సోమవారం, 7 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 18 డిశెంబరు 2018 (11:55 IST)
సంబంధిత వార్తలు
ఫిబ్రవరిలో లోక్సభ షెడ్యూల్ - ఏప్రిల్ - మే నెలల్లో ఎన్నికలు
చెక్కు బౌన్స్ అయిందట...
వయస్సు పెరిగిపోతుంది కదా.. అందువల్లే..?
మరీ తొందరపడకండి సార్...
వరుడుకావాలని ప్రకటన ఇస్తే... మహిళా డాక్టర్ను రేప్ చేసి వెళ్లాడు...
ఏమైనా కమిషన్ ఇస్తారా..?
రోగి: డాక్టర్.. మీ దగ్గరికి పేషెంట్లను తీసుకొస్తే ఏమైనా కమిషన్ ఇస్తారా..
డాక్టర్: అలాగే ఇస్తాను... పేషెంట్ ఏడి?
రోగి: పేషెంట్ని నేనే, నాకు వైద్యం చేయండి....
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల ధాటికి ఇప్పటికే 75 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వంద మంది వరకు గల్లంతయ్యారు. అయితే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి మండీ లోక్సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న బాలీవుడ్ సినీ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి.
గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి చెలామణి జోరుగా సాగుతోంది. దీన్ని అరికట్టేందుకు పోలీసులు ఎన్నో రకాలైన చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ గంజాయి అక్రమ రవాణా ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు సరికొత్త టెక్నాలజీతో ఓ అడుగు ముందుకేశారు. గంజాయి సరఫరాదారులతో పాటు దానిని వినియోగించే వారిని కూడా గుర్తించేందుకు ఇప్పుడు సరికొత్త టెక్నాలజీని ప్రయోగిస్తున్నారు. గంజాయి సేవించారా? లేదా? అని స్పాట్లోనే తేల్చేసేందుకు వీలుగా యూరిన్ టెస్ట్ కిట్లను అందుబాటులోకి తెచ్చారు.
డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...
తనకు కేన్సర్ సోకిందని, తాను ఎక్కువ కాలం జీవించలేనని నమ్మించి కొందరు అతిథులను ఇంటికి పిలిపించిన ఓ మహిళ డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో హత్యచేసింది. ఈ దారుణానికి పాల్పడిన ఓ మహిళను ఆస్ట్రేలియా కోర్టు దోషిగా తేల్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే
విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?
ముగ్గురు కుటుంబ సభ్యులను హత్య చేసి, నాల్గవ వ్యక్తిని కూడా విషపూరిత పుట్టగొడుగులను తినిపించి హత్య చేయడానికి ప్రయత్నించినందుకు ఆస్ట్రేలియాకు చెందిన ఒక మహిళ దోషిగా తేలింది. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోని సుప్రీంకోర్టు జ్యూరీ సోమవారం ఏకగ్రీవంగా 50 ఏళ్ల ఎరిన్ ప్యాటర్సన్ను ఆమె భర్త తల్లిదండ్రులు డాన్, గెయిల్ ప్యాటర్సన్, అలాగే గెయిల్ సోదరి హీథర్ విల్కిన్సన్లను హత్య చేసినందుకు దోషిగా నిర్ధారించింది.
PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 61,135 విద్యా సంస్థలలో రికార్డు స్థాయిలో 2,28,21,454 మంది పాల్గొనే మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కోసం సిద్ధమవుతోంది. జూలై 10న జరగనున్న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ 2.0ని పాఠశాల-తల్లిదండ్రుల సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఒక ప్రత్యేకమైన చొరవగా రాష్ట్ర ప్రభుత్వం అభివర్ణించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!
ప్రకృతి ఎన్నో అద్భుతాలు నిక్షిప్తమైవున్నారు. అనేక వనమూలికలు దాగివున్నాయి. ఇలా ఎన్నో అద్భుతాలు కలిగివున్నాయి. చాలా సార్లు అవి మన కళ్ల ముందే కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటి ప్రాముఖ్యం తెలియక పట్టించుకోం. అలాంటి ఒక మొక్క ఉచ్చి ఉసిరిక. ఈ మొక్క కలలో నానో బంగారు కణాలు ఉంటాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ మొక్క గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!
యేడాదికి ఒక్కసారి మాత్రమే అందుబాటులో వచ్చే పండ్లలో నేరేడు పళ్లు ఒకటి. ఈ పళ్ల సీజన్ ఇపుడు వచ్చింది. నల్లగా నిగనిగలాడుతూ చూడగానే తినేయాలనిపించే ఈ పళ్ల వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ పళ్లలో అనేక పోషకాలు నిక్షిప్తమై ఉన్నాయి. యేడాదిలో ఒక్కసారైనా వీటిని ఆరగించాలని మన పెద్దలు చెబుతుంటారు. అలాంటి పళ్లను ఆరగించడం కలిగే ప్రయోనాలేంటో ఓ సారి చూద్దాం.
చక్కగా కొవ్వును కరిగించే చెక్క
దాల్చిన చెక్క. వంటింటి దినుసుల్లో దీని పాత్ర కీలకం. కూరల్లో దీనిని బాగా ఉపయోగిస్తారు. దాల్చిన చెక్కతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. దాల్చిన చెక్క గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం అడ్డుకుని మేలు చేస్తుంది. దాల్చిన చెక్క కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది, ఫలితంగా గుండెపోటు నివారించబడుతుంది. ఆస్తమా లేదా శ్వాసకోశ వ్యాధులకు కూడా దాల్చినచెక్క మేలు చేస్తుంది. దాల్చిన చెక్కను తింటుంటే కేశాలు పొడవుగానూ, మందంగానూ పెరుగుతాయి. దాల్చిన చెక్క ఆర్థరైటిస్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. పీరియడ్స్ పెయిన్ సమస్యను దూరం చేసుకోవడానికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు
వర్షాకాలం రాగానే పంటికింద పటపటమంటూ బఠానీలను నములుతుంటే ఈ కిక్కే వేరు. ఈ బఠానీలు ఆరోగ్యకరమైనవి. వీటిలో ప్రోటీన్ కావలసినంత వుంటుంది. ఇంకా ఏమేమి వున్నాయో తెలుసుకుందాము. తెల్ల బఠానీలను తింటుంటే శరీరంలో వున్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇవి గ్లూకోజ్ స్థాయిలను స్థిరీకరించడానికి సాయం చేస్తాయి. బరువు నిర్వహణలో కీలకపాత్ర పోషించే బఠానీలలో ఫైబర్ వుంటుంది. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఎముకలు, దంతాలను పటిష్టం చేయడంలో బఠానీలు మేలు చేస్తాయి. ఇవి కండరాల నిర్మాణం, హార్మోన్ ఉత్పత్తితో సహా ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.
బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?
తొలకరి జల్లులతో పాటు బత్తాయి పండ్లు కూడా వచ్చేస్తాయి. బత్తాయి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బత్తాయి రసం తాగితే జీర్ణక్రియలో సహాయపడుతుంది. బత్తాయి ఆమ్ల స్వభావం కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియను సక్రమంగా ఉంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. బత్తాయి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చిగుళ్ళు- దంతాల వ్యాధులను నివారిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను పునరుద్ధరిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. కాలేయం, కళ్ళు, చర్మం, కేశాలకు మేలు చేస్తుంది. గర్భధారణలో సమయంలో బత్తాయి రసం తాగుతుంటే మంచిది.