బుధవారం, 9 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 12 జనవరి 2019 (16:13 IST)
సంబంధిత వార్తలు
స్త్రీలకు కడుపునకు ఆ భాగంలో పుట్టుమచ్చ ఉంటే..?
ఆనందభైరవి మాత్ర ఒకటి వేసుకుంటే అవన్నీ తగ్గిపోతాయ్...
మా ఆవిడ తలుపు తీయలేదు..?
రవ్వలో ఉప్పు కలిపి తింటే..?
ఏనుగు పదో తరగతి చదువుతుంది..
వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..?
మామయ్య: చింటూ ఏనుగు తొండం చూస్తే నీకు ఏమి గుర్తొస్తుందీ...
చింటూ: వినాయకుడు...
మామయ్య: మరి వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..
చింటూ: నీ బొజ్జ గుర్తొస్తుంది మావయ్యా...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి స్మారకార్థం ప్రగతిశీల రైతులకు (ఆదర్శ రైతు) అవార్డులు ఏర్పాటు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి, అమలు చేయడానికి రాజశేఖర్ రెడ్డి పేరు మీద ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
పార్ట్టైమ్ నటిని.. ఫుల్టైమ్ పొలిటీషియన్ను : స్మృతి ఇరానీ
తాను పార్ట్ టైమ్ నటిని, పూర్తిస్థాయి రాజకీయ నేతను అను కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. గత 2014 నుండి 2024 వరకు మధ్య మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ, 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఆమె మళ్లీ తన నటనపై దృష్టిసారించారు. `క్యూంకి సాస్పి కపి బహు ది: రీబూట్' అనే టీవీ సీరియల్లో నటించేందుకు సిద్ధమయ్యారు.
Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జూలై 14 నుండి జూలై 16 వరకు మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలపై చర్చించడానికి పలువురు కేంద్ర మంత్రులను కలవడానికి ఢిల్లీకి వెళతారు. తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి సోమవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్తో పాటు ఇతర మంత్రులను కలవనున్నారు. ఈ సందర్భంగా బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి నిరాకరణ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూంలో పడేశారు...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. మద్యమత్తులో కామాంధుడైన తండ్రి కన్నబిడ్డపై అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గర్భస్రావం చేయించేందుకు ఢిల్లీకి రైలులో తీసుకెళుతుండగా, మార్గమధ్యంలో రైలు బోగీలో ప్రసవించింది. దీంతో ఆ పసికందును ఓ బ్యాగులో ఉంచి రైలు మరుగుదొడ్డిలో వదిలిపెట్టారు. అయితే, ఆయితే, ఆ బ్యాగులో దొరికిన సిమ్ కార్డు ఆధారంగా అసలు నిందితుడుని పోలీసులు గుర్తించారు. అతని వద్ద జరిపిన విచారణలో అసలు విషయాలు వెల్లడయ్యాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు
శ్రీశైలం ప్రాజెక్టు క్రెస్ట్ గేట్లను ఎత్తి మంగళవారం నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణానదికి జల హారతి నిర్వహించారు. ఇటీవలి సంవత్సరాలలో జూలై మొదటి వారంలో ప్రాజెక్టు గేట్లను తెరవడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. 2019లో, ఆగస్టు 11న ప్రాజెక్టు గేట్లు తెరవబడ్డాయి, ఆ సమయంలో ప్రాజెక్టులోకి 203.42 టీఎంసీ అడుగుల నీరు వచ్చి, నీటి మట్టాలు 882.80 అడుగులకు చేరుకున్నాయి. 2020లో, ఆగస్టు 21న గేట్లు తెరవగా, ప్రాజెక్టులోకి 207.40 టీఎంసీ అడుగుల నీరు వచ్చి, నీటి మట్టాలు 883.50 అడుగులకు చేరుకున్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!
ప్రకృతి ఎన్నో అద్భుతాలు నిక్షిప్తమైవున్నారు. అనేక వనమూలికలు దాగివున్నాయి. ఇలా ఎన్నో అద్భుతాలు కలిగివున్నాయి. చాలా సార్లు అవి మన కళ్ల ముందే కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటి ప్రాముఖ్యం తెలియక పట్టించుకోం. అలాంటి ఒక మొక్క ఉచ్చి ఉసిరిక. ఈ మొక్క కలలో నానో బంగారు కణాలు ఉంటాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ మొక్క గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!
యేడాదికి ఒక్కసారి మాత్రమే అందుబాటులో వచ్చే పండ్లలో నేరేడు పళ్లు ఒకటి. ఈ పళ్ల సీజన్ ఇపుడు వచ్చింది. నల్లగా నిగనిగలాడుతూ చూడగానే తినేయాలనిపించే ఈ పళ్ల వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ పళ్లలో అనేక పోషకాలు నిక్షిప్తమై ఉన్నాయి. యేడాదిలో ఒక్కసారైనా వీటిని ఆరగించాలని మన పెద్దలు చెబుతుంటారు. అలాంటి పళ్లను ఆరగించడం కలిగే ప్రయోనాలేంటో ఓ సారి చూద్దాం.
చక్కగా కొవ్వును కరిగించే చెక్క
దాల్చిన చెక్క. వంటింటి దినుసుల్లో దీని పాత్ర కీలకం. కూరల్లో దీనిని బాగా ఉపయోగిస్తారు. దాల్చిన చెక్కతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. దాల్చిన చెక్క గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం అడ్డుకుని మేలు చేస్తుంది. దాల్చిన చెక్క కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది, ఫలితంగా గుండెపోటు నివారించబడుతుంది. ఆస్తమా లేదా శ్వాసకోశ వ్యాధులకు కూడా దాల్చినచెక్క మేలు చేస్తుంది. దాల్చిన చెక్కను తింటుంటే కేశాలు పొడవుగానూ, మందంగానూ పెరుగుతాయి. దాల్చిన చెక్క ఆర్థరైటిస్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. పీరియడ్స్ పెయిన్ సమస్యను దూరం చేసుకోవడానికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు
వర్షాకాలం రాగానే పంటికింద పటపటమంటూ బఠానీలను నములుతుంటే ఈ కిక్కే వేరు. ఈ బఠానీలు ఆరోగ్యకరమైనవి. వీటిలో ప్రోటీన్ కావలసినంత వుంటుంది. ఇంకా ఏమేమి వున్నాయో తెలుసుకుందాము. తెల్ల బఠానీలను తింటుంటే శరీరంలో వున్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇవి గ్లూకోజ్ స్థాయిలను స్థిరీకరించడానికి సాయం చేస్తాయి. బరువు నిర్వహణలో కీలకపాత్ర పోషించే బఠానీలలో ఫైబర్ వుంటుంది. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఎముకలు, దంతాలను పటిష్టం చేయడంలో బఠానీలు మేలు చేస్తాయి. ఇవి కండరాల నిర్మాణం, హార్మోన్ ఉత్పత్తితో సహా ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.
బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?
తొలకరి జల్లులతో పాటు బత్తాయి పండ్లు కూడా వచ్చేస్తాయి. బత్తాయి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బత్తాయి రసం తాగితే జీర్ణక్రియలో సహాయపడుతుంది. బత్తాయి ఆమ్ల స్వభావం కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియను సక్రమంగా ఉంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. బత్తాయి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చిగుళ్ళు- దంతాల వ్యాధులను నివారిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను పునరుద్ధరిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. కాలేయం, కళ్ళు, చర్మం, కేశాలకు మేలు చేస్తుంది. గర్భధారణలో సమయంలో బత్తాయి రసం తాగుతుంటే మంచిది.