సోమవారం, 9 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Modified:
బుధవారం, 8 మే 2019 (20:11 IST)
సంబంధిత వార్తలు
ఇది నిజమా.. నమ్మలేకపోతున్నాను - అల్లు అర్జున్..!
క్లాసులో విద్యార్థులు లేరనీ గొఱ్ఱెలను స్కూల్లో చేర్చుకున్నారు... ఆపై...
ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని భార్యను గెంటేసి పరారైన భర్త-అత్త
అవును.. విక్కీతో కలిసి ఫూటుగా మందేసి.. ఆ రాత్రి అక్కడే పడిపోయా.. తాప్సీ
సబ్జా సీడ్స్తో సంతోషం.. ఎలా?
ఛీ... ఛీ.. ఇంకెప్పుడూ మీ హోటల్కి రానంటే రానంతే...
రాము: "మీ హోటల్కి ఇంకెప్పుడూ రాను.." కోపంగా అన్నాడు రాము!
మేనేజర్ : "ఏమైంది సార్"
రాము: " నాకింకేమీ వద్దని చెప్పినా మీ సర్వర్ బిల్లు తెచ్చిచ్చాడు..." మరింత కోపంగా చెప్పాడు రాము.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ విదేశీ పర్యటనకు కేంద్రం నో
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ విదేశీ పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. ఆయన యూరప్లో పర్యటించేందుకు విదేశాంగ శాఖ అనుమతి కోరగా తిరస్కరించింది. దీంతో ముఖ్యమంత్రి మాన్ పర్యటన అర్ధాంతరంగా రద్దయింది. ఇటీవల మాన్ విదేశీ పర్యటనలకు అనుమతి నిరాకరించడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.
ప్రియుడు అడిగాడని తల్లి ప్రైవేట్ ఫోటోలు తీసి పంపిన కుమార్తె..
ప్రియుడు అడిగాడని ఓ యువతి చేయకూడని పని చేసింది. కన్నతల్లి ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు తీసి తన ప్రియుడికి పంపించింది. కన్నతల్లి అనే మమకారం కూడా మరిచిపోయి విచక్షణా రహితంగా ప్రవర్తించి ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తోంది. తన తల్లి మరియు మరో మహిళా బంధువుకు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను రహస్యంగా చిత్రీకరించి, వాటిని తన ప్రియుడిని పంపించింది. ఈ ఘటన బెంగుళూరులో కలకలం రేపింది. నగరంలోని మైసూర్ రోడ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కూతురు ఫోనులో తన ప్రైవేట్ ఫోటోలను వాటిని మరో వ్యక్తికి పంపించినట్టు గుర్తించిన ఆ తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయకపోతే చంపేస్తా: వివాహితుడు బెదిరింపుతో తల్లీకూతుళ్లు ఆత్మహత్య
కర్నాటకలోని మాండ్య జిల్లాలోని హలగురు గ్రామంలో విషాదం చోటుచేసుకున్నది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. గ్రామంలో నివాసం వుంటున్న మహేష్, శకుంతల అనే దంపతుల కుమార్తె 18 ఏళ్ల ప్రియకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఐతే పక్కింట్లో వున్న ముత్తురాజు అనే వివాహితుడు ప్రియపై కన్నేసాడు. తనకు మీ అమ్మాయిని ఇచ్చి రెండో పెళ్లి చేయాలంటూ శకుంతలతో చెప్పాడు. ఐతే ఆ మాటలను పట్టించుకోని శకుంతల తమ కుమార్తె ప్రియకి పెళ్లిచూపులు ఏర్పాటు చేసింది. విషయం తెలుసుకున్న ముత్తురాజు... ప్రియకు పెళ్లి చేస్తే ఆమె శవం మీకు దక్కుతుందని బెదిరించాడు.
45 యేళ్ల క్రితం చోరీ కేసులో 65 యేళ్ల వృద్ధుడి అరెస్టు
అపుడెపుడో 45 యేళ్ల క్రితం జరిగిన ఓ చోరీ కేసులో 65 యేళ్ల వృద్ధుడిని మధ్యప్రదేశ్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. కేవలం వంద రూపాయల విలువైన గోధుమలను దొంగిలించిన కేసులో పోలీసులు దశాబ్దాలబాటు విచారణ జరిపి చివరకు ఓ వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. 1980లో జరిగిన ఈ సంఘటనలో ఇన్నేళ్ల పాటు పరారీలో ఉన్న నిందితుడిని ఎట్టకేలకు పట్టుకున్నారు.
బీజేపీ నేత అరాచకం... రోడ్డుపై మహిళను కర్రతో చావబాదాడు (వీడియో)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన నేత ఒకరు అరాచకానికి పాల్పడ్డాడు. ఓ మహిళను రోడ్డుపై కర్రతో విచక్షణా రహితంగా చావబాదాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్ వైరల్గా మారడంతో తీవ్ర దుమారం రేపుతోంది. సదరు నేతపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
జీరా వాటర్ తాగితే కొవ్వు మంచుగడ్డలా కరిగిపోతుంది
శరీరంలో కొవ్వు పేరుకునిపోయి ఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. జీలకర్రతో చేసే జీరా వాటర్, గోరువెచ్చని నీటిలో కాస్తంత జీలకర్ర వేసుకుని వాటిని వడకట్టి తాగితే కొవ్వు కరిగిపోతుంది. జీరా వాటర్ తాగితే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీరా వాటర్ తక్కువ కేలరీలు కలిగి వుంటాయి. జీరా వాటర్ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. జీరా వాటర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీరా వాటర్ మెటబాలిజం పెంచుతుంది, కొవ్వును కరిగిస్తుంది. స్థూలకాయాన్ని దూరంగా ఉంచాలంటే జీరా వాటర్ తాగుతుండాలి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే గుణం జీరా వాటర్కి వుంది.
అత్యాధునిక ఆరోగ్య పరిష్కారాలపై ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం 2026
హైదరాబాద్: ఆసియాలో అతిపెద్ద సామాజిక పెట్టుబడిదారుల నెట్వర్క్ అయిన ఏవిపిఎన్, ఈరోజు హైదరాబాద్లో ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం 2026ను నిర్వహించింది, ఇది బయోఏషియా 2026కి ముందు జరిగిన వ్యూహాత్మక ప్రీ-ఈవెంట్ సమావేశం. ఆరోగ్య సంరక్షణ రంగంలో అత్యాధునిక ఆవిష్కరణలకు సహకారాన్ని ప్రోత్సహించడానికి, భారతదేశంలో మెరుగైన ఆరోగ్య ఫలితాల దిశగా పురోగతిని వేగవంతం చేయడానికి ఈ ఫోరం కార్పొరేట్, దాతృత్వ, ఔషధ, జీవ శాస్త్రాలు, ఆరోగ్య సంరక్షణ, విధాన పర్యావరణ వ్యవస్థల నుండి నాయకులను ఒకచోట చేర్చింది.
ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?
ఉప్పు. రోజుకి 5 గ్రాముల కంటే తక్కువ మోతాదులో శరీరానికి అందాలి. అంతకుమించి శరీరానికి అందిస్తే అనారోగ్యానికి కారణమవుతుంది. ఉప్పు అధికంగా తింటే కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. ఉప్పు అధికంగా తీసుకుంటే కిడ్నీ సమస్యలు వస్తాయి. రక్తపోటు పెరుగుతుంది. వికారం, వాంతులు, కళ్లు తిరుగుతాయి. గుండె సంబంధ వ్యాధులు రావడానికి ఉప్పు అధిక మోతాదులో వాడటం కారణం అవుతుంది. శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం వుంటుంది. శరీరం డీహైడ్రేషన్ సమస్యకు గురవుతుంది.
ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు
ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనూ క్యాన్సర్ సంబంధిత మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కార ణాలలో ఒకటిగా ఉంది; అయినప్పటికీ ఇది చాలా తప్పుగా అర్థం చేసుకున్న క్యాన్సర్లలో ఒకటి. ధూమపానం చేసే వారిని మాత్రమే ప్రభావితం చేసేదిగా, ఆలస్యంగా నిర్ధారణ చేయబడేదిగా, చికిత్స ఎంపికలను పరిమితంగా కలిగి ఉన్న వ్యాధిగా ప్రజల అభిప్రాయం చాలా కాలంగా దీనిని చిత్రీకరించింది. నేడు, సైన్స్ దీనికి చాలా భిన్నమైన కథను చెబుతోంది. ముఖ్యంగా భారతీయ నగరాల్లో, వైద్యులు మారుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ స్థితిగతులను చూస్తున్నారు.
Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?
పురుషుల్లో కీళ్ల దృఢత్వం కోసం కండరాల నొప్పికి చెక్ పెట్టాలంటే.. ఎండు చేపలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సమతుల్య ఆహారంలో క్రమం తప్పకుండా ఎండు చేపలను చేర్చుకుంటే పురుషుల్లో కండరాల నొప్పిని దూరం చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఎండు చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లకు మూలం. ఎండు చేపలు ముఖ్యంగా దీర్ఘకాలిక శరీర నొప్పులను దూరం చేస్తాయి. ఎండిన చేపల్లో అధిక కాల్షియం కంటెంట్ వుంటుంది.