మంగళవారం, 23 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 17 డిశెంబరు 2018 (15:50 IST)
సంబంధిత వార్తలు
హిల్టన్ హోటల్లోనే ఇలా జరిగింది.. మహిళ స్నానం చేస్తున్న వీడియోను..?
వ్యక్తిని కాలికింద నలిపేసి చంపిన మదపుటేనుగు...
పిల్లలను ఆకట్టుకునే ది లయన్ కింగ్ టీజర్ ట్రైలర్.. (Video)
ప్రభాస్ ఫేస్బుక్ రికార్డ్...10 మిలియన్ల ఫాలోవర్స్ సాధించిన తొలి హీరోగా?
అసలే ఓపెన్ టాప్ జీప్.. పులి వెంబడించింది.. డ్రైవర్ వేగం పెంచకపోయుంటే..?
ఏనుగు పదో తరగతి చదువుతుంది..
ఒక అడవిలో ఏనుగు, పులి, సింహం, కోతి ఉన్నాయి...
ఏనుగు పదో తరగతి చదువుతుంది..
పులి ఇన్టర్ చదువుతుంది...
సింహం బి.టెక్ చదువుతుంది...
మరి కోతి ఏం చదువుతుంది..
హా.. ఈ మెసేజ్ చదువుతుంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మీ స్మార్ట్ఫోన్లే మీ ఆయుధాలు.. సీఎం జగన్ పిలుపు
"మేమంత సిద్ధం" బస్సు యాత్రలో భాగంగా ఇటీవల విశాఖపట్నం ఆనందపురంలో జరిగిన సోషల్ మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బృందాన్ని ఉద్దేశించి జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు. మీ జగనన్న ఎప్పుడూ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వింగ్కు అండగా ఉంటారని సోషల్ మీడియా విభాగానికి తన నిరంతర మద్దతు ఉంటుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
మలేషియాలో ఘోరం.. నౌకాదళ హెలీకాఫ్టర్ల ఢీ.. పది మంది మృతి
మలేషియాలో ఘోరం జరిగింది. ఆకాశంలో విన్యాసాలు చేస్తున్న రెండు నౌకాదళ హెలీకాప్టర్లు ఢీ కొన్న ఘటనలో పది మంది దుర్మరణం పాలయ్యారు. మే నెలలో జరిగే నేవీ ఫ్లీట్ ఓపెన్ డే వేడుకల కోసం నేవీ చాపర్లు ఫ్లై పాస్ట్ రిహార్సల్స్ చేస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నేవీ ఫ్లీట్ ఓపెన్ డే వేడుకల్లో భాగంగా నేవీ చాపర్లు ఫ్లై పాస్ట్ విన్యాసాలు చేస్తాయి. ఆ విన్యాసాలకు సంబంధించి మంగళవారం నేవీ హెలీకాప్టర్లు రిహార్సల్స్ చేస్తున్నాయి.
ముస్లింలకు అధికంగా పిల్లలున్నారా? మోదీ గారూ ఏం మాట్లాడుతున్నారు?
రాజస్థాన్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న ప్రధాని మోదీ ముస్లింలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్లోకి చొరబడేవారు ముస్లింలని చెబుతూ... ఇండియా కూటమి దేశంలోని సంపదను అధికంగా పిల్లలున్న ముస్లిం కుటుంబాలకు పంచేందుకు సిద్ధమైందనే వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు దేశ వనరులపై తొలి హక్కు ముస్లింలకే ఉంటుందన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. అయితే ముస్లింలకు ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారిపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. మోదీ భారతీయ ముస్లింలను ఎందుకు ద్వేషిస్తున్నారని, వారిని లక్ష్యంగా చేసుకున్నారని, అయితే దుబాయ్, సౌదీ అరేబియాలో ఉన్న వారితో ఎందుకు సంతోషంగా ఉన్నారని ఒవైసీ ప్రశ్నించారు.
రామ్ గోపాల్ వర్మ హత్యకు టీడీపీ కుట్ర.. పోసాని సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హత్యకు తెలుగుదేశం నాయకత్వం కుట్ర పన్నిందని టాలీవుడ్ కమెడియన్, రాజకీయ నాయకుడు పోసాని కృష్ణ మురళి ఆరోపించారు. "అతడిని అంతమొందించే ప్లాన్ గురించి నా దగ్గర గట్టి సమాచారం ఉంది" అని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ జర్నలిస్ట్ కొడుకు అనిల్ ఈ పథకాన్ని రూపొందించాడు. "నేను టీడీపీకి సన్నిహితంగా ఉన్న కొన్ని కమ్మ మూలాల ద్వారా దాని గురించి తెలుసుకున్నాను," అని పోసానీ చెప్పారు.
పవన్ కల్యాణ్ ఆస్తులు రూ. 114.7 కోట్లు, అప్పులు రూ. 64.26 కోట్లు, కట్టిన పన్ను రూ. 73 కోట్లు
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈరోజు నామినేషన్ దాఖలు చేసారు. ఇందులో భాగంగా ఆయన అఫిడవిట్ ప్రకటించారు. అందులోని వివరాలు ఇలా వున్నాయి. గత ఐదేళ్లలో పవన్ 114.7 కోట్ల ఆదాయాన్ని ఆర్జించారని స్వయంగా అఫిడవిట్లో పేర్కొన్నారు. అఫిడవిట్లోని ఆసక్తికరమైన అంశం ఏమిటంటే తను 73 కోట్ల రూపాయల పన్ను చెల్లించానని పవన్ ప్రకటించారు. బాధ్యతాయుతమైన పన్ను చెల్లింపుదారునిగా ఉండాలని పవన్ ఎప్పుడూ నొక్కి చెబుతుంటారు. ఈ గణాంకాలు చూస్తే అది నిరూపితమైనట్లు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళంతో సహా పవన్ ఛారిటబుల్ ట్రస్ట్లు, ఫౌండేషన్లకు 20 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రాత్రులు చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు తింటున్నారా.. ఐతే అదే కారణం?
మీరు చాక్లెట్లు లేదా ఐస్ క్రీమ్లు తింటూ రాత్రులు గడిపినట్లయితే, చక్కెర పదార్థాలను ఎక్కువగా తినడానికి "ఒంటరితనం" కారణమని పరిశోధకులు చెబుతున్నారు. జమా నెట్వర్క్ ఓపెన్ జర్నల్లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, ఒంటరితనం చక్కెర ఆహారాల పట్ల విపరీతమైన కోరికను కలిగిస్తుంది. ఈ అధ్యయనాన్ని నిర్వహించడానికి, పరిశోధకులు సామాజికంగా ఒంటరిగా ఉన్న వ్యక్తుల నుంచి పేలవమైన మానసిక ఆరోగ్యం, బరువు పెరగడం, టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు అనుసంధానించారు.
కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయని చెప్పే 7 సంకేతాలు
కిడ్నీలు శరీరంలో చాలా ప్రధానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఐతే గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, క్యాన్సర్లానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. ఈ సమస్యలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఆ వ్యర్థాలు రక్తంలో కలుస్తాయి, దాంతో నోట్లో చెడు రుచి కలుగుతుంది. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది. తరచుగా వికారం, వాంతులు వస్తాయి. రక్తంలో వ్యర్థాల ఫలితంగా ఇది జరుగుతుంది.
ఐస్ క్రీమ్ తింటే అనర్థాలు కూడా వున్నాయ్, ఏంటవి?
ఐస్ క్రీమ్ అంటే చాలామందికి చాలాచాలా ఇష్టం. ఐతే ఐస్ క్రీమ్ కొద్దిమోతాదులో తింటే ఇబ్బంది తలెత్తకపోవచ్చు, కానీ మితిమీరి తింటే అనారోగ్య సమస్యలు కలిగించే అవకాశం లేకపోలేదు. ఐస్ క్రీం అధిక మోతాదులో తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాము. పరిమితికి మించి తినే ఐస్క్రీమ్తో కేలరీలు పెరుగుతాయి, ఇది శరీర బరువును పెంచుతుంది. ఐస్క్రీం మోతాదుకి మించి తినడం వల్ల రక్తపోటుపై ప్రభావం చూపుతుంది. ఐస్ క్రీం అతిగా తినడం వల్ల గుండె ఆరోగ్యం పాడయ్యే అవకాశం లేకపోలేదు. అదేపనిగా ఐస్ క్రీం తింటే అది మెదడు నరాలను ప్రభావితం చేస్తుంది.
జీడిపప్పు ఎన్ని తినాలి? జీడిపప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
జీడిపప్పు. జీడిపప్పులో సున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది. కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు. ఈ జీడిపప్పు తింటుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీడిపప్పులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, హిమోగ్లోబిన్ ఏర్పడటానికి ఇవి దోహదపడతాయి. జీడిపప్పు తింటుంటే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. జీడిపప్పు చర్మాన్ని ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. ఎముకల దృఢత్వాన్ని, గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో జీడిపప్పు సహాయపడుతుంది. జీడిపప్పు తింటుంటే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతాయి.
పొట్టకొవ్వు, అధికబరువు తగ్గించే ఎండు గింజలు, ఏంటవి?
ఈరోజుల్లో కూర్చుని చేసే ఉద్యోగాలు ఎక్కువయ్యాయి. దానితో పాటు శరీరంలో విపరీతంగా కొవ్వు చేరడంతో అధిక బరువు సమస్య తలెత్తుతోంది. నట్స్లో కేలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ, రోజూ సరైన మొత్తంలో తినడం వల్ల బరువు తగ్గవచ్చు. ఈ గింజలన్నింటినీ ఒక ట్రయల్ మిక్స్ని తయారు చేసి తింటుంటే బరువు తగ్గవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. ప్రతిరోజూ 3-5 బాదంపప్పులను తినడం వల్ల అధిక బరువు తగ్గడం, అధిక కొవ్వు తగ్గే అవకాశం వుంటుంది. రోజూ కొన్ని వాల్నట్లు తింటే కొవ్వును తగ్గిస్తాయి, ఆరోగ్యకరమైన శరీర బరువును ప్రోత్సహించడంలో సహాయపడతాయి. పిస్తాపప్పు మోనో-అన్శాచురేటెడ్ కొవ్వులను కలిగి ఉంటాయి, ఇవి బరువు తగ్గడాన్ని పెంచుతాయి. బ్రెజిల్ గింజలు కొవ్వును తగ్గించే ప్రక్రియలో సమర్థవంతమైన ఎల్-అర్జినైన్ను కూడా కలిగి ఉంటాయి.