సోమవారం, 13 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 18 జనవరి 2019 (17:25 IST)
సంబంధిత వార్తలు
బాదం గింజలతో చేసిన డార్క్ చాక్లెట్లలో..?
వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..?
టీ అమ్ముకుని.. 23 దేశాలు తిరిగొచ్చిన వృద్ధ జంట.. ఎలాగంటే?
మా ఆవిడ తలుపు తీయలేదు..?
జుట్టు తెల్లబడుతుందా.. అయితే ఈ చిట్కాలు పాటించండి!
ఆ బర్రె మొఖం ఆంటీ ఇవ్వకపోతే...?
చింటూ: ఆంటీ.. మా అమ్మ మీ దగ్గర ఓ కప్పు కాఫీ పౌడర్ తీసుకురమ్మని చెప్పింది..
ఆంటీ: ఓహో.. ఇంకా ఏం చెప్పిందీ మీ అమ్మ..?
చింటూ: ఆ బర్రె మొఖం ఆంటీ ఇవ్వకపోతే ఎదురింటి పంది మొఖం ఆంటీ దగ్గర తీసుకురమ్మని చెప్పింది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
రైలులో సీటు ఇవ్వలేనపుడు చార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారు? బీహారీ మహిళ ప్రశ్న
రైలులో రిజర్వేషన్ టిక్కెట్టు దొరకలేదంటే ఇక ఆ రైలు ప్రయాణం ప్రత్యక్ష నరకంలా తయారవుతుంది. ఇక సాధారణ బోగీల్లో ప్రయాణించే ప్రజల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. కనీసం కూర్చునేందుకే కాదు నిలబడటానికి కూడా ఖాళీ వుండదు. రైలు ప్రయాణంలో ఫుట్ బోర్డులపై ప్రయాణించేవారు చాలామంది వుంటున్నారు. ఇలాంటి సమయాలలో కొంతమంది ప్రమాదాల బారిన కూడా పడుతున్నారు. ఈ నేపధ్యంలో ఓ బీహారీ మహిళ రైలు ప్రయాణిస్తూ ఆమె ప్రయాణిస్తున్న బోగీని చూపిస్తూ ప్రభుత్వానికి ప్రశ్నలు వేసింది. రైలులో ప్రయాణించేందుకు ప్రభుత్వం టిక్కెట్ వసూలు చేస్తున్నప్పుడు ప్రయాణికులకు సరిపడా సీట్లను ఎందుకు కల్పించదు,
అక్రమాస్తుల కేసు : అసిస్టెంట్ కమిషనర్ శాంతికి పోలీస్ కస్టడీ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి ఏసీబీ కోర్టు పోలీస్ కస్టడీ విధించింది. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఆమెను ఈ నెల 15, 16వ తేదీల్లో విచారించేందుకు అనుమతి ఇచ్చింది.
తండ్రి శవాన్ని పక్కనబెట్టుకుని సంతకాలు సేకరించిన జగన్ : మంత్రి అచ్చెన్నాయుడు
తండ్రి శవాన్ని పక్కనబెట్టుకుని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొనేందుకు ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ కోసం వెంపర్లాడిన నేత జగన్మోహన్ రెడ్డి అని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆయన సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, జగన్కు అధికార దాహం ఎక్కువన్నారు. వైఎస్ఆర్ మరణించిన సమయంలో తండ్రి శవం పక్కన ఉండగానే ముఖ్యమంత్రి కర్చీ కోసం జగన్ సంతకాలు సేకరించిన చరిత్రను రాష్ట్ర ప్రజలు ఎన్నిటికీ మర్చిపోలేరని ఎద్దేవా చేశారు.
Vijay cycle yatra, అభిమాని పూలచెండు వేస్తే బాంబు వేశాడేమోనని సైకిలి వదిలేసి విజయ్ పరుగో పరుగు, వీడియో
కన్యాకుమారిలో సైకిల్పై ప్రయాణిస్తూ ఓట్లు సేకరించిన భారతదేశపు మొట్టమొదటి రాజకీయ నాయకుడు తమిళ స్టార్ విజయ్ గా పేరు పొందాడు. దళపతి విజయ్ సైకిల్ యాత్రలో ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. విజయ్ సైకిల్ పై వస్తుండగా ఆయన పార్టీకి చెందిన వ్యాన్, సెక్యూరిటీ ఇరువైపులా నిఘాతో వున్నారు. అయితే కొంత దూరం రాగానే షడెన్ ఓ వ్యక్తి పూలను ఆయనకు ఎదురుగా వచ్చి పైనుంచి పూలు విసిరాడు.
భార్యను కాపురానికి పంపడంలేదని అత్తకి కరెంట్ షాక్ ఇచ్చిన అల్లుడు
తెలంగాణలోని జగిత్యాల జిల్లా జగదేవ్ పేటలో ఓ అల్లుడు చేసిన పనికి అత్తకు విద్యుత్ షాక్ కొట్టి తృటిలో ప్రాణాలను రక్షించుకున్నది. ఇంతకీ అల్లుడు ఏం చేసాడో ఆ వివరాలు తెలుసుకుందాము. మల్లారెడ్డికి గత కొన్ని సంవత్సరాల క్రితం రాజవ్వ అనే మహిళ కుమార్తెతో వివాహం జరిగింది. ఐతే ఇటీవలి కాలంలో కొన్ని మనస్పర్థల కారణంగా భార్య పుట్టింటికి వచ్చేసింది. తన భార్యను తన ఇంటికి పంపించాలంటూ గత కొన్ని రోజులుగా అల్లుడు మాల్లారెడ్డి అడుగుతున్నాడు. కానీ రాజవ్వ మాత్రం తన కుమార్తెను పంపేందుకు ససేసిమిరా అంటోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మోచేతుల కింద నలుపు రంగు వదిలించుకునేదెలా?
చాలా మందికి మోచేతుల కిందవుండే చర్మ నల్లబడిపోయి కనిపిస్తుంది. దీన్ని పోగొట్టుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే, స్కిన్ స్పెషలిస్టులు మాత్రం ఇందుకు చిన్న చిట్కాలు చెబుతున్నారు.
కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్ను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
కన్సార్టియం ఆఫ్ అక్రిడిటెడ్ హెల్త్కేర్ ఆర్గనైజేషన్స్(కాహో) నిర్వహిస్తోన్న భారతదేశపు ప్రముఖ ఆరోగ్య సంరక్షణ నాణ్యత సదస్సు అయిన కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్ను భారతదేశపు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఏప్రిల్ 10 నుండి 12, 2026 వరకు జరగనున్న ఈ సదస్సులో ప్రభావవంతమైన శాస్త్రీయ సమావేశాలు, ప్యానెల్ చర్చలు, ఆవిష్కరణల ప్రదర్శనలు, ఇంటరాక్టివ్ నెట్వర్కింగ్ అవకాశాలు, పరిశోధకులు, వైద్య నిపుణులచే పోస్టర్ ప్రదర్శనలు కూడా ఉంటాయి, ఇవి వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించటంతో పాటుగా విజ్ఞాన మార్పిడిని ప్రోత్సహిస్తాయి.
ఈ 5 జ్యూస్లు ఆరోగ్యానికి వరం
ఇటీవలి కాలంలో సరైన ఆహారం తీసుకోకపోవడంతో అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే వివిధ రకాల రసాలు (Juices) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒక్కో రసం అందించే ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. 1. కొత్తిమీర రసం (Coriander Juice) జీర్ణక్రియ: గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. డీటాక్స్: శరీరంలోని భార లోహాలను (Heavy metals) తొలగించడంలో సహాయపడుతుంది. చర్మం: రక్తశుద్ధి చేయడం ద్వారా మొటిమలు తగ్గడానికి, చర్మం మెరవడానికి తోడ్పడుతుంది.
పెళ్లికి ముదే ప్రెగ్నెన్సీ... కక్కుర్తిపడకండి.. కాండం మరవకండి.. డాక్టర్ అడ్వైస్ (వీడియో)
ఇటీవలికాలంలో పెళ్లికి ముందే గర్భందాల్చుతున్న యువతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇలా గీత దాటుతున్న వారిలో ఎక్కు మంది ఉన్నత విద్యావంతులు. ముఖ్యంగా, సాఫ్ట్వేర్ రంగంలో పని చేసే మహిళా టెక్కీలు కావడం గమనార్హం. దీనిపై ఓ మహిళా వైద్యురాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ జంటకు కౌన్సింగ్ ఇస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎస్బీఐ లైఫ్ యొక్క థాంక్స్ ఏ డాట్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం
హైదరాబాద్: భారతదేశపు దిగ్గజ ప్రైవేట్ జీవిత బీమా సంస్థల్లో ఒకటైన ఎస్బీఐ లైఫ్ తమ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ప్రజలకు సాధికారత కల్పించడాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించే తమ థాంక్స్ ఏ డాట్ ఇంటరాక్టివ్ సెషన్లను హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని యూనివర్సిటీ ఆఫ్ సైన్స్లో నిర్వహించింది. బ్రెస్ట్ హెల్త్ అనేది సర్వసాధారణంగా చర్చించుకోతగిన విషయమనే అవగాహనను పెంపొందించేందుకు అలాగే నివారణ చర్యల గురించి చర్చించుకునేలా ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఉద్దేశించబడినది.