గురువారం, 18 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ జోకులు
Written By
Selvi
Last Updated :
మంగళవారం, 25 నవంబరు 2014 (18:46 IST)
నీ కౌగిలి ఎంత వెచ్చగా ఉందో..?
''ఆహా.. నీ కౌగిలి ఎంత వెచ్చగా ఉందో..?" అన్నాడు సాగర్.
"అవును మరి.. నూట మూడు డిగ్రీల జ్వరం ఉందిగా..!" అంది సాగరిక.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది : ఎలాన్ మస్క్
అనేక ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఉన్న భారత్కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఆయన కోరారు. ఎలాన్ మస్క్ గత జనవరి నెలలో కూడా భద్రతామండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం ఆశ్చర్యకరమన్నారు. బలమైన దేశాలు తమ అధికారాన్ని పంచుకునేందుకు సిద్ధంగా లేవంటూ వ్యాఖ్యానించారు. 'ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడోకప్పుడు సంస్కరణలు చేయకతప్పదు. సమస్య ఏంటంటే.. ప్రస్తుతం అధికారాలను అనుభవిస్తున్న దేశాలు వాటిని వదులుకోదలుచుకోలేదు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారత్కు భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం వింతే. యావత్ ఆఫ్రికా ఖండానికి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలి' అని అన్నారు.
చంద్రునిపై భారతీయుడు దిగే వరకు అది కొనసాగుతుంది.. ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్ శ్రేణి చంద్రయాన్ ప్రోబ్స్ను దేశంలోని వ్యోమగామి చంద్రుడిపైకి దిగే వరకు కొనసాగుతుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ బుధవారం తెలిపారు. గత ఆగస్టులో, ప్రీమియర్ స్పేస్ ఏజెన్సీ చంద్రయాన్-3 అంతరిక్ష నౌక చంద్రుని ఉపరితలం దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా భారతదేశం నిలిచింది.
టైమ్స్ ప్రపంచ ప్రభావశీల టాప్-100 జాబితాలో బాలీవుడ్ నటి!!
ప్రతిష్టాత్మక టైమ్స్ పత్రిక 2024 సంవత్సరానికిగాను ప్రపంచ ప్రభావశీలి టాప్ -100 మంది వ్యక్తుల జాబితాను ప్రకటించింది. ఇందులో పలువురు భారతీయులు నిలిచారు. బుధవారం విడుదలైన ఈ జాబితాలో బాలీవుడ్ నటి అలియా భట్ పేరు కూడా ఉంది. అలాగే, భారతీయుడైన ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఒలింపియన్ రెజ్లర్ సాక్షి మాలిక్, నటుడు, దర్శకుడు దేవ్ పటేల్కు చోటు దక్కింది. అదేవిధంగా, యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ లోన్ ఆఫీస్ డైరెక్టర్ జిగర్ షా, యేల్ యూనివర్సిటీలో అస్ట్రానమీ, ఫిజిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ప్రియంవదా నటరాజన్, భారత సంతతికి చెందిన రెస్టారెంట్ యజమాని అస్మా ఖాన్, రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ భార్య యులియా ఈ జాబితాలో నిలిచారు.
బాలకృష్ణ, నారా లోకేష్పై చర్యలు తీసుకోండి.. వైకాపా నేతలు
టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి నారా లోకేష్పై ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి రావెల కిషోర్బాబు, గ్రీవెన్స్ సెల్ చైర్మన్ నారాయణమూర్తి, లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డితో పాటు వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వ్యాఖ్యలు, జగన్పై పాటలు పాడుతున్నారు. ఏప్రిల్ 16న కర్నూలులో జరిగిన సభలో బాలకృష్ణ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను ఉల్లంఘిస్తూ జగన్ మోహన్ రెడ్డిపై కించపరిచే వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్సీపీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
తొలిదశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం... ఈవీఎంలో తప్పు బటన్ నొక్కితే ఏమవుతుంది...?
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఈ నెల 19వ తేదీన తొలి దశ పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఈ మొదటి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. అలాగే, ఈ నాలుగో దశలో ఏపీతో పాటు ఒరిస్సా, అసెంబ్లీ, అరుణాచల్ ప్రదేశఅ, సిక్కిం అసెంబ్లీలతో పాటు 10 రాష్ట్రాల్లోని లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. నాలుగో విడతలో పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో 96 లోక్సభ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ జరుగనుంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
సెలెబ్రిటీలకు తక్కువేం కాదంటోన్న స్నేహారెడ్డి.. లుక్ అదుర్స్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తన తాజా ఫోటోషూట్లో అదరగొట్టింది. బంగారు రంగు దుస్తులతో అదరగొట్టింది. స్లీవ్ లెస్ క్రాప్ టాప్లో స్నేహ లుక్స్ అదిరాయి. మ్యాచింగ్ లెదర్ స్కర్ట్ సమిష్టికి అంచుని జోడించి, ఆకర్షణీయంగా, బోల్డ్గా కనిపించింది. ఇంకా డైమండ్ చెవిపోగులు మెరుపును జోడించాయి. అలాగే ఓపెన్ హెయిర్, బోల్డ్ రెడ్ లిప్స్టిక్తో నిగనిగలాడే మేకప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
దొంగగా నితిన్, వెంకీ కుడుముల రాబిన్హుడ్ చిత్రం రిలీజ్ ప్రకటన
వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్హుడ్ లో హీరో నితిన్ మునుపెన్నడూ లేని తరహా పాత్రలో అద్భుతంగా కనిపించబోతున్నాడు. వెంకీ కుడుముల తన గెటప్ నుండి క్యారెక్టరైజేషన్ వరకు నితిన్ని పూర్తిగా డిఫరెంట్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు. అతన్ని దొంగగా పరిచయం చేసిన టీజర్ హాస్యభరితంగా ఉండగా, బర్త్ డే గ్లిమ్ప్స్ పూర్తి యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో అత్యున్నత స్థాయి నిర్మాణ, సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
డల్ స్టూడెంట్స్ కి టీచర్ గా కలర్స్ స్వాతి
ఆద్యంతం కడుపుబ్బ నవ్వించే నవ్వుల జల్లుతో తెరకెక్కుతోంది టీచర్. తెలంగాణలోని అంకాపూర్ అనే గ్రామంలో ఉన్న ముగ్గురు డల్ స్టూడెంట్స్ కి సంబంధించిన కథతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో టీచర్గా కలర్స్ స్వాతి నటిస్తున్నారు. అడ్డూఅదుపూ లేకుండా అల్లరి చేసే ముగ్గురు విద్యార్థులు టీచర్ని కలిసిన తర్వాత ఏం జరిగింది? వాళ్ల జీవితాలు ఎలా మారాయి? అనేది హృద్యంగా ఉంటుంది.
బాణం, రాక్షసు డు, షాడో తోలుబొమ్మలాట ,అడవి, కందిరీగ వంటి భిన్నమైన పోస్టర్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం
పోస్టర్ లో డిటైలింగ్ చూస్తే ఒక అద్భుతమైన భయంకరమైన కథ గా అనిపిస్తుంది. శ్రీరాముడు తన చేతిలో విల్లు తో బాణాన్ని ఆకాశం లో ఉన్న రాక్షసుడికి ఎక్కుపెట్టడం ఈ శ్రీరామనవమి సందర్భానికి సరిగ్గా సరిపోయింది. మనం షాడో తోలుబొమ్మలాట ,నిర్జనమైన అడవి, యాంటెన్నా టవర్ మరియు హార్నెట్ కూడా చూడవచ్చు.
చియాన్ విక్రమ్ మాస్ అవతార్ తో 62వ చిత్రం వీర ధీర శూరన్
జాతీయ ఉత్తమ నటుడిగానూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న యాక్టర్ చియాన్ విక్రమ్. బుధవారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్ను విడుదల చేశారు. చియాన్ 62వ చిత్రానికి ‘వీర ధీర శూరన్’ అనే టైటిల్ను కన్ఫర్మ్ చేశారు. త్వరలోనే తెలుగు టైటిల్ను ప్రకటించనున్నారు.