శనివారం, 21 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 18 జనవరి 2019 (17:25 IST)
సంబంధిత వార్తలు
బాదం గింజలతో చేసిన డార్క్ చాక్లెట్లలో..?
వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..?
టీ అమ్ముకుని.. 23 దేశాలు తిరిగొచ్చిన వృద్ధ జంట.. ఎలాగంటే?
మా ఆవిడ తలుపు తీయలేదు..?
జుట్టు తెల్లబడుతుందా.. అయితే ఈ చిట్కాలు పాటించండి!
ఆ బర్రె మొఖం ఆంటీ ఇవ్వకపోతే...?
చింటూ: ఆంటీ.. మా అమ్మ మీ దగ్గర ఓ కప్పు కాఫీ పౌడర్ తీసుకురమ్మని చెప్పింది..
ఆంటీ: ఓహో.. ఇంకా ఏం చెప్పిందీ మీ అమ్మ..?
చింటూ: ఆ బర్రె మొఖం ఆంటీ ఇవ్వకపోతే ఎదురింటి పంది మొఖం ఆంటీ దగ్గర తీసుకురమ్మని చెప్పింది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్
జైపూర్ లోని 5 స్టార్ హోటల్ గదిలో ఓ జంట శృంగారంలో మునిగి తేలుతుండగా దాన్ని పలువురు వీడియోలో రికార్డ్ చేసారు. ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. జైపూర్ లోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ గదిలో ఓ జంట శృంగారంలో మునిగి వున్నారు. ఐతే వారు శృంగారం చేసుకుంటున్నదంతా ఎదురుగా వున్న రోడ్డు పైకి స్పష్టంగా కనిపిస్తోంది. దీనితో హోటల్ ఎదురుగా బ్రిడ్జి పైనుంచి వెళ్లేవారిలో కొంతమంది అక్కడే ఆగి ఈ జంట శృంగారాన్ని తమ ఫోన్లలో వీడియో తీయడం ప్రారంభించారు.
బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి
బనకచర్ల అంశంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా బనకచర్ల - గోదావరి ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబుతో చర్చలకు సిద్ధమని వెల్లడించారు.
కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)
ఈమధ్య కాలంలో సహనం అనేది చాలామటుకు చచ్చిపోతున్నట్లు కనబడుతోంది. చిన్నచిన్న విషయాలకే కొట్లాటలకు దిగుతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి కదులుతున్న రైలులో జరిగింది. ఏ విషయం దగ్గర తేడా వచ్చిందో తెలియదు కానీ మహిళా బోగీలో ప్రయాణిస్తున్న యువతుల మధ్య కోట్లాట జరిగింది. ఈ కొట్లాటలో మహిళలు ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని దారుణంగా కొట్టుకున్నారు. ఈ దాడిలో పలువురికి రక్తం కూడా కారుతోంది. మరీ ప్రమాదకరంగా వారు రైలు డోర్ వద్ద తన్నుకోవడంతో ఓ మహిళ క్రింద పడిపోయేదే. దాన్ని చూసి మిగిలినవారు కేకలు పెట్టడంతో ఇవతలకి జరిగారు.
100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ మరోమారు వార్తల్లో నిలిచారు. వంద మంది పిల్లలకు జన్మనిచ్చానని, వారికి తన యావదాస్తి చెందేలా వీలునామా రాసినట్టు తెలిపారు. అయితే, వంద మంది పిల్లలకు తన వీర్యదానంతో జన్మనిచ్చానని చెప్పారు. ఈ మేరకు తన భవిష్యత్ ప్రణాళికను వెల్లడించారు.
'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఈ కారణంగా ఇరాన్ దేశంలో ఉన్న భారత పౌరులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇందుకోసం కేంద్రం ఆపరేషన్ సింధును ప్రారంభించింది. ఇరాన్లో చిక్కుకునిపోయిన భారత పౌరులను స్వదేశానికి తరలించేందుకు వీలుగా ఆపరేషన్ సింధును చేపట్టింది. ఇందులోభాగంగా, ఇరాన్కు భారత్ ప్రత్యేక విమానాలను నడుపుతోంది. ఈ విమానాల్లో భారత పౌరులు స్వదేశానికి చేరుకుంటున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్ను ప్రారంభించిన మెరిల్
భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్కాథెటర్ ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ (TEER) సిస్టం అయిన మైక్లిప్(MyClip)ను ప్రారంభించిన ప్రముఖ గ్లోబల్ మెడ్-టెక్ కంపెనీ మెరిల్ లైఫ్ సైన్సెస్ ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. జూన్ 13 నుంచి 15 వరకు గుజరాత్లోని వాపిలో మెరిల్ అకాడమీలో జరిగిన ఈ ల్యాండ్మార్క్ స్ట్రక్చరల్ హార్ట్ ఇన్నోవేషన్ ఈవెంట్లో, ప్రొఫెసర్ ఒట్టావియో అల్ఫియరీ ("మిట్రల్ వాల్వ్ రిపేర్ ఫాదర్"), ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కో మైసానో మరియు ప్రొఫెసర్ అగ్రికోలా మొదలగు వారితో కలిపి 150 మందికి పైగా భారతీయ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులతో పాటు కార్డియాక్ ఇమేజింగ్లో నిపుణులైన అంతర్జాతీయ దిగ్గజాలను ఒకచోట చేర్చింది.
మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రాముఖ్యతను ఇప్పటికే చాలామందికి అర్థమై వుంటుంది. ఈ యోగా డే సందర్భంగా ఉదయం వేళ మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నెలరోజుల పాటు మలాసనం వేసి ప్రతిరోజూ ఉదయాన్నే గ్లాసెడు గోరువెచ్చని మంచినీరు తాగాలి. యోగా నిపుణులు వెల్లడించిన దాని ప్రకారం ఇలా చేస్తే జీర్ణవ్యవస్థపైన ప్రభావం చూపుతుంది. ఐతే ఈ మలాసనం కేవలం ఉదయం పూట యోగాసనాలు ముగించాక చివర్లో వేసి గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల కొన్నిరోజుల్లోనే జీర్ణవ్యవస్థ ఆరోగ్యవంతంగా మారి రోజంతా హుషారుగా వుంటుంది.
బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...
బిస్కెట్లు. వీటిని తినని వారు బహుశా వుండకపోవచ్చు. కానీ బిస్కెట్లు తింటే ఆరోగ్యానికి అవి ఎంతమేరకు ఉపయోగపడతాయి, ఎంతమేర ఆరోగ్యాన్ని సమస్యల్లోకి నెట్టివేస్తాయో తెలుసుకుందాము. బిస్కెట్లు శుద్ధి చేసిన పిండి, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్లతో తయారు చేయబడతాయి. బిస్కెట్లు పోషక విలువలు లేని ఖాళీ కేలరీలను మాత్రమే అందిస్తాయి బిస్కెట్లలో చక్కెర అధిక మోతాదులో ఉపయోగిస్తారు. మధుమేహం ఉన్నవారు బిస్కెట్లు తినకూడదు బిస్కెట్లలో గణనీయమైన మొత్తంలో సంతృప్త కొవ్వు ఉంటుంది. బిస్కెట్లు చెడు కొలెస్ట్రాల్ను పెంచుతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా ఇవి పెంచుతాయి.
ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి
ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందించడంలో యోగా యొక్క సమగ్ర ప్రయోజనాలను వేడుక జరుపుకుంటుంది. యోగా సాధన అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుండగా, సరైన ఫలితాల కోసం సమతుల్య ఆహారం తీసుకోవటం కూడా అంతే అవసరం. ఆరోగ్యకరమైన ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి వివిధ రకాల పోషకాలు ఉండాలి. బాదం అనుకూలమైన , పోషకమైన ఎంపికగా నిలుస్తుంది. మీరు దీర్ఘ ఆసనాలు వేస్తుంటే, తగినంత ప్రోటీన్ తీసుకోవడం అవసరం. ఇది యోగాసనాల తర్వాత కండరాల కోలుకోవడానికి మద్దతు ఇస్తుంది.
వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?
ఇటీవలి కాలంలో వ్యాయమం తప్పనిసరిగా మారింది. ఐతే కొంతమంది ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తుంటారు కానీ వర్కవుట్ చేయడానికి ముందు కొన్ని పదార్థాలను తీసుకుంటే వ్యాయామం చేసేటపుడు అలసట వంటి రుగ్మతలు దరిచేరవు. అలాంటివి ఏమిటో తెలుసుకుందాము. ఉత్తమ ప్రీ-వర్కౌట్ భోజనాలలో హోల్-ఫ్రూట్ స్మూతీ ఒకటి. ఇది సేవించడం ద్వారా వర్కవుట్ ప్రారంభించడంలో ఎలాంటి నిరుత్సాహం వుండదు. కడుపుకు తేలికగా, ఆహ్లాదకరంగా ఉంటుంది ఫ్రూట్-పెరుగు. ఇది శక్తి స్థాయిలను పెంచి, కండరాలను మెరుగుపరుస్తుంది. ఓట్ మీల్ స్థిరమైన శక్తి వనరుగా పనిచేస్తుంది, ఇది వ్యాయామం చేయడానికి ముందు అనువైనదిగా చెబుతారు.