శనివారం, 31 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 17 డిశెంబరు 2018 (15:50 IST)
సంబంధిత వార్తలు
హిల్టన్ హోటల్లోనే ఇలా జరిగింది.. మహిళ స్నానం చేస్తున్న వీడియోను..?
వ్యక్తిని కాలికింద నలిపేసి చంపిన మదపుటేనుగు...
పిల్లలను ఆకట్టుకునే ది లయన్ కింగ్ టీజర్ ట్రైలర్.. (Video)
ప్రభాస్ ఫేస్బుక్ రికార్డ్...10 మిలియన్ల ఫాలోవర్స్ సాధించిన తొలి హీరోగా?
అసలే ఓపెన్ టాప్ జీప్.. పులి వెంబడించింది.. డ్రైవర్ వేగం పెంచకపోయుంటే..?
ఏనుగు పదో తరగతి చదువుతుంది..
ఒక అడవిలో ఏనుగు, పులి, సింహం, కోతి ఉన్నాయి...
ఏనుగు పదో తరగతి చదువుతుంది..
పులి ఇన్టర్ చదువుతుంది...
సింహం బి.టెక్ చదువుతుంది...
మరి కోతి ఏం చదువుతుంది..
హా.. ఈ మెసేజ్ చదువుతుంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అమరావతిలో 70 ఎకరాల్లో బిట్స్ పిలానీ క్యాంపస్, 10,000 మంది విద్యార్థులు
ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతిలో 70 ఎకరాల్లో బిట్స్ పిలానీ తన క్యాంపస్ నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. క్యాంపస్ నిర్మాణం కోసం మందడం, వెంకటపాలెం పరిధిలో 70 ఎకరాలను కేటాయించారు. తొలిదశలోనే సుమారు రూ. 1000 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సాయంతో పనిచేసే స్మార్ట్ భవనాలు, ల్యాబులను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అమరావతి రాజధాని నగరంలో అంతా భూగర్భ విద్యుచ్ఛక్తి లైన్లు వేస్తున్నారు. పర్యావరణానికి హాని కలుగకుండా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్టుతో నిర్మాణాలు చేయనున్నారు.
బెంగళూరు, చెన్నై కంటే హైదరాబాద్లో కాలుష్య స్థాయిలు ఎక్కువ
ఢిల్లీ, ముంబై, కోల్కతాతో పోలిస్తే హైదరాబాద్లో వాయు నాణ్యత మెరుగ్గా ఉంది. అయితే, దక్షిణ భారత నగరాలలో, బెంగళూరు, చెన్నై కంటే హైదరాబాద్లో కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి. వాయు కాలుష్య సూచిక, వాయు నాణ్యత నిర్వహణ అనే అంశంపై హైదరాబాద్లో జరిగిన ఒక సదస్సులో ఈ డేటాను పంచుకున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గత సంవత్సరాలతో పోలిస్తే కాలుష్యం తగ్గినట్లు చూపే గణాంకాలను సమర్పించారు. ఈ మెరుగుదల ఉన్నప్పటికీ, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం, హైదరాబాద్లో కాలుష్య స్థాయిలు ఇప్పటికీ ఎక్కువగా ఉన్నాయి.
Amaravati: ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఏకైక రాజధాని.. చంద్రబాబు క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో విజయవాడ, మంగళగిరి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటాయని ప్రకటించారు. ఈ నగరానికి మొత్తం 182 కిలోమీటర్ల పొడవుతో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) కూడా ఉంటుందని ఆయన చెప్పారు. హైదరాబాద్లో 162 కిలోమీటర్ల ఓఆర్ఆర్ ఉందని, అయితే అమరావతి ఓఆర్ఆర్ గుంటూరును దాటి విస్తరిస్తుందని చంద్రబాబు అన్నారు. మొత్తం రాజధాని ప్రాంతాన్ని మూడు సంవత్సరాలలో అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.
కుప్పంలో మూడు రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన- రూ.675 కోట్ల పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గమైన కుప్పంలో వివిధ అభివృద్ధి, సంక్షేమ, పర్యాటక కార్యక్రమాలలో పాల్గొనడానికి మూడు రోజుల పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటన సందర్భంగా, ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో పరిశ్రమలను స్థాపించడానికి ఏడు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఈ ఒప్పందాల ద్వారా రూ. 675 కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయి. ఇవి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు దాదాపు 12,000 మందికి ఉపాధి కల్పించనున్నాయి. ఈ ప్రతిపాదనలలో రూ. 200 కోట్ల దుస్తుల తయారీ యూనిట్, రూ. 180 కోట్ల పశుగ్రాస ప్రాజెక్ట్, రూ. 137.1 కోట్ల పెట్టుబడితో ఒక ఇండస్ట్రియల్ పార్క్, మరో నాలుగు ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి.
అమరావతిలో క్యాంటీ వ్యాలీ వుందని చెప్తాను.. ఏపీ సీఎం చంద్రబాబు
విదేశాల్లోని ప్రజలు భారతదేశం సాంకేతికత పరంగా ఏమి అందిస్తుందని అడిగినప్పుడు, తాను అమరావతిలో క్వాంటం వ్యాలీ ఉందని చెప్తానని సీఎం చంద్రబాబు అన్నారు. అమెరికా సిలికాన్ వ్యాలీకి ప్రసిద్ధి చెందిన దేశంతో దీనిని పోల్చి, అధునాతన సాంకేతికతలో భారతదేశం అభివృద్ధిని ఆయన హైలైట్ చేశారు. గత 30 ఏళ్లలో టెక్నాలజీ గణనీయంగా మారిందని ఆయన అన్నారు. గతంలో, ఐటీ ప్రపంచాన్ని ఆధిపత్యం చేసింది, కానీ ఇప్పుడు ఏఐ ఆవిష్కరణలకు నాయకత్వం వహిస్తుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ
హైదరాబాద్: భారతదేశంలో రేడియాలజీ, డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ రంగం వృద్ధిలో కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ప్రజల ఆయుర్దాయం పెరగడం, ఆరోగ్య స్పృహ మెరుగుపడటం, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రభుత్వ ఆరోగ్య పథకాల విస్తరణ ఇందుకు ప్రధాన కారణాలు. దీనివల్ల దేశవ్యాప్తంగా సకాలంలో, కచ్చితమైన, అందరికీ అందుబాటులో ఉండే డయాగ్నోస్టిక్స్ అవసరం ఎంతగానో పెరిగింది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సలోనూ, ముందస్తు ఆరోగ్య పరీక్షలలోనూ స్కానింగ్ కీలకం కావడంతో... మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, చిన్న పట్టణాల్లోనూ నాణ్యమైన వైద్యసేవలను అందించగల అధునాతన సాంకేతికత అవసరం ఏర్పడింది
హైదరాబాద్ ఐఆర్ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన
హైదరాబాద్: BPL మెడికల్ టెక్నాలజీస్ 78వ వార్షిక డయాగ్నస్టిక్స్ మరియు మహిళల ఆరోగ్య సాంకేతికతల సమావేశంలో బలమైన ప్రభావాన్ని చూపింది. ఈ సమావేశంలో, BPL నాయకత్వంతో పాటు నిపుణుల నేతృత్వంలోని ప్రయోగ సెషన్ల ద్వారా కంపెనీ తదుపరి తరం ఇమేజింగ్, డిజిటల్ ఆరోగ్య పరిష్కారాల సూట్ను ఆవిష్కరించింది. ఈ లాంచ్లు వాస్తవ ప్రపంచ ఆరోగ్య సంరక్షణ డెలివరీకి అనుగుణంగా స్కేలబుల్, క్లినికల్గా అర్థవంతమైన, భారత-కేంద్రీకృత సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై కంపెనీ దృష్టిని ప్రతిబింబించాయి.
సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం
మిరియాలు వంటకాలలో తప్పనిసరిగా ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయిని వైద్యులు చెపుతారు. అవేమిటో తెలుసుకుందాము. దగ్గు, జలుబు వంటివి దరిచేరకుండా ఉండాలంటే మిరియాల పొడి, శొంఠి పొడి, తేనె కలిపిన మిశ్రమం రెండు రోజులకోసారి చెంచా చొప్పున తీసుకోవాలి. దంత సమస్యలకు మిరియాల పొడి, ఉప్పు కలిపిన మిశ్రమం తీసుకుంటే చక్కని పరిష్కారం కనిపిస్తుంది. మిరియాల వల్ల జీర్ణక్రియ కూడా సక్రమంగా ఉంటుంది. శరీరంలో అధిక కొవ్వు తగ్గించాలంటే మిరియాల రసం తాగితే ఫలితం వుంటుంది. గొంతు గరగరగా వుంటే గోరువెచ్చని పాలలో కాస్త మిరియాల పొడి, చిటికెడు పసుపు వేసి తాగితే ఉపశమనం కలుగుతుంది.
వంట్లో వేడి చేసినట్టుంది, ఉప్మా తినాలా? పూరీలు తినాలా?
సాధారణంగా పూరి, ఉప్మా ఈ రెండింటిలో పూరి తింటేనే శరీరానికి ఎక్కువ వేడి చేస్తుంది. దీనికి గల కారణాలు, ఈ రెండింటి మధ్య తేడాలు ఏమిటో తెలుసుకుందాము. పూరీలను నూనెలో డీప్ ఫ్రై చేస్తారు. నూనెలో వేయించిన పదార్థాలు శరీరంలో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, దీనివల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. పూరీలను మైదాతో లేదా గోధుమ పిండితో చేసినా, నూనెను ఎక్కువగా పీల్చుకోవడం వల్ల అది అసిడిటీకి దారితీస్తుంది. కడుపులో మంట లేదా వేడి చేసినట్లు అనిపించడానికి ఇదే ప్రధాన కారణం. ఇందులో ఉండే అధిక క్యాలరీలు, కొవ్వు పదార్థాలు జీవక్రియను వేగవంతం చేసి వేడిని కలిగిస్తాయి.
సంగారెడ్డిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ను మరింత విస్తరించటానికి చేతులు కలిపిన గ్రాన్యూల్స్ ఇండియా, సెర్ప్
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలకు రొమ్ము క్యాన్సర్ పరీక్షలను విస్తృతంగా చేయటంతో పాటుగా వారికి అవగాహనను మరింత పెంచటానికి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్)తో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసింది. వైద్య మౌలిక సదుపాయాలకు పరిమిత అవకాశాలు ఉన్న సమాజాల చెంతకు వ్యవస్థీకృత స్క్రీనింగ్ సేవలను చేరువ చేయటం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించటం మరియు నివారణ ఆరోగ్య సంరక్షణపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతుంది.