Saturday, 23 May 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Ketika Sharma Interview 7780.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 23 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
కేతిక శర్మ ఇంటర్వ్యూ ఫోటోలు
కేతిక శర్మ ఇంటర్వ్యూ ఫోటోలు
-
కేతిక శర్మ ఇంటర్వ్యూ ఫోటోలు
-
కేతిక శర్మ ఇంటర్వ్యూ ఫోటోలు
-
కేతిక శర్మ ఇంటర్వ్యూ ఫోటోలు
-
కేతిక శర్మ ఇంటర్వ్యూ ఫోటోలు
-
కేతిక శర్మ ఇంటర్వ్యూ ఫోటోలు
-
కేతిక శర్మ ఇంటర్వ్యూ ఫోటోలు
-
కేతిక శర్మ ఇంటర్వ్యూ ఫోటోలు
-
కేతిక శర్మ ఇంటర్వ్యూ ఫోటోలు
-
కేతిక శర్మ ఇంటర్వ్యూ ఫోటోలు
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
మాసాబ్ ట్యాంక్లో దారుణం : న్యాయవాదిను కారుతో ఢీకొట్టించి చంపేశారు...
హైదరాబాద్ నగరంలోని మాసాబ్ ట్యాంక్ సమీపంలో దారుణం జరిగింది. న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ను కారుతో ఢీకొట్టించి చంపేశారు. ఆయన కారు ఎక్కుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో కారు వేగంగా ఢీకొట్టింది. ఈ తర్వాత ఢీకొట్టిన కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఖాజా మొయినుద్దీన్ను ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
జేఈఈ - నీట్ పరీక్షల విలీనంపై దృష్టి... ఒకే ప్రవేశ పరీక్షతో సీట్ల భర్తీ - అభ్యర్థులకు వయోపరిమితి
దేశంలో ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఒకే జాతీయ ప్రవేశ పరీక్షను నిర్వహించే అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్-యూజీ 2026 పేపర్ లీకైన విషయం తెల్సిందే. ఇది దేశ వ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో పరీక్షల సంస్కరణలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీకి అధికారులు ఈ ప్రతిపాదనను సమర్పించారు. దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణను మరింత పటిష్ఠం చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు.
బంగ్లాదేశ్లో వైరల్ అవుతున్న తెల్ల దున్నపోతు పేరు డొనాల్డ్ ట్రంప్ అంట... ఎందుకంటే?
బంగ్లాదేశ్లో అరుదైన తెల్ల దున్నపోతు పేరును ‘డొనాల్డ్ ట్రంప్’ అని పెట్టి నానా హంగామా చేస్తున్నారు. ఈద్-ఉల్-అధాకు ముందు దానిని చూడటానికి జనం తరలివస్తున్నారు. ఈద్-ఉల్-అధా (బక్రా ఈద్) పండుగకు ముందు, బంగ్లాదేశ్లో పొడవాటి బంగారు రంగు వెంట్రుకలతో ఉన్న ఒక అరుదైన అల్బినో(తెల్ల) దున్నపోతు అకస్మాత్తుగా ప్రసిద్ధి చెందింది. ఆసక్తిగల ప్రేక్షకులు భారీ సంఖ్యలో ఈ జంతువును చూడటానికి తరలివస్తున్నారు, చాలామంది ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పోలి ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
Annamalai : ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా అన్నామలై నామినేషన్
తమిళనాడు బీజేపీ నాయకుడు అన్నామలైకి ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ లభించే అవకాశం ఉందనే విషయంపై అనేక రాజకీయ సిద్ధాంతాలు, చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ ప్రక్రియ గత ఏడాదే జరగాల్సి ఉంది, కానీ తాత్కాలికంగా వాయిదా పడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖాళీగా ఉన్న 4 రాజ్యసభ స్థానాలను భర్తీ చేయడానికి సన్నద్ధమవుతుండటంతో, ఈ చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది.
జనసేన విప్ పదవికి రాజీనామా చేసిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే
రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధవర్ తన శాసనసభ విప్ పదవికి రాజీనామా చేశారు. శనివారం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయిన ఆయన తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. కేవలం వ్యక్తిగత కారణాలతోనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?
నువ్వుల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్లూ, ప్రోటీన్లూ వంటి ఎన్నో ఖనిజాలు దాగి ఉన్నాయి. వీటిల్లోని యాంటీఆక్సీడెంట్ క్యాన్సర్ కారకాలైన ఫ్రీరాడికల్స్ను అడ్డుకుంటుంది. వీటిల్లోని పీచు జీర్ణశక్తికి తోడ్పడుతుంది. నువ్వులు, నువ్వుల నూనెతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. నువ్వులు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి, వీటిల్లో ఉండే మెగ్నీషియం రక్త ప్రసరణ వ్యవస్థకు తోడ్పడుతుంది. నువ్వులు, నువ్వుల నూనె వాడుతుంటే మధుమేహం, బీపీలను నివారిస్తుంది. నువ్వులు ఎముకల వృద్ధికి తోడ్పడి ఆస్టియోపోరోసిస్ని తగ్గిస్తాయి. నువ్వులను తీసుకోవడం వలన చెడు కొలస్ట్రాల్ని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఉదయాన్నే ఒక టీ స్పూను నువ్వుల నూనెను కాసేపు పుక్కిలించడం వల్ల నోటిలో బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది.
మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో అనేర రకాలైన పోషకాలు దాగి ఉన్నాయి. స్థూలకాయం, చెడు కొలస్ట్రాల్ మదుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. మెంతి ఆకులలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. లివర్ సిర్రోసిస్తో బాధపడుతున్నవారికి మెంతి ఆకులను దంచి కాచిన రసంలో తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మెంతి ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది. మెంతి ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితం కనిపిస్తుంది.
పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు
సికింద్రాబాద్: భారతదేశంలో వేగంగా పెరుగుతున్న న్యూరోలాజికల్ వ్యాధుల్లో పార్కిన్సన్స్ వ్యాధి (Parkinson-s Disease) ఒకటిగా మారుతోందని మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ న్యూరో సైన్సెస్ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా 60 సంవత్సరాల పైబడిన వారిలో ఈ వ్యాధి అధికంగా కనిపిస్తోందని, ఆలస్యంగా గుర్తించడం వల్ల రోగులు క్రమంగా స్వతంత్ర జీవనాన్ని కోల్పోతున్నారని వైద్యులు హెచ్చరించారు. మెదడులో డోపమైన్ ఉత్పత్తి చేసే కణాలు క్రమంగా దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి వస్తుందని నిపుణులు వివరించారు. చేతులు వణకడం, కాళ్లు గట్టిపడటం, నడకలో అస్థిరత, శరీర కదలికలు మందగించడం, తరచూ పడిపోవడం, మాట్లాడడంలో మరియు రోజువారీ పనుల్లో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు.
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నుంచి నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్ బయోసిమిలర్ ఒబెడా టాబ్లెట్లు
హైదరాబాద్: గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ దీని అనుబంధ సంస్థలతో కలిపి డాక్టర్ రెడ్డీస్గా వ్యవహరిస్తారు) టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ చికిత్స కోసం నోటి ద్వారా తీసుకునే తన 'సెమాగ్లుటైడ్ బయోసిమిలర్' ను విడుదల చేసినట్లుగా నేడిక్కడ ప్రకటించింది. డాక్టర్ రెడ్డీస్ సంస్థకు చెం దిన ఈ ఓరల్ సెమాగ్లుటైడ్, భారతదేశంలో ‘ఒబెడా’ (Obeda) బ్రాండ్ పేరుతో టాబ్లెట్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. డాక్టర్ రెడ్డీస్ ఇటీవల భారత్, కెనడాలలో విడుదల చేసిన జెనరిక్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ల సిరీస్ తర్వాత ఈ టాబ్లెట్ ఆవిష్కరణ జరిగింది.
ప్రీ-డయాబెటిస్ బాధితులకు బాదంతో ఎంతో మేలు, ఎలాగంటే?
జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన డాక్టర్ అనూప్ మిశ్రా, డాక్టర్ సీమా గులాటిల పరిశోధన.. 24 వారాల పాటు క్రమం తప్పకుండా బాదం పప్పులు తినడం వల్ల కార్యనిర్వాహక పనితీరు, రక్తంలో చక్కెర స్థాయిలు, శరీర నిర్మాణంలో ఆశాజనక మార్పులు. ప్రతిరోజూ కొన్ని బాదం పప్పులు తినడం లాంటి చిన్న ఆహారపు అలవాటు.. ప్రీ-డయాబెటిస్తో బాధపడుతున్న మధ్యవయస్కులైన భారతీయుల్లో ఆలోచనా సామర్థ్యాన్ని, జీవక్రియల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన తాజా పరిశోధన వెల్లడించింది. అలాగే శరీరంలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడి సూచికలను కూడా బాదం తగ్గిస్తుందని పేర్కొంది.
Home
Horoscope
Shorts
Photos
Videos