మంగళవారం, 6 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Modified:
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (17:35 IST)
సంబంధిత వార్తలు
సైరా వేడుకకు బన్నీ ఎందుకు రాలేదు. అసలు బన్నీకి ఏమైంది..? (video)
ఆప్ఘనిస్థాన్కు భారీ ఎదురుదెబ్బ.. గాయంతో కెప్టెన్ అవుట్?
ఏపీకి 5 జాతీయ జల మిషన్ అవార్డులు
గోదావరి పడవ ప్రమాదం: బోటు డ్రైవర్లు బతికే ఉన్నారా?
సచివాలయం అభ్యర్థులకు శుభవార్త.. ఆ మార్కుల్ని తగ్గిస్తారట..
పరీక్షలో తప్పినా సంతోషమే...
"లంబు : పరీక్షలో తప్పినా సంతోషంగా ఉన్నావేంట్రా.
జంబు : మా క్లాస్లో ఒకే ఒక సబ్జక్ట్లో తప్పింది నేనే".
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) అక్రమాల కేసులో సంబంధించి నాంపల్లిలో సీబీఐ ప్రత్యేక కోర్టు తుదితీర్పును వెలువరించింది. సుమారు 15 సంవత్సరాల సుధీర్ఘ విచారణ ప్రక్రియ తర్వాత న్యాయస్థానం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.
Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలితో పాటు ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష
హైదరాబాద్లోని సీబీఐ కోర్టు ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో తన తీర్పును వెలువరించింది. గాలి జనార్ధన్ రెడ్డితో సహా ఐదుగురికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కోర్టు ఐదుగురినీ దోషులుగా ప్రకటించింది. దోషులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష జరిమానా విధించింది. దోషులుగా తేలిన వారిలో నిందితుడు ఏ1గా జాబితా చేయబడిన శ్రీనివాస్ రెడ్డి, నిందితుడు నెం.2 (A2) గా గాలి జనార్ధన్ రెడ్డి, నిందితుడు నెం.7 (A7)గా గాలి జనార్ధన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీ ఖాన్, నిందితుడు నెం.3 (A3) గా వి.డి. రాజగోపాల్ ఉన్నారు.
Mega DSC: మెగా డీఎస్పీ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి.. నారా లోకేష్
జూన్ 6న ప్రారంభం కానున్న మెగా డీఎస్సీ పరీక్షలకు ఖచ్చితమైన ఏర్పాట్లు చేయాలని విద్య- ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అమలులో ఎటువంటి లోపాలు ఉండకూడదని, టీసీఎస్ అయాన్ కేంద్రాలు, పరీక్షా కేంద్రాలలో కంప్యూటర్లు, మౌలిక సదుపాయాలు పూర్తిగా పనిచేసేలా చూసుకోవాలని చెప్పారు. పరీక్ష కోసం ఏర్పాటు చేసిన అభ్యర్థుల మద్దతు కాల్ సెంటర్లలో సాంకేతిక సమస్యలను నివారించాలని కూడా అధికారులను ఆదేశించారు.
పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో మహిళ హత్య
తెలంగాణా రాష్ట్రంలో పట్టపగలు, పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఓ మహిళ దారుణ హత్య జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్ వద్ద ఓ కేసులో నిందితురాలిగా ఉన్న లక్ష్మి అనే మహిళను శ్రీరామ్ అనే వ్యక్తి గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఆస్తి తగాదాలపై గతంలో సారయ్య అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో లక్ష్మి నిబంధనల బెయిలుపై బయట ఉన్నారు.
Pankaja Sri: వంశీకి హైపోక్సియా ఉంది.. జైలులో వుండలేరు.. భార్య పంకజ శ్రీ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ భార్య పంకజ శ్రీ, ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇచ్చారు. వల్లభనేని వంశీ అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని ఆమె పేర్కొన్నారు. పంకజ శ్రీ ఇచ్చిన వివరాల ప్రకారం, వల్లభనేని వంశీ గత శనివారం ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు కాళ్లలో వాపు ఉన్నట్లు నిర్ధారించారు. హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గినట్లు కూడా గుర్తించారు. దీనికి ప్రతిస్పందనగా, వైద్యులు ఆయన ప్రస్తుత మందులను మార్చారని, కొత్త మందులను సూచించారని ఆమె పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ
కామెడీ చాలా డిఫికల్ట్. కామెడీ చేయడం అంత ఈజీ కాదు. ఇందులో ఇంటర్వెల్ బ్యాంగ్ నాకు చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. శ్రీ విష్ణు గారి టైమింగ్ మ్యాచ్ చేయడం వెరీ డిఫికల్ట్ అని హీరోయిన్ కేతిక శర్మ అన్నారు. #సింగిల్ చిత్రంలో శ్రీవిష్ణుతో నటించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందింది. ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు.
మెగాస్టార్తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార
దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో "లేడీ సూపర్ స్టార్"గా విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న నయనతార మరోసారి తన పారితోషికం విషయంలో వార్తల్లో నిలుస్తోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రముఖ నటిగా తన కెరీర్ను కొనసాగించిన ఆమె, కొత్త తెలుగు చిత్రానికి రూ.18 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించే హై-ప్రొఫైల్ ప్రాజెక్ట్ అని చెబుతారు. రూ.18 కోట్లు నయనతార డిమాండ్ గురించి ప్రస్తుతం నిర్మాణ బృందం, నటి మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఆమె ఇటీవలి చిత్రాలు, అన్నపూర్ణి, టెస్ట్ వంటివి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, నయనతార ప్రజాదరణ ఇంకా దెబ్బతినలేదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్
మెగా హీరో వరుణ్ తేజ్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. గతేడాది మట్కా అనే పీరియాడికల్ సినిమాతో వచ్చిన వరుణ్ తేజ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేసేందుకు అడుగులు వేస్తున్నారు. విభిన్న కథలతో ప్రేక్షకులను మెప్పిస్తోన్న ఆయన తన సహ నటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భార్యతో కలిసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు వరుణ్ తేజ్. 2017లో మిస్టర్ సినిమాలో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కలిసి నటించారు వరుణ్ తేజ్. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత అంతరిక్షం 9000 కేఎంపీహెచ్ సినిమాలోనూ మరోసారి జోడీగా నటించారు వరుణ్ - లావణ్య. 2023 జూన్ 8న హైదరాబాద్లోని నాగబాబు నివాసంలో వరుణ్ - లావణ్యల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది.
Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వినోద పరిశ్రమపై దృష్టి సారించారు - ముఖ్యంగా అమెరికా గడ్డపై విడుదలయ్యే విదేశీ చిత్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. విదేశాలలో నిర్మించి అమెరికాకు దిగుమతి చేసుకునే అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధించే ప్రక్రియ తక్షణమే ప్రారంభమవుతుందని అధ్యక్షుడు తన సోషల్ మీడియాలో ప్రకటించారు.
London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా, చిరంజీవి, సురేఖ గారు లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కోసం లండన్ వెళుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫొటోకూడా పెట్టారు. ఈ విగ్రహ ఆవిష్కరణ లండన్లో మే 9, 2025న స్థానిక సమయం సాయంత్రం 6:15 గంటలకు జరగనుంది. ఈ సందర్భంగా అభిమానులు అక్కడ సంబరాలకు ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తోంది.