ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ "వరాహి" రెడీ- విజువల్స్ వైరల్
Pawan kalyan
పవన్ కళ్యాణ్ తన యాత్ర, ప్రచారం కోసం ఏపీలో పర్యటించనున్నారు. ఇందుకోసం చైతన్య రథం సిద్ధమైంది. ఈ వాహనానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ వాహనంలో అన్ని సౌకర్యాలు వుంటాయి. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ, వాహనంలో ఆరుగురు వ్యక్తులు ఒకరికొకరు సులభంగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు.
జనసేన పార్టీ (జేఎస్పీ) రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, నాదెండ్ల మనోహర్ గతంలో ఎన్నికలకు ముందు పార్టీ అధినేత ప్రతి జిల్లాలో పర్యటిస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Varahi is ready for Election Battle! pic.twitter.com/LygtMrp95N
— Pawan Kalyan (@PawanKalyan) December 7, 2022
