బుధవారం, 1 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 17 డిశెంబరు 2018 (16:07 IST)
సంబంధిత వార్తలు
ఏనుగు పదో తరగతి చదువుతుంది..
ఏమిటి ఇక్కడ సైకిల్ పార్క్ చేశావ్..?
మీ నాన్నే వాటికి బిల్లు కట్టాడు తెలుసా...
మొగుడు వద్దు.. ప్రియుడే ముద్దు : భార్య కిరాతక చర్య
భర్త ఉద్యోగ ఒత్తిడిలో, భార్య ప్రియుడి కౌగిలిలో.. ఎక్కడ?
మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతాను అంతే...
భార్య: ఏవండీ.. ఇలాగే మీ జుట్టు రాలిపోతే మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతాను అంతే..
భర్త: అయ్యో.. ఈ విషయం తెలియక ఇన్నాళ్ళు జుట్టు రాలకుండా షాంపు కొన్నానే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్
మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ శృంగార వీడియోల స్కామ్ ఇపుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎంతో మంది మహిళలను ఆయన లైంగికంగా వేధిస్తున్న వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వందలాది మహిళలతో ఉన్న అశ్లీల వీడియోలను ప్రజ్వల్ స్వయంగా వీడియోలు తీసినట్టు తెలుస్తుంది. ప్రజ్వల్పై ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారంలో వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా గత 2019-22 మధ్యకాలంలో ప్రజ్వల్ తనను ఎన్నోసార్లు లైంగిక వేధింపులకు గురిచేశారని ఓ మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమార్తెను సైతం వదిలిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ప్రజ్వల్ తండ్రి రేవణ్ణపై కూడా ఆమె ఆరోపణలు చేశారు. రేవణ్ణ భార్య ఇంట్లో లేని సమయంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ - జనసేన, బీజేపీలు కలిసి ఉమ్మడి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్, భాజపా రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్ సింగ్ ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతోనే మూడు పార్టీలు కూటమిగా జట్టు కట్టామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం సూపర్ సిక్స్ పథకాలతో ముందుకొచ్చినట్లు చెప్పారు. మ్యానిఫెస్టో అమలుకు కేంద్రం సహకారం మెండుగా ఉంటుందని పేర్కొన్నారు.
బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్
బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్లు రాజ్యాంగాన్ని రక్షించేందుకు తమ పార్టీ, భారత కూటమి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం అన్నారు. "ఈ రోజు దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య పోరు నడుస్తోంది. ఒకవైపు రాజ్యాంగ పరిరక్షణలో నిమగ్నమై ఉన్న కాంగ్రెస్ పార్టీ, భారత కూటమి.. మరోవైపు రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్న నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్లు.. మీకు ఏది లభించింది.
విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..
విజయవాడ నగరంలో దారుణ ఘటన ఒకటి జరిగింది. ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు మృతదేహాలుగా కనిపించారు. ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు ఉండగా, ఇంటి బయట మరో వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. ఉరేసుకున్న వ్యక్తి డాక్టర్ కావడం గమనార్హం. కుటుంబ సభ్యులను హత్య చేసి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. విజయవాడ పట్టణంలో ఆర్థోపెడిక్ నిపుణుడైన డాక్టర్ శ్రీనివాస్ విజయవాడలోని శ్రీజ అనే ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఆయన తన కుటుంబంతో కిసి గురునానక్ కాలనీలో ఉంటున్నారు. ఈయనకు భార్య ఉష (38), తల్లి రవణమ్మ (65), ఇద్దరు పిల్లలు శైలజ (9), శ్రీహాన్ (8)లు ఉన్నారు. వీరిలో రవణమ్మ, ఉష, శైలజ, శ్రీహాన్లు ఇంటిలో రక్తపుమడుగులో విగతజీవుల్లో కనిపించారు.
కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్
పశ్చిమ ఆఫ్రికాలోని కోకో చెట్లను వేగంగా తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్ సోకనుంది. ఈ చెట్లు చాక్లెట్ తయారీకి అవసరమైన కోకో గింజలను ఉత్పత్తి చేస్తాయి. ఆశ్చర్యకరంగా, ప్రపంచంలోని చాక్లెట్లో సగం ఘనా, కోట్ డి ఐవోయిర్లోని కాకో చెట్ల నుండి వస్తుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్కి దూరం
వేసవి ఉష్ణోగ్రతలు పెరిగి చాలామంది డీహైడ్రేషన్ లేదా నిర్జలీకరణానికి గురవుతుంటారు. దీనివల్ల గందరగోళం, మూర్ఛ, మూత్రవిసర్జన లేకపోవడం, వేగవంతమైన హృదయ స్పందన, వేగవంతమైన శ్వాస, షాక్కి గురైతే వెంటనే వైద్య సహాయం పొందాలి. అసలు శరీరం డీహైడ్రేషన్ కి గురి కాకుండా వుండేందుకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో తెలుసుకుందాము. బయటకు వెళ్లేటప్పుడు మీ వెంట మంచినీటి బాటిల్ని తీసుకుని దప్పికగా వున్నప్పుడు తాగుతుండాలి. కేలరీలను తగ్గించడానికి, శరీర బరువును నిర్వహించడానికి చక్కెర పానీయాల కంటే నీటిని ఎంచుకోండి. శీతల పానియాల కంటే మంచినీటిలో నిమ్మ, లేదా పండ్ల రసాన్ని తాగాలి. చల్లటి మంచినీటిని తాగాలనుకునేవారు కుండల్లోని మంచినీటిని తాగాలి. భోజనానికి ముందు గ్లాసు మంచినీటిని తాగాలి.
యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?
యూరిక్ యాసిడ్. ఇది ప్యూరిన్ల విచ్ఛిన్నం నుండి శరీరం ఉత్పత్తి చేసే వ్యర్థ ఉత్పత్తి. యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుదల వివిధ వ్యాధులను కలిగించే ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ యూరిక్ యాసిడ్ శరీరంలో ఎలా పెరుగుతుందో తెలుసుకుందాము. శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగినప్పుడు హైపర్యూరిసెమియా వస్తుంది. పెరిగిన యూరిక్ యాసిడ్ కారణంగా పైకి కనిపించే లక్షణాలలో అత్యంత సాధారణ లక్షణం గౌట్ ఒకటి. గౌట్ వల్ల కీళ్లలో నొప్పి, ఎరుపు, కీళ్ల వద్ద తీవ్రనొప్పి కలిగించే ఆర్థరైటిస్. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలు వస్తాయి. పొత్తికడుపు నొప్పి, మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది, జ్వరం కూడా యూరిక్ యాసిడ్ పెరుగుదలకు సూచనలు కావచ్చు.
ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు
ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్, విజయవాడ ప్రసూతి, గైనకాలజికల్ సొసైటీతో పాటుగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సహకారంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "ఫెర్టిజ్ఞాన్" సదస్సును 2024 ఏప్రిల్ 28న నిర్వహించింది. సంతానోత్పత్తి పరిశ్రమకు ఒక ఆకృతిని అందించే కీలకమైన అంశాలను శోధించడానికి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి గౌరవనీయమైన వైద్యులు, నిపుణులు సమావేశమయ్యారు. ఈ సదస్సు ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది, సంతానోత్పత్తి సంరక్షణ యొక్క వివిధ అంశాలపై సమగ్ర చర్చలకు ఒక వేదికను ఇది అందించింది.
స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?
కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి స్ట్రాబెర్రీ ఆరోగ్యకరం అని వైద్య నిపుణులు చెబుతారు. ఆహారంలో స్ట్రాబెర్రీలను చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. స్ట్రాబెర్రీలో పొటాషియం తక్కువగా ఉంటుంది, ఇది మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారికి మంచిది. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి, ఆంథోసైనిన్లు, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కనుక కిడ్నీలకు మేలు చేస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే స్ట్రాబెర్రీలు తింటుంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి గుండె ఆరోగ్యంగా వుండాలి, స్ట్రాబెర్రీలు దీనికి దోహదపడతాయి. కిడ్నీ రోగులు తక్కువ భాస్వరం, సోడియం వున్న ఆహారాన్ని తినమంటారు. ఇవి స్ట్రాబెర్రీలలో వున్నాయి.
చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?
ఉప్పు నీరు. ఏ రూపంలోనైనా నీరు త్రాగడం వలన హైడ్రేటెడ్గా ఉండటానికి సహాయపడుతుంది. కానీ ఉప్పునీరు త్రాగడం వలన సరైన ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ను కూడా నిర్వహించడంలో సహాయపడుతుంది. చిటికెడు ఉప్పు కలిపిన మంచినీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఉప్పు నీరు జీర్ణక్రియ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. త్రాగునీటికి ఉప్పు కలపడం వల్ల చెమట ద్వారా శరీరం నుండి వ్యర్థాలు బయటకు పంపబడతాయి. ఉప్పునీరు తాగడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. శ్వాసకోశ సమస్యలను నివారించడంలో ఉప్పు నీరు మేలు చేస్తుంది. ఉప్పు నీటిని మితంగా తాగడం వల్ల బరువు నిర్వహణలో పరోక్షంగా సహాయపడవచ్చు.