ఆదివారం, 1 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
తెలంగాణ వార్తలు
Written By
సెల్వి
Last Updated :
ఆదివారం, 1 ఫిబ్రవరి 2026 (11:21 IST)
Himanshu post: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ విచారణ.. అయినా రిలాక్స్గా కేసీఆర్
:
టాలీవుడ్ లేటెస్ట్
మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ప్రస్తుతం తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, తమ రెండు కుటుంబాలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నాయని ఆయన చెప్పారు.
మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్
మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. మెగా హీరో నటుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులు రెండోసారి తల్లిదండ్రులైనారు. ఉపాసన కవలపిల్లలకు జన్మనిచ్చారు. ఓ మగ, ఆడ శిశువుకు జన్మనిచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా వెల్లడించారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా వున్నారని.. తమ కుటుంబంలో కొత్త సభ్యులు రావడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. మరోసారి తాతయ్య అయినందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే రామ్ చరణ్ దంపతులకు క్లింకార అనే కుమార్తె వున్న సంగతి తెలిసిందే.
ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో వస్తున్న చిత్రం 'ఫంకీ'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయిక.
NagAswin: నాగ్ అశ్విన్, సింగీతం శ్రీనివాసరావు, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ చిత్రం షురూ
ఈ ప్రాజెక్ట్ను ఇవాళ పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ వీడియోలో సింగీతం క్రియేటివిటీ, ఆయన సినిమాలపై ఉన్న ప్రేమ, తరతరాల దర్శకులపై ఆయన ప్రభావాన్ని గుర్తు చేసే క్లిప్స్ ఆకట్టుకున్నాయి. పుష్పక విమానం, ఆదిత్య 369 లాంటి క్లాసిక్స్ను మరోసారి గుర్తు చేశాయి.
'జన నాయగన్' నిర్మాతకు తీవ్ర నష్టం జరుగుతోంది : హీరో విజయ్
'జన నాయగన్' చిత్రాన్ని నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్, నిర్మాతకు తీవ్ర నష్టం జరుగుతోందని టీవీకే అధ్యక్షుడు, సినీ హీరో విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, తాను రాజకీయాల్లోకి రావడం వల్లే తన సినిమాను ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తన కారణంగా నిర్మాతకు నష్టం జరుగుతోందన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం
హైదరాబాద్: భారతదేశం అంతటా స్టెరాయిడ్ల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతుండటం, తరచుగా వైద్యుల పర్యవేక్షణ లేకుండా వీటిని వాడుతుండటంపై వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సెకండరీ గ్లాకోమా అనే ప్రమాదకరమైన కంటి సమస్యకు ప్రధాన కారణమవుతోందని, ఇది శాశ్వత అంధత్వానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అలర్జీలు, చర్మవ్యాధులు, శ్వాసకోశ సమస్యల కోసం వాడే స్టెరాయిడ్లు, ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరికే కంటి చుక్కల మందులు... దీర్ఘకాలం వాడితే కంటి ఒత్తిడిని గణనీయంగా పెంచుతాయి. దీనివల్ల కంటి నాడికి దీర్ఘకాలిక నష్టం వాటిల్లుతుందని చాలామంది రోగులకు తెలియకపోవడం గమనార్హం.
హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన
హైదరాబాద్: 60 ఏళ్లకు పైగా ఘనమైన వారసత్వం కలిగి, దక్షిణ భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ఆభరణాల బ్రాండ్గా గుర్తింపు పొందిన PMJ జ్యువెల్స్, తన అత్యుత్తమ ఆభరణాల కలెక్షన్స్లను ప్రదర్శించడానికి సిద్ధమైంది. జనవరి 31 నుండి ఫిబ్రవరి 2 వరకు హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో నిర్వహించే ఈ ప్రత్యేక ప్రదర్శనలో, వివిధ శైలులకు చెందిన 10,000 కంటే ఎక్కువ రకాల ఆభరణాలను ప్రదర్శించనున్నారు. తన ప్రసిద్ధ తాజ్ కృష్ణ ప్రదర్శనలకు అదనంగా, PMJ జ్యువెల్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రదర్శనలలో ఒకదాన్ని నిర్వహిస్తోంది
winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?
శీతాకాలంలో పలు అలెర్జీలు, జలుబు, దగ్గు వంటి సమస్యలు పట్టుకుంటాయి. ఇలాంటి సమస్యలు రాకుండా పసుపు అదుపు చేయగలదు.ఆయుర్వేదంలో పసుపు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. ఈ పసుపు చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. పసుపు నీటిని తాగటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరగువుతుంది. పసుపు నీటిలో యాంటి ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది. కడుపులో మంట, అలెర్జీలు తదితర చికాకులను తగ్గించుకోవాలంటే పసుపు నీటిని తాగుతుండాలి. కీళ్ల నొప్పులను తగ్గించుకునేందుకు పసుపు నీటిని తాగుతుంటే ప్రయోజనం వుంటుంది. పసుపు నీటిని తాగితే కాలేయ సమస్యలు క్రమంగా తగ్గుతాయి. శరీరంలోని మలిన పదార్థాలను వదలగొట్టడంలో పసుపు బ్రహ్మాండంగా పనిచేస్తుంది.
ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ
హైదరాబాద్: భారతదేశంలో రేడియాలజీ, డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ రంగం వృద్ధిలో కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ప్రజల ఆయుర్దాయం పెరగడం, ఆరోగ్య స్పృహ మెరుగుపడటం, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రభుత్వ ఆరోగ్య పథకాల విస్తరణ ఇందుకు ప్రధాన కారణాలు. దీనివల్ల దేశవ్యాప్తంగా సకాలంలో, కచ్చితమైన, అందరికీ అందుబాటులో ఉండే డయాగ్నోస్టిక్స్ అవసరం ఎంతగానో పెరిగింది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సలోనూ, ముందస్తు ఆరోగ్య పరీక్షలలోనూ స్కానింగ్ కీలకం కావడంతో... మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, చిన్న పట్టణాల్లోనూ నాణ్యమైన వైద్యసేవలను అందించగల అధునాతన సాంకేతికత అవసరం ఏర్పడింది
హైదరాబాద్ ఐఆర్ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన
హైదరాబాద్: BPL మెడికల్ టెక్నాలజీస్ 78వ వార్షిక డయాగ్నస్టిక్స్ మరియు మహిళల ఆరోగ్య సాంకేతికతల సమావేశంలో బలమైన ప్రభావాన్ని చూపింది. ఈ సమావేశంలో, BPL నాయకత్వంతో పాటు నిపుణుల నేతృత్వంలోని ప్రయోగ సెషన్ల ద్వారా కంపెనీ తదుపరి తరం ఇమేజింగ్, డిజిటల్ ఆరోగ్య పరిష్కారాల సూట్ను ఆవిష్కరించింది. ఈ లాంచ్లు వాస్తవ ప్రపంచ ఆరోగ్య సంరక్షణ డెలివరీకి అనుగుణంగా స్కేలబుల్, క్లినికల్గా అర్థవంతమైన, భారత-కేంద్రీకృత సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై కంపెనీ దృష్టిని ప్రతిబింబించాయి.