మంగళవారం, 10 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 25 ఏప్రియల్ 2019 (16:01 IST)
సంబంధిత వార్తలు
బాంబుని కొరికిన కుక్క... పేలడంతో పరుగులు తీసిన జనం...
కుక్క కోసం తెలంగాణలో చితక్కొట్టుకున్నారు...
వైరముత్తు ట్వీట్కు ఫైర్ అయిన చిన్మయి.. వీళ్ల గోల ఇంకా..?
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?
ఎంత అడిగినా చెప్పడం లేదు..?
రాము: మా కుక్క పేరు టామీ మరి మీ కుక్క పేరు?
సీత: ఏమోరా ఎంత అడిగినా అది దాని పేరు చెప్పడం లేదు..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తిరుమల కల్తీ లడ్డూ కేసు : రూ.234 కోట్ల హవాలా మోసం... రంగంలోకి ఈడీ
తిరుమల లడ్డూ తయారీ కేసులో కల్తీ నెయ్యి అంశం రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. లడ్డూ వ్యవహారంలో జరిగిన పలు అవకతవకలను సీబీఐ, సిట్ తన నివేదికలో వెల్లడించింది. నెయ్యి వాసన వచ్చేందుకు పలు రసాయనాలతో నెయ్యిని తయారు చేశారని సిట్ తన నివేదికలో పేర్కొంది. ఆర్థిక అవకతవకలు, అవినీతి ఇందులో ఉన్నాయని గుర్తించింది. టెండర్ల మంజూరు, నెయ్యి సరఫరా, ల్యాబ్ పరీక్షల నివేదిక విషయంలో అవినీతి చోటు చేసుకుందని సిట్ గుర్తించింది.
చంద్రబాబును కలవడం గొప్ప అనుభూతి - ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి...
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని ప్రముఖ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అన్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో చంద్రబాబును కలిసిన విషయాన్ని సచిన్ టెండూల్కర్ తన ఎక్స్ వేదికగా వెల్లడిస్తూ, చంద్రబాబును కలవడం గొప్ప అనుభూతి అని పేర్కొన్నారు. సోమవారం రాత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు.
సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఆటో డ్రైవర్గా మారాడు... ఏం ఫీల్ వుంది మావ ఇక్కడ
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం. విపరీతమైన పని ఒత్తిడి. ఉదయాన్నే వెళ్లడం మాత్రమే తెలుసు. ఇంటికి ఎన్ని గంటలకు తిరిగి వస్తామో తెలియదు. డెడ్ లైన్లు. ఫైళ్లు పూర్తయ్యేవరకూ సీటుకి ఫెవికాల్ వేసుకుని కూర్చోవాల్సిందే. క్యాబిన్ నుంచి బాస్ అరుపులు, సీటు వెనుకే టీమ్ లీడర్ నిలబడి ఎప్పుడవుతుందంటూ ఐదు నిమిషాలకోసారి వచ్చి గుసగుసలు. ఈ పని ఒత్తిడి భరించేకంటే అడవిలోకి వెళ్లి ధ్యానం చేసుకోవడం బెస్ట్ అని ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ టెక్కీలు చెబుతున్న మాట. కానీ లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు చదివిస్తే ఉద్యోగం వదిలేసి ఇంటికి వస్తే ఏం చేయాలి?
ఇదిగో ఈ 50 వేలు తీసుకుని చెప్పులు షాపు పెట్టుకో: మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సాయం
జగ్గారెడ్డి. ఆయన మాట తీరు వేరు. అలాగే ఆయన అందరికంటే డిఫరెంట్. సాయం చేయడంలో కానీ, ముక్కుసూటిగా మాట్లాడటంలో కానీ. సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తారు. చెప్పిన మాటను తు.చ తప్పకుండా పాటిస్తారు కూడా. మరోసారి జగ్గారెడ్డి తన పెద్దమనసును చాటుకున్నారు. రోడ్డు ప్రక్కనే చెప్పులు కుట్టుకుని జీవనం సాగిస్తున్న కార్మికుని వద్దకు వచ్చి అతడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోజంతా కష్టపడితే వచ్చే డబ్బు ఎంతని అడిగి తెలుసుకున్నారు. చెప్పులు కుట్టుకుంటూ చిన్న డబ్బాలా ఏర్పాటు చేసి మరిన్ని చెప్పులు పెడితే కాస్తంత డబ్బులు వస్తాయంటూ కార్మికుడు చెప్పడంతో, దానికయ్యే ఖర్చు ఎంత అని అడిగారు.
అలాంటి అపవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం మనం తిన్నామా?: దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీ చేసి స్వామి వారికి నైవేద్యం పెట్టడం ఎంత అపచారం అంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేసారు. ఆయన మాట్లాడుతూ... స్వామివారి కోట్లాదిమంది భక్తులు తాము ప్రసాదంగా తీసుకున్న లడ్డూ జంతుకొవ్వుతో అపవిత్రమైనదా అంటూ మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఈ లడ్డూపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ ఇద్దరూ లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని అంటున్నారు. ఇది సిట్ రిపోర్టులో వుందని అంటున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి రక్తనాళాల ఆరోగ్యం కీలకం: నిపుణుల ఉద్ఘాటన
హైదరాబాద్: రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్ సహకారంతో వెల్నెస్ బజార్... ఫ్లో-ది లాంజివిటీ డైలాగ్ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫిబ్రవరి 7, 2026న హైదరాబాద్లోని కోరమ్ క్లబ్లో జరిగిన ఈ సదస్సులో... దీర్ఘకాలిక ఆరోగ్యానికి పునాదులైన రక్త ప్రవాహం, రక్తనాళాల ఆరోగ్యం గురించి చర్చించడానికి ప్రముఖ వైద్యులు, నివారణ ఆరోగ్య నిపుణులు ఒకే వేదికపైకి వచ్చారు.
గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించే టాబ్లెట్స్ పరగడుపున వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గేందుకు వాడే మాత్రలను పరగడుపున.. అంటే ఖాళీ కడుపుతో వేసుకోవడమే సరైన పద్ధతి. దీనికి కారణం ఏంటంటే... ఈ మందులోని పదార్థం కడుపులో యాసిడ్ ఉత్పత్తిని తగ్గించడానికి పనిచేస్తుంది. ఆహారం తీసుకోకముందే ఇది రక్తంలోకి చేరితేనే ఆహారం తిన్నప్పుడు విడుదలయ్యే యాసిడ్ను ఇది సమర్థవంతంగా అడ్డుకోగలదు. పరగడుపున ఈ మాత్రలు వేసుకోవడం వల్ల కొత్తగా సైడ్ ఎఫెక్ట్స్ రావు. అయితే సాధారణంగా ఈ మందు వల్ల కొందరిలో తలనొప్పి, కడుపు నొప్పి, విరేచనాలు లేదా నోరు ఎండిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి మందు స్వభావం వల్ల కలిగేవే తప్ప, పరగడుపున వేసుకోవడం వల్ల కలిగేవి కావు.
జీరా వాటర్ తాగితే కొవ్వు మంచుగడ్డలా కరిగిపోతుంది
శరీరంలో కొవ్వు పేరుకునిపోయి ఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. జీలకర్రతో చేసే జీరా వాటర్, గోరువెచ్చని నీటిలో కాస్తంత జీలకర్ర వేసుకుని వాటిని వడకట్టి తాగితే కొవ్వు కరిగిపోతుంది. జీరా వాటర్ తాగితే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీరా వాటర్ తక్కువ కేలరీలు కలిగి వుంటాయి. జీరా వాటర్ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. జీరా వాటర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీరా వాటర్ మెటబాలిజం పెంచుతుంది, కొవ్వును కరిగిస్తుంది. స్థూలకాయాన్ని దూరంగా ఉంచాలంటే జీరా వాటర్ తాగుతుండాలి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే గుణం జీరా వాటర్కి వుంది.
అత్యాధునిక ఆరోగ్య పరిష్కారాలపై ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం 2026
హైదరాబాద్: ఆసియాలో అతిపెద్ద సామాజిక పెట్టుబడిదారుల నెట్వర్క్ అయిన ఏవిపిఎన్, ఈరోజు హైదరాబాద్లో ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం 2026ను నిర్వహించింది, ఇది బయోఏషియా 2026కి ముందు జరిగిన వ్యూహాత్మక ప్రీ-ఈవెంట్ సమావేశం. ఆరోగ్య సంరక్షణ రంగంలో అత్యాధునిక ఆవిష్కరణలకు సహకారాన్ని ప్రోత్సహించడానికి, భారతదేశంలో మెరుగైన ఆరోగ్య ఫలితాల దిశగా పురోగతిని వేగవంతం చేయడానికి ఈ ఫోరం కార్పొరేట్, దాతృత్వ, ఔషధ, జీవ శాస్త్రాలు, ఆరోగ్య సంరక్షణ, విధాన పర్యావరణ వ్యవస్థల నుండి నాయకులను ఒకచోట చేర్చింది.
ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?
ఉప్పు. రోజుకి 5 గ్రాముల కంటే తక్కువ మోతాదులో శరీరానికి అందాలి. అంతకుమించి శరీరానికి అందిస్తే అనారోగ్యానికి కారణమవుతుంది. ఉప్పు అధికంగా తింటే కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. ఉప్పు అధికంగా తీసుకుంటే కిడ్నీ సమస్యలు వస్తాయి. రక్తపోటు పెరుగుతుంది. వికారం, వాంతులు, కళ్లు తిరుగుతాయి. గుండె సంబంధ వ్యాధులు రావడానికి ఉప్పు అధిక మోతాదులో వాడటం కారణం అవుతుంది. శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం వుంటుంది. శరీరం డీహైడ్రేషన్ సమస్యకు గురవుతుంది.