మంగళవారం, 18 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 18 జనవరి 2019 (17:25 IST)
సంబంధిత వార్తలు
బాదం గింజలతో చేసిన డార్క్ చాక్లెట్లలో..?
వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..?
టీ అమ్ముకుని.. 23 దేశాలు తిరిగొచ్చిన వృద్ధ జంట.. ఎలాగంటే?
మా ఆవిడ తలుపు తీయలేదు..?
జుట్టు తెల్లబడుతుందా.. అయితే ఈ చిట్కాలు పాటించండి!
ఆ బర్రె మొఖం ఆంటీ ఇవ్వకపోతే...?
చింటూ: ఆంటీ.. మా అమ్మ మీ దగ్గర ఓ కప్పు కాఫీ పౌడర్ తీసుకురమ్మని చెప్పింది..
ఆంటీ: ఓహో.. ఇంకా ఏం చెప్పిందీ మీ అమ్మ..?
చింటూ: ఆ బర్రె మొఖం ఆంటీ ఇవ్వకపోతే ఎదురింటి పంది మొఖం ఆంటీ దగ్గర తీసుకురమ్మని చెప్పింది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 100శాతం స్ట్రైక్ రేట్ సాధించి అద్భుతమైన విజయాన్ని సాధించింది. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో ఆ పార్టీ కీలక పాత్ర పోషించింది. చారిత్రాత్మక ఎన్నికల విజయం తర్వాత జరుగుతున్న మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుక ఇది కాబట్టి, ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు.
పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)
పిల్లలను బయటికి తీసుకెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. ఇటీవలే ఉత్తరాదిన ఓ బాలుడు కారు కింద పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇంకా మరవలేదు. ఆ బాలుడి తండ్రి ఫోన్ చూస్తూ తన వెనుక వస్తున్న బాలుడిని పట్టించుకోలేదు. కానీ ఆ బాలుడు తండ్రి వెనుక వస్తూ వస్తూ వేగంగా తండ్రిని దాటుకుని ముందుకెళ్లాడు. ఆ సమయంలో ఉన్నట్టుండి కారు అటువైపు వేగంగా రావడంతో ఆ బాలుడిపై కారు వెళ్లింది. ఈ ఘటనలో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ససారం రైళ్ల స్టేషన్లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)
బీహార్ - మహా కుంభమేళాలో పాల్గొనడానికి ప్రయాగ్రాజ్కు వెళ్తున్న భక్తులు రైలు సేవల్లో జాప్యం, అంతరాయం కారణంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ప్రయాణికులు రైలుపై రాళ్లు రువ్వడం, ఏసీ కోచ్ల అద్దాల కిటికీలను పగలగొట్టడం, కంపార్ట్మెంట్లలోకి బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నించారు. మహిళలు, పిల్లలు సహా కొంతమంది ప్రయాణికులు పక్కనే ఉన్న కిటికీలు పగిలిపోవడంతో భయభ్రాంతులకు గురయ్యారు.
నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్దేనా?
తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ పైన లక్ష్మి అనే బాధితురాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తనవద్ద కిరణ్ రాయల్ బాగోతం మొత్తం వున్నదనీ, తన వద్ద వున్న పెన్ డ్రైవ్లో అతడికి చెందిన వాస్తవ రూపం వున్నదంటూ వాటిని ఒక్కొక్కటిగా లీక్ చేస్తోంది. తాజాగా బాధితురాలు లక్ష్మి విడుదల చేసిన ఓ ఆడియో క్లిప్ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. అందులో వున్న వాయిస్ కిరణ్ రాయల్దంటూ ఆమె చెబుతోంది. ఆ ఆడియో రికార్డులో వున్న మాటలు వింటే అత్యంత జుగుప్సాకరంగా వున్నాయి.
అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్పై నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక నష్టం కలిగించారని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేసిందని, అన్ని పరిపాలనా వ్యవస్థలను బలహీనపరిచిందని, అప్పులు గణనీయంగా పెరిగాయని ఆరోపించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సందీప్ మక్తాలా, బాబా రామ్దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం
హరిద్వార్: సమగ్ర ఆరోగ్య సంస్కృతికి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న టీకన్సల్ట్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ నెట్ వర్క్ (టిఐఎచ్ఎన్) ప్రస్థానానికి మరో గౌరవం దక్కంది. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. నేచురోపతి నిపుణుడు డా. మంతెన సత్యనారాయణ రాజు, ఫార్మా దిగ్గజం డివిస్ ల్యాబొరేటరీస్ సహవ్యవస్థాపకుడు డివి మాధుసూదన్ రావు తదితర ప్రముఖులు ప్రశంసించిన అనంతరం, బాబా రామ్దేవ్ టీకన్సల్ట్ విజన్ను అభినందిస్తూ, ఆయుర్వేదం, నేచురోపతి, హోమియోపతి, అల్లొపతి మరియు హోలిస్టిక్ వెల్నెస్ను ప్రపంచవ్యాప్తంగా సమగ్రంగా అనుసంధానించడం భారతదేశాన్ని గ్లోబల్ హెల్త్ లీడర్గా తీర్చిదిద్దే విప్లవాత్మక అడుగు అని ప్రశంసించారు.
GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్
మహారాష్ట్రలో కొత్త వైరస్ విజృంభించింది. గిలియన్-బారే సిండ్రోమ్ అనే వైరస్ పుట్టుకొచ్చింది. ఫిబ్రవరి 13న కొల్హాపూర్ నగరంలో 9వ మరణం సంభవించింది. ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 207కు పెరిగింది. గిలియన్ బార్ సిండ్రోమ్ లేదా జీబీఎస్ అనేది అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీనిలో శరీర రోగనిరోధక వ్యవస్థ స్వయంగా నరాలపై దాడి చేస్తుంది. కొత్త కేసుతో సహా అన్ని ఇన్ఫెక్షన్లు కేసులు కలుషితమైన నీటి వనరులతో ముడిపడి వుండవచ్చు. కలుషితమైన ఆహారం, నీటిలో కనిపించే క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా ఈ వ్యాప్తికి కారణమని చెప్తున్నారు.
ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?
రోజువారీ ఆహారంలో ఈ 10 ఆహారాలను నివారించడం ద్వారా అసిడిటీ సమస్యను దూరం చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. పకోడీలు, సమోసాలు, ఇతర వేయించిన ఆహారాలతో పాటు అధిక కారంగా ఉండే ఆహారాలు ఆమ్లతను పెంచుతాయి. నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లు ఆమ్లాన్ని పెంచడం ద్వారా చికాకు కలిగిస్తాయి. పిజ్జా, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి జంక్ ఫుడ్స్ జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. టీ, కాఫీ, శీతల పానీయాల వంటి కెఫిన్ కలిగిన పానీయాలు కడుపులోని ఆమ్లతను పెంచుతాయి. వీటికి బదులుగా, హెర్బల్ టీని వాడండి. ఆమ్లత్వం పెరగడానికి ఆల్కహాల్, సిగరెట్లు ప్రధాన కారణాలు కనుక వీటిని పూర్తిగా నివారించాలి.
క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్
తిరుపతి: తిరుపతిలో టాటా క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్(SVICCAR), క్యాన్సర్కు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలనే ప్రపంచవ్యాప్త పిలుపును బలోపేతం చేయడానికి 'క్యాన్సర్ సే జీత్నా సంభవ్ హై' అనే థీమ్తో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతదేశం అంతటా క్యాన్సర్ అత్యంత ముఖ్యమైన ఆరోగ్య సవాళ్లలో ఒకటిగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ నివేదికలు 2022లో 14.6 లక్షల కేసులను అంచనా వేశాయి. రాబోయే 5 నుండి 6 సంవత్సరాలలో 45 లక్షల కేసులకు దగ్గరగా ఉంటాయని అంచనా వేస్తున్నాయి.