బుధవారం, 11 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 17 డిశెంబరు 2018 (12:38 IST)
సంబంధిత వార్తలు
మరి నాకేమీ తేలేదా..?
మైల బట్టలను ఇరుముడిలో పెట్టుకుని.. శబరిమలకు వచ్చిన రెహానా..
కాలేజీలకు వెళ్తుతున్నారా.. అయితే ఇలా చేయండి..?
కుంకుడు రసంతో పట్టుచీరను ఉతికితే...?
తిరుమలలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలి - పవన్ కళ్యాణ్
మీ నాన్నే వాటికి బిల్లు కట్టాడు తెలుసా...
భార్య: ఏవండి.. నిన్న రాత్రి నాకు ఓ కల వచ్చింది... అందులో మీరు నాకు పట్టుచీరలు, నగలు కొనిచ్చారండి..
భర్త: నిజమా..? నాకు అదేలా కల వచ్చిందే.. కాకపోతే అందులో మీ నాన్నే వాటికి బిల్లు కట్టాడు తెలుసా...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Nara Lokesh: రూ.1,198 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసిన నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యార్థులకు పెద్ద ఉపశమనం కలిగించేలా, మంత్రి నారా లోకేష్ 2024 నుండి 25 విద్యా సంవత్సరానికి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద మొత్తం రూ.1,198 కోట్లను క్లియర్ చేసింది. ఈ నిర్ణయం తమ ఫీజుల కోసం ఎదురుచూస్తున్న బిసి, ఇడబ్ల్యుఎస్, మైనారిటీ వర్గాల విద్యార్థులకు చాలా అవసరమైన మద్దతును అందిస్తుంది.
అసెంబ్లీకి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, ఆయన వైసీపీ ఎమ్మెల్యేలు సభలోకి ప్రవేశించి, కొద్దిసేపటికే నిష్క్రమించారు. ముందుగా వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు జాతీయ గీతం జన గణ మన పాడారు. తరువాత గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు శాంతిభద్రతలను కాపాడాలి అని నినాదాలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు సభలో ప్రసంగిస్తున్న గవర్నర్ పట్ల ఇది అగౌరవంగా భావించారు. దీని తర్వాత వారు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. జగన్ ఒక ప్రకాశవంతమైన చిరునవ్వుతో కూడిన ప్లకార్డును పట్టుకుని, "వారు ప్రతిపక్ష హోదా ఇవ్వరు. వారు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రశ్నించనివ్వరు" అని రాసి ఉంది.
పిఠాపురం పౌరులకు అండగా పవన్ కల్యాణ్.. ఆ పిల్లలకు అండగా డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకు తాను ఎంత అందుబాటులో ఉన్నాడో మరోసారి చూపించారు. పిఠాపురం పౌరులకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఇప్పటికే 42 మంది అనాథలను దత్తత తీసుకున్నారు. వారి నెలవారీ ఖర్చులకు తన మొత్తం జీతం చెల్లిస్తారు. ఇప్పుడు, పవన్ కళ్యాణ్ కొత్తగా అనాథలైన ఇద్దరు పిల్లల సమస్యను పరిష్కరించారు.
ఓవైసీ సోదరులను పొద్దుతిరుగుడు పువ్వులతో పోల్చిన కవిత.. ఎందుకంటే?
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇటీవల అసదుద్దీన్ ఒవైసీ చేసిన ప్రకటనపై తీవ్రంగా స్పందించారు. కవిత ఒవైసీ సోదరులను అధికారంలో ఉన్నవారి వైపు తిరిగే పొద్దుతిరుగుడు పువ్వులతో పోల్చారు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు, ఎంఐఎం ఈ డిమాండ్ను వ్యతిరేకించిందని ఆమె గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత, వారు కేసీఆర్తో జతకట్టి పదేళ్లపాటు ఆయనతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 నాటి సంఘటనలను కూడా ఆమె ఎత్తి చూపారు. ఆ సమయంలో, వారు రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా ముద్ర వేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ ఫోటో వుంటే మీకేంటి?
ప్రభుత్వ కార్యాలయాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోను ప్రదర్శించడంపై వివాదం చెలరేగింది. దీనిపై అభ్యంతరాలు లేవనెత్తగా, ఈ చర్యను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే, కోర్టు ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. విజయవాడకు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఎ.ఎం. కొండలరావు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవికి రాజ్యాంగ హోదా లేదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలలో పవన్ కళ్యాణ్ ఫోటోను ప్రదర్శించాలనే నిర్ణయాన్ని ఆయన ప్రశ్నించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి రక్తనాళాల ఆరోగ్యం కీలకం: నిపుణుల ఉద్ఘాటన
హైదరాబాద్: రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్ సహకారంతో వెల్నెస్ బజార్... ఫ్లో-ది లాంజివిటీ డైలాగ్ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫిబ్రవరి 7, 2026న హైదరాబాద్లోని కోరమ్ క్లబ్లో జరిగిన ఈ సదస్సులో... దీర్ఘకాలిక ఆరోగ్యానికి పునాదులైన రక్త ప్రవాహం, రక్తనాళాల ఆరోగ్యం గురించి చర్చించడానికి ప్రముఖ వైద్యులు, నివారణ ఆరోగ్య నిపుణులు ఒకే వేదికపైకి వచ్చారు.
గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించే టాబ్లెట్స్ పరగడుపున వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గేందుకు వాడే మాత్రలను పరగడుపున.. అంటే ఖాళీ కడుపుతో వేసుకోవడమే సరైన పద్ధతి. దీనికి కారణం ఏంటంటే... ఈ మందులోని పదార్థం కడుపులో యాసిడ్ ఉత్పత్తిని తగ్గించడానికి పనిచేస్తుంది. ఆహారం తీసుకోకముందే ఇది రక్తంలోకి చేరితేనే ఆహారం తిన్నప్పుడు విడుదలయ్యే యాసిడ్ను ఇది సమర్థవంతంగా అడ్డుకోగలదు. పరగడుపున ఈ మాత్రలు వేసుకోవడం వల్ల కొత్తగా సైడ్ ఎఫెక్ట్స్ రావు. అయితే సాధారణంగా ఈ మందు వల్ల కొందరిలో తలనొప్పి, కడుపు నొప్పి, విరేచనాలు లేదా నోరు ఎండిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి మందు స్వభావం వల్ల కలిగేవే తప్ప, పరగడుపున వేసుకోవడం వల్ల కలిగేవి కావు.
జీరా వాటర్ తాగితే కొవ్వు మంచుగడ్డలా కరిగిపోతుంది
శరీరంలో కొవ్వు పేరుకునిపోయి ఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. జీలకర్రతో చేసే జీరా వాటర్, గోరువెచ్చని నీటిలో కాస్తంత జీలకర్ర వేసుకుని వాటిని వడకట్టి తాగితే కొవ్వు కరిగిపోతుంది. జీరా వాటర్ తాగితే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీరా వాటర్ తక్కువ కేలరీలు కలిగి వుంటాయి. జీరా వాటర్ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. జీరా వాటర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీరా వాటర్ మెటబాలిజం పెంచుతుంది, కొవ్వును కరిగిస్తుంది. స్థూలకాయాన్ని దూరంగా ఉంచాలంటే జీరా వాటర్ తాగుతుండాలి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే గుణం జీరా వాటర్కి వుంది.
అత్యాధునిక ఆరోగ్య పరిష్కారాలపై ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం 2026
హైదరాబాద్: ఆసియాలో అతిపెద్ద సామాజిక పెట్టుబడిదారుల నెట్వర్క్ అయిన ఏవిపిఎన్, ఈరోజు హైదరాబాద్లో ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం 2026ను నిర్వహించింది, ఇది బయోఏషియా 2026కి ముందు జరిగిన వ్యూహాత్మక ప్రీ-ఈవెంట్ సమావేశం. ఆరోగ్య సంరక్షణ రంగంలో అత్యాధునిక ఆవిష్కరణలకు సహకారాన్ని ప్రోత్సహించడానికి, భారతదేశంలో మెరుగైన ఆరోగ్య ఫలితాల దిశగా పురోగతిని వేగవంతం చేయడానికి ఈ ఫోరం కార్పొరేట్, దాతృత్వ, ఔషధ, జీవ శాస్త్రాలు, ఆరోగ్య సంరక్షణ, విధాన పర్యావరణ వ్యవస్థల నుండి నాయకులను ఒకచోట చేర్చింది.
ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?
ఉప్పు. రోజుకి 5 గ్రాముల కంటే తక్కువ మోతాదులో శరీరానికి అందాలి. అంతకుమించి శరీరానికి అందిస్తే అనారోగ్యానికి కారణమవుతుంది. ఉప్పు అధికంగా తింటే కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. ఉప్పు అధికంగా తీసుకుంటే కిడ్నీ సమస్యలు వస్తాయి. రక్తపోటు పెరుగుతుంది. వికారం, వాంతులు, కళ్లు తిరుగుతాయి. గుండె సంబంధ వ్యాధులు రావడానికి ఉప్పు అధిక మోతాదులో వాడటం కారణం అవుతుంది. శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం వుంటుంది. శరీరం డీహైడ్రేషన్ సమస్యకు గురవుతుంది.