సంబంధిత వార్తలు
- ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి రైల్వే లైనుకి రూ. 2,245 కోట్లు, కేంద్ర కేబినెట్ ఆమోదం
- వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తి తగాదాలు, జగన్ వేసిన పిటిషన్లో ఏముంది? షర్మిలకు జగన్ రూ.200 కోట్లు ఇచ్చారా?
- వారణాసి ప్రజలకు రూ.1360 కోట్ల దీపావళి కానుకలు.. 20న ప్రధాని మోడీ పర్యటన
- గుంటూరు ప్రజలకు గుడ్ న్యూస్: శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ. 98 కోట్లు
- రూ. 240 కోట్లతో బాక్సాఫీస్ షేక్ చేస్తున్న రజినీకాంత్ వేట్టయన్- ద హంటర్ మూవీ
మహానంది ఆలయానికి సామాన్య భక్తుడి రూ.2కోట్ల విలువైన భారీ విరాళం (video)
mahanandi
భక్తుడైన ఆ రిటైర్డ్ లెక్చరర్.. మహానందికి రూ.2కోట్లకు పైగా విలువైన ఆస్తులను విరాళంగా అందజేశారు. మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన రాజు, శకుంతల అనే దంపతులు ఈ విరాళాన్ని మహానందికి ప్రకటించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఈ విరాళాల కింద మహానంది ఆలయానికి 2.10 ఎకరాల భూమిని, ఐదు సెంట్లలో కట్టిన ఇంటిని అందజేశారు. గురువారం దేవస్థానం ఈవో చేతికి ఈ ఆస్తులకు చెందిన పత్రాలను దంపతులు ఇద్దరూ అందజేశారు. మహానంది ఆలయం అభివృద్ధి కోసం రాజు గతంలోనూ విరాళాలు అందించారు.
నంద్యాల....మహానంది ఆలయంకు భారీ విరాళం
— RTV (@RTVnewsnetwork) October 25, 2024
రెండు కోట్ల విలువైన 2 ఎకరాల10 సెంట్ల భూమి,ఇంటిని దేవాలయంకు రాసి ఇచ్చిన భక్తుడు
రిటైర్డ్ లెక్చరర్ రాజు దాతృత్వం పై ప్రశంసల వెల్లువ
దాత రాజు,శకుంతల దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి సన్మానించిన ఈఓ శ్రీనివాస రెడ్డి.#kurnool #Mahanandi #RTV pic.twitter.com/ZfkejjXWfF
