సోమవారం, 16 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 18 డిశెంబరు 2018 (11:55 IST)
సంబంధిత వార్తలు
ఫిబ్రవరిలో లోక్సభ షెడ్యూల్ - ఏప్రిల్ - మే నెలల్లో ఎన్నికలు
చెక్కు బౌన్స్ అయిందట...
వయస్సు పెరిగిపోతుంది కదా.. అందువల్లే..?
మరీ తొందరపడకండి సార్...
వరుడుకావాలని ప్రకటన ఇస్తే... మహిళా డాక్టర్ను రేప్ చేసి వెళ్లాడు...
ఏమైనా కమిషన్ ఇస్తారా..?
రోగి: డాక్టర్.. మీ దగ్గరికి పేషెంట్లను తీసుకొస్తే ఏమైనా కమిషన్ ఇస్తారా..
డాక్టర్: అలాగే ఇస్తాను... పేషెంట్ ఏడి?
రోగి: పేషెంట్ని నేనే, నాకు వైద్యం చేయండి....
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ప్రయాణికురాలి చెంప ఛెళ్లుమనిపించిన ర్యాపిడో బైక్ రైడర్
ఇటీవలికాలంలో బెంగుళూరు నగరంలో కాల్ ట్యాక్సీ డ్రైవర్లు, బైక్ రైడర్లు ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తిస్తూ వారిపై చేయి చేసుకుంటున్న సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళా ప్రయాణికురాలిపై ర్యాపిడో బైక్ ట్యాక్సీ రైడర్ ఒకరు మహిళా ప్రయాణికురాలి చెంప ఛెళ్లుమనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. జయనగర్ ప్రాంతంలో ఈ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. దీంతో బెంగుళూరు వంటి నగరాల్లో మహిళల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.
Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ
అహ్మదాబాద్లో జరిగిన ఘోరమైన ఎయిర్ ఇండియా ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు కాక్పిట్ వాయిస్ రికార్డర్ (CVR) రికవరీని నిర్ధారించారు. ఇది ప్రమాదానికి కారణాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. ఈ ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు.
సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (78) అనారోగ్యంబారినపడ్డారు. దీంతో ఆమెకు వైద్యుల పర్యవేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతుండగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మోడల్ గొంతుకోసి హత్య చేసిన దుండగులు.. ఆ తర్వాత మృతదేహాన్ని కాలువలోపడేశారు. సోనిపట్ ప్రాంతంలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా సంచలనం కలిగించిన ఈ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే,
పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతిపై తుపాకీ గురిపెట్టిన యువతి .. తర్వాత ఏమైంది (Video)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతికి తుపాకీతో గురిపెట్టింది. కారు నుంచి దిగమని కోరినందుకు ఆగ్రహించిన ఆ యువతి ఈ దౌర్జన్యానికి పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?
గోరువెచ్చని మంచినీరు. ఈ నీటిని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గోరువెచ్చని నీరు తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. ఇంకా ఎలాంటి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. వేడి నీటిని తాగడం వల్ల టాక్సిన్స్ క్లీన్ అవుతాయి. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేసి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యతో ఇబ్బంది పడుతుంటే, వేడి నీటిని తాగడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది. ముఖాన్ని కాంతివంతంగా మార్చేందుకు, అందాన్ని పెంపొందించేందుకు వేడినీరు ఎంతో మేలు చేస్తుంది.
జామ ఆకుల టీ తాగితే?
జామ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. జామ చెట్టు ఆకులు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి. జామ ఆకులు జలుబు, దగ్గు, శ్లేష్మం నుండి ఉపశమనం కలిగిస్తాయి. వీటిని ఎలా ఉపయోగిస్తే ఉపశమనం కలుగుతుందో తెలుసుకుందాం. దగ్గు నుండి ఉపశమనం కోసం జామ ఆకులతో చేసిన డికాషన్ తీసుకోవాలి. జామ ఆకులను నీళ్లలో వేసి మరిగించి అల్లం, ఎండుమిర్చి, లవంగాలు, యాలకులు, వెల్లుల్లి, బెల్లం వేసి కషాయం చేయాలి. జామ ఆకుల టీ తీసుకోవడం వల్ల శ్వాసకోశ, ఊపిరితిత్తులు, గొంతులోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. బెల్లం, గోరువెచ్చని నీటితో జామ ఆకుల పొడిని తీసుకోండి.
టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది
టీ అనేది కేవలం పానీయం కంటే ఎక్కువ; ఇది చరిత్రతో మిళితమైన ఒక ఆచారం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఆహ్లాదాన్ని పంచే ఒక అనుభవం. అయితే, మనం టీ తాగుతున్నప్పుడు, మనం వేసే ప్రతి గుటక లోనూ దాని స్వచ్ఛత , ప్రామాణికతను తరచుగా విస్మరిస్తుంటాము. విడిగా విక్రయించే (లూజ్)టీలో కల్తీ సమస్య ఒక ముఖ్యమైన ఆందోళనగా ఉద్భవించింది, ఇది ఈ ప్రియమైన పానీయం యొక్క నాణ్యతను దెబ్బతీసే ప్రమాదం అధికంగా ఉంది. కల్తీతో సంబంధం ఉన్న నష్టాలను అర్థం చేసుకోవడం, నిజమైన లూజ్ టీని ఎలా గుర్తించాలో తెలుసుకోవడం ప్రామాణికమైన, సురక్షితమైన టీ అనుభవాన్ని నిర్ధారించడానికి చాలా ముఖ్యమైనది.
కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే
వాము. దీనిని సాంప్రదాయ భారతీయ వంటకాలు, ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తుంటారు. ఇవి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉన్నాయి. ఫలితంగా పెప్టిక్ అల్సర్లకు చికిత్స చేయడంలో, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మేలు చేస్తుంది. వామును ఆహారంలో తీసుకుంటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. వాము శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. డయాబెటిస్తో బాధపడుతుంటే, వాము తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. వాము చూర్ణంతో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు
సబ్జా విత్తనాలను నానబెట్టి ఆ నీటిని తాగుతుంటారు చాలామంది. ఐతే సబ్జా విత్తనాలను నిమ్మకాయ నీటితో కలిపి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా విత్తనాలు నీటిలో నానబెట్టినప్పుడు అవి నీళ్లను పీల్చుకుని జిగురులాంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి, ఇది శరీరాన్ని హైడ్రట్గా వుంచుతుంది. సబ్జా విత్తనాలతో నిమ్మకాయ నీరు తాగుతుంటే జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. కడుపులో గడబిడ వుండదు. సబ్జానిమ్మకాయ నీరు తాగితే శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయిలు అదుపులో వుంటాయి. మధుమేహం వున్నవారికి ఇది మేలు చేస్తుంది.