మంగళవారం, 31 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 18 డిశెంబరు 2018 (13:22 IST)
సంబంధిత వార్తలు
ఏమైనా కమిషన్ ఇస్తారా..?
క్యాప్సికమ్లో నిమ్మరసం కలిపి..?
చెక్కు బౌన్స్ అయిందట...
వయస్సు పెరిగిపోతుంది కదా.. అందువల్లే..?
మరీ తొందరపడకండి సార్...
మీది ఏ గ్రూపండీ..?
డాక్టర్: మీది ఏ గ్రూపండీ.. బీ పాజిటివ్ కదా..
పేషెంట్: కాదండీ.. అందులో నేను సభ్యుడ్ని మాత్రమే.. అడ్మినుగా ఉన్న గ్రూపు అయితే మాత్రం మన ప్రియ స్నేహం సార్..
డాక్టర్: ఓరి నీ వాట్సాపు పిచ్చి... నేను అడిగింది నీ బ్లడ్గ్రూపయ్యా బాబూ..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
విశాఖ ఆర్టిఓ వద్ద డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్ను ప్రారంభించిన డియాజియో ఇండియా
విశాఖపట్నం: డియాజియో ఇండియా(యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్), భారత్కేర్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రవాణా శాఖలతో కలిసి తమ ‘రాంగ్ సైడ్ ఆఫ్ ది రోడ్’ (WSOTR) కార్యక్రమం కింద విశాఖపట్నంలోని ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్ టి ఓ) వద్ద ఒక కొత్త డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్ను ప్రారంభించింది. రహదారి భద్రత, బాధ్యతాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహించాలనే డియాజియో ఇండియా లక్ష్యంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలువనుంది. ఈ ప్రారంభంతో, ఆంధ్రప్రదేశ్లోని 4 ఆర్టిఓలలో WSOTR ట్యాబ్-ల్యాబ్ కేంద్రాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.
ఏపీకి అమరావతి రాజధాని ఒక్కటేనా? భవిష్యత్తులో మరోచోటకి వెళ్తామేమో?: మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు
అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అని అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పట్టుకెళ్తున్నారూ, భవిష్యత్తులో ఈ రాజధాని ఇక్కడే వుంటుందా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆయన మాట్లాడుతూ... గతంలో మనం ఎక్కడ నుంచి వచ్చాము? మద్రాసు నుంచి కర్నాలుకి వచ్చాము. అక్కడ రాజధాని ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత అక్కడ నుంచి హైదరాబాదుకి వెళ్లాము. ఇప్పుడు అక్కడ్నుంచి అమరావతికి వచ్చాము. భవిష్యత్తులో అమరావతి నుంచి మరెక్కడికైనా వెళ్తామేమో... ఎవరికి తెలుసు? కనుక ఒకే ప్రాంతంలో రాజధాని వుండాలంటూ బంధించడం రాజ్యాంగ విరుద్ధం.
తెలంగాణ ఉద్యమకారులకిచ్చిన హామీలు ఏమయ్యాయి? రేవంత్ సర్కారుకి రాములమ్మ సూటి ప్రశ్న
సొంత ప్రభుత్వం పైనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదంటూ రేవంత్ రెడ్డి సర్కారుని ప్రశ్నించారు. ఆమె తెలంగాణ శాసన మండలిలో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బలిదానాలిచ్చిన ఉద్యమకారుల కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇస్తామన్నారు. నెలకు రూ. 25 వేలు పెన్షన్ ఇస్తామన్నారు. ఇళ్లు కట్టిస్తామని చెప్పారు.
హర్మూజ్ జలసంధిని తెరవకపోతే సర్వనాశనం చేస్తా: ఇరాన్కు ట్రంప్ లేటెస్ట్ వార్నింగ్
ట్రంప్.. చెప్పింది చేయకపోవడం, చెప్పనిది చేయడం ఆయన స్టైల్ అంటున్నారు ఆయనను బాగా దగ్గరగా నిశితంగా గమనించినవాళ్లు. అట్లాగే ట్రంప్ వ్యవహార శైలి కూడా వుంటోంది. తొలుత ఇరాన్ టాప్ లీడర్ ఖమేనీ అంతం అని చెప్పి ఆయనను మట్టుబెట్టారు. ఆ తర్వాత ఇరాన్ తన కాళ్లబేరానికి వస్తే.. తదుపరి ప్రణాళిక అమలు చేద్దామని అనుకున్నారు కానీ అది కాస్తా బెడిసికొట్టింది. ఇరాన్ పంటి కింద రాయిలా మారింది. వరసబెట్టి గల్ఫ్ దేశాల్లో వున్న అమెరికా-ఇజ్రాయెల్ స్థావరాలను చాలా తక్కువ రకం డ్రోన్లు, క్షిపణులతో పేల్చేస్తోంది.
వేగంగా వెళ్తున్న డోర్ లేని బస్సు నుంచి కిందపడి వృద్ధురాలు మృతి
పల్లెవెలుగు టైపు బస్సులకు డోర్లు వుండవు. తలుపులు లేకుండానే గ్రామాలకు అవి పరుగులు తీస్తుంటాయి. ఇలాంటి బస్సులు తమిళనాడు గ్రామాల్లో మరీ ఎక్కువ. ఈ బస్సుల్లో ప్రయాణించేవారు కొన్నిసార్లు ప్రమాదాలకు గురవుతున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. కోయంబత్తూరులోని కొవైపుదూరం ప్రాంతంలో రోడ్డుపై బస్సు అతివేగంగా వెళ్తోంది. తను దిగాల్సిన స్టేజి వస్తుందని ఓ వృద్ధురాలు తన సీటు నుంచి లేచి ముందుకు వచ్చింది. ఐతే బస్సు వేగంగా నడుస్తుండటంతో ఆ కుదుపుకి వృద్ధురాలు బస్సు నుంచి కింద జారిపడి మృత్యువాత పడింది. డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?
సీజనల్ వ్యాధులు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఆటలమ్మ వంటి పొంగు వ్యాధులతో పాటు టైఫాయిడ్ కూడా వ్యాపిస్తోంది. టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు జీర్ణవ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది. కాబట్టి, జీర్ణం కావడానికి కష్టంగా ఉండే పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. టైఫాయిడ్ సమయంలో తినకుండా ఉండాల్సిన ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఎక్కువ పీచు పదార్థాలున్న వాటిని తినకూడదు. ఎందుకంటే పీచు పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఇది పేగులపై ఒత్తిడి పెంచుతుంది. అలాగే ముడి బియ్యం, తృణధాన్యాలు వంటివి కాకుండా తెల్లటి అన్నం లేదా జావ తీసుకోవడం ఉత్తమం.
అసోసియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం
తమిళనాడు అంతటా ఆరోగ్య సంరక్షణ సరఫరా వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో అఫర్డ్ప్లాన్ మరియు అసోసియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ (ఇండియా)- తమిళనాడు చాప్టర్(AHPI-TN) ఈరోజు ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఒక అధికారిక అవగాహన ఒప్పందం (MOU) ద్వారా, AHPI-TN సభ్యులు అఫర్డ్ప్లాన్ యొక్క ప్రొక్యూర్మెంట్ ఆప్టిమైజేషన్ ప్లాట్ఫారమ్ అయిన ప్రొకాలిక్స్(Procalyx) యాక్సెస్ను పొందుతారు. ఫార్మాస్యూటికల్ మరియు వైద్య పరికరాల రంగాలలో వస్తువులు, వాటి ధరలను పారదర్శకంగా కనుగొనడానికి ఈ ప్లాట్ఫారమ్ రూపొందించబడింది.
మహిళల్లో రుతుక్రమం ఎందుకు ఆలస్యం, ప్రధాన కారణాలు ఏమిటి?
గర్భవతి కారణం కాకుండా కొందరు మహిళల్లో రుతుక్రమంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుంది. దీనికి అధిక ఒత్తిడి లేదా తక్కువ శరీర బరువు కారణంగా ఆలస్యం కావచ్చు. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, మధుమేహం వంటివి కూడా ఋతు చక్రంపై ప్రభావం చూపుతాయి. ఇవి కాకుండా ఇంకా పలు కారణాల వల్ల రుతుక్రమం జాప్యం జరుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. మెనోపాజ్కు చేరుకోనివారిలో సాధారణంగా ప్రతి 28 రోజులకోసారి రుతువిరతి వుంటుంది, ఆరోగ్యకరమైన ఋతు చక్రం ప్రతి 21-40 రోజుల వరకు ఉంటుంది. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల హార్మోన్లపై ప్రభావం చూపడంతో అది మెదడులోని మూలాన్ని ప్రభావితం చేయడం వల్ల రుతుక్రమం జాప్యం జరగవచ్చు.
పచ్చి కూరగాయల్లో తినకూడనివి ఏవి?
అనేక మంది ఆరోగ్యానికి మంచిదని భావించి పచ్చికూరగాయాలను ఆరగిస్తుంటారు. ఇలా ఆరగించడం వల్ల కొన్ని పోషకాలు శరీరానికి అందే మాట నిజమే. అయితే, వీటిలో కొన్నింటిని మాత్రమే ఆరగించవచ్చు. మరికొన్నింటిని ఆరగించరాదు. అలా ఆరగించడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా జరగొచ్చు. అలాగే, కొన్ని అనారోగ్య సమస్యలకు దారితీయొచ్చు. దీనిపై అగాహన ఎంతో అవసరం. అందుకే పచ్చి కూరగాయల్లో తినకూడని ఏవో ఓ సారి పరిశీలిద్ధాం.
మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే...
గ్రీన్ టీ. కొవ్వు కరిగించుకోవాలని చాలామంది ఈ టీని ఇటీవలి కాలంలో తాగుతున్నారు. ఐతే మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే అది అనారోగ్యకరమైన ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాము. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ కారణంగా, అధికంగా తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. గ్రీన్ టీలో టానిన్లు ఎక్కువగా ఉంటాయి, అవి వాంతులు, వికారాన్ని కలిగించవచ్చు. ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల నిద్ర దినచర్యకు అంతరాయం ఏర్పడి అది నిద్రలేమికి కారణం కావచ్చు. గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ మైగ్రేన్ నొప్పికి కారణమవుతుంది.