ఆదివారం, 4 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Modified:
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (17:35 IST)
సంబంధిత వార్తలు
సైరా వేడుకకు బన్నీ ఎందుకు రాలేదు. అసలు బన్నీకి ఏమైంది..? (video)
ఆప్ఘనిస్థాన్కు భారీ ఎదురుదెబ్బ.. గాయంతో కెప్టెన్ అవుట్?
ఏపీకి 5 జాతీయ జల మిషన్ అవార్డులు
గోదావరి పడవ ప్రమాదం: బోటు డ్రైవర్లు బతికే ఉన్నారా?
సచివాలయం అభ్యర్థులకు శుభవార్త.. ఆ మార్కుల్ని తగ్గిస్తారట..
పరీక్షలో తప్పినా సంతోషమే...
"లంబు : పరీక్షలో తప్పినా సంతోషంగా ఉన్నావేంట్రా.
జంబు : మా క్లాస్లో ఒకే ఒక సబ్జక్ట్లో తప్పింది నేనే".
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
మందుబాబులను నడిరోడ్డుపై నడిపిస్తూ మత్తు వదలగొట్టారు...
పీకల వరకు మద్యం సేవించి రోడ్డుపై ఇష్టానుసారంగా హల్చల్ సృష్టించిన మద్యం బాబుల మత్తును పోలీసులు వదలగొట్టారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మందుబాబులకు స్థానిక పోలీసులు తమదైనశైలిలో వినూత్న శిక్ష విధించారు. తప్పతాగి ఇష్టానుసారంగా ప్రవర్తించిన తాగుబోతు యువకులను నడి రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు.
తెలంగాణ రాష్ట్రానికి మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ : హరీశ్ రావు ధ్వజం
తెలంగాణ రాష్ట్రానికి మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ అని భారత రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. నదీ జలాలు -కాంగ్రెస్ ద్రోహులు పేరిట ఆదివారం తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణకు నంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీయే అని ఆరోపించారు.
అంధకారంలో వెనెజువెలా రాజధాని - మొబైల్ చార్జింగ్ కోసం బారులు
వెనెజువెలా రాజధాని కారకాస్లో అంధకారం నెలకొంది. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను తమ దారికి తెచ్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సైన్యం కారకాస్పై మెరుపుదాడులు జరిపింది. ఈ దాడులతో వెనుజువెలా వాసులు భయంతో వణికిపోయారు. ముఖ్యంగా, అమెరికా సేనలు జరిపిన దాడుల్లో కీలకమైన మౌలిక సదుపాయాలు, విద్యుత్ గ్రిడ్లు దెబ్బితిన్నాయి. దీంతో కారకాస్లో అంధకారం నెలకొంది. మొబైల్ చార్జింగ్ కోసం రాజధాని ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చొంటున్నారు. అలాగే, సూపర్ మార్కెట్లు మూతపడటంతో చిన్న దుకాణాల వద్ద ప్రజలు ఆహారం వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది.
చాక్లెట్ ఆశ చూపించి ఏడేళ్ల బాలికపై అత్యాచారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి పట్టణంలో దారుణం జరిగింది. చాక్లెట్ ఆశ చూపించి ఏడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కేసు నమోదు చేశారు. ఈ ఘటన తిరుపతి రూరల్ పరిధిలో వెలుగు చూసింది.
వెనెజువెలా అధ్యక్షుడి నిర్భంధం.. ఇక మీ వంతేనంటూ ప్రత్యర్థులకు ట్రంప్ హెచ్చరిక
తన మాట వినని వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం నిర్బంధించి న్యూయార్క్కు తరలించింది. ఈ చర్యకు పూనుకునే ముందు అమెరికా సైన్యం వెనెజువెలా రాజధాని కాకరస్పై మెరుపు దాడులు చేసింది. ఆ తర్వాత మదురో దంపతులను బంధించి న్యూయార్క్కు తరలించింది. ఈ చర్యను అనేక ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. కానీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం సమర్థించుకోవడమే కాకుండా, లాటిన్ అమెరికాలోని ప్రత్యర్థి దేశాలను హెచ్చరించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ప్రభాస్తో నిధి అగర్వాల్.. ఆసక్తికర ఫోటో షేర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'ది రాజాసాబ్'. సంక్రాంతి కానుకగా ఈ నెల 9వ తేదీన విడుదలకానుంది. హారర్ కామెడీ జానర్లో తెరకెక్కింది. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లు. చిత్రం విడుదల తేదీ సమీపిస్తుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు. ఈ క్రమంలో హీరోయిన్ నిధి అగర్వాల్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఆసక్తికర ఫోటోను షేర్ చేశారు. అందులో ఆమె ప్రభాస్తో కలిసి చిరునవ్వులు చిందిస్తోంది. ఇది ఏఐ ఫోటో కాదు.. అంటూ అమ్మడు క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ పిక్ను ప్రభాస్ ఫ్యాన్స్ విశేషంగా లైక్స్ చేస్తున్నారు.
టైమ్ మెషీన్లో ఒక రౌండ్ వేసి వింటేజ్ చిరంజీవిని చూస్తారు : అనిల్ రావిపూడి
మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో టైమ్ మెషీన్లో ఒక రౌండ్ వేసి వింటేజ్ చిరంజీవిని చూస్తారని ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ట్రైలర్ను తాజాగా రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటించగా, విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో మెరవనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.
Nandini Reddy: మహిళలకు భద్రత లేదనిపిస్తోంది.. మహిళల దుస్తులపై నందినిరెడ్డి కామెంట్లు
తెలుగు చిత్ర పరిశ్రమలోని కొద్దిమంది ప్రముఖ మహిళా దర్శకులలో ఒకరైన నందిని రెడ్డి, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మహిళల సమస్యల గురించి మాట్లాడారు. ఓ బేబీ, అన్నీ మంచి శకునములే, కళ్యాణ వైభోగమే వంటి చిత్రాలతో పేరుగాంచిన ఆమె, మహిళలపై భద్రత, స్వేచ్ఛపై తన బలమైన అభిప్రాయాలను పంచుకున్నారు. తన ఫీల్-గుడ్ చిత్రాల ద్వారా బలమైన, స్వతంత్ర మహిళలను నిరంతరం చిత్రీకరించడానికి ప్రయత్నించానని నందినిరెడ్డి అన్నారు. అయితే, దేశంలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మహిళలకు భద్రత లేదనిపిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Ghantasala Review: అందరూ చూడతగ్గ ఘంటసాల బయోపిక్ చిత్రం- ఘంటసాల రివ్యూ
చిన్న గాయకుడినుంచి ఆటుపోటులను ఎదుర్కొని దిగ్గజ సంగీత దర్శకుడిగా ప్రపంచ స్థాయి లో పేరెన్నిగన్న ఘంటసాల వెంకటేశ్వరరావు (ఘంటసాల) జీవిత చరిత్ర ఆధారంగా ‘ఘంటసాల ది గ్రేట్’ అనే సినిమాను సి.హెచ్. రామారావు తెరకెక్కించారు. అన్యుక్త్ రామ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఓ మంచి పాట లాంటి సినిమాను శ్రీమతి సి.హెచ్. ఫణి నిర్మించారు. ఈ చిత్రంలో ఘంటసాల పాత్రను సింగర్ కృష్ణ చైతన్య పోషించారు. ఈ మూవీని జనవరి 2న ఘనంగా రిలీజ్ చేశారు.మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
Sumanth Prabhas : సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా గోదారి గట్టుపైన
మేమ్ ఫేమస్ తో స్ట్రాంగ్ డెబ్యు చేసిన న్యూ ఏజ్ యాక్టర్ సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' సినిమాతో అలరించబోతున్నారు. ఈ చిత్రం రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ కు ఫస్ట్ వెంచర్. MR ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్లతో పాపులరైనా సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిధి ప్రదీప్ కథానాయికగా అరంగేట్రం చేస్తుండగా, జగపతి బాబు, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోదారి గట్టుపైన ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఈ సినిమా టీజర్ను మేకర్స్ ఈరోజు లాంచ్ చేశారు.