శనివారం, 28 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 12 జనవరి 2019 (16:13 IST)
సంబంధిత వార్తలు
స్త్రీలకు కడుపునకు ఆ భాగంలో పుట్టుమచ్చ ఉంటే..?
ఆనందభైరవి మాత్ర ఒకటి వేసుకుంటే అవన్నీ తగ్గిపోతాయ్...
మా ఆవిడ తలుపు తీయలేదు..?
రవ్వలో ఉప్పు కలిపి తింటే..?
ఏనుగు పదో తరగతి చదువుతుంది..
వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..?
మామయ్య: చింటూ ఏనుగు తొండం చూస్తే నీకు ఏమి గుర్తొస్తుందీ...
చింటూ: వినాయకుడు...
మామయ్య: మరి వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..
చింటూ: నీ బొజ్జ గుర్తొస్తుంది మావయ్యా...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
సామర్లకోట బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, 21 మంది మృతి
కాకినాడ జిల్లాలో ఘోరం జరిగింది. సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 21 మంది అక్కడికక్కడే మృత్యువాత పడినట్లు వార్తలు వస్తున్నాయి. గోదావరి కెనాల్ పక్కనే వున్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో శనివారం నాడు భోజన సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఈ భారీ పేలుడు శబ్దం 5 కిలోమీటర్ల మేర వినిపించినట్లు స్థానికులు తెలియజేసారు. పేలుడు ధాటికి మృతదేహాలు ఎగిరిపడ్డాయనీ, మంటల్లో కనీసం 15 మంది వరకూ చిక్కుకుని వుండొచ్చని అంటున్నారు. సహాయకచర్యలు చేస్తున్నారు.
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రూ.1 లక్ష ఇచ్చారు, మీరు 50 వేలు ఇవ్వండి: తెనాలిలో హిజ్రాల దందా
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో షాపింగ్ ప్రారంభాలు, పెళ్లిళ్ల వేడుకలు, శుభకార్యాలు చేసుకోవాలంటే దడ పుడుతోంది. ఏదైనా షాపు ఓపెన్ అయితే చాలు, అక్కడ డోలుమేళం సన్నాయితో పాటుగా హిజ్రాలు కూడా ప్రత్యక్షమవుతున్నారు. తాము అడిగినంత ఇచ్చేవరకూ అక్కడి నుంచి కదలడంలేదు. ఇటీవలే తెనాలి ఓ దుకాణం ప్రారంభించిన యజమాని వద్ద తమకు రూ. 50,000 ఇవ్వాల్సిందేనంటూ మొండికేశారట. అతడు ఇవ్వను అన్నందుకు తమదైన శైలిలో అతడికి చుక్కలు చూపించారట. దీనితో అతడు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
Weather Update: ఏపీ, తెలంగాణల్లో వాతావరణం ఎలా వుంటుందంటే?
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం కారణంగా తెలుగు రాష్ట్రాలలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. గత మూడు రోజులుగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు నుండి మరాఠ్వాడ, కర్ణాటక వరకు రాయలసీమ ప్రాంతం ద్వారా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్న ఈ ద్రోణి వాతావరణాన్ని ప్రభావితం చేస్తూనే ఉందని అమరావతి వాతావరణ కేంద్రం నివేదిస్తోంది.
విజయ్ వ్యక్తిగత విషయాలను రాజకీయం చేయకూడదు.. అన్నామలై
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, నటుడు, రాజకీయ నాయకుడిగా మారిన విజయ్, ఆయన భార్య సంగీత మధ్య నమోదైన చట్టపరమైన సమస్యను రాజకీయం చేయకూడదని స్పష్టం చేశారు. ఈ కేసును సంబంధిత వ్యక్తులకు, కోర్టులకు వదిలేయడం ఉత్తమమని ఆయన అన్నారు. విజయ్ భార్యకు సంబంధించిన పిటిషన్ డిసెంబర్లో చెంగల్పట్టు కోర్టులో దాఖలైందని, ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని వచ్చిన వార్తలను అన్నామలై విలేకరులతో ప్రస్తావించారు.
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రారంభం: అమెరికా మిత్రపక్ష దేశాలపై ఇరాన్ బాంబులు
ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. తమ దేశ రక్షణ కోసం ఇరాన్ పైన యుద్ధం చేయక తప్పడంలేదంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. దీనితో ఇరాన్ ప్రతిదాడులను మొదలుపెట్టింది. అమెరికా మిత్రదేశాలలో వున్న అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. బహ్రెయిన్ దేశంలోని అమెరికా నావికాదళ కేంద్రంపై, యూఏఇలోని అల్-డఫ్రా సైనిక స్థావరం, కువైట్ దేశంలోని అలీ అల్ సలేమ్ ఎయిర్ బేస్ పైన, జోర్డాన్, ఖతార్ దేశాలలో వున్న అమెరికా స్థావరాలపై ఇరాన్ వైమానిక దాడులు చేస్తుంది. అబుదాబిలో బాంబు పేలుళ్ల శబ్దంతో ప్రజలంతా భీతావహులై ఇళ్ల నుంచి బైటకు రావడంలేదు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం
టైప్ 2 డయాబెటిస్తో నివసించే వ్యక్తుల కోసం ఎక్స్టెన్సియర్ను వాణిజ్యీకరించడానికి నోవో నార్డిస్క్ ఇండియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రపంచ ఆరోగ్య సంరక్షణ దిగ్గజం అబాట్ ఈరోజు ప్రకటించింది. ఈ భాగస్వామ్యం GLP-1లలో నోవో నార్డిస్క్ శాస్త్రీయ నాయకత్వాన్ని, అబాట్ బలమైన పంపిణీ నెట్ వర్క్ను ఉపయోగించుకుని, నోవో నార్డిస్క్ ప్రస్తుతం సేవలందిస్తున్న ప్రాంతాలకు మించి భారతదేశంలో అధిక-నాణ్యత, సాక్ష్యా ధారిత డయాబెటిస్ చికిత్సకు ప్రాప్యతను విస్తరించింది. ఎక్స్ టెన్సియర్ అనేది ప్రపంచంలోనే అత్యంతగా సూచించబడిన GLP-1 RA (రిసెప్టర్ అగోనిస్ట్) మాలిక్యూల్ అయిన ఓజెంపిక్ రెండో బ్రాండ్.
వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మన దైనందిన జీవితంలో ఆహారాల్లో బాదంను చేర్చుకోవడం ఎంతో ముఖ్యం. బాదంలో మెగ్నీషియం, ప్రోటీన్, రిబోఫ్లేవిన్, జింక్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మరిన్నింటితో సహా 15 ముఖ్యమైన పోషకాలకు మూలం. ఈ పోషకాలు మొత్తం ఆరోగ్యంకు దోహదం చేస్తాయి. బాదములతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ E యొక్క గొప్ప మూలం బాదం. ఇది ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి తోడ్పడుతుంది. దీనిలోని యాంటీ ఏజింగ్ లక్షణాలు మేలు చేస్తాయి. బాదంలోని ప్రోటీన్ కండర ద్రవ్యరాశి పెరుగుదల, నిర్వహణకు మద్దతు ఇచ్చే పోషకంగా నిలుస్తుంది.
తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?
ఇటీవలి కాలంలో చాలామంది తుమ్ములు, ఎంతకీ వదలని దగ్గుతో బాధపడుతున్న కేసులు నమోదవుతున్నాయి. అది HMPV వైరస్ కావచ్చు. ఈ శ్వాసకోశ వైరస్ తుమ్ములు, దగ్గు, తేలికపాటి జ్వరం వంటి సాధారణ జలుబు లాంటి లక్షణాలను కలిగిస్తుంది. ఇది సాధారణంగా అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తున్నప్పటికీ, చిన్నపిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్నవారు న్యుమోనియా, బ్రోన్కైటిస్ వంటి తీవ్రమైన సమస్యలున్నవారికి వచ్చేస్తుంది. HMPVని నిరోధించేందుకు ఈ చిట్కాలను పాటిస్తే తప్పించుకోవచ్చు.
తులసి రసంతో తేనెను కలిపి తీసుకుంటే ఏమవుతుంది?
తులసి, తేనె. ఈ రెండింటిని కలిపి రసంలా చేసుకుని సేవిస్తే ఉబ్బసం సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. అది ఎలాగో తెలుసుకుందాము. తులసి ఆకు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉండటమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కూడా. ముఖ్యంగా ఆస్తమా రోగులకు ఇది ప్రభావవంతమైన ఔషధం. తేనె ఒక సహజ యాంటీబయాటిక్, ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. తులసి ఆకుల రసం, తేనె మిశ్రమం ఆస్తమా చికిత్సలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచి, శ్వాస తీసుకోవడానికి సహాయపడతాయి. తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇది ఉబ్బసం వల్ల కలిగే మంటను తగ్గిస్తుంది.
సీజనల్ వ్యాధులను దరిచేరకుండా చేసే సూప్స్, ఏంటవి?
ఈ కాలంలో సీజనల్ వ్యాధులలో జలుబు, దగ్గు వెంటనే పట్టుకుంటాయి. వీటిని ఎదుర్కోవడమే కాకుండా శరీరానికి బలాన్నిచ్చి, రోగ నిరోధక శక్తిని పెంచే సూప్లను గురించి తెలుసుకుందాం. జలుబు, ఇన్ఫెక్షన్, రోగనిరోధక శక్తి బలహీనతను నివారించడంలో ఈ సూప్లు సహాయపడతాయి. క్యారెట్ కొత్తిమీర సూప్ - క్యారెట్లు విటమిన్ ఎ యొక్క మంచి మూలం, ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. కొత్తిమీర దీనికి తాజా రుచిని ఇస్తుంది. పప్పు కూరగాయల సూప్ - పప్పుధాన్యాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కూరగాయలతో కలిపిన ఈ సూప్ రోజంతా మీకు శక్తిని ఇస్తుంది.