సోమవారం, 29 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ జోకులు
Written By
Selvi
Last Updated :
మంగళవారం, 25 నవంబరు 2014 (18:46 IST)
నీ కౌగిలి ఎంత వెచ్చగా ఉందో..?
''ఆహా.. నీ కౌగిలి ఎంత వెచ్చగా ఉందో..?" అన్నాడు సాగర్.
"అవును మరి.. నూట మూడు డిగ్రీల జ్వరం ఉందిగా..!" అంది సాగరిక.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
హనీమూన్కు వెళ్లొచ్చిన దంపతుల ఆత్మహత్య.. ఏం జరిగింది?
శ్రీలంకకు హనీమూన్కు వెళ్లొచ్చిన నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. తొలుత నవ వధువు బలవన్మరణానికి పాల్పడగా, ఆ తర్వాత వరుడు కూడా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో చోటుచేసుకుంది.
ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పిల్లుల్లా బంకర్లలో దాక్కున్నారు : పాక్ అధ్యక్షుడు జర్దారీ (Video)
ఉగ్రవాదుల ఏరివేతతో పాటు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్కు తగిన గుణపాఠం చెప్పేలా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్థాన్ పాలకులు గజగజా వణికిపోతూ పిల్లుల్లా బంకర్లలో దాక్కున్నారని ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఏపీకి రూ.9470 కోట్ల విలువ చేసే రైల్వే ప్రాజెక్టులు : కేంద్రం వెల్లడి
గత 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.9470 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చినట్టు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న వెల్లడించారు. అలాగే, ప్రస్తుతం ఏపీలో ఎనిమిది వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయన్నారు. దేశంలోనే తొలిసారిగా హిందూపురంలో తాలూకా స్థాయిలో వందేభారత్కు స్టాపింగ్ కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. ఇది హిందూపురం ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ప్రత్యేక బహుమతి అని ఆయన అన్నారు.
బంగ్లాదేశ్లో ఆటవిక రాజ్యం... హిందువులను చంపేస్తున్న అరాచక మూకలు
బంగ్లాదేశ్లో ఆటవిక రాజ్యమేలుతోంది. కొన్ని అల్లరి మూకలు మైనార్టీలుగా ఉన్న హిందువులను దారుణంగా హత్య చేస్తున్నాయి. దీనికి తాజాగా జరిగిన హిందూ యువకుడు దీపు చంద్రదాస్ హత్యే కారణం. ఈ దారుణ మారణకాండ జరిగిన సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి వెల్లడించిన భయానక వివరాలు ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. నిందితుల నుంచి ప్రాణహాని ఉందని భావించిన సదరు సాక్షి, ముఖం కనిపించకుండా మీడియాతో మాట్లాడుతూ ఆనాటి రక్తపాతాన్ని వివరించాడు.
కర్నాటకలో నిరుపేదల ఇళ్లపై బుల్డోజర్... సీఎం సిద్ధూ ఫైర్
కర్నాటక రాష్ట్రానికి కూడా బుల్డోజర్ సంస్కృతి విస్తరించింది. బెంగుళూరు నగర శివార్లలోని కోగిలు గ్రామంలో చేపట్టిన ఆక్రమణల తొలగింపు కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. నిరుపేదల ఇళ్ళను బుల్డోజరుపై కూల్చివేశారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ద్వాదశ జ్యోతిర్లాంగాల దర్శనం పూర్తి చేసుకున్న కంగనా రనౌత్
ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ దశాబ్దకాలంలో ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకున్నారు. ఇటీవల భీమశంకర జ్యోతిర్లాంగాన్ని దర్శించుకోవడంతో ఆమె సంకల్పం నెరవేరింది. ఈ విషయాన్ని ఆమె ఆదివారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడుగా డి.సురేష్ బాబు
తెలుగు ఫిల్మ్ చాంబర్ నూతన అధ్యక్షుడుగా ప్రముఖ సినీ నిర్మాత డి.సురేష్ బాబు ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో ఆయన విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఫిల్మ్ చాంబర్ ఎన్నికల్లో మన ప్యానెల్ పేరిట చిన్న నిర్మాతలు, ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పెద్ద నిర్మాతలు పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ తన బలాన్ని నిరూపించుకుంది.
తలైవర్తో లవ్ స్టోరీ తీయాలన్నదే నా కల : సుధా కొంగరా
సూపర్ స్టార్ రజనీకాంత్తో ప్రేమకథా చిత్రం తీయాలన్నదే తన కల అని ప్రముఖ దర్శకురాలు సుధా కొంగరా అన్నారు. ఆమె తాజాగా దర్శకత్వం వహించిన 'పరాశక్తి' చిత్రం జనవరి 10వ తేదీన విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మనసులోని మాటను వెల్లడించారు.
అభిమానులకు కోసం సినిమాలకు స్వస్తి : హీరో విజయ్ ప్రకటన
గత 30 యేళ్లుగా అభిమానులు తనకు అండగా ఉన్నారని, ఇపుడు మరో 30 యేళ్లపాటు వారికి అండగా నిలబడేందుకు తాను సినిమాలకు గుడ్బై చెపుతున్నట్టు కోలీవుడ్ అగ్రహీరో విజయ్ ప్రకటించారు. ఆయన నటించిన తాజా చిత్రం 'జన నాయగన్'. హెచ్.వినోద్ దర్శకుడు. పూజా హగ్డే హీరోయిన్. ఈ చిత్రం ఆడియో శనివారం రాత్రి మలేషియాలో భారీ స్థాయిలో జరిగింది.
డార్లింగ్ ఫ్యాన్స్కు మంచి వినోదం ఇవ్వాలనే "రాజాసాబ్" చేశాం... ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ "రాజాసాబ్". ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా తెరకెక్కించారు దర్శకుడు మారుతి. "రాజాసాబ్" సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్తో అన్ కాంప్రమైజ్డ్గా నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న "రాజాసాబ్" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. శనివారం రాత్రి హైదరాబాద్లో "రాజాసాబ్" ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.