శనివారం, 21 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Modified:
బుధవారం, 8 మే 2019 (20:11 IST)
సంబంధిత వార్తలు
ఇది నిజమా.. నమ్మలేకపోతున్నాను - అల్లు అర్జున్..!
క్లాసులో విద్యార్థులు లేరనీ గొఱ్ఱెలను స్కూల్లో చేర్చుకున్నారు... ఆపై...
ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని భార్యను గెంటేసి పరారైన భర్త-అత్త
అవును.. విక్కీతో కలిసి ఫూటుగా మందేసి.. ఆ రాత్రి అక్కడే పడిపోయా.. తాప్సీ
సబ్జా సీడ్స్తో సంతోషం.. ఎలా?
ఛీ... ఛీ.. ఇంకెప్పుడూ మీ హోటల్కి రానంటే రానంతే...
రాము: "మీ హోటల్కి ఇంకెప్పుడూ రాను.." కోపంగా అన్నాడు రాము!
మేనేజర్ : "ఏమైంది సార్"
రాము: " నాకింకేమీ వద్దని చెప్పినా మీ సర్వర్ బిల్లు తెచ్చిచ్చాడు..." మరింత కోపంగా చెప్పాడు రాము.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Telangana : పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ వల్ల తెలంగాణ ఇబ్బందా?
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత శుక్రవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ వల్ల తెలంగాణపై, ముఖ్యంగా భద్రాచలం శ్రీ సీతారామ స్వామి ఆలయం, పరిసర ప్రాంతాలపై కలిగే ప్రభావాన్ని చర్చించనున్నారు. జూన్ 25న నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షా సమావేశానికి ముందు, ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు వల్ల తలెత్తే వరదల ఆందోళనలు, ప్రాదేశిక సమస్యలపై దృష్టి సారిస్తారు.
ఆ నీళ్ళు రాజస్థాన్కు మళ్లిస్తాం.. పాక్ గొంతు ఎండాల్సిందే : అమిత్ షా
పాకిస్థాన్ వెళ్లాల్సిన నీళ్లను రాజస్థాన్కు మళ్లించి, పాకిస్థాన్ గొంతు ఎండాల్సిందేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదన్నారు. ఈ ఒప్పందం నిబంధనలను పాకిస్థాన్ ఉల్లంఘించిన ఆయన మండిపడ్డారు. ఇన్నాళ్లూ దాయాది అన్యాయంగా నీళ్లు అందుకుందని, ఇకపై నీటి కొరతతో అల్లాడిపోవాల్సిందేనని దుయ్యబట్టారు.
క్వారీ యజమానికి బెదిరింపులు - ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు
క్వారీ యజమానిని బెదిరించిన కేసులో భారత రాష్ట్ర సమితికి చెందిన హుజారాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను శనివారం వరంగల్లోని కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ క్రమంలో వైద్య పరీక్షల కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. సుబేదారీ పోలీస్ స్టేషన్ నుంచి ఎంజీఎం వరకు బందోబస్తు ఏర్పాటుచేశారు. వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు కౌశిక్ రెడ్డిని ప్రవేశపెట్టనున్నారు.
భారత్ - పాక్ యుద్ధాన్ని ఆపాను... నోబెల్ శాంతి బహుమతి రాదేమో? : డోనాల్డ్ ట్రంప్
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపానని అయినా తనకు నోబెల్ శాంతి బహుమతి రాదేమోనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్వేదం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ, తాను ఇలా ఎన్ని దేశాల మధ్య యుద్ధాలు ఆపినా తనకు నోబెల్ శాంతి బహుమతి రాదని ఆయన నైరాశ్యం వ్యక్తం చేశారు. నోబెల్ శాంతి బహుమతి 2023కి ట్రంప్ పేరును పాకిస్థాన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తన ట్రూత్ సోషల్ వేదికగా పెట్టిన ఓ పోస్టులో ట్రంప్ ఇలా పేర్కొన్నారు.
స్త్రీ ఒక పువ్వు - ప్రశంస లేకుండా ఒక పువ్వుతో వ్యవహరిస్తే... : అలీ ఖమేనీ
ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి సంబంధించిన పాత సోషల్ మీడియాలో పోస్టులు కొన్ని ఇప్పుడు అశ్చర్యకరంగా మళ్లీ వెలుగులోకి వచ్చాయి. ఈ పోస్టులలో ఖమేనీ మహిళల హక్కులు, కవిత్వంపై తన అభిప్రాయాలను పంచుకోవడం, బ్లాక్లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి మద్దతు తెలపడం, తన చిన్ననాటి అల్లరి చేష్టల గురించి ప్రస్తావించడం వంటివి ఉన్నాయి. ఈ పోస్టులు చూసిన పలువురు సోషల్ మీడియాలో యూజర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్
శరీరానికి అధికస్థాయిలో ప్రోటీన్లు కావాలంటే ప్రధానంగా 5 పండ్లను తింటుంటే సరిపోతుంది. దానిమ్మ, అవకాడో, బ్లాక్ బెర్రీలు, జామకాయతో పాటు పనస పండును ఆహారంలో భాగం చేసుకుంటే చాలు. ఇవి ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకుందాము. ఒక కప్పు జామ కాయల్లో 4.2 గ్రాముల ప్రోటీన్, 9 గ్రాముల ఫైబర్ను అందిస్తుంది. ఇది మీ రోజువారీ అవసరాలలో మూడింట ఒక వంతు. పనస పండులో 2.8 గ్రాముల ప్రోటీన్, 1 కప్పు 2 గ్రాముల ఫైబర్, పొటాషియం యొక్క మంచి మూలం, ఇది ఆరోగ్యకరమైన రక్తపోటుకు మద్దతు ఇస్తుంది.
మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్ను ప్రారంభించిన మెరిల్
భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్కాథెటర్ ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ (TEER) సిస్టం అయిన మైక్లిప్(MyClip)ను ప్రారంభించిన ప్రముఖ గ్లోబల్ మెడ్-టెక్ కంపెనీ మెరిల్ లైఫ్ సైన్సెస్ ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. జూన్ 13 నుంచి 15 వరకు గుజరాత్లోని వాపిలో మెరిల్ అకాడమీలో జరిగిన ఈ ల్యాండ్మార్క్ స్ట్రక్చరల్ హార్ట్ ఇన్నోవేషన్ ఈవెంట్లో, ప్రొఫెసర్ ఒట్టావియో అల్ఫియరీ ("మిట్రల్ వాల్వ్ రిపేర్ ఫాదర్"), ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కో మైసానో మరియు ప్రొఫెసర్ అగ్రికోలా మొదలగు వారితో కలిపి 150 మందికి పైగా భారతీయ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులతో పాటు కార్డియాక్ ఇమేజింగ్లో నిపుణులైన అంతర్జాతీయ దిగ్గజాలను ఒకచోట చేర్చింది.
మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రాముఖ్యతను ఇప్పటికే చాలామందికి అర్థమై వుంటుంది. ఈ యోగా డే సందర్భంగా ఉదయం వేళ మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నెలరోజుల పాటు మలాసనం వేసి ప్రతిరోజూ ఉదయాన్నే గ్లాసెడు గోరువెచ్చని మంచినీరు తాగాలి. యోగా నిపుణులు వెల్లడించిన దాని ప్రకారం ఇలా చేస్తే జీర్ణవ్యవస్థపైన ప్రభావం చూపుతుంది. ఐతే ఈ మలాసనం కేవలం ఉదయం పూట యోగాసనాలు ముగించాక చివర్లో వేసి గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల కొన్నిరోజుల్లోనే జీర్ణవ్యవస్థ ఆరోగ్యవంతంగా మారి రోజంతా హుషారుగా వుంటుంది.
బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...
బిస్కెట్లు. వీటిని తినని వారు బహుశా వుండకపోవచ్చు. కానీ బిస్కెట్లు తింటే ఆరోగ్యానికి అవి ఎంతమేరకు ఉపయోగపడతాయి, ఎంతమేర ఆరోగ్యాన్ని సమస్యల్లోకి నెట్టివేస్తాయో తెలుసుకుందాము. బిస్కెట్లు శుద్ధి చేసిన పిండి, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్లతో తయారు చేయబడతాయి. బిస్కెట్లు పోషక విలువలు లేని ఖాళీ కేలరీలను మాత్రమే అందిస్తాయి బిస్కెట్లలో చక్కెర అధిక మోతాదులో ఉపయోగిస్తారు. మధుమేహం ఉన్నవారు బిస్కెట్లు తినకూడదు బిస్కెట్లలో గణనీయమైన మొత్తంలో సంతృప్త కొవ్వు ఉంటుంది. బిస్కెట్లు చెడు కొలెస్ట్రాల్ను పెంచుతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా ఇవి పెంచుతాయి.
ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి
ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందించడంలో యోగా యొక్క సమగ్ర ప్రయోజనాలను వేడుక జరుపుకుంటుంది. యోగా సాధన అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుండగా, సరైన ఫలితాల కోసం సమతుల్య ఆహారం తీసుకోవటం కూడా అంతే అవసరం. ఆరోగ్యకరమైన ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి వివిధ రకాల పోషకాలు ఉండాలి. బాదం అనుకూలమైన , పోషకమైన ఎంపికగా నిలుస్తుంది. మీరు దీర్ఘ ఆసనాలు వేస్తుంటే, తగినంత ప్రోటీన్ తీసుకోవడం అవసరం. ఇది యోగాసనాల తర్వాత కండరాల కోలుకోవడానికి మద్దతు ఇస్తుంది.