Saturday, 6 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery News News Encounter 3215.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 6 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
వార్తలు
వార్తలు
తిరుపతిలో ఎన్ కౌంటర్ ఫోటోలు
తిరుపతిలో ఎన్ కౌంటర్ ఫోటోలు
-
Encounter
-
Encounter
-
Encounter
-
Encounter
-
Encounter
-
Encounter
-
Encounter
-
Encounter
వార్తలు
Even...
VIEW ALL
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర అజిత్ పవార్
VIEW ALL
ముంబై సముద్ర తీరం సాగర తీరంలో సంతోషంగా
VIEW ALL
మోహన్ బాబు యూనివర్శిటీ 31వ వార్షికోత్సవ వేడుకలు ఫోటోలు
VIEW ALL
నటుడు నిర్మాత రమేష్ బాబుకు ప్రముఖులు సంతాపం
VIEW ALL
Celebrites cated Vote in Telangana Elections
VIEW ALL
Chennai TDP Forum Meeting
VIEW ALL
Pawan Train Journey
VIEW ALL
Mumbai Flood
VIEW ALL
గవర్నర్ నరసింహన్ ఎస్ఆర్ పురం పెందుర్తి మండలం ఫోటోలు
VIEW ALL
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆంధ్రప్రదేశ్ పౌరసన్మానం(ఫోటోలు)
VIEW ALL
రాష్ట్రపతి ఎన్నికలు.. ఓటు వేసిన ఎంపీలు
VIEW ALL
బ్రెస్ట్ కేన్సర్ అవగాహనపై నడక ఫోటోలు
తాజా వార్తలు
మంజీరా నదిలో మునిగిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బుడిమి గ్రామంలో శుక్రవారం విషాదం అలుముకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు మంజీరా నదిలో మునిగి మరణించారు. మధ్యాహ్న భోజనం చేసి, 'ఎల్లమ్మ సంబరం'లో పాల్గొన్న తర్వాత ఆ పిల్లలు నీటిలోకి దిగారు. కొద్ది నిమిషాల్లోనే వారు నదిలోని సుడిగుండాల్లో చిక్కుకుని మునిగిపోయారు. మరణించిన పిల్లలందరూ పదేళ్ల ఏళ్ల లోపు వయసున్నవారే. మరో ఘటనలో, పిట్లం మండలం బొల్లక్పల్లికి చెందిన అనిత, పావని, శ్రీవాణి, భాను అనే నలుగురు వ్యక్తులు కూడా మంజీరా నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
Cockroach Janta Party: ఢిల్లీకి చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే
ఆన్లైన్ ఉద్యమమైన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే, జంతర్ మంతర్ వద్ద జరగనున్న నిరసన కార్యక్రమం కోసం శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన మద్దతుదారులను క్రమశిక్షణ పాటించాలని, నిరసన శాంతియుతంగా సాగేలా చూడాలని కోరారు. ఈ నిరసనకు మద్దతు ప్రకటించిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్, ఒకవేళ దిప్కేను అరెస్టు చేస్తే తాను ఆరు వారాల పాటు నిరాహార దీక్ష చేస్తానని పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా స్పందించిన దిప్కే, జంతర్ మంతర్ వద్ద మద్దతుదారులను కలవనున్నందుకు ఉత్సాహం వ్యక్తం చేస్తూ, వారితో పాటు ఒక పుస్తకాన్ని, జాతీయ జెండాను తీసుకురావాలని సూచించారు.
మహిళకు పవన్ 'ఓజీ' సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాను ఓ మహిళా రోగికి చూపిస్తూ వైద్యులు బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం, వడ్డమూడి డీవీసీ వైద్యకాలేజీ వైద్యులు ఈ ఆపరేషన్ను పూర్తి చేశారు.
పవన్ కల్యాణ్ ఓజీ సినిమా చూపిస్తూ.. మహిళకు ఆపరేషన్.. వైద్యులు సక్సెస్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా చూపిస్తూ.. ఓ మహిళకు శస్త్రచికిత్స చేశారు వైద్యులు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాలో ఓ మహిళకు వైద్యులు వినూత్న పద్ధతిలో బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన గనిపిశెట్టి కోటేశ్వరమ్మ, తన భర్తతో కలిసి గుంటూరు జిల్లా పొన్నూరులో కిచిడీ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ఇటీవల మూర్ఛ రావడంతో కిందపడిపోయారు.
ఏనుగుదాడిలో ఐపీఎస్ సతీమణి మృతి.. ఎక్కడ?
కర్నాటక రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏనుగుల దాడిలో ఐపీఎస్ అధికారి సతీమణి ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా విధులు నిర్వహిస్తున్న సీనియర్ అధికారి అన్నలమడ సునీల్ అచ్చయ్య భార్య సంధ్యా అచ్చయ్య (51) అడవి ఏనుగు దాడిలో చనిపోయారు. కొడగు జిల్లాలోని గోనికొప్పల్ సమీపంలో ఉన్న కోననకట్టె గ్రామంలోని కాఫీ తోటలో శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆ.. కొబ్బరినీళ్లే కదా ఏం చేస్తాయి అని వీళ్లు మాత్రం తాగరాదు, ఎవరు?
ఆరోగ్యానికి కొబ్బరి నీరు ఎంతగానో మేలు చేస్తాయి. ఐతే కొంతమంది మాత్రం కొబ్బరి నీరు తాగరాదు అని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఎవరు తాగకూడదో తెలుసుకుందాము. మధుమేహ వ్యాధిగ్రస్తులు: మధుమేహం వున్నవారు కొబ్బరి నీళ్లు తాగకూడదు. ఎందుకంటే కొబ్బరి నీటిలో సహజ చక్కెరలు వుంటాయి. అందువల్ల మోతాదుకి మించి కొబ్బరి నీళ్లు తాగితే రక్తంలో చక్కెరస్థాయిలు పెరిగి సమస్య వస్తుంది. రక్తపోటు మందులు వాడేవారు: కొబ్బరినీళ్లు రక్తపోటును తగ్గించే గుణాన్ని కలిగి వుంటాయి. అందువల్ల రక్తపోటు తగ్గేందుకు మందులు వాడేవారు మోతాదుకి మించి తాగితే రక్తపోటు తగ్గిపోతుంది. ఫలితంగా మైకం, మత్తుగా అనిపించడం జరుగుతుంది.
సబ్జా గింజల నీటిని తాగితే ప్రయోజనాలు ఏమిటి?
సబ్జా గింజలు. ఇవి ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. సబ్జా గింజల మిల్క్ షేక్ తాగితే చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. సబ్జాల్లో వున్న ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. సబ్జా గింజలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది, ఇది టైప్ 2 డయాబెటిస్ రోగులకు మంచిది.
కావేరీ ఆస్పత్రిలో అరుదైన అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్
చెన్నై, వడపళని కావేరి ఆసుపత్రి వైద్య రంగంలో ఒక అరుదైన ఘనతను సాధించింది. వివిధ వైద్య విభాగాల నిపుణుల సమష్టి కృషితో ఒక సంక్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసింది. స్త్రీ జననేంద్రియాలలోని పెద్దప్రేగు (కోలన్), యోని భాగం మధ్య ఏర్పడిన అసాధారణ రంధ్రం కారణంగా, 73 ఏళ్ల వృద్ధురాలు 2018 నుండి తరచుగా యోని స్రావాలు, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ల వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతోంది. సాధారణంగా గుండెలోని రంధ్రాలను మూసివేయడానికి ఉపయోగించే ఒక వైద్య పరికరాన్ని ఉపయోగించి, వైద్యులు ఈ మహిళ పెద్ద ప్రేగు, యోని మధ్య ఉన్న రంధ్రాన్ని విజయవంతంగా మూసివేశారు.
ఎంజీఎం మలర్ హెల్త్కేర్ ఆస్పత్రిలో అతి క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్
చెన్నై నగరంలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం మలర్ హెల్త్కేర్ ఆస్పత్రిలో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఒకేసారి పక్షపాతం, గుండెపోటు వచ్చిన 68 మంది యేళ్ల మహిళకు ఏకకాలంలో ఈ క్లిష్టమైన ఆపరేషన్ను పూర్తి చేశారు. వైద్యులు అతి తక్కువ కోతతో చేసే సింగిల్ - పోర్టల్ విధానం ద్వారా మెదడులో స్టెంట్ అమర్చడం, కెరోటిడ్ యాంజియోప్లాస్టీ, కరోనరీ యాంజియోప్లాస్టీని విజయవంతంగా నిర్వహించారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
టీలో కల్తీని ఎలా గుర్తించాలి?
టీ అనేది కేవలం ఒక అలవాటు కంటే ఎక్కువ; అది సౌకర్యం, సంప్రదాయంలో లోతుగా మిలితమైపోయిన ఒక ఆచారం. అయినప్పటికీ, దాని సుపరిచితమైన సువాసన, రుచి వెనుక ఒక ఆందోళనకరమైన విషయం దాగి ఉంది: అదే టీ ఆకులు లేదంటే ప్యాకెట్లు కాకుండా వదులుగా వుండే టీ పొడిలో కల్తీ. ఆహార భద్రతపై అవగాహన పెరగడంతో వినియోగదారులు అసలైన టీని ఎలా గుర్తించాలో, నాణ్యత, ఆరోగ్యం రెండింటికీ హాని కలిగించే ఉత్పత్తులను ఎలా నివారించాలో తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos