శుక్రవారం, 7 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 6 డిశెంబరు 2018 (12:18 IST)
సంబంధిత వార్తలు
లగడపాటి సతీమణి మెడలో టీఆర్ఎస్ కండువా...
సంపన్న కుటుంబం... కోటీశ్వర భర్త.. పరాయి పురుషుడిపై మోజు...
హిందీ బిగ్ బాస్.. శ్రీశాంత్ సురభిని అంత మాట అనేశాడు.. గోడకేసి బాదుకున్నాడు..
నా భర్తను అర్థరాత్రి ఉగ్రవాదిలా ఈడ్చుకెళ్లారు.. ఊరుకునే ప్రసక్తే లేదు.. గీత
ఇంట్లో చీరకట్టలేదని విడాకులు ఇవ్వాలనుకున్నాడు.. కానీ కోర్టుకు వెళ్లాక?
మరి నాకేమీ తేలేదా..?
సుమన్: ఏమేం షాపింగ్ చేశావు?
భార్య: పెద్దోడికి బట్టలు, చిన్నోడికి బూట్లు, అమ్మాయికి గాజులు, పని అమ్మాయికి చీర తెచ్చాను..
సుమన్: మరి నాకేమీ తేలేదా..?
భార్య: 5000 రూపాయల బిల్ తెచ్చాను...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఒక జిల్లా వారు మరో జిల్లాలో ఫ్రీగా ప్రయాణించడానికి వీల్లేదు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం మరో కీలక హామీని అమలు చేసే దిశగా ఇప్పటికే దృష్టిసారించింది. గత ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణ హామీని తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు.
Amaravati: అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తాం.. మంత్రి నారాయణ
అమరావతి రాజధాని ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ ప్రకటించారు. ప్రజా పన్ను ఆదాయం నుండి ఒక్క రూపాయి కూడా రాజధాని నిర్మాణానికి ఉపయోగించబడదని స్పష్టం చేశారు. బదులుగా, హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్), ప్రపంచ బ్యాంకు రుణాల నుండి వచ్చే నిధులను అభివృద్ధికి ఉపయోగించుకుంటారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తూ, ఆయన హయాంలో వైకాపా హయాంలో అమరావతి అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా మూడు రాజధానుల నాటకం ఆడిందని ఆరోపించారు. రాజధాని అంశంపై స్పష్టమైన, స్థిరమైన విధానాన్ని అవలంబించాలని ఆయన వైఎస్ఆర్సిపిని కోరారు.
బిర్యానీ తిన్న పాపం.. చికెన్ ముక్క అలా చిక్కుకుంది.. 8 గంటలు సర్జరీ
బిర్యానీ తిన్న పాపానికి ఓ మహిళ శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. కుర్లాకు చెందిన 34 ఏళ్ల రూబీ షేక్ అనే మహిళ తన బిర్యానీ నుండి చికెన్ ఎముక గొంతులో చిక్కుకోవడంతో 8 గంటల పాటు శస్త్రచికిత్స చేయించుకుంది. ఫిబ్రవరి 3న రూబీ తన కుటుంబంతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. 3.2 సెం.మీ.ల చికెన్ ఎముక ఆమె గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో తీవ్రనొప్పిని ఆమె ఎదుర్కొంది. ఈమెకు ఇఏడేళ్ల కూతురు, ఆరు నెలల కొడుకు ఉన్నారు. రూబీకి ఈ చికెన్ ముక్క గర్భాశయ వెన్నెముక ప్రాంతం దగ్గర C4-C5 వెన్నుపూస డిస్క్ల మధ్య చిక్కుకుంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఎక్స్-రేలో చికెన్ ముక్క చిక్కుకున్న విషయాన్ని గమనించిన వైద్యులు ఫిబ్రవరి 8వ తేదీన సర్జరీ ద్వారా దానిని వెలికి తీశారు.
విమానంలో మహిళ ప్రయాణికురాలి వికృత చేష్టలు!
విమానంలో ఓ మహిళ చేసిన వికృత చేష్టలకు ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. అమెరికాలోని హ్యూస్టన్ నుంచి ఫీనిక్స్ వెళుతున్న సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ ఫ్లైట్లో ఆమె ప్రవర్తన తీవ్ర గందరగోళానికి దారితీసింది. దీంతో విమానం వెనక్కి మళ్లాల్సి వచ్చింది. అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రకారం...
YS Jagan: తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిలపై జగన్ పిటిషన్ దాఖలు
తన తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల తన పేరు మీద, తన భార్య వైఎస్ భారతి పేరు మీద రిజిస్టర్ అయిన షేర్లను అక్రమంగా బదిలీ చేశారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో పిటిషన్ దాఖలు చేశారు. తన సంతకాలు లేదా సమ్మతి లేకుండా వాటాలను బదిలీ చేశారని వైఎస్ జగన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో విజయమ్మ, షర్మిల, సండూర్ పవర్, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీలను ప్రతివాదులుగా పిటిషన్లో పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు
మధుమేహం. ఈ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. శరీరం సంకేతాలను చూపించినా చాలామంది దాన్ని కనుగొనలేకపోతున్నారు. నడక చేసేటపుడు ఇలాంటి సమస్యలు ఎదురయితే అది డయాబెటిక్ కావచ్చని అంటున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము. కొద్ది దూరం నడవగానే తరచుగా కాళ్ల నొప్పులు వస్తుంటే డయాబెటిస్ సమస్యకు సంకేతం కావచ్చు. డయాబెటిక్ ఫెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అయితే రక్తంలో చక్కెర ధమనులు గట్టిపడి తొడలు, పిరుదులలో నొప్పి వుండవచ్చు. కాళ్లలో తిమ్మిర్లు, జలదరించినట్లు వుండటం మధుమేహం ప్రారంభ లక్షణం కావచ్చు. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు వుంటే చేతులు, కాళ్ల నరాలును దెబ్బతీయవచ్చు. చేతులు మంట, సూదులతో గుచ్చినట్లు అనిపించడం వంటివి డయాబెటిస్ సూచనలు కావచ్చు.
మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?
భోజనం చేసిన తర్వాత తీపి తినాలనిపించడం సహజం. అన్నిటిని మించి కాస్తం బెల్లం ముక్క నోట్లో వేసుకుని చప్పరిస్తుంటే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. బెల్లంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బెల్లంలో ఇనుము వుంటుంది కనుక ఎనీమియా రోగులు తింటే మేలు కలుగుతుంది. మరీ ముఖ్యంగా మహిళలు బెల్లాన్ని సేవించడం అత్యావశ్యకమైనది. బెల్లం తినడం వల్ల గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది, బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంని క్రమబద్దీకరణ చేస్తుంది. ప్రతిరోజూ గ్లాసు పాలు లేదా నీటితో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది.
Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు
సాధారణంగా ప్రతి మహిళ తన ముఖం చాలా అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీనికోసం తరచుగా బ్యూటీ పార్లర్లకు వెళ్తుంటారు. ఇంకా మరికొందరు ఖరీదైన క్రీములను కొని ముఖాలకు రాసుకుంటారు. అయితే వీటితో డబ్బు వృధా. మెరిసే అందం కోసం మందార పువ్వుతో పొందవచ్చు. ఎలాగో చూద్దాం.. మందార పువ్వు, దాని ఆకులను సాధారణంగా జుట్టును మృదువుగా, ఆరోగ్యంగా మార్చడానికి ఉపయోగిస్తారు. ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడానికి మందార పువ్వులను ఉపయోగించవచ్చు.
పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?
పుచ్చకాయ. ఈ పుచ్చకాయలు కాస్తంత పెద్దవిగా వుంటుంటాయి. వీటిని ఇంటికి తెచ్చుకుని సగం ముక్క కోసి మిగిలిన సగం ఫ్రిడ్జిలో పెట్టుకుని తర్వాత తిందాములే అనుకుంటారు. కానీ అలా పెడితే దానివల్ల పలు అనారోగ్య సమస్యలు రావచ్చంటున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము. పుచ్చకాయను ఫ్రిడ్జిలో పెట్టడం వల్ల దానిలోని పోషక విలువలు తగ్గుతాయి. ఫ్రిడ్జిలో పెట్టిన చల్లని పుచ్చకాయను తినడం వల్ల జలుబు, దగ్గు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అదేవిధంగా థ్రోట్ ఇన్ఫెక్షన్, వదలని దగ్గు కూడా పట్టుకోవచ్చు. ఫ్రిడ్జిలో వుంచిన పుచ్చకాయ తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఇంకా పొట్ట సంబంధిత సమస్యలు, జీర్ణ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు.
ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఫ్లూ లక్షలాది మందిని ప్రభావితం చేస్తూ, వారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఏటా 1 బిలియన్ ఫ్లూ కేసులలో, 3 నుండి 5 మిలియన్లు తీవ్రస్థాయికి చేరడంతో, దీన్ని కేవలం కాలానుగుణ అసౌకర్యంగా పరిగణించలేము. సాధారణ జలుబుతో తరచుగా పొరబడే ఫ్లూ, రోజువారీ జీవితాన్ని, పనిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. దీని నుంచి రక్షించుకోవడానికి టీకాలు తీసుకోవడం అత్యంత ప్రభావవంతమైన మార్గం అయినప్పటికీ, అవగాహన లేకపోవడం, అపోహలు చాలా మందిని దీనిని దాటవేయడానికి దారితీస్తాయి.