Tuesday, 9 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Friendship Day
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 9 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
వెబ్దునియా స్పెషల్ 2009
ఫ్రెండ్షిప్ డే
"ఫ్రెండ్షిప్ డే" కథా కమామీషు...!!
Tuesday,August 4, 2009
మహనీయుల "స్నేహం" నిర్వచనం
"నేస్తమా" ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా...!!
ఎల్లలు లేని స్నేహమా..! నీ పయనమెటు..?
హల్లో నేస్తం బాగున్నావా... హల్లో నేస్తం గుర్తున్నానా...
next news
తాాజా వార్తలు
యాపిల్ పండును కొరికి ఆ ఎంగిలి పండును జనంపైకి విసిరిన కర్నాటక సీఎం డికె శివకుమార్, వీడియో
కర్నాటక ముఖ్యమంత్రి డి.కె శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. యాపిల్ పండ్లను కొరికి ఆ ఎంగిలి యాపిల్ పండ్లను జనం పైకి విసిరేసారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగింతో తెలుసుకుందాము. ఇటీవలే కర్నాటక ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన డీకె శివకుమార్ కి కనకపురలో ఆయన మద్దతుదారులు భారీ స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేసారు. అక్కడ ఆయన మద్దతుదారులు ఆయనకు యాపిల్ పండ్లు, పూలతో తయారుచేసిన దండను బహూకరించారు. ఆ దండలో వున్న యాపిల్ పండ్లను చేతితో అందుకున్న డీకె కొరికి ఆ ఎంగిలి పండ్లను జనంపైకి విసిరేసారు.
జూన్ 10న ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం జూన్ 10న ఢిల్లీకి వెళ్లనున్నారు. షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి ఉదయం 11:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భారత్ మండపంలో జరగనున్న ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాల సమావేశానికి హాజరై, చర్చల్లో పాల్గొంటారు.
మేడ మీద ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న భార్యను పట్టుకుని ముక్కు కోసిన భర్త
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. భార్య మరో వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తుండగా తెలుసుకున్న సదరు భర్త ఆమె ముక్కు కోసేసిన ఘటన వెలుగుచూసింది. పెళ్లి చేసుకున్న 6 నెలలకే అతడి భార్య రీనా పక్కింట్లో వుండే అజయ్ అనే యువకుడితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నది. ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి రీనా మేడ పైకి వెళ్లింది. పక్కింటి మేడ పైనుంచి దుమికి ఈమె వద్దకు వచ్చిన ప్రియుడు ఆమెతో సరససల్లాపాల్లో మునిగిపోయాడు. అదేసమయంలో భర్త రాహుల్ మేడపైకి వచ్చేసాడు. అతడి రాకను గమనించిన ప్రియుడు అక్కడి నుంచి జంప్ అయ్యాడు
పింఛన్ డబ్బు కోసం తండ్రిని హత్య చేసిన కొడుకు, కూతురుకి మరణ శిక్ష
తెలంగాణలోని మల్కాజ్ గిర్ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. పింఛన్ డబ్బు కోసం తండ్రిని హత్య చేసిన కొడుకు,కూతురుకి మరణ శిక్ష విధించింది. భర్త హత్యకు సహకరించిన భార్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కేసు వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాదులోని మౌలాలిలో రైల్వే ఉద్యోగి మారుతి సుతార్ను 2019 ఆగస్టు 16న స్వయంగా ఆయన కొడుకు, కుమార్తె కలిసి దారుణంగా హత్య చేసారు. అతడికి వచ్చే పెన్షన్ డబ్బులతో పాటు బ్యాంకులో వున్న సొమ్మును తీసుకునేందుకు వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. తండ్రికి ఉమ్మెత్త పువ్వులు, కాయలు ఎండపెట్టి ఆ చూర్ణాన్ని కలిపి భోజనం పెట్టారు.
ఏఐ వల్ల ఐటీ ఉద్యోగాలకు ముప్పు లేదు : టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరన్
కృత్రిమ మేథ (ఏఐ) వద్ద ఐటీ ఉగ్యోగులకు ఎలాంటి ముప్పు లేదని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. ఏఐ ప్రాణాంతకమైన ముప్పు కాదని, అదొక అవకాశమని వెల్లడించారు. టీసీఎస్ 31వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారులతో తాజాగా మాట్లాడారు. ఏఐతో ప్రపంచ టెక్నాలజీ మార్కెట్ విస్తరించడానికి సిద్ధంగా ఉందని, ఐటీ రంగానికి కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయని చంద్రశేఖరన్ ఆశాభావం వ్యక్తంచేశారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Sai Durga Tej: సంబరాల ఏటిగట్టు నుంచి సాయి దుర్గా తేజ్ ముంబై షెడ్యూల్ పూర్తి
సాయి దుర్గా తేజ్ SYG (సంబరాల ఏటిగట్టు) తో సిద్ధమవుతున్నాడు. హనుమాన్ బ్లాక్బస్టర్ తర్వాత ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం.. రోహిత్ కె.పీ దర్శకత్వంలో, నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన ముంబై షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. ఈ షెడ్యూల్లో ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు పాల్గొనడం చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది.
NBK 111 Update: నందమూరి బాలకృష్ణ 111 చిత్రం తాజా అప్ డేట్
నందమూరి బాలకృష్ణ 66వ పుట్టినరోజు వేడుకల కోసం అభిమానులు సిద్ధమవుతున్నారు. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎన్.బి.కె 111 నుంచి సర్ప్రైజ్ ఉంటుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని టాక్. 'నో మోర్ వింటేజ్... ఓన్లీ న్యూ ఏజ్' అని అంచనాలు పెంచారు గోపీచంద్ మలినేని. 'పెద్ది' తర్వాత వృద్ధి సినిమాస్ అధినేత వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రమిది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
Bigg Boss Telugu 10: దశావతారం ఇతివృత్తం.. ఆటనే ఒక సవాలు.. బిగ్ బాస్ త్వరలో ప్రారంభం (video)
అక్కినేని నాగార్జున బిగ్ బాస్ తెలుగు సీజన్-10కు హోస్ట్గా తిరిగి రానున్నారు. ఈ షో నిర్వాహకులు రాబోయే సీజన్ కోసం ఒక కొత్త ప్రోమోను విడుదల చేశారు. అయితే ప్రసార తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇంతలో, షూటింగ్ సెట్ల నుండి లీక్ అయిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానుల మధ్య భారీగా షేర్ అవుతున్నాయి. షో ప్రారంభానికి ముందే పోటీదారుల గురించి రకరకాల ఊహాగానాలు రావడం సహజమే.
స్త్రీలను ఆకర్షణ వస్తువులుగా చూపిస్తున్నారు : నిత్యా మీనన్
స్త్రీలను ఆకర్షణ వస్తువులుగా చూపిస్తున్నారని ప్రముఖ హీరోయిన్ నిత్యా మీనన్ అన్నారు. ఈ తరహా విధానం కేవలం దక్షిణాదిలోనే కాకుండా యావత్ చిత్రపరిశ్రమలో ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన 'పెద్ది' చిత్రం 4వ తేదీన విడుదలైంది.
జాన్వీ కపూర్ ట్రాక్ను తప్పుగా అర్థం చేసుకున్నారు : బుచ్చిబాబు
పెద్ది చిత్రంలో జాన్వీ కపూర్ ట్రాక్ను తప్పుగా అర్థం చేసుకున్నారని అందువల్ల అవి వివాదాస్పదం కావడంతో ఆ సన్నివేశాలను తొలగించినట్టు ఆ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు వెల్లడించారు. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 4వ తేదీన విడుదలై బాక్సీఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతోంది. అయితే, ఈ చిత్రంలో జాన్వీ కపూర్ను మరింత గ్లామర్గా, శృంగారంగా చూపిచారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. దీంతో చిత్ర దర్శకుడు బుచ్చిబాబు స్పందిస్తూ, ఆ వివాదాస్పద సన్నివేశాలను తొలగించామన్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos