Wednesday, 16 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery News News Rain In Ap 3735.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 16 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
వార్తలు
వార్తలు
వర్షం చిత్రాలు
వర్షం చిత్రాలు
-
rain in AP
-
rain in AP
-
rain in AP
-
rain in AP
-
rain in AP
-
rain in AP
-
rain in AP
-
rain in AP
-
rain in AP
-
rain in AP
వార్తలు
Even...
VIEW ALL
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర అజిత్ పవార్
VIEW ALL
ముంబై సముద్ర తీరం సాగర తీరంలో సంతోషంగా
VIEW ALL
మోహన్ బాబు యూనివర్శిటీ 31వ వార్షికోత్సవ వేడుకలు ఫోటోలు
VIEW ALL
నటుడు నిర్మాత రమేష్ బాబుకు ప్రముఖులు సంతాపం
VIEW ALL
Celebrites cated Vote in Telangana Elections
VIEW ALL
Chennai TDP Forum Meeting
VIEW ALL
Pawan Train Journey
VIEW ALL
Mumbai Flood
VIEW ALL
గవర్నర్ నరసింహన్ ఎస్ఆర్ పురం పెందుర్తి మండలం ఫోటోలు
VIEW ALL
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆంధ్రప్రదేశ్ పౌరసన్మానం(ఫోటోలు)
VIEW ALL
రాష్ట్రపతి ఎన్నికలు.. ఓటు వేసిన ఎంపీలు
VIEW ALL
బ్రెస్ట్ కేన్సర్ అవగాహనపై నడక ఫోటోలు
తాజా వార్తలు
కొబ్బరి చిప్పల సేకరణకు టెండర్లు.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ఏం జరిగింది?
నంద్యాల జిల్లాలోని చారిత్రక కొలనుభారతి ఆలయంలో కొబ్బరి చిప్పల సేకరణకు సంబంధించిన టెండర్ విషయంలో తలెత్తిన వివాదం రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. దీనివల్ల శ్రీశైలం దేవస్థానం టెండర్ ప్రక్రియను వాయిదా వేసింది. నల్లమల అడవుల్లో ఉన్న కొలనుభారతి ఆలయం శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. కొలను భారతి అమ్మవారి సమక్షంలో సంప్రదాయ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు ఏటా వేలాది మంది తల్లిదండ్రులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు
ఆహార భద్రతా సమస్యల పరిష్కారం కోసం స్విగ్గీ ప్రత్యేక కస్టమర్ సపోర్ట్, హెల్ప్లైన్ ప్రారంభం
భారతదేశపు అగ్రగామి ఆన్-డిమాండ్ కన్వీనియన్స్ ప్లాట్ఫామ్ అయిన స్విగ్గీ, మెరుగైన కస్టమర్ సపోర్ట్ కోసం రెండు ప్రత్యేకమైన ఫీచర్లను ప్రవేశపెట్టడం ద్వారా ఆహార భద్రత పట్ల తన నిబద్ధతను ఈరోజు పునరుద్ఘాటించింది. ఆహార భద్రతకు సంబంధించిన ఏవైనా సమస్యలను తెలియజేయడానికి వినియోగదారుల కోసం స్విగ్గీ ఒక ప్రత్యేక 24x7 హెల్ప్లైన్ను ప్రారంభించింది. వినియోగదారులు 7948231850 నంబర్కు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చు. దీనికి అదనంగా, స్విగ్గీ తన యాప్లోని హెల్ప్ సెక్షన్లో ఒక ప్రత్యేక ‘ఫుడ్ సేఫ్టీ’ ఛానెల్ను కూడా ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులకు వారి ఆర్డర్లకు సంబంధించిన సమస్యలను తెలియజేయడానికి స్పష్టమైన, సులభమైన మార్గాన్ని అందిస్తుంది.
ప్రధాన కార్యాలయ మార్కెట్లలో హైదరాబాద్ రెండో అత్యధిక REIT నమోదు
హైదరాబాద్: తాజా అసోచామ్-నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం, బిల్డింగ్ వికసిత్ భారత్- వృద్ధికి ఉత్ప్రేరకంగా రియల్ ఎస్టేట్, REIT ప్రవేశం శాతం పరంగా భారతదేశంలోని ప్రముఖ ప్రధాన కార్యాలయ మార్కెట్లలో హైదరాబాద్ ఒకటిగా అవతరించింది, REIT యాజమాన్యంలోని ఆస్తులు దాని కార్యాచరణ కార్యాలయ నిల్వలో 20% వాటాగా ఉన్నాయి. ఈ నగరానికి 129.1 మిలియన్ చదరపు అడుగుల కార్యాచరణ కార్యాలయ నిల్వ ఉంది, అందులో 26.2 మిలియన్ చదరపు అడుగులు REIT మద్దతు కలిగినవి.
బాడీ బిల్డర్నని అహంకారమా? మహిళా బైకర్ను ఢీకొట్టిన నిందితుడు అరెస్ట్
కారణం ఏమయినప్పటికీ ఓ వ్యక్తిని హత్య చేయాలని ప్రయత్నించడం నేరం. గురుగ్రాంలో సియా అనే మహిళా బైకరును కారులో వెంబడించి ఆమెను ఢీకొట్టిన నిందితుడు కల్యాణ్ బైస్లాను పోలీసులు అరెస్ట్ చేసారు. ఇతడిని రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసాలో అదుపులోకి తీసుకున్నారు. ఇతడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసారు. ఏం జరిగింది? గురుగ్రామ్లో కారుతో వేగంగా వచ్చిన కల్యాణ్ కావాలని సియా అనే మహిళా బైకర్ను అందరూ చూస్తుండగానే అతడు తెల్లటి సెడాన్ కారులో అతివేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టేసి వెళ్లిపోయాడు. ఇన్స్టాగ్రాంలో రెబల్ వీల్స్ సియాగా పిలువబడే ఆమె తనకు జరిగిన ప్రమాదాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హరిద్వార్ గంగాఘాట్లో టూపీస్తో మహిళ స్నానం.. వీడియోపై రచ్చ రచ్చ (video)
హరిద్వార్ గంగాఘాట్లో మహిళ వీడియో వైరల్ అవుతోంది. మై బాడీ మై ఛాయిస్ వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో ఓ మహిళ టూపీస్ ధరించి హరిద్వార్ గంగా నదిలో స్నానం చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. హరిద్వార్లోని గంగా ఘాట్ వద్ద చిత్రీకరించినట్లు చెబుతున్న ఈ వీడియోలో అభ్యంతరకర దుస్తులతో కనిపించింది. వీడియో వైరల్ అయిన వెంటనే పలువురు సోషల్ మీడియా వినియోగదారులు స్పందించారు. పవిత్ర గంగా నదిని, హరిద్వార్ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...
డయాబెటిస్. ఈ వ్యాధితో సతమతమయ్యేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీనికి కారణం జీవనశైలిలో వచ్చిన మార్పులే. అవేమిటో తెలుసుకుందాము. చక్కెర శాతం అధికంగా వున్న శీతల పానీయాలను తరచూ తాగటం. ఉదయం వేళ అల్పాహారాన్ని తినకుండా దాటవేస్తుండటం. భోజనంలో కూరగాయలు, పండ్లు వాటా పూర్తిగా తీసుకోకపోవడం. చేపలు వంటి మాంసాహారానికి బదులు జంక్ ఫుడ్ తింటుండటం. పాస్తా, బంగాళదుంపలు, వైట్ బ్రెడ్ తినడం ఎక్కువ చేయడం. రాత్రి 9 గంటల లోపు చేయాల్సిన భోజనాన్ని అర్థరాత్రి 11 తర్వాత తింటూ వుండటం. బటర్ నాన్, బటర్ కేక్, ఇలా వెన్నతో చేసినవి విపరీతంగా తినడం.
మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047
హైదరాబాద్: హైదరాబాద్లోని లీ మెరిడియన్లో సెప్టెంబర్ 12, శనివారం నాడు జరిగిన 'ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047: క్రియేటింగ్ సిస్టమ్స్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ కేర్' కార్యక్రమంలో, కంపాషనేట్ పేషెంట్ రెస్పాన్స్, ఇంక్. (సిపిఆర్) సంస్థ ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వం, టెక్నాలజీ, విద్యాసంస్థలు, దాతృత్వం, పెట్టుబడి రంగాలకు చెందిన 100 మందికి పైగా నాయకులను ఒకచోట చేర్చింది. 2047లో దేశ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోనున్న నేపథ్యంలో భారతదేశం విస్తరించగల, సమానమైన, మహమ్మారిని తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను ఎలా నిర్మించగలదో ఈ సదస్సు పరిశీలించింది.
చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం
హైదరాబాద్: టీకాలు చిన్నారులకు మాత్రమే కాదు.. పెద్దలకు కూడా వయసు, ఆరోగ్య పరిస్థితులు, అనారోగ్య ముప్పు ఆధారంగా సరైన సమయంలో వ్యాక్సినేషన్ అవసరమని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. పెద్దల్లో వ్యాక్సినేషన్పై అవగాహన పెంచడంతో పాటు, వ్యాక్సిన్తో నివారించగల వ్యాధుల నుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీలో ప్రత్యేక అడల్ట్ వ్యాక్సినేషన్ క్లినిక్ను ప్రారంభించింది.
ఆరోగ్యం తేడా వచ్చి ఆస్పత్రులకు వెళితే గుంజేస్తాయి, అందుకే DatesMilk
ఈరోజుల్లో ఆరోగ్యం మీద చాలా చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏదైనా అనారోగ్యం వచ్చిందీ అంటే ఇక ఆసుపత్రుల గుంజుడు అలా ఇలా వుండదు. డబ్బు గుల్ల... వళ్లు గుల్ల... ఇల్లు గుల్ల అని పెద్దలు చెప్పినట్లే అవుతుంది. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పడుతుండాలి. మధ్యవయసు వచ్చినవారిలో రక్తహీనత, ఎముకల సమస్యలు వచ్చే అవకాశాలు వుంటాయి. అందుకని చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే ఇలాంటి సమస్యల నుంచి బైటపడవచ్చు. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఎండు ఖర్జూరాలను పాలతో కలిపి తీసుకుంటూ వుండాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి ఐరన్ అందుతుంది.
నెఫ్రోప్లస్ NIDA, నెఫ్రోప్లస్ అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ ప్రారంభం
హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద డయాలిసిస్ నెట్వర్క్లలో ఒకటైన NephroPlus, డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను తయారు చేసి, వారికి దేశ, విదేశాల్లో మంచి కెరీర్ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో NephroPlus అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ(NIDA)ను ఈరోజు ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా భారత్ మరియు ఫిలిప్పీన్స్లో నర్సింగ్ చదువు పూర్తి చేసిన వారిని డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, ఈ రంగంలో కెరీర్కు మరియు విదేశాల్లో పనిచేయడానికి సిద్ధం చేస్తారు.
Home
Horoscope
Shorts
Photos
Videos