ఆదివారం, 23 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Modified:
బుధవారం, 8 మే 2019 (20:11 IST)
సంబంధిత వార్తలు
ఇది నిజమా.. నమ్మలేకపోతున్నాను - అల్లు అర్జున్..!
క్లాసులో విద్యార్థులు లేరనీ గొఱ్ఱెలను స్కూల్లో చేర్చుకున్నారు... ఆపై...
ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని భార్యను గెంటేసి పరారైన భర్త-అత్త
అవును.. విక్కీతో కలిసి ఫూటుగా మందేసి.. ఆ రాత్రి అక్కడే పడిపోయా.. తాప్సీ
సబ్జా సీడ్స్తో సంతోషం.. ఎలా?
ఛీ... ఛీ.. ఇంకెప్పుడూ మీ హోటల్కి రానంటే రానంతే...
రాము: "మీ హోటల్కి ఇంకెప్పుడూ రాను.." కోపంగా అన్నాడు రాము!
మేనేజర్ : "ఏమైంది సార్"
రాము: " నాకింకేమీ వద్దని చెప్పినా మీ సర్వర్ బిల్లు తెచ్చిచ్చాడు..." మరింత కోపంగా చెప్పాడు రాము.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)
కొంతమంది బుర్ర వుండే చేస్తారా అంటున్నారు రైలు ఏసీ కోచ్లో ఓ మహిళ చేసిన నిర్వాకం చూసిన నెటిజన్లు. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందో తెలుసా? రైలు ఏసీ బోగీలో సెల్ ఫోన్ చార్జ్ చేసుకునేందుకు ఇచ్చిన ప్లగ్ పాయింటులో కెటిల్ పెట్టి నీళ్లు కాచింది. ఆ వేడి నీటిలో మ్యాగీ నూడుల్స్ వేసి వేడివేడి మ్యాగీ తయారుచేసింది. అది చాలదన్నట్లుగా తను చేసిన నిర్వాకాన్ని వీడియో తీసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దాంతో అదికాస్తా వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్
ఈడీ, సీబీఐ దర్యాప్తులో ఉన్న అనేక అక్రమ ఆస్తుల కేసుల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన నిందితుడిగా వున్నారు. 2019 ఎన్నికల వరకు, ఆయన క్రమం తప్పకుండా కోర్టుకు హాజరయ్యారు. ప్రతి శుక్రవారం తన పాదయాత్రను కూడా నిలిపివేసి, సోమవారం న్యాయమూర్తి ముందు హాజరు కావడానికి తిరిగి వచ్చారు. తరువాత ముఖ్యమంత్రి విధుల పేరుతో హైకోర్టు నుండి మినహాయింపు పొందారు.
పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?
అమరావతి రాజధాని బిల్లు ఇప్పుడు పార్లమెంటుకు చేరుకుంది. అన్ని సమీక్షలు సకాలంలో పూర్తయితే రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ఆమోదించవచ్చునని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ బిల్లును కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆమోదించింది. ప్రస్తుతం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమీక్ష కోసం ఉంది. రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టపరమైన పవిత్రతను ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని ఆమోదించే దిశగా కృషి చేస్తోంది. ఏపీసీఆర్డీఏ నిర్వహించిన సమావేశంలో పెమ్మసాని మీడియాతో మాట్లాడారు.
Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?
అప్పుల బాధ ఆ కుటుంబాన్ని బలి తీసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక భార్య, భర్త, పదేళ్ల కూతురు ఫ్యాన్కు ఉరేసుకొని మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్, అంబర్ పేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ కుటుంబం ఇంతకు ముందు రామ్నగర్లో ఉండేది. కొన్ని నెలల క్రితమే అంబర్పేట్కు వచ్చారు. ఇటీవల ఆ ఫ్యామిలీలో వాళ్ల పెద్ద కూతురు మరణించింది. ఆపై వారికి ఆర్థిక ఇబ్బందులు కూడా వున్నాయి.
50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్ను ప్రకటించిన హెచ్ఎంఐఎఫ్
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్) సిఎస్ఆర్ విభాగమైన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫౌండేషన్ (హెచ్ఎంఐఎఫ్), తమ ఆర్ట్ ఫర్ హోప్-సీజన్ 5 కార్యక్రమానికి 50 మంది గ్రాంటీలను ఈ రోజు ప్రకటించింది. భారతదేశపు విభిన్న కళారంగాన్ని ప్రోత్సహించాలన్న తమ నిబద్ధతను దీనిద్వారా పునరుద్ఘాటించింది. ఈ సంవత్సరం ఎంపిక... ప్రాంతీయ గొప్పదనానికి, సమ్మిళితత్వానికి, ఆవిష్కరణలకు అద్దం పడుతోంది, 22 ప్రాంతాలకు చెందిన కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శిస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?
కరివేపాకు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. దీనిని కూరల్లో సువాసన కోసం మాత్రమే వాడతాము అనుకుంటే చాలా పొరపాటు. చాలామంది కరివేపాకును తినకుండా ప్రక్కకు నెట్టేస్తుంటారు. కాని కరివేపాకులో ఎన్నో ఔషధాలు, పోషకాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కరివేపాకులో శరీరానికి కావలసిన కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, కెరోటిన్ పుష్కలంగా లభిస్తాయి. కరివేపాకును పొడిలా చేసుకుని ప్రతిరోజు ఒక టీస్పూను తీసుకుంటూ ఉంటే కొలస్ట్రాల్ తగ్గడంతో పాటు హానికరమైన ఎల్డిఎల్ గణనీయంగా తగ్గుతుంది. గర్భిణులకు ఒక స్పూను తేనె, అరస్పూను నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే వికారం తగ్గుతుంది.
Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు
పసుపు. ఈ పసుపు శీతాకాలంలో చాలా ప్రయోజనకరం. ఎందుకంటే పచ్చి పసుపులో పసుపు పొడి కంటే ఎక్కువ ఆరోగ్య కారకాలు ఉంటాయి. పచ్చి పసుపు వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాము. పచ్చి పసుపును జ్యూస్లో వేసి, పాలలో మరిగించి, అన్నం వంటలలో చేర్చి, ఊరగాయలు చేసి, చట్నీలు చేసి, పులుసులో వేసుకుని వాడుకోవచ్చు. పచ్చి పసుపులో క్యాన్సర్తో పోరాడే గుణాలుండటంతో ఇది హానికరమైన రేడియేషన్కు గురికావడం వల్ల వచ్చే కణితుల నుండి రక్షిస్తుంది. పచ్చి పసుపు ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తుంది. కీళ్ల నొప్పులకు ఉపశమనాన్ని అందిస్తుంది. పచ్చి పసుపులో ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేసే గుణం ఉంది.
పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్కు మారడం ఎలా?
వీగన్ (శాకాహార జీవనశైలి) వైపు మళ్లడం అనేది మెరుగైన ఆరోగ్యం, పర్యావరణం, జీవకారుణ్యం వైపు వేసే ఒక అర్థవంతమైన ముందడుగు. అయితే, వీగన్ డైట్లో అవసరమైన పోషకాలు లభించవని చాలామంది అనుకుంటారు. కానీ, సరైన ప్రణాళికతో సమతుల్యమైన, పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం పూర్తిగా సాధ్యమే. వీగన్గా మారడమంటే కేవలం జంతు ఉత్పత్తులను వదిలేయడం మాత్రమే కాదు; వైవిధ్యభరితమైన మొక్కల ఆధారిత (plant-based) ఆహారంతో ప్లేట్ను నింపుకోవడం. న్యూఢిల్లీలోని మ్యాక్స్ హెల్త్కేర్లో రీజినల్ హెడ్ ఆఫ్ డైటెటిక్స్ రితికా సమద్దార్, వీగన్గా మారాలనుకునే వారి కోసం కొన్ని చిట్కాలను సూచించారు.
చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?
ప్రతి సీజన్కి కొన్ని రకాల కూరగాయలు ప్రత్యేకంగా వుంటుంటాయి. ప్రస్తుతం శీతాకాలం వచ్చేసింది. ఈ కాలంలో 7 కూరగాయలను తప్పనిసరిగా తినాలి. అవేంటో తెలుసుకుందాము. పాలకూర: పాలకూరను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు. పాలకూరలో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. పాలకూరలోని విటమిన్ బి శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. తోటకూర: తోటకూరలో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ - సి కూడా పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలద్వార లభించే కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎగా మారి అంధత్వం రాకుండా చేస్తుంది.
మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్
హైదరాబాద్: ట్రిప్టాన్కు తగిన ప్రతిస్పందన లేని పెద్దల్లో, ముందస్తు హెచ్చరిక లక్షణాలతో లేదా లేకుండా వచ్చే మైగ్రేన్ తీవ్రమైన చికిత్స కోసం భారతదేశంలో రిమెజెపాంట్ ODTను ప్రారంభిస్తున్నట్లు ఫైజర్ ప్రకటించింది. ఈ నూతన ఔషధం చికిత్స అనంతరం 48 గంటల వరకు కొనసాగే వేగవంతమైన, నిరంతర నొప్పి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది మందుల మితిమీరిన వాడకంతో వచ్చే తలనొప్పుల ప్రమాదానికి కారణం కావడం లేదు. ఇది రోగులకు త్వరగా తిరిగి పనిచేసే అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా, మైగ్రేన్కు సంబంధించిన అత్యంత ఇబ్బందికరమైన లక్షణాల నుండి దీర్ఘకాలిక ఉపశమనాన్ని నిర్ధారిస్తుంది.