Tuesday, 7 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Varun Tej Photos 5300.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 7 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Varun Tej Photos
Varun Tej Photos
-
-
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
సుగాలి ప్రీతి కేసు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైన సుగాలి ప్రీతి తల్లి పోలీసులకు ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైన సుగాలి ప్రీతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసారు. 2017లో కర్నూలు లోని ఓ ప్రైవేటు స్కూలులో సుగాలి ప్రీతి ఆత్మహత్య కేసు విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ రోజుకోరకంగా మాట్లాడుతున్నారని మృతురాలి సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి గన్నవరం పోలీసులకు కంప్లైట్ చేసారు. తన కుమార్తె మృతిని పవన్ కల్యాణ్ రాజకీయంగా వాడుకున్నారనీ, ఆయనపై చీటింగ్ కేసుతో పాటు నమ్మకద్రోహం కేసు కూడా పెట్టాలని ఆమె డిమాండ్ చేసారు. తమ కుమార్తె మరణంపై పవన్ కల్యాణ్ రోజుకో రకంగా మాట్లాడుతున్నారనీ, ప్రీతిని మానభంగం చేసి చంపేసారని ఒకసారి, ఎలాంటి ఆధారాలు లేకుండా చేసారని ఆమె విమర్శించారు.
12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య: క్యాండిల్తో మాజీ సీఎం నిరసన
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బరైపూరులో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమయ్యింది. ఈ దారుణ ఘటనపై పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆమె క్యాండిల్ చేతపట్టుకుని వీధుల్లో నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. బాలికపై జరిగిన అఘాయిత్యం, శరీరంపై వున్న గాయాలు పోస్టుమార్టం రిపోర్టులో ఆమెపై సామూహిక దాడి జరిగినట్లు నిర్థారణ అయ్యిందని, నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేసారు.
ఆ రెండు పద్ధతులతో మామిడి రైతులు బాగా సంపాదించవచ్చు.. అడ్లూరి లక్ష్మణ్
ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ పద్ధతులను అవలంబించడం ద్వారా మామిడి సాగులో రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవచ్చని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లిలో ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మామిడి సాగుపై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
ఉగ్రవాదులపై ప్రయోగించే ఉపా చట్టాన్ని ఇలా ఉపయోగిస్తారా? అంబటి రాంబాబు
ఏపీలో ఎన్డీఏ పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపే సోషల్ మీడియా కార్యకర్తలపై ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బాధితులు ఏ పార్టీకి చెందినవారైనప్పటికీ వారికి అండగా నిలబడుతామని ఆ పార్టీ స్పష్టం చేసింది. కేవీఆర్, రావణ్ వంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లను వేధించడం, వారిని జైలుకు పంపే వరకు కేసులను పట్టుబట్టి కొనసాగించడం ద్వారా కూటమి ప్రభుత్వం తన గోతిని తానే తవ్వుకుంటోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో వెల్లడించారు.
పచ్చి కోడిగుడ్లతో మయోన్నైస్ ఉత్పత్తి.. నిబంధనల ఉల్లంఘనపై సీరియస్
పచ్చి గుడ్లతో తయారుచేసే మయోన్నైస్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని అమలు చేసేందుకు, తెలంగాణ ఆహార భద్రతా శాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలను చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా 131 ఆహార విక్రయ కేంద్రాలను అధికారులు తనిఖీ చేయగా, వాటిలో ఐదు కేంద్రాలు ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు. ఈ తనిఖీల సమయంలో, గుడ్లు లేదా పగిలిన గుడ్లను ఉపయోగించి తయారు చేసిన సుమారు 10 కిలోల మయోన్నైస్ను స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బ్లడ్ కౌంట్ పడిపోతుంది, గుమ్మడి గింజలు తింటే ప్రయోజనం వుంటుందా?
బ్లడ్ కౌంట్ పడిపోవడానికి కారణాలను వైద్యులు పరీక్షించి చెబుతారు. ఐతే బ్లడ్ కౌంట్ పెంచుకునేందుకు బీట్ రూట్, గుమ్మడి గింజలు వంటివి మేలు చేస్తాయి. ఈ గుమ్మడి గింజలను (Pumpkin seeds) నానబెట్టి అయినా తినవచ్చు లేదా వేయించుకుని అయినా తినవచ్చు. ఈ రెండు పద్ధతుల వల్ల శరీరానికి వేర్వేరు లాభాలు కలుగుతాయి. నానబెట్టి తినడం (Soaked Pumpkin Seeds) ఆరోగ్యానికి అత్యంత ఉత్తమం జీర్ణక్రియ సమస్యలు ఉంటే లేదా గింజల్లోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందాలనుకుంటే నానబెట్టి తినడం ఉత్తమమైన మార్గం. గుమ్మడి గింజల్లో ఇనుము లభిస్తుంది
రక్తహీనత సమస్యకు ఐరన్ మాత్రలు వేసుకుంటున్నారా? ఐతే ఇవి తెలుసుకోవాలి
అనేమియా లేదా రక్తహీనత సమస్య ఇటీవలి కాలంలో చాలామంది స్త్రీలను పీడిస్తున్న అనారోగ్య సమస్య. ఈ సమస్యను అధిగమించేందుకు వైద్యులు ఐరన్ మాత్రలు రాస్తుంటారు. ఐతే కొంతమందిలో ఈ ఐరన్ మాత్రలు వేసుకున్నప్పుడు పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. వాటిలో ప్రధానమైనది విరేచనాలు అవ్వడం. ఐతే మోషన్స్ అవుతున్నాయని మాత్రలను పూర్తిగా ఆపేస్తే హిమోగ్లోబిన్ (Hb) స్థాయిలు పెరగవు. కానీ అదే సమయంలో విరేచనాల వల్ల శరీరం బలహీనపడటం కూడా మంచిది కాదు.
ఉలవలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా?
ఉలవలలో పీచుపదార్థం అధికంగా కొవ్వు తక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది జీర్ణక్రియ, జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. కొవ్వు కరగడానికి సహాయపడుతుంది. అనవసరమైన కోరికలను తగ్గిస్తుంది. భోజనానికి ముందు ఉలవల రసం లేదా సూప్ తీసుకోండి. ఇది సహజంగా ఆకలిని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
క్యాల్షియం మాత్రలు అన్నం తిన్నాక ఎంత గ్యాప్ తీసుకుని వేసుకోవాలి?
విటమిన్ మాత్రలను ఎలా వేసుకోవాలన్న విషయంలో కొంతమందికి కన్ఫ్యూజన్ వుంటుంది. అన్నం తిన్న తర్వాత క్యాల్షియం మాత్రలు వేసుకోవడానికి గంటల తరబడి ఆగాల్సిన అవసరం లేదు. వాడుతున్న క్యాల్షియం టాబ్లెట్ రకాన్ని బట్టి భోజనం చేసిన వెంటనే లేదా 30 నిమిషాల లోపు వేసుకోవడం ఉత్తమం. క్యాల్షియం మాత్రలు ఎప్పుడు, ఎలా వేసుకోవాలో పరిశీలిద్దాము. మార్కెట్లో దొరికే క్యాల్షియం మాత్రలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. మీ టాబ్లెట్ వెనుక ఉన్న పేరును బట్టి ప్లాన్ చేసుకోవాలి. మనకు సాధారణంగా లభించే టాబ్లెట్లు ఇవే వుంటాయి. శరీరం ఈ క్యాల్షియంను గ్రహించాలంటే కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవ్వాలి.
వైద్యుని సలహా లేకుండా వేసుకునే మందులతో కాలేయం ఏమవుతుందో తెలుసా?
మన శరీరంలోని అత్యంత కీలక అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయం దెబ్బ తినడానికి దారితీసే కారణాలనేకం. మోతాదును మించి మందులు వేసుకోవడం కూడా వాటిలో ఒకటి. చాలామంది డాక్టర్ సలహాతో పనిలేకుండా వాళ్ల ఇష్టానికి మందులు కొనుక్కుని తోచిన మోతాదులో వేసుకుంటుంటారు. ఇలాంటి అలవాట్ల వల్ల మధ్య వయసులోనే కాలేయం దెబ్బతిని, ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుంది. ఇలాకాకుండా కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ సలహా తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
Home
Horoscope
Shorts
Photos
Videos