా వున్నాడు. రమేష్ ట్రక్ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. డ్రైవర్ కావడంతో రోజుల తరబడి ఇంటికి దూరంగా వుండాల్సిన పరిస్థితి. దాంతో కుమారుడి ఆలనాపాలనా అన్నీ తానై చూసుకుంటూ వస్తోంది నేత్రావతి.
చంద్రబాబుకు వైకాపా అంటే దడ.. అబద్ధాలతో మోసం.. రెడ్ బుక్ రాజ్యాంగం: జగన్
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని, ఎందుకంటే ఆయన నెరవేర్చని వాగ్దానాలతో ప్రజలను ఎదుర్కోలేరని వైకాపా అధినేత వైయస్ జగన్ అన్నారు. చంద్రబాబు నాయుడు అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆరోపించారు. ఉమ్మడి కర్నూలు స్థానిక సంస్థల పార్టీ సభ్యులను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ, జగన్ 2.0 పార్టీ కేడర్కు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు మరిన్ని ఉపాయాలు ప్రయత్నిస్తారని పేర్కొంటూ, పార్టీ కేడర్ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. పార్టీ చరిత్రను పరిశీలిస్తే, వైఎస్సార్సీపీ పోరాటం నుంచి పుట్టిందని, రాష్ట్రంలో రాజకీయాలను పునర్నిర్వచించడం ద్వారా విశ్వసనీయత, విలువలను తీసుకువచ్చిందని జగన్ అన్నారు.
తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్
2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రధాన నిందితులలో ఒకరైన తహవ్వూర్ రాణాను ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ కోర్టు 18 రోజుల కస్టడీకి అప్పగించింది. అంతకుముందు రాత్రి ఎన్ఐఏ అధికారులు రాణాను ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. ఎన్ఐఏ తరపున సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్ కోర్టులో వాదనలు వినిపించారు. తహవూర్ రాణా తరపున, ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి న్యాయవాది పియూష్ సచ్దేవా తన వాదనను వినిపించారు.
హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి
అమెరికాలో జరిగిన ఒక విషాదకరమైన హెలికాప్టర్ ప్రమాదంలో, ఒక టెక్నాలజీ కంపెనీ సీఈవో, ఆయన మొత్తం కుటుంబం ప్రాణాలు కోల్పోయారు. జర్మన్ టెక్నాలజీ సంస్థ, స్పెయిన్ విభాగం అధిపతి అగస్టిన్ ఎస్కోబార్ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ సందర్శిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. అగస్టిన్ ఎస్కోబార్ సహా ఆరుగురు వ్యక్తులతో కూడిన హెలికాప్టర్ హడ్సన్ నదిపై ఎగురుతుండగా, అది అకస్మాత్తుగా అదుపు తప్పి తిరగడం ప్రారంభించి, తలక్రిందులుగా నీటిలో కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగాయి, దీంతో విమానంలో ఉన్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. బాధితుల్లో ఎస్కోబార్, అతని భార్య, వారి ముగ్గురు పిల్లలు, హెలికాప్టర్ పైలట్ ఉన్నారు.
హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...
విద్యాబుద్ధులు చెప్పాల్సిన కొందరు గురువారం విచక్షణను కోల్పోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. చిన్నపాటి తప్పులు చేసే విద్యార్థులపట్ల ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కొందరు విద్యార్థులు హోం వర్క్ చేయలేదని చెప్పుతో కొట్టారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ
నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్, జాతీయ నటి అర్చన కాంబినేషన్ లో రూపేష్,ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘షష్టి పూర్తి ‘. పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మేస్ట్రో’ ఇళయరాజా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇందులో తొలిపాటను ఆస్కార్ విన్నర్ కీరవాణి రచించగా ఇటీవల విడుదల చేశారు.సంచలన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ విడుదల చేసిన ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.
ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ప్రస్తుత పాన్ ఇండియా స్టార్ సమంత రూతు ప్రభు త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. నాగ చైతన్యతో లవ్ మ్యారేజ్, ఆపై కొన్నేళ్ళకే విడాకులు.. ఆ వెంటనే తీవ్ర అనారోగ్యం ఇలా వరుస ఇన్సిడెంట్స్ నడుమ సమంత విషయాలు ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇటీవలే నాగ చైతన్య కూడా రెండో పెళ్లి చేసుకోవడంతో.. సమంత కూడా రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్లు టాక్. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉండనే టాక్ నడుస్తోంది. వీరిద్దరూ సీక్రెట్గా ప్రేమాయణం నడుస్తోందని బీ టౌన్ కోడై కూస్తోంది.
Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ
హైదరాబాద్ లోని మౌలాలి లాలాపేటలో రైల్వే వేగన్ వర్క్ షాప్ లో రామ్ చరణ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ యాక్షన్ సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నారు. రవివర్మ ఫైట్ మాస్టర్ నేత్రుత్వంలో రామ్ చరణ్ తోపాటు కొంతమంది ఫైటర్లు జనాల మధ్యలో చిత్రీకరణ జరుగుతోంది.
థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష
నూతన దర్శకుడు శ్రీరాజ్ శ్రీనివాసన్ తెరకెక్కించిన చిత్రం ప్రవీణ్ కూడు షప్పు. ఇందులో సౌబిన్ షాహిర్, బాసిల్ జోసెఫ్, చెంబన్ వినోద్ జోస్ ప్రధాన పాత్రల్లో నటించారు, చాందిని శ్రీధరన్, శివాజిత్, శబరీష్ వర్మ, నియాస్ అబూబెకర్, జోసెఫ్ జార్జ్, విజో (మణి), సందీప్, రేవతి, రామ్కుమార్, రాజేష్ అజీకోడన్, దేవరాజ్, ప్రతాపన్, జ్యోతికలు కనిపిస్తారు. ఈ సినిమా సోనీ లైవ్ లో ఏప్రిల్ 11,2025 తెల్లవారుజాము నుంచే టెలికాస్ట్ అవుతుంది.
ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి
మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు అని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తన సోదరుడు పవన్ కళ్యాణ్ భుజంపై చేతులువేసిన అభిమానులను అలరిస్తోంది.