ఆదివారం, 15 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (18:24 IST)
సంబంధిత వార్తలు
నాతో రావా... ఏం ఎవడితోనైనా లింకుందా? భార్యను స్నేహితుడి గదికి తీస్కెళ్లి...
శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్... నా భర్త హత్యకు ఆమె కారణం... వదిలిపెట్టొద్దు...
భార్య రాజస్థాన్లో... భర్త మరో మహిళతో హైదరాబాదులో...
ఇతరుల ముందు అలా మాట్లాడింది.. భార్యను 40సార్లు కత్తితో పొడిచి?
యాంకర్ రవి ఇంకా బ్యాచిలరే అనుకున్నాం... అతడి కూతురి వయస్సెంతో తెలుసా?
పెరుగన్నం తినడం అంటే చాల ఇష్టం..?
భర్త: భోజనం ఆఖరిలో నాకు పెరుగన్నం తినడం అంటే చాలా ఇష్టం..
భార్య: కానీ, పెరుగు ఎలా వండాలో.. ఏ వంటల పుస్తకంలోను దొరకలేదండి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఇరాన్ దేశాన్ని ఆపండి ఫ్రెండ్స్: ట్రంప్ విజ్ఞప్తి
భయంతో వున్నవాడు పోరాటం చేయలేడు కానీ చావుని లెక్కచేయని వాడు ఏదైనా చేస్తాడని చెబుతుంటారు. ఇప్పుడు ఇరాన్ దేశం వ్యవహారం అలాగే వుంది. ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్ సేనలు ఇరాన్ దేశం పైన బాంబులు వర్షం కురిపిస్తున్నా, కీలక స్థావరాలను నేలమట్టం చేస్తున్నా వారు మాత్రం ఏమీ వెనక్కి తగ్గడంలేదు. శనివారం నాడు ఇజ్రాయెల్ దేశంపైన ఒక్కసారిగా 1430 క్షిపణులతో విరుచుకుపడింది. దీనితో ఇజ్రాయెల్ దేశంలో సైరన్ల మోత మోగాయి. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలలో తలదాచుకున్నారు. ఐనప్పటికీ పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి.
జనసేనకు 13 ఏళ్లు.. కానీ ఇదే అత్యంత సంతృప్తికరమైన రోజు.. పవన్ కల్యాణ్
జనసేనకు 13 ఏళ్లు నిండాయి. ప్రస్తుత పరిస్థితుల కారణంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గొప్ప వేడుకను రద్దు చేసుకుని, గ్రామ స్థాయి వేడుకలను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. శనివారం, అల్లూరి జిల్లాలోని నందిగరువు గ్రామంలో గిరిజనులతో ఆయన గిరిజన దినోత్సవాన్ని జరుపుకున్నారు. గర్భిణీ స్త్రీలకు డోలీ వాడకాన్ని చూసి, తండా దుస్థితిని అర్థం చేసుకున్న తర్వాత, పవన్ కళ్యాణ్ కేవలం 40 ఇళ్లతో తండాకు రోడ్డు మంజూరు చేయించారు. పవన్ కళ్యాణ్ తండాకు తాగునీటిని కూడా తీసుకువచ్చారు. మాటా మంతి కార్యక్రమాల ప్రాముఖ్యతను జనసేన అధినేత గుర్తుచేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి.. చంద్రబాబు పిలుపు
రాష్ట్రానికి సంబంధించిన వివిధ కీలక అంశాలపై చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రివర్గంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రకటన చేశారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులను ఆదేశించారు. మనం అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నీటి సమస్యలు, పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ప్రస్తుతం నెలకొన్న ఎల్.పి.జి (ఎల్పీజీ) కొరత వంటి సమస్యలు ఉన్నప్పటికీ, ఏపీ పౌరుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
సీపీఐ మావోయిస్ట్ పార్టీపై వున్న నిషేధాన్ని ఎత్తివేయాలి.. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ
తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ నాయకుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ, తమ సంస్థ ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపనప్పటికీ, ప్రభుత్వాలు తమ సంస్థపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి, దానిని ఒక రాజకీయ పార్టీగా గుర్తించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అర్బన్ నక్సల్స్ లేదా ఇతర ముద్రలతో జైళ్లలో మగ్గుతున్న మావోయిస్టు సానుభూతిపరులను రాజకీయ ఖైదీలుగా గుర్తించి, వారిని విడుదల చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఇరాన్ చంపేసిందా?
సోషల్ మీడియాలో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు(Benjamin Netanyahu)పై ఇరాన్ దాడి చేసి చంపేసిదంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఇదే టాపిక్ పైన చర్చ జరుగుతోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రయాణిస్తున్న విమానంపై ఇరాన్ దాడి చేసిందనీ, ఈ దాడిలో నెతన్యాహు మరణించాడంటూ కొందరు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఐతే ఈ వీడియో నిజమైనదా లేదంటే ఫేక్ వీడియోనా తేలాల్సి వుంది. మరోవైపు నెతన్యాహు మృతి చెందాడంటూ అంతర్జాతీయంగా కూడా పలు ఛానళ్లు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా నెతన్యాహు బైటకు కనిపించకపోవడంతో మరీ అనుమానాలు బలపడుతున్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శరీర మర్దనకు ఎలాంటి నూనెలు వాడాలి?
బాడీ మసాజ్. కనీసం 15 రోజులుకోసారైనా శరీర మర్దన చేయాలి. ఇందుకోసం ఉపయోగించే నూనెలు చర్మంలోకి చొచ్చుకుపోతాయి, చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరుస్తాయి. ఏ నూనెలు మర్దనకు ఉపయోగిస్తారో తెలుసుకుందాము. ఆలివ్ నూనెతో చేసే మసాజ్ చాలా నెమ్మదిగా చర్మంలోకి శోషించబడుతుంది. కొబ్బరి నూనె తేలికైనది, జిడ్డు లేనిది, త్వరగా చర్మంలోకి శోషించబడుతుంది. తీపి బాదం నూనె తేలికపాటి తీపి సువాసనతో కూడిన లేత పసుపు నూనె. అవోకాడో నూనెలో సహజ రబ్బరు పాలు ఉంటాయి కాబట్టి దీనికి అలెర్జీ వున్నవారు ఈ నూనెకి దూరంగా వుండాలి.
పొట్ట మసాజ్, ప్రయోజనాలు ఏమిటి?
పొట్టకు మసాజ్ చేసే సంప్రదాయం చాలా ఏళ్లుగా ఉంది. ఆయుర్వేదంలో పొట్టకు మసాజ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. పొట్టకు మసాజ్ చేయడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పొట్టకు మసాజ్ చేయడం వల్ల కడుపు కండరాలు రిలాక్స్ అవుతాయి, ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. పొట్టకు మసాజ్ చేయడం వల్ల బరువు తగ్గవచ్చు. పొట్టకు రెగ్యులర్గా మసాజ్ చేయడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. ఇది కడుపులో గ్యాస్, అపానవాయువు సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. పొట్టకు మసాజ్ చేయడం వల్ల అజీర్ణం, ఎసిడిటీ సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇది ఆందోళన, ఒత్తిడిని తొలగించడంలో సహాయపడుతుంది.
డయాబెటిస్, గుండె, మూత్రపిండాల ప్రమాదాలను ముందస్తుగా గుర్తించడానికి అబోట్ ICRAS సాధనం
టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్(T2DM)తో జీవించే వ్యక్తుల గుండె, మూత్రపిండాల ప్రమాదాలను గుర్తించడంలో భారతదేశంలోని వైద్యులకు సహాయపడేందుకు, ఇంటర్నేషనల్ కార్డియో-రెనల్ రిస్క్ అసెస్మెంట్ అండ్ స్ట్రాటిఫికేషన్(ICRAS)అనే వినూత్న వెబ్ ఆధారిత సాధనాన్ని ప్రారంభించినట్లు గ్లోబల్ హెల్త్కే ర్ లీడర్ అబోట్ ప్రకటించారు. ప్రత్యేక నిపుణుల బృందం మార్గదర్శకత్వంలో అభివృద్ధి చేయబడిన ICRAS సాధనం, టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్(T2DM)తో నివసించే వ్యక్తులలో కార్డియో-మూత్రపిండాల ప్రమాదాన్ని ప్రారంభంలోనే అంచనా వేయడానికి భారత వైద్యులకు సహాయపడుతుంది.
నల్ల ద్రాక్షలో వున్న పోషకాలు ఏమిటి? వాటి ప్రయోజనాలు ఏమిటి?
నల్ల ద్రాక్ష. సహజంగా ఎక్కువగా పచ్చ ద్రాక్షపండ్లనే ఇష్టపడుతుంటారు చాలామంది. ఐతే నల్లద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వున్నాయి. ఈ పండ్లు తింటుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. నల్ల ద్రాక్షలో రెస్వెరాట్రాల్, ఆంథోసైనిన్లు వంటి యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని అడ్డుకుంటాయి. నల్ల ద్రాక్షలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. నల్ల ద్రాక్షలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. నల్ల ద్రాక్షలో పొటాషియం ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
అల్లంతో గృహవైద్యం అంటారు, ఎందుకు?
అల్లంతో అనేక ప్రధాన ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ఎందుకంటే అల్లంలో పలు ఔషధీయ గుణాలు వున్నాయి. అల్లం ఎలాంటి అనారోగ్య సమస్యలను వదిలిస్తుందో తెలుసుకుందాము. అల్లం రుచికి మాత్రమే కాదు, గొప్ప ఔషధం కూడా. అల్లం, తేనె, పసుపు కలిపి పేస్ట్లా తయారు చేయండి. గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు తక్షణమే నయమవుతాయి. తినడానికి ముందు, అల్లం ముక్క మీద నల్ల ఉప్పు చల్లుకుని తినండి. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది, గ్యాస్ సమస్యలను తొలగిస్తుంది. అల్లం టీలో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి.