మంగళవారం, 1 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ కవితలు
Written By
Last Modified:
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (13:24 IST)
సంబంధిత వార్తలు
పడకసుఖం కోసం ప్రియుడితో కలిసి భర్త హత్య...
ప్రమాదంలో శ్రీశైలం డ్యామ్? క్రష్ గేట్లపై నుంచి ప్రవహిస్తున్న నీరు
ప్రేమ లేని జీవితమది జీవితమే కాదు!!
అబ్బాయిలే వెధవలు ఎలా..?
గర్ల్ ఫ్రెండ్తో అలా కావాలనీ...
నీ రూపును గుర్తుకు తెస్తున్నాయ్...!!!
ఈ చల్లని వెన్నెల
ఈ పచ్చని పైరు
ఈ సెలయేటి గలగలలు
ఈ చిరుగాలి సవ్వడులు
నీ రూపును గుర్తుకు తెస్తున్నాయ్
ఎన్నాళ్లీ ఎడబాటు
ఎన్నాళ్లో ఈ విరహ వేదన
ఎంతకాలం ఈ ఎదురుచూపు
ఈ నిండు కార్తీక పౌర్ణమినాడు
ఇదే నా ఆహ్వానం....
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...
రైలు ప్రయాణికులపై కేంద్రం స్వల్పంగా భారం మోపింది. దేశ వ్యాప్తంగా పెంచిన రైలు చార్జీలు మంగళవారం అమల్లోకి వచ్చాయి. అంటే సోమవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. అలాగే, టికెట్ బుకింగ్ కీలక నిబంధనలను కూడా అమలు చేస్తున్నట్టు రైల్వే బోర్డు ప్రకటించింది. ఈ మేరకు అన్ని జోన్ల మేనేజర్లకు ఆదేశాలతో కూడిన సర్క్యులర్ను జారీ చేసింది. దీని ప్రకారం జులై 1వ తేదీ నుంచి కొత్త ఛార్జీలు, నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయలేదని, కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పలు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపింది. అనుమతులు ఇవ్వాలంటే గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ తీర్పును పరిశీలించవలసి ఉంటుందని పేర్కొంది. పర్యావరణ అనుమతుల కోసం సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యుసీ)ని సంప్రదించడం అత్యవసరమని సూచించింది.
ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డికి షాకిచ్చిన సిట్ బృందం .. ఇద్దరు పీఏలు అరెస్టు?
ఏపీ లిక్కల్ స్కామ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయి జైల్లో ఉన్న వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తిగత సహాయకులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అదుపులోకి తీసుకుంది. కొన్నాళ్లుగా అజ్ఞాతంలో ఉన్న పీఏలు బాలాజీ, నవీన్లను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో అదుపులోకి తీసుకున్నారు.
దేశంలో కీలక నిబంధనల్లో మార్పులు.. ఐటీఆర్, క్రెడిట్ కార్డులు, తత్కాల్ టిక్కెట్ల బుకింక్కు ఆధార్ లింక్...
దేశంలో జూలై ఒకటో తేదీ నుంచి పలు కీలక నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఆదాయపన్ను రిటర్నుల దాఖలు నుంచి క్రెడిట్ కార్డుల వినియోగం, రైల్వే తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ వరకు అనేక అంశాల్లో చేసిన పలు మార్పులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు సామాన్య పన్ను చెల్లింపుదారులు, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి ప్రధాన బ్యాంకుల కస్టమర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి.
మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు
తనకు పరిచయం ఉన్న ఓ మహిళకు మాయమాటలు చెప్పి కారులో ఎక్కించుకున్న ఓ ఆర్ఎంపీ వైద్యుడు ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను అంతమొందించేందుకు ప్రయత్నించాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్
రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా తీసి అట్టర్ ప్లాప్ గా పేరు తెచ్చుకున్నారు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. గేమ్ ఛేంజర్ ప్లాప్ తో మా బతుకు అయిపోయిందని అందరూ అనుకున్నారు. దిల్ రాజు, శిరీష్ అయిపోయారంటూ ఇండస్ట్రీలో టాక్ నెలకొంది. కానీ మాము మేమే నిలబడ్డాం. నాలుగు రోజుల తేడాతో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో మాకు బలం వచ్చింది అని నిర్మాత శిరీష్ మనసులో మాటను వెల్లడించారు.
Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు
నితిన్ నటించిన పలు సినిమాలు ఇంతకుముందు పరాజయం పాలయ్యాయి. నన్ను అభిమానించే ఫ్యాన్స్ కు హ్యాపీ చేయలేకపోయా. ఇంతకుముందు కొన్ని సినిమాలతో వారిని హ్యాపీ చేయలేకపోయా. జులై 4న తమ్ముడు విడులవుతుంది. ఇకనుంచి మంచి సినిమాలతో ముందుకు వస్తానని నితిన్ అన్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన తమ్ముడు ప్రీరిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడారు.
దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు
"సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ "తమ్ముడు". నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు డైరెక్టర్ శ్రీరామ్ వేణు.
పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం
పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతితో కలిసి అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా మూవీ చేయబోతున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పూర్తయిన ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. నిర్మాతలు స్టార్ నటీనటులను ఒక్కొక్కరిగా పరిచయం చేయడం ఈ ప్రాజెక్ట్ చుట్టూ అంచనాలు పెరుగుతున్నాయి.
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్
హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా " K-ర్యాంప్". కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 11వ చిత్రమిది. ఈ సినిమాను హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తోంది. సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు.