Saturday, 4 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Shruti Haasan Photos 3596.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 4 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
శృతి హాసన్ ఫోటోస్
శృతి హాసన్ ఫోటోస్
-
Shruti Haasan Photos
-
Shruti Haasan Photos
-
Shruti Haasan Photos
-
Shruti Haasan Photos
-
Shruti Haasan Photos
-
Shruti Haasan Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
భర్తను హత్య చేసి ఇంటి బాత్రూమ్ ఫ్లోర్ కింద పూడ్చిపెట్టింది.. కారణం ఏంటి?
భార్యాభర్తల మధ్య అనుబంధాలు కరువై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంకా వాగ్వివాదాలు పెరిగి నేరాలకు దారితీస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఒక నమ్మశక్యం కాని దారుణ ఘటన వెలుగుచూసింది. జీవితాంతం కనిపెట్టుకుని ఉండాల్సిన భార్య.. భర్తను హత్య చేసింది. గత 45 రోజులుగా కనిపించకుండా పోయిన ఆ వ్యక్తి మృతదేహం సొంత ఇంటి బాత్రూమ్ ఫ్లోర్ కింద కుళ్లిపోయిన స్థితిలో కనిపించడం స్థానికంగా కలకలం రేపింది.
చీరాలలో ఆరునెలల పసిబిడ్డ కిడ్నాప్.. లక్షకు విక్రయం.. 24 గంటల్లో కనిపెట్టేశారుగా..
ఆంధ్రప్రదేశ్లోని చీరాల పట్టణంలో శనివారం జరిగిన కిడ్నాప్ ఘటనలో, జిల్లా పోలీసులు 24 గంటల వ్యవధిలోనే ఆరు నెలల పసిబిడ్డను రక్షించి, నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం, కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఒక జంట.. వీరు పనికిరాని వస్తువులను ఏరుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఉపాధి కోసం చీరాలకు వచ్చి, పట్టణంలోని త్రీ-రోడ్ జంక్షన్ వద్ద ఒక దుకాణం ముందు నిద్రిస్తుండగా, గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ఆ పసిబిడ్డను ఎత్తుకెళ్లారు.
అలీ ఖమేనీ అంత్యక్రియలు.. గుండెల్లో బాదుకున్న జనం.. ప్రతీకారం అంటూ నినాదాలు
ఇరాన్ అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు శనివారం అధికారికంగా ప్రారంభమయ్యాయని ప్రభుత్వ టెలివిజన్ నివేదించింది. మరణించిన నాలుగు నెలల తర్వాత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగనున్నాయి. వేలాది మంది ప్రజలు హాజరైన ఈ కార్యక్రమం, ఇస్లామిక్ రిపబ్లిక్ శత్రువులకు తమ బలాన్ని ప్రదర్శించే వేదికగా కూడా నిలిచింది. మూడున్నర దశాబ్దాల పాటు దేశాన్ని నడిపిన ఈ నాయకుడికి నివాళులర్పించేందుకు, రాబోయే మూడు రోజుల్లో ఒక్క టెహ్రాన్ నగరంలోనే 1.5 నుండి 2 కోట్ల మంది ప్రజలు పాల్గొంటారని ఇరాన్ అధికారులు అంచనా వేస్తున్నారు.
భార్య ప్రవర్తనలో మార్పు.. అనుమానం.. చంపేసిన భర్త.. ఎక్కడ?
భార్య ప్రవర్తనలో మార్పు కారణంగా, ఆమెపై వున్న అనుమానంతో ఓ వ్యక్తి హంతకుడిగా మారాడు. తాజాగా హైదరాబాద్లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆదర్శ్నగర్లో గృహహింసకు సంబంధించిన ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తన భార్యను హత్య చేసి పరారయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం, క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి, తన భార్య జెస్సికా ప్రవర్తనపై అనుమానంతో ఆమెను హత్య చేసినట్లు భావిస్తున్నారు. భార్యాభర్తల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
నూడుల్స్ వల్ల చాపకింద నీరులా వ్యాపిస్తున్న బ్యాక్టీరియా.. 49మంది పరిస్థితి విషమం
యూకే సహా 13 యూరోపియన్ దేశాల్లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల 106 మంది ఆస్పత్రి పాలవగా.. అందులో 49 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఉక్రెయిన్కు చెందిన ఓ కంపెనీ తయారుచేసిన చికెన్ ఫ్లేవర్డ్ నూడుల్స్ వల్లే ఈ బ్యాక్టీరియా వ్యాపించినట్లు అధికారులు గుర్తించడంతో, ఆ సంస్థ తమ ప్రొడక్ట్స్ను మార్కెట్ నుండి రీకాల్ చేసింది. ఫ్లేవర్డ్ ఇన్స్టంట్ నూడుల్స్తో ముడిపడి ఉన్న సాల్మొనెల్లా వ్యాప్తి కారణంగా నవంబర్ నుండి 13 ఈయూ దేశాలు, యూకేలలో 106 మంది అనారోగ్యానికి గురయ్యారని, వీరిలో దాదాపు సగం మందికి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడిందని ఈయూ ఆరోగ్య అధికారులు తెలిపారు. దీనికి ఉక్రెయిన్కు చెందిన ఒకే ఒక్క ఉత్పత్తిదారుడే ప్రధాన కారణమని వారు పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఉలవలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా?
ఉలవలలో పీచుపదార్థం అధికంగా కొవ్వు తక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది జీర్ణక్రియ, జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. కొవ్వు కరగడానికి సహాయపడుతుంది. అనవసరమైన కోరికలను తగ్గిస్తుంది. భోజనానికి ముందు ఉలవల రసం లేదా సూప్ తీసుకోండి. ఇది సహజంగా ఆకలిని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
క్యాల్షియం మాత్రలు అన్నం తిన్నాక ఎంత గ్యాప్ తీసుకుని వేసుకోవాలి?
విటమిన్ మాత్రలను ఎలా వేసుకోవాలన్న విషయంలో కొంతమందికి కన్ఫ్యూజన్ వుంటుంది. అన్నం తిన్న తర్వాత క్యాల్షియం మాత్రలు వేసుకోవడానికి గంటల తరబడి ఆగాల్సిన అవసరం లేదు. వాడుతున్న క్యాల్షియం టాబ్లెట్ రకాన్ని బట్టి భోజనం చేసిన వెంటనే లేదా 30 నిమిషాల లోపు వేసుకోవడం ఉత్తమం. క్యాల్షియం మాత్రలు ఎప్పుడు, ఎలా వేసుకోవాలో పరిశీలిద్దాము. మార్కెట్లో దొరికే క్యాల్షియం మాత్రలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. మీ టాబ్లెట్ వెనుక ఉన్న పేరును బట్టి ప్లాన్ చేసుకోవాలి. మనకు సాధారణంగా లభించే టాబ్లెట్లు ఇవే వుంటాయి. శరీరం ఈ క్యాల్షియంను గ్రహించాలంటే కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవ్వాలి.
వైద్యుని సలహా లేకుండా వేసుకునే మందులతో కాలేయం ఏమవుతుందో తెలుసా?
మన శరీరంలోని అత్యంత కీలక అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయం దెబ్బ తినడానికి దారితీసే కారణాలనేకం. మోతాదును మించి మందులు వేసుకోవడం కూడా వాటిలో ఒకటి. చాలామంది డాక్టర్ సలహాతో పనిలేకుండా వాళ్ల ఇష్టానికి మందులు కొనుక్కుని తోచిన మోతాదులో వేసుకుంటుంటారు. ఇలాంటి అలవాట్ల వల్ల మధ్య వయసులోనే కాలేయం దెబ్బతిని, ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుంది. ఇలాకాకుండా కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ సలహా తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
రక్తం వృద్ధి చేసే అద్భుత ఆహారాలు
రక్తంలో ఐరన్ లోపం, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం అనేది చాలా మందిలో కనిపించే సమస్యే. అయితే, సరైన ఆహార నియమాలతో చాలా వేగంగా రక్తం పట్టేలా చూసుకోవచ్చు. ఐరన్ త్వరగా పెరగాలంటే కేవలం ఐరన్ ఉన్న ఆహారాలు తినడమే కాదు, అది శరీరానికి అబ్బేలా చూసుకోవడం కూడా ముఖ్యం. రక్తం సత్వరమే పట్టడానికి మీరు తీసుకోవలసిన ఉత్తమ ఆహారాల జాబితా ఏమిటో తెలుసుకుందాము. మునగాకు & తోటకూర- ఆకుకూరల్లో మునగాకు ఐరన్కి పవర్హౌస్ వంటిది. పాలకూర, తోటకూరల్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి.
పద్మభూషణ్ డా. నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
హైదరాబాద్: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డును అందుకున్న ప్రపంచ ప్రఖ్యాత భారతీయ-అమెరికన్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డా. నోరి దత్తాత్రేయుడు గారిని మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మెడికవర్ ఆంకాలజీ విభాగానికి చెందిన సీనియర్ వైద్యులు, నిపుణులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు. సన్మాన కార్యక్రమం అనంతరం క్యాన్సర్ చికిత్సలో ఆధునిక సాంకేతికత, భారతదేశంలో ఆంకాలజీ రంగ భవిష్యత్, ప్రతి రోగికి నాణ్యమైన క్యాన్సర్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరంపై డా. నోరి వైద్య బృందంతో ప్రత్యేకంగా చర్చించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos