గురువారం, 12 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 18 డిశెంబరు 2018 (11:55 IST)
సంబంధిత వార్తలు
ఫిబ్రవరిలో లోక్సభ షెడ్యూల్ - ఏప్రిల్ - మే నెలల్లో ఎన్నికలు
చెక్కు బౌన్స్ అయిందట...
వయస్సు పెరిగిపోతుంది కదా.. అందువల్లే..?
మరీ తొందరపడకండి సార్...
వరుడుకావాలని ప్రకటన ఇస్తే... మహిళా డాక్టర్ను రేప్ చేసి వెళ్లాడు...
ఏమైనా కమిషన్ ఇస్తారా..?
రోగి: డాక్టర్.. మీ దగ్గరికి పేషెంట్లను తీసుకొస్తే ఏమైనా కమిషన్ ఇస్తారా..
డాక్టర్: అలాగే ఇస్తాను... పేషెంట్ ఏడి?
రోగి: పేషెంట్ని నేనే, నాకు వైద్యం చేయండి....
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలి... 2029లోనే జమిలి ఎన్నికలు : సీఎం రేవంత్ రెడ్డి
తెలుగు ప్రజల ఆరాధ్యదైవం స్వర్గీయ ఎన్.టి.రామారావుకు భారత రత్న పురస్కారం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ ఒక జాతీయ నేత అని ఆయన కొనియాడారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలురు కేంద్ర మంత్రులను కలుసుకున్నారు.
జైలులోనే అంధుడుగా మారుతున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, చివరికి ఏమవుతారో?
పాకిస్తాన్ దేశంలో జరిగే రాజకీయ పరిణామాలు గురించి వేరే చెప్పక్కర్లేదు. అధికారంలో వున్నప్పుడు ఒక్కొక్కరు చెలరేగిపోతుంటారు. దిగిపోయాక గద్దెనెక్కినవారు అంతకుముందటి నాయకలపై కసి తీర్చుకుంటారు. ఇప్పుడు అదే పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వ్యవహారంలోనూ జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆడియాలో జైల్లో వున్న ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తున్నట్లు వుందని చెప్పుకుంటున్నారు. ఇమ్రాన్ కంటిచూపు క్రమంగా సన్నగిల్లుతోందట. కుడి కంటి చూపు దాదాపు 85 శాతం పోయిందనీ, కేవలం 15 శాతం మాత్రమే మిగిలి వున్నట్లు వైద్య నివేదికలు చెబుతున్నట్లు కోర్టు నియమించిన న్యాయవాది వెల్లడించారు.
సైకిళ్లు - గుర్రాలపై వెళ్లాల్సి వస్తుంది : ఆక్రమణలపై బాంబే హైకోర్టు వ్యాఖ్యలు
ముంబై మహానగరంలో ఆక్రమణలు ఇదే విధంగా కొనసాగిన పక్షంలో భవిష్యత్లో సైకిళ్లు, గుర్రాలపై ప్రయాణం చేయాల్సి వస్తుందేమో అని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ముంబైలో ఆక్రమణల పరిస్థితి చాలా దారుణంగా ఉందని తెలిపింది. తమ పరిసరాల్లోని ఆక్రమణలపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ ఓ పాఠశాల దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తూ హైకోర్టు ఈమేరకు వ్యాఖ్యలు చేసింది.
దిగ్విజయంగా సంకల్ప్ యాత్ర.. సీఎం చంద్రబాబును కలిసిన బండ్ల గణేశ్
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ తాను చేపట్టిన సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. గత వైకాపా ప్రభుత్వంలో నాటి విపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసు బనాయించి, అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో చంద్రబాబును గత వైకాపా ప్రభుత్వం ఏకంగా 52 రోజులకు పైగా రాజమండ్రి జైలులో బంధించింది. ఆ సమయంలో చంద్రబాబు క్షేమంగా, ఆరోగ్యంతో జైలు నుంచి విడుదల కావాలని బండ్ల గణేశ్ కోరుకుంటూ ఆ శ్రీవేంకటేశ్వర స్వామివారికి మొక్కుకున్నారు.
కృత్రిమమేథతో వైట్ కాలర్ ఉద్యోగాలకు ప్రమాదం : మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ ముస్తాఫా సులేమాన్
కృత్రిమమేథతో వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు తప్పని మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ ముస్తాఫా సులేమాన్ అన్నారు. మరో యేడాది కాలంలో వైట్ కాలర్ ఉద్యోగాలు సింహ భాగం ఏఐతో భర్తీ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల్లో కొందరు కోడర్లు మాత్రమే కాకుండా, లాయర్లు, అకౌంటెంట్ ఉద్యోగాలపై కూడా ఏఐ కత్తి వేలాడుతోందని ఆయన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మేడ్ ఇన్ ఇండియా, దేశ్ బంధు గుప్తా, లూపిన్ అండ్ ఇండియన్ ఫార్మా పుస్తకం ఆవిష్కరణ
సందీప్ ఖన్నా, మనీష్ సభర్వాల్ రాసిన మేడ్ ఇన్ ఇండియా, మూడు అద్భుతమైన ప్రయాణాలను మనకు సూచిస్తుంది. అందులో ఒకటి భారతదేశ ఫార్మా పరిశ్రమ పెరుగుదల, లుపిన్ ఆవిర్భావం మరియు పరిణామం, అలాగే లుపిన్ వ్యవస్థాపకుడు దేశ్ బంధు గుప్తా గారి యొక్క అసాధారణ జీవితం. ఈ మూడు ప్రయాణాలను మనం ఒక్కసారి కలిపి చూస్తే... ఒకప్పుడు ఔషధాలను దిగుమతి చేసుకోవడంపైనే ఆధారపడిన దేశం, ఇప్పుడు ప్రపంచ ఫార్మసీగా కేంద్రస్థానంగా ఎలా మారిందో మనకు చాటిచెప్తుంది.
ఓట్స్ తింటే 6 ప్రయోజనాలు, ఏంటవి?
ఓట్స్లో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా అధిక బరువు తగ్గవచ్చు. ఇంకా వీటి ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఓట్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఓట్స్ పోషకాలతో నిండి వుంటాయి, శక్తివంతమైన ఫైబర్ బీటా-గ్లూకాన్తో సహా పిండి పదార్థాలు, ఫైబర్లు వుంటాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కనుక ఓట్స్ తింటుండాలి. ఓట్స్లో బీటా-గ్లూకాన్ అనే శక్తివంతమైన కరిగే ఫైబర్ ఉంటుంది. ఓట్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలవు, మంచి కొలెస్ట్రాల్ను దెబ్బతినకుండా కాపాడతాయి. ఓట్స్ రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుంది.
దానిమ్మ పువ్వు కషాయానికి అంత శక్తి వుందా?
దానిమ్మ ఆకులు, పూలు, పండ్లు, గింజలు, బెరడు అన్నీ ఔషధంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా దానిమ్మ పూలు చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. దానిమ్మ పువ్వును చూర్ణం చేసి అర ఔన్సు తేనెలో కలిపి ఉదయం, సాయంత్రం తింటే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు. దానిమ్మ పువ్వును నీడలో ఆరబెట్టి అందులో తేనె కలుపుకుని తింటే శరీరం దృఢంగా తయారవుతుంది. దానిమ్మ పువ్వు కషాయం తీసుకుంటే మహిళల్లో పలు రుగ్మతలను నిరోధించవచ్చు. దానిమ్మ పువ్వులో తాటిబెల్లం కలిపి కషాయం చేసి తాగితే గ్యాస్ సమస్య తగ్గి ఆకలి కలుగుతుంది. రక్తంలో షుగర్ స్థాయిలను కంట్రోల్ చేసే శక్తి దానిమ్మ పూలకు వుంది.
ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా గుండె వాల్వ్ చికిత్స
సికింద్రాబాద్: వృద్ధాప్యంలో గుండె ఆపరేషన్ అంటే ప్రమాదమనే భయాన్ని చెదరగొడుతూ, ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే 72 ఏళ్ల వృద్ధురాలికి విజయవంతంగా చికిత్స అందించినట్లు సికింద్రాబాద్లోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. కొన్ని నెలలుగా ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చిన్న పని చేసినా ఆయాసం, తీవ్ర అలసట వంటి సమస్యలు ఉండేవి. మొదట వీటిని వయస్సు ప్రభావంగా భావించి నిర్లక్ష్యం చేశారు. అయితే పరిస్థితి విషమించి గుండె వైఫల్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.
ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి రక్తనాళాల ఆరోగ్యం కీలకం: నిపుణుల ఉద్ఘాటన
హైదరాబాద్: రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్ సహకారంతో వెల్నెస్ బజార్... ఫ్లో-ది లాంజివిటీ డైలాగ్ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫిబ్రవరి 7, 2026న హైదరాబాద్లోని కోరమ్ క్లబ్లో జరిగిన ఈ సదస్సులో... దీర్ఘకాలిక ఆరోగ్యానికి పునాదులైన రక్త ప్రవాహం, రక్తనాళాల ఆరోగ్యం గురించి చర్చించడానికి ప్రముఖ వైద్యులు, నివారణ ఆరోగ్య నిపుణులు ఒకే వేదికపైకి వచ్చారు.