గురువారం, 26 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Modified:
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (17:35 IST)
సంబంధిత వార్తలు
సైరా వేడుకకు బన్నీ ఎందుకు రాలేదు. అసలు బన్నీకి ఏమైంది..? (video)
ఆప్ఘనిస్థాన్కు భారీ ఎదురుదెబ్బ.. గాయంతో కెప్టెన్ అవుట్?
ఏపీకి 5 జాతీయ జల మిషన్ అవార్డులు
గోదావరి పడవ ప్రమాదం: బోటు డ్రైవర్లు బతికే ఉన్నారా?
సచివాలయం అభ్యర్థులకు శుభవార్త.. ఆ మార్కుల్ని తగ్గిస్తారట..
పరీక్షలో తప్పినా సంతోషమే...
"లంబు : పరీక్షలో తప్పినా సంతోషంగా ఉన్నావేంట్రా.
జంబు : మా క్లాస్లో ఒకే ఒక సబ్జక్ట్లో తప్పింది నేనే".
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
హైటెక్ సిటీలో కోలివింగ్ స్పేసెస్, అమ్మాయిలు-అబ్బాయిలు ఒకే గదిలో వుంటే?: వీహెచ్ ఆందోళన
చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు మీడియా ముందుకు వచ్చారు. ఆయన పలు విషయాలపై మాట్లాడారు. ముఖ్యంగా హైటెక్ సిటీలో కో లివింగ్ స్పేసెస్ పెడుతున్నారనీ, ఒకే గదిలో అమ్మాయి-అబ్బాయి కలిసి వుండేందుకు అనుమతి ఇవ్వడం ఇదెక్కడ న్యాయం అండీ ప్రశ్నించారు. ఒకవైపు అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరుగుతుంటే ఇలా కో లివింగ్ స్పేసెస్ అంటూ ఇచ్చేస్తే పరిస్థితి ఎలా వుంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఒకే గదిలో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి వుండటం ఏంటండీ, ఇదివరకు చక్కగా ఉమెన్స్ హాస్టల్స్, మెన్ హాస్టల్స్ వేర్వేరుగా వుండేవి.
శుక్రవారం, జూన్ 27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర
సికింద్రాబాద్: శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ ప్రతి ఏడాది జగన్నాథ పూరిలోని రథయాత్రతో సమానంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవతల కోసం రథయాత్రను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్ గత 130 సంవత్సరాలుగా సికింద్రాబాద్ జనరల్ బజార్లోని జగన్నాథ ఆలయం నుండి ఈ రథయాత్రను క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది. ఈ వైభోత్సవ కార్యక్రమం సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ వ్యవస్థాపక కుటుంబ ట్రస్టీ శ్రీ పురుషోత్తం మలాని మాట్లాడుతూ.., “జగన్నాథుడి వార్షిక రథోత్సవాన్ని, సంబంధిత వేడుకలను ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది.
Elephant Tusks: జైలులో వుంటూనే ఏనుగు దంతాల రవాణాకు స్కెచ్.. బయటికొచ్చి?
ఏనుగు దంతాలను అక్రమంగా రవాణా చేసి విక్రయించడానికి ప్రయత్నించిన ఆరోపణలపై రాచకొండ స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT), అటవీ శాఖ అధికారులతో కలిసి ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో రూ.3 కోట్ల విలువైన రెండు దంతాలను బుధవారం హయత్నగర్లో స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాకు చెందిన డ్రైవర్ ఆర్. ప్రసాద్ (32) గతంలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో పాల్గొన్నాడు. తిరుపతిలో రెడ్ సాండర్స్ యాంటీ-స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ (RSASTF) అతన్ని అరెస్టు చేసింది. ఫిబ్రవరిలో ఆ కేసులో అతనికి జైలు శిక్ష విధించబడింది.
వికారాబాద్ పాఠశాల- ఆవు మెదడుతో పాఠాలు- టీచర్ సస్పెండ్
వికారాబాద్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలో ఆవు మెదడుతో చేసిన ప్రదర్శన తీవ్ర వివాదానికి దారితీసింది. జీవ శాస్త్రాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కాసింబి మంగళవారం తాండూరులోని యాలాల్ మండలం జెడ్పిహెచ్ఎస్ (బాలికలు) పదవ తరగతి విద్యార్థులకు పాఠాన్ని వివరించడానికి ఆవు మెదడును పాఠశాలకు తీసుకువచ్చి బోధనా సహాయంగా ఉపయోగించారని ఆరోపించారు. ఈ సెషన్ సమయంలో, ఫోటోలు తీసి, వాటిని పాఠశాలలోని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశారని, ఇది తోటి ఉపాధ్యాయుల ఆందోళనకు కారణమైందని తెలుస్తోంది.
హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్ - ఉప్పొంగుతున్న పార్వతి నది
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా కుంభవృష్టి కురుస్తోంది. దీంతో పార్వతి నదికి ఉప్పొంగి ప్రవహిస్తుంది. హిందుస్థాన్ - టిబెట్ రోడ్డుపై కొండ చరియలు విరిగిపడ్డాయి. నిర్మాండ్లో వరద వంటి పరిస్థితి, ప్రాణనష్టం లేదు. గత నెలలో రూ.250 కోట్లతో లార్జీ ప్రాజెక్టు పునఃప్రారంభంకానుంది. లార్జీ వద్ద కొండ చరియలు నివారణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక యంత్రాంగం తెలిపింది. అనేక చెట్లు కూలిపోయాయి.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
'కన్నప్ప' రిలీజ్కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు
డాక్టర్ మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "కన్నప్ప". ఈ చిత్రం ఈ నెల 27వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం విడుదలకు ముందు మంచు విష్ణుకు జీఎస్టీ అధికారులు షాకిచ్చారు. మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. 'కన్నప్ప' సినిమాకి సంబంధించి జీఎస్టీ చెల్లింపుల్లో తేడాలు ఉన్నట్టు అనుమానించిన అధికారులు ఈ తనిఖీలు చేశారు. అంతకుముందు జీఎస్టీ తనిఖీలపై విలేకరులు ప్రశ్నించగా విష్ణు స్పందించారు. మీరు చెప్పే వరకూ నాకు తెలియదు అయినా.. దాచిపెట్టేదేమీ లేదు.. ఎక్కడెక్కడ అప్పులు చేశామో తెలుస్తుంది కదా అని అన్నారు.
డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న విడుదల కాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో బుధవారం నాడు శివ బాలాజీ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..
ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్
మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం చిత్రం వర్జిన్ బాయ్స్. స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా జేడీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. బబ్లు, కౌశల్ మంద, ఆర్జె సూర్య, సుజిత్ కుమార్, కేదార్ శంకర్, ఆర్జె శరన్, శీతల్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.
శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు
కన్నప్ప ఈ శుక్రవారం థియేటర్లలోకి దూసుకురానుంది, అభిమానులు, ప్రేక్షకుల నుండి భారీ అంచనాలను తీసుకువెళుతుంది. విష్ణు మంచు ఈ చిరకాల కలల ప్రాజెక్ట్ను భారీ స్థాయిలో నిర్మించారు, దీనిని ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.
Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న రిలీజ్ కాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో కన్నప్ప రూపొందింది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్లు, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఇందులో శివబాలాజీ చిత్రం గురించి రివ్యూ చెప్పేశారు.