శుక్రవారం, 28 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 17 డిశెంబరు 2018 (12:38 IST)
సంబంధిత వార్తలు
మరి నాకేమీ తేలేదా..?
మైల బట్టలను ఇరుముడిలో పెట్టుకుని.. శబరిమలకు వచ్చిన రెహానా..
కాలేజీలకు వెళ్తుతున్నారా.. అయితే ఇలా చేయండి..?
కుంకుడు రసంతో పట్టుచీరను ఉతికితే...?
తిరుమలలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలి - పవన్ కళ్యాణ్
మీ నాన్నే వాటికి బిల్లు కట్టాడు తెలుసా...
భార్య: ఏవండి.. నిన్న రాత్రి నాకు ఓ కల వచ్చింది... అందులో మీరు నాకు పట్టుచీరలు, నగలు కొనిచ్చారండి..
భర్త: నిజమా..? నాకు అదేలా కల వచ్చిందే.. కాకపోతే అందులో మీ నాన్నే వాటికి బిల్లు కట్టాడు తెలుసా...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని బుధవారం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. నాని గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారని కొన్ని ఊహాగానాలు వచ్చాయి. అసలు విషయానికి వస్తే, ప్రస్తుతం హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొడాలి నానితో వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. తాజా మీడియా నివేదికల ప్రకారం, జగన్ కొడాలి నానికి ఫోన్ చేసి సంభాషినట్లు తెలుస్తోంది. తరువాత, నాని గుండె జబ్బుతో బాధపడుతున్నారని, కొడాలి నాని గుండెకు చెందిన మూడు కవాటాలు మూసుకుపోయాయని వైద్య బృందం జగన్కు తెలియజేసింది.
Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా కాలంగా వాయిదా పడుతున్న పోలవరం ప్రాజెక్టును ఈ పదవీకాలం చివరి నాటికి పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా, ఆయన క్షేత్రస్థాయిలో పోలవరం నిర్మాణ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. పనులు శరవేగంగా ముందుకు సాగేలా పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తుంచారు. ఇందులో భాగంగా చంద్రబాబు గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడి నిర్మాణ కార్యకలాపాలను పరిశీలించారు.
Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్ల జైలు కథలు..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. కాస్త వినోదమైన సంఘటనలు కూడా అసెంబ్లీలో చోటుచేసుకుంటున్నాయి. ఈ ట్రెండ్ గురువారం కూడా కొనసాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని ఆసక్తికరమైన సంభాషణల్లో పాల్గొన్నారు. 2015లో తాను జైలు పాలైన సమయాన్ని ప్రస్తావిస్తూ, కేసీఆర్, ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. "నేను జైలులో ఉన్నప్పుడు, నా కుమార్తె వివాహం చేసుకుంటున్నప్పుడు, వారు నా కుమార్తె కార్యక్రమానికి కూడా నేను హాజరు కావాలని కోరుకోలేదు.
Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?
రూ.3,500 కోట్ల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఏప్రిల్ 7 నుండి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. చెల్లించని బకాయిల కారణంగా ఆసుపత్రులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఎత్తిచూపుతూ, అసోసియేషన్ అధికారికంగా ప్రభుత్వానికి సమ్మె నోటీసు జారీ చేసింది. టీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి, అసోసియేషన్ బకాయి చెల్లింపులను క్లియర్ చేయాలని కోరుతూ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈవో, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఐటీ మంత్రి, ముఖ్యమంత్రితో సహా కీలక అధికారులకు 26 విజ్ఞప్తులు చేసింది. అయితే, సానుకూల స్పందన లేకపోవడంతో, ఆసుపత్రులు ఇప్పుడు ఆపరేషన్లను కొనసాగించలేకపోతున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ అధికారిక ప్రకటనలో తెలిపారు.
Putin: భారత్లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు. రష్యా యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ భారత్కు రానుడండం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటీవల రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే. అప్పుడు వెళ్లినప్పుడు ప్రధాని మోదీ పుతిన్ను భారత్కు రావాలని ఆహ్వానించారు. 2000లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాగా మొదటిసారిగా ఆయన భారత్కు వచ్చారు. ఆ తర్వాత ఆరుసార్లు భారత్లో పర్యటించారు. అలాగే నాలుగు సార్లు ప్రధాని రష్యాలో పర్యటించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?
రక్తపోటు తక్కువగా ఉంటే (హైపోటెన్షన్), సాధారణ లక్షణాలు తలతిరగడం, అస్పష్టమైన దృష్టి, అలసట, తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛపోవడం లేదా స్పృహ కోల్పోవడం జరుగుతుంది. లోబీపి లక్షణాల గురించి మరింత విపులంగా తెలుసుకుందాము. తలతిరగడం అనేది చాలా సాధారణ లక్షణం, కూర్చుని పైకి లేచినా, బెడ్ పైనుంచి త్వరగా లేచినప్పుడు సంభవిస్తుంది. తక్కువ రక్తపోటు వల్ల మెదడుకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది, ఇది తాత్కాలిక దృష్టి సమస్యలకు దారితీస్తుంది. శరీరానికి తగినంత ఆక్సిజన్, పోషకాలు అందకపోవచ్చు. దీని వలన అలసట, బలహీనత అనిపిస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?
మధుమేహం ఉన్నవారు సమతుల్య ఆహారంలో భాగంగా పుచ్చకాయను మితంగా తినవచ్చు, కానీ తినే మోతాదు, పరిమాణాలను గుర్తుంచుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి ప్రోటీన్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వులతో జత చేయాలి. అప్పుడే పుచ్చకాయలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరంగా వుంటుంది. పుచ్చకాయలో అధిక GI (72) ఉంటుంది, అంటే ఇది రక్తంలో చక్కెరలో వేగంగా పెరుగుదలకు కారణమవుతుంది. కానీ దీనికి తక్కువ GL (120 గ్రాములకు సుమారు 5) ఉంటుంది, అంటే ఇది అందించే చక్కెర పరిమాణం సాపేక్షంగా తక్కువగా ఉంటుంది. పుచ్చకాయను మధుమేహానికి అనుకూలమైన ఆహారంలో భాగం చేయవచ్చు, దానిని మితంగా తీసుకోవడం ముఖ్యం. ప్రోటీన్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వులతో పుచ్చకాయ తినడం చక్కెర శోషణను నెమ్మదింపజేయడానికి, రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించడానికి సహాయపడుతుంది.
రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి
అమరావతి: కాలిఫోర్నియాలోని బాదం పప్పు బోర్డు నేడు వివాంతా హోటల్లో "రోజుకు ఒక గుప్పెడు బాదం పప్పులు: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడటానికి సహజ విధానం" అనే శీర్షికతో విశిష్ట పరిజ్ఞానంతో కూడిన సెషన్ను నిర్వహించింది. ఈ సెషన్లో న్యూట్రిషన్-వెల్నెస్ కన్సల్టెంట్, షీలా కృష్ణ స్వామి; ప్రముఖ భారతీయ మోడల్, అందాల పోటీ టైటిల్ విజేత, వ్యవస్థాపకురాలు ప్రజ్ఞా అయ్యగారి సహా గౌరవనీయమైన ప్యానెలిస్టులు పాల్గొన్నారు. వారు బుద్ధిపూర్వక ఆహార ఎంపికలు, సమతుల్య ఆహారాన్ని నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు
మీరు మీ ఆహారంలో ఆలివ్ నూనెను కూడా చేర్చుకోవచ్చు, దీనికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆలివ్ ఆయిల్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న నూనె. దీని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మోనోఅన్శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇవి ధమనుల పనితీరును మెరుగుపరుస్తాయి, రక్తపోటును తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆలివ్ ఆయిల్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు
ఋతువులు మారుతున్న వేళ, మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, ఉత్తమ ఆకృతిలో ఉండటానికి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. మీ రోజువారీ భోజనంలో బాదం, కాలానుగుణ పండ్లు, కూరగాయలు వంటి సహజ ఆహారాలను చేర్చుకోవడం వల్ల మీ శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడే ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. సీజనల్ ఫ్లూ, అనారోగ్యాల నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడే నాలుగు శక్తివంతమైన రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు గురించి చూస్తే., బాదం: బాదం కేవలం రుచికరమైనది మాత్రమే కాదు.