బుధవారం, 31 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 17 డిశెంబరు 2018 (15:50 IST)
సంబంధిత వార్తలు
హిల్టన్ హోటల్లోనే ఇలా జరిగింది.. మహిళ స్నానం చేస్తున్న వీడియోను..?
వ్యక్తిని కాలికింద నలిపేసి చంపిన మదపుటేనుగు...
పిల్లలను ఆకట్టుకునే ది లయన్ కింగ్ టీజర్ ట్రైలర్.. (Video)
ప్రభాస్ ఫేస్బుక్ రికార్డ్...10 మిలియన్ల ఫాలోవర్స్ సాధించిన తొలి హీరోగా?
అసలే ఓపెన్ టాప్ జీప్.. పులి వెంబడించింది.. డ్రైవర్ వేగం పెంచకపోయుంటే..?
ఏనుగు పదో తరగతి చదువుతుంది..
ఒక అడవిలో ఏనుగు, పులి, సింహం, కోతి ఉన్నాయి...
ఏనుగు పదో తరగతి చదువుతుంది..
పులి ఇన్టర్ చదువుతుంది...
సింహం బి.టెక్ చదువుతుంది...
మరి కోతి ఏం చదువుతుంది..
హా.. ఈ మెసేజ్ చదువుతుంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
సొరంగంలో ఢీకొన్న లోకోమోటివ్ రైళ్లు - 60 మందికి గాయాలు
కొత్త సంవత్సర వేళ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. టీ.హెచ్.డి.సి. నిర్మిస్తున్న విష్ణుగఢ్ - పీపల్ కోటి జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన పీపల్ కోటి సొరంగంలో మంగళవారం అర్థరాత్రి రెండు లోకోమోటివ్ రైళ్ళు ఢీకొన్నాయి. షిఫ్ట్ మార్తున్న సమయంలో కార్మికులు, అధికారులను తీసుకెళుతున్న రైలు, నిర్మాణ సామాగ్రితో వస్తున్న మరో రైలును ఢీకొట్టింది.
పులిహోరలో నత్తను పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అనుమానం: సింహాచలం ఈవో
సింహాచలం పులిహోర ప్రసాదంలో నత్త కనబడిందంటూ ఇద్దరు భక్తులు వీడియో వైరల్ చేయడంపై ఆలయ ఈవో స్పందించారు. పులిహోరలో ఎట్టి పరిస్థితుల్లో నత్త వచ్చే పరిస్థితి లేదని అన్నారు. గత మూడు దశాబ్దాలుగా ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదన్న ఆయన పులిహోరలో కావాలనే నత్తను కలిపి దాన్ని వీడియో తీసి వైరల్ చేస్తున్నట్లు తమకు అనుమానం వుందని అన్నారు. అందుకే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలియజేసారు.
ఫ్రెండ్స్, సింహాచలం ప్రసాదంలో నత్త కనబడింది: భక్తులు ఆరోపణ (video)
సింహాచలం అప్పన్నను దర్శించుకుని స్వామివారి ప్రసాదం తీసుకుని తినబోతుండగా అందులో నత్త కనిపించిందని భక్తులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. స్వామివారి ప్రసాదం పులిహోర తింటుండగా పొట్లం లోపల నుంచి నత్త బైటకు వచ్చిందని, దాంతో దాన్ని తీసుకుని కౌంటర్ వద్దకు వెళ్లి ప్రశ్నిస్తే వారి నుంచి సరైన స్పందన రాలేదని ఆరోపించారు. పైగా తమ వద్ద వున్న ప్యాకెట్ తీసుకుని వేరే ప్యాకెట్ చేతిలో పెట్టి పొమ్మన్నారనీ, తాము ఆ ప్యాకెట్ కూడా వెనక్కి ఇచ్చేసి వచ్చామని చెప్పారు.
వాటర్ టెస్టులో పాసైన వందే భారత్ స్లీపర్ ట్రైన్ (వీడియో)
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ళు పగటి పూట మాత్రమే పరుగులు తీస్తున్నాయి. త్వరలోనే స్లీపర్ క్లాస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లు గంటకు 100 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుని వెళ్లనున్నాయి. ఈ రైళ్ల భద్రత తనిఖీల్లో భాగంగా వివిధ రకాలైన పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మహిళ ప్రాణాలు తీసిన కోతుల గుంపు
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో కొన్ని కోతుల గుంపు ఓ మహిళ ప్రాణాలు తీశాయి. ఈ కోతుల మంద ఇంట్లోకి చొరబడతాయన్న భయంతో వాటిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించి ఓ మహిళ కాలుజారి కింద పడటంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్లో చోటుచేసుకుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అధిక బరువు వదిలించుకునేందుకు 2 వెల్లుల్లి రెబ్బల్ని తింటే?
వెల్లుల్లిని తినాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కొందరికి ఆ వాసన అంటే ఇష్టం వుండదు. ముఖ్యంగా మహిళలు ఖాళీ కడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుంటే ఆరోగ్యం వారి సొంతం అవుతుంది. సులభంగా బరువు తగ్గుతారు. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల అజీర్ణం దరిచేరకుండా ఉంటుంది. అధిక రక్తపోటు సమస్య నుండి బయటపడటానికి వెల్లుల్లి సహాయపడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచిది.
కొలెస్ట్రాల్ తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు
తులసి టీ. తులసి అనగానే ఎన్నో వ్యాధులకు సంజీవిని అనే పేరు గుర్తుకు వస్తుంది. తులసి టీ తాగితే సూర్యకిరణాలు, రేడియేషన్ థెరపీ మరియు ఇతర రేడియేషన్ మూలాల నుండి సెల్ మరియు కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది. తులసి టీతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒత్తిడి ప్రతికూల శారీరక- మానసిక ప్రభావాలను తగ్గిస్తుంది. ఆక్సిజన్ను ఉపయోగించడంలో శరీర సామర్థ్యాన్ని పెంచి బలాన్నిస్తుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ, జీర్ణశయాంతర సమస్యల నుంచి బయటపడవేస్తుంది. క్యాన్సర్, అకాల వృద్ధాప్యానికి దోహదం చేసే ప్రమాదకరమైన జీవరసాయనాలను తటస్థీకరిస్తుంది.
కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ట్రెండ్స్ రిపోర్ట్ 2025లో కీలక విషయాలు
1. పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుల మధ్య బీమా చేయబడిన సభ్యులలో 27 శాతం కంటే ఎక్కువ పెరుగుదలను చూస్తే పెరుగుతున్న అవగాహనను ప్రతిబింబిస్తుంది. 2. డెంగ్యూ, మలేరియా, కామన్ ఫ్లూ వంటి అనారోగ్యాలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, గుండె సంబంధిత వ్యాధులు వంటి జీవనశైలి సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, ఆర్థరైటిస్ భారతీయులలో పెరుగుతున్నాయి. 3. గుండె మరియు క్యాన్సర్కు అధిక-విలువ క్లెయిమ్లు పెరుగుతున్న వైద్య సంక్లిష్టతను నొక్కి చెబుతున్నాయి. 4. వినియోగదారులు సౌకర్యవంతముగా ఆన్లైన్ అనుభవాలను స్వీకరించడంతో డిజిటల్ పునరుద్ధరణలు, యాప్-నేతృత్వంలోని సేవలు పెరుగుతున్నాయి.
పనిలో ఉన్నప్పుడు మైగ్రేన్: మనస్సును ప్రశాంతంగా, రోజును సజావుగా తీసుకెళ్లే మార్గాలు
మైగ్రేన్తో బాధపడేవారికి పనిదినాన్ని కోల్పోవడం లేదా అనారోగ్య సెలవు తీసుకోవడం సాధారణ అనుభవమే. అయితే, ఇది ఉత్పాదకత తగ్గడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా మారుతుందనే విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా 20 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల నిపుణుల్లో, అంటే పని చేసే జనాభాలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. క్రమరహితంగా షెడ్యూల్ అయ్యే పనులు లేదా సమావేశాలు, అధిక స్క్రీన్ వినియోగం, దీర్ఘకాలం పాటు తప్పైన భంగిమలో కూర్చోవడం, అలాగే నిరంతర ఒత్తిడి లేదా బర్నౌట్కు దగ్గరైన భావన వంటి అనేక కారణాలు మైగ్రేన్ను ప్రేరేపిస్తున్నాయి. ఈ సవాళ్లను గుర్తించి పరిష్కరించడం అత్యవసరం.
శరీరంలోని ఎర్ర రక్తకణాల వృద్ధికి పిస్తా పప్పు
పిస్తా పప్పును రోజూ తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. పిస్తా పప్పు తింటే కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాము. పిస్తా పప్పును తింటే కంటి సమస్యలతో బాధపడేవారికి సమస్య నుంచి దూరం చేస్తుంది. శరీరంలోని ఊపిరితిత్తులకు, ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా వుండటం వల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి.