బుధవారం, 29 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 6 డిశెంబరు 2018 (12:18 IST)
సంబంధిత వార్తలు
లగడపాటి సతీమణి మెడలో టీఆర్ఎస్ కండువా...
సంపన్న కుటుంబం... కోటీశ్వర భర్త.. పరాయి పురుషుడిపై మోజు...
హిందీ బిగ్ బాస్.. శ్రీశాంత్ సురభిని అంత మాట అనేశాడు.. గోడకేసి బాదుకున్నాడు..
నా భర్తను అర్థరాత్రి ఉగ్రవాదిలా ఈడ్చుకెళ్లారు.. ఊరుకునే ప్రసక్తే లేదు.. గీత
ఇంట్లో చీరకట్టలేదని విడాకులు ఇవ్వాలనుకున్నాడు.. కానీ కోర్టుకు వెళ్లాక?
మరి నాకేమీ తేలేదా..?
సుమన్: ఏమేం షాపింగ్ చేశావు?
భార్య: పెద్దోడికి బట్టలు, చిన్నోడికి బూట్లు, అమ్మాయికి గాజులు, పని అమ్మాయికి చీర తెచ్చాను..
సుమన్: మరి నాకేమీ తేలేదా..?
భార్య: 5000 రూపాయల బిల్ తెచ్చాను...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తెలంగాణ రైతులను ముంచేసిన అకాల వర్షాలు (video)
తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలు రైతులను ముంచేస్తున్నాయి. ఈ నెల ఏప్రిల్ 2026లో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. క్షేత్రస్థాయి నివేదికల ప్రకారం నష్టానికి సంబంధించిన వివరాలను ఒకసారి పరిశీలిద్దాము. కోతకు సిద్ధంగా ఉన్న వరి(Paddy), మొక్కజొన్న(Maize), మామిడి(Mango), మిర్చి(Chilli) పంటలు ఈ వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిజామాబాద్, సిద్దిపేట, నిర్మల్, వరంగల్, రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో నష్టం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీలోనే కాదు.. దక్షిణాదిలో మధ్యప్రదేశ్ దొంగలతో జాగ్రత్త.. ముగ్గురి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్, ఇతర దక్షిణ రాష్ట్రాల వ్యాప్తంగా జరిగిన వరుస దోపిడీలు, దొంగతనాల్లో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై, మధ్యప్రదేశ్కు చెందిన గిరిజన ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను బాపట్ల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో సహా మొత్తం 18 ప్రాంతాల్లో ఈ ముఠా నేరాలకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.
బలమైన గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు.. పిడుగుపాటుకు మహిళలు మృతి
మార్కాపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో మంగళవారం నాడు బలమైన గాలులతో కూడిన ఉరుములతో కూడిన వర్షం అతలాకుతలం చేసింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మరణించగా, చెట్లు నేలకూలాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. రహదారి పక్కన ఉన్న దుకాణాలు దెబ్బతిన్నాయి. బోడపాడు గ్రామంలో జరిగిన ఒక విషాద సంఘటనలో, పొలంలో పనిచేస్తుండగా పిడుగు పడటంతో ఒంటెరు పుల్లమ్మ అనే మహిళ మరణించింది. అదే గ్రామంలో జరిగిన మరొక ఘటనలో, తుఫాను సమయంలో ఒక కోళ్ల ఫారం సమీపంలోని గోడ కూలిపోవడంతో 50 ఏళ్ల చింతగుంట్ల కుమారి మరణించింది.
ఇరాన్లో అంతర్గత విభేదాలు, అమెరికాతో మాట్లాడేవాళ్లెవరో చూస్తున్నా: ట్రంప్
ఇరాన్ ఆర్థికంగా పూర్తిగా మునిగిపోతోంది, తమను కాపాడాలంటూ అభ్యర్థిస్తున్న స్థితిలో వుంది, పైగా ఆ దేశంలో వాళ్లల్లో వాళ్లే విభేదాలతో సతమతమవుతున్నారనీ, ఏ నాయకుడు అమెరికాతో మాట్లాడేందుకు బైటకు వస్తాడో వేచి చూస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఆయన ట్రూత్లో పేర్కొంటూ... దాదాపు ఇరాన్ దేశం పతనం అంచున వున్నది. వీలైనంత త్వరగా హర్మూజ్ జలసంధి దిగ్బంధనాన్ని ముగించమంటూ ఇరాన్ అభ్యర్థించింది. ఇరాన్ తన నాయకత్వాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నాల్లో వుంది. అమెరికాతో చర్చలు జరిపే విషయంలో ఇరాన్ ప్రభుత్వంలో వున్న అంతర్గత విభేదాలు పరిష్కరించుకుని వస్తే బాగుంటుందని చూస్తున్నాము అంటూ వెల్లడించారు.
సోదరి అస్థిపంజరాన్ని భుజాన వేసుకుని బ్యాంకుకెళ్లిన సోదరుడు, ఎందుకు?, వీడియో
బ్యాంకు షరతులు ఎలా వుంటాయో చాలామందికి తెలిసిన విషయమే. ముఖ్యంగా డబ్బులు వేసే సంగతి ప్రక్కన పెడితే తీయాలంటే మాత్రం సదరు వ్యక్తి రానిదే డబ్బులు విత్ డ్రా చేయడం దాదాపు దుర్లభం. తన సోదరి చనిపోయిందనీ, ఆమె బాగోగులు తనే చూసుకున్నానని, బ్యాంకులో ఆమె పేరు పైన వున్న డబ్బును తను విత్ డ్రా చేసుకునేందుకు అంగీకరించాలని ఓ వ్యక్తి అభ్యర్థించాడు. ఐతే అందుకు ఆ బ్యాంక్ అంగీకరించలేదు. నీ సోదరి చనిపోయిందన్న గ్యారెంటీ ఏమిటి అని ప్రశ్నించింది. అంతే... ఆ వ్యక్తి తన సోదరి అస్థిపంజరాన్ని తీసుకుని ఏకంగా బ్యాంకుకే వచ్చాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శరీర కండరాలు పెంచే ఆహార పదార్థాలు ఇవే
శరీర కండరాలను పెంచుకోవడానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. కండర ద్రవ్యరాశిని పెంచడానికి మీరు తినగలిగే ఎనిమిది కండరాలను పెంచే ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము. కోడిగుడ్లు మాంసకృత్తుల నుండి పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి, బి12, బి6, థయామిన్ విటమిన్ల శక్తివంతమైన మిశ్రమాన్ని కలిగి ఉంటాయి. ఇప్పటికే ఆహారంలో తగినంత కొవ్వును కలిగి ఉంటే, ప్రోటీన్ తీసుకోవడం పెంచడానికి అవసరమైతే చేపలు తినవచ్చు. బాదం పప్పులు, వాల్నట్లను మితంగా తింటుంటే కండరాలను నిర్మించడానికి అద్భుతమైన ఎంపిక. అమైనో ఆమ్లాలు కలిగిన సోయాబీన్స్ తింటుంటే కండరాలను పెంచుకునే అవకాశం వుంటుంది.
వేసవిలో మజ్జిగ తాగితే ఏమవుతుంది?
వేసవి తాపానికి మజ్జిగ మందు లాంటిది. మండు వేసవిలో అలా బయటకు వెళ్లివచ్చినప్పుడు ఓ గ్లాసుడు మజ్జిగ తాగితే ప్రాణం లేచి వచ్చినట్లుంది. మజ్జిగా తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మజ్జిగలో వుండే విటమిన్ ఎ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మజ్జిగ ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మజ్జిగలో ఉండే రిబోఫ్లావిన్ శరీరం యొక్క శక్తి ఉత్పత్తి వ్యవస్థలకు కీలకమైనది. మజ్జిగ తాగడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. మజ్జిగ బీపీని తగ్గిస్తుంది, తద్వారా రక్తపోటు- గుండె జబ్బులతో బాధపడుతున్నవారికి మేలు చేస్తాయి. ఆహారంలో మజ్జిగను తీసుకుంటే కాల్షియంను జోడిస్తుంది. మజ్జిగలోని తక్కువ కేలరీలు, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
summer herbal drinks, వేసవిలో ఆరోగ్యకర హెర్బల్ పానీయాలు
వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో శరీరాన్ని చల్లబరిచేందుకు ఆయుర్వేదంలో కొన్ని హెర్బల్ పానీయాలను తెలిపారు. అవేమిటో తెలుసుకుందాము. పుదీనా ఆకు కషాయం తాగుతుంటే శరీరం చల్లబడుతుంది. మీజిల్స్, రొమ్ము క్యాన్సర్ వంటివి రాకుండా అడ్డుకుంటుంది. పుదీనా కుటుంబానికి చెందిన ఒక మూలిక, నిమ్మకాయ ఔషధతైలం దాని సిట్రస్ వాసనతో, వేడి ఒత్తిడిని ఎదుర్కోగలదు. మందార టీని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, ఆర్ద్రీకరణలో సహాయపడుతుంది. ఇది వేసవిలో అద్భుతమైన పానీయం. సోంపు గింజలు సాంప్రదాయకంగా శరీరాన్ని చల్లబరచడానికి, జీర్ణక్రియకు సహాయపడతాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం వున్న కొత్తిమీరను తీసుకుంటే వేసవిలో ప్రయోజనం వుంటుంది. జీర్ణ సమస్యలను కూడా ఇది అడ్డుకుంటుంది.
వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు
కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో తిమ్మిర్లు రావు. కిడ్నీ వ్యాధి ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది. కొబ్బరి నీరుతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వేసవిలో కొబ్బరి నీరు శరీరానికి ఎనర్జీ బూస్టర్లా పనిచేస్తాయి. చక్కెరతో చేసిన పానీయ రసాల కంటే ఇది ఉత్తమ ప్రత్యామ్నాయంగా చెప్పుకోచ్చు. బరువు తగ్గడానికి కొబ్బరి నీరు సహాయపడుతుంది. మధుమేహం నిర్వహణకు కొబ్బరి నీరు ప్రయోజనకారి అని చెబుతారు. గుండె ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి. అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని చెపుతారు.
పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్
పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో, సంప్రదాయ డీబీఎస్ విధానంపై ఒక నూతన ఆవిష్కరణగా రూపొందించిన తన అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిము లేషన్(aDBS) వ్యవస్థను భారతదేశంలో ప్రారంభించినట్లు ఆరోగ్య సంరక్షణ సాంకేతికతలో ప్రపంచ అగ్రగామి అయిన మెడ్ట్రానిక్ నేడిక్కడ ప్రకటించింది. పార్కిన్సన్స్ అనేది క్రమంగా తీవ్రమయ్యే ఒక నాడీ సంబంధిత వ్యాధి. ఇది ఒక వ్యక్తి తన దైనందిన జీవితంలో కదిలే, పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. కాలక్రమేణా, ఇది నడవడం, రాయడం లేదా రోజువారీ వస్తువులను పట్టుకోవడం వంటి సాధారణ కార్యకలాపాలను మరింత కష్టతరం చేయవచ్చు.