Sunday, 16 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery News News Raithu Bharosa Yatra 3610.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 16 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
వార్తలు
వార్తలు
అనంతపురంలో రాహూల్ రైతు భరోసా యాత్ర
అనంతపురంలో రాహూల్ రైతు భరోసా యాత్ర
-
పంటను పరిశీలిస్తున్న రాహూల్
-
పాదయాత్ర చేస్తున్న రాహూల్
-
సభలో మాట్లాడుతున్న రాహూల్
-
గ్రామాస్తులకు నమస్కరిస్తున్న రాహూల్
-
సభలో మాట్లాడుతున్న రాహూల్
-
బడిపిల్లలతో రాహూల్
-
ఒక ఇంట్లో పిల్లలను ఎత్తుకున్న రాహూల్
వార్తలు
Even...
VIEW ALL
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర అజిత్ పవార్
VIEW ALL
ముంబై సముద్ర తీరం సాగర తీరంలో సంతోషంగా
VIEW ALL
మోహన్ బాబు యూనివర్శిటీ 31వ వార్షికోత్సవ వేడుకలు ఫోటోలు
VIEW ALL
నటుడు నిర్మాత రమేష్ బాబుకు ప్రముఖులు సంతాపం
VIEW ALL
Celebrites cated Vote in Telangana Elections
VIEW ALL
Chennai TDP Forum Meeting
VIEW ALL
Pawan Train Journey
VIEW ALL
Mumbai Flood
VIEW ALL
గవర్నర్ నరసింహన్ ఎస్ఆర్ పురం పెందుర్తి మండలం ఫోటోలు
VIEW ALL
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆంధ్రప్రదేశ్ పౌరసన్మానం(ఫోటోలు)
VIEW ALL
రాష్ట్రపతి ఎన్నికలు.. ఓటు వేసిన ఎంపీలు
VIEW ALL
బ్రెస్ట్ కేన్సర్ అవగాహనపై నడక ఫోటోలు
తాజా వార్తలు
పాఠశాలలు తనిఖీ చేసేందుకు ఈ బొద్దింక జనతా పార్టీకి ఎలాంటి అధికారం వుంది? నెటిజన్స్ ఫైర్
జంతర్ మంతర్ ప్రాంగణంలో నీట్ పేపర్ లీక్ పైన ఆందోళన చేయడం, ఆ సమయంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయడంతో బొద్దింక జనతా పార్టీకి చెందిన వారు మరింత రెచ్చిపోతున్నారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగపరమైన వ్యవస్థలలోకి తలదూర్చి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఆగస్టు 15న బొద్దింకపార్టీకి చెందిన అభ్జిత్ డిప్కె తన గ్రామం సంతుక్ పింప్రిలోని ఓ పాఠశాలకు వెళ్లాడు. అక్కడ పాఠాశాలలో కలియదిరిగి అది బాగోలేదు ఇది బాగోలేదు అంటూ నానా హంగామా చేసాడు. చివరికి వీటిని సరిదిద్దలేని పాఠశాల ప్రిన్సిపాల్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసాడు.
సరుకులు ఆలస్యంగా తెచ్చాడని బ్లింకిట్ డెలివరీ బోయ్ను ఇంట్లోకి లాక్కెళ్లి చితక్కొట్టిన దంపతులు, వీడియో
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ లో బ్లింకిట్ డెలివరీ బోయ్ 5 నిమిషాలు ఆలస్యంగా సరుకులు డెలివరీ చేసాడని ఇద్దరు దంపతులు దాడి చేసారు. అంతేకాకుండా దాడి చేసిన విషయాన్ని ఎవరికైనా చెబితే తనపై లైంగిక దాడి చేసినట్లు కేసు పెడతానని సదరు మహిళ బెదిరించినట్లు బ్లింకిట్ డెలివరీ బోయ్ పేర్కొన్నాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మీరట్ లోని భవానీపూర్ ప్రాంతంలోని ఒక ప్రైవేటు బ్యాంకులో పనిచేసి వ్యక్తి బ్లింకిట్లో సరుకులు ఆర్డర్ చేసాడు. అలా ఆర్డర్ ఇచ్చాడో లేదో ఇలా ఫోన్ చేసాడు. తన ఆర్డర్ ఇంకా ఎందుకు రాలేదని ప్రశ్నించాడు.
ప్రేమించి పెళ్లి చేసుకున్నది, భర్తపై అనుమానంతో అతడి పీక కోసి తల వద్ద దీపం పెట్టింది
వారిది ప్రేమ వివాహమే. పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు సంతానం కూడా కలిగారు. పెద్ద కుమార్తెకి పెళ్లయ్యాక వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడని అనుమానం పెంచుకున్న భార్య అతడిని కత్తితో గొంతు కోసి హత్య చేసి తల వద్ద దీపం కూడా పెట్టింది. ఈ దారుణ ఘటన చోడవరంలో చోటుచేసుకున్నది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. చోడవరం రామ్మోహనరావు పేట పరిధిలో వున్న అంబేడ్కర్ కాలనీలోని అంగన్వాడి కేంద్రంలో ఇందిర అనే వివాహిత పనిచేస్తోంది. ఈమె భర్త వెంకటరావు కేబుల్ నెట్వర్కులో పనిచేస్తున్నాడు.
Pawan Kalyan, తీవ్రమైన జ్వరం, మళ్లీ భుజం నొప్పి వచ్చిందా, హుటాహుటిన హైదరాబాద్కి పవన్
శనివారం నాడు కాకినాడలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎంతో హుషారుగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆ తర్వాత కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు. రాజమండ్రిలో ఆయనను వైద్యులు పరీక్షించారు. ఆ ఫలితాలను పరీశిలించిన అనంతరం మెరుగైన చికిత్స, విశ్రాంతి కోసం డిప్యూటీ సీఎం హైదరాబాదుకి బయలుదేరి వెళ్లారు. కాగా ఇటీవలే ఆయన తన భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. భుజానికి కట్టుతోనే ఆయన విధుల్లో పాల్గొన్నారు.
పిల్లల ఆన్లైన్ భద్రతకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక బలమైన సందేశం: చందన మారిపల్లి
పిల్లల గౌరవం, భద్రత, హక్కులను డిజిటల్ ప్రపంచంలో కూడా కాపాడేందుకు మరింత బలమైన న్యాయపరమైన రక్షణ అవసరమని స్పష్టం చేసిన గౌరవనీయ సుప్రీంకోర్టుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన మెటీరియల్ను కేవలం “ఆన్లైన్ కంటెంట్”గా చూడకుండా, దాని వెనుక ఉన్న పిల్లలపై జరిగిన తీవ్రమైన నేరాన్ని గుర్తించిన న్యాయస్థానం వైఖరి ఎంతో ప్రశంసనీయం. సుప్రీంకోర్టు 2024లో Just Rights for Children Alliance v. S. Harish కేసులో, పిల్లల లైంగిక దోపిడీకి సంబంధించిన మెటీరియల్ను చూడటం, నిల్వ చేయడం, కలిగి ఉండటం వంటి చర్యలపై POCSO చట్టం.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆగిన గుండే... ట్రాన్స్ప్లాంట్తో సరికొత్త జీవితం ప్రసాదించిన సిమ్స్ వైద్యులు
చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. 31 యేళ్ల వ్యక్తికి గుండె ఆగిపోయింది. ఆ వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసి ఆ వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. 23 ఏళ్ల బ్రెయిన్ డెడ్ రోగి నుండి సేకరించిన దాత గుండెను కేవలం 20 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించి, ఈ ఆపరేషన్ను దిగ్విజయంగా పూర్తి చేశారు.
ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు
ఇటీవల చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం లభించడంలేదు. అలాంటివారికి వైద్య నిపుణులు ఖర్జూరాలను తినమని చెప్తారు. ఈ ఎండు ఖర్జూరాలలో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ వుండటం వల్ల వీటిని తింటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రుతుక్రమం వచ్చే ముందు మహిళలు ఖర్జూరం తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తారు. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు ఖర్జూరాలను తింటుంటే రక్తంలో హిమోగ్లోబిన్ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తినేవారిలో రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది.
ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్
హైదరాబాద్: జూబ్లీహిల్స్లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డయాగ్నస్టిక్ హెల్త్కేర్ రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు శ్రీ సాయికుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వెల్నెస్ ఫ్యామిలీ కార్డ్ను ప్రారంభించారు. కుటుంబ ఆరోగ్య సంరక్షణను మరింత సులభతరం చేయడంతో పాటు, నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు
అంజీర. దీనినే తెలుగులో అత్తి పండు అంటారు. ఇది ఒక డ్రైఫ్రూట్. అంజీర మిల్క్ షేక్ చేసి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాము. అంజీర ఫ్రూట్ షేక్ తాగడం వల్ల కళ్లకు ఆరోగ్యం కలిగేట్లు దోహదపడుతుంది. అత్తిపండుతో చేసిన మిల్క్ షేక్ రక్తహీనతను అరికడుతుంది. మలబద్ధకం, పైల్స్ మొదలైన వ్యాధులను ఇది నిరోధిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు అంజీర మిల్క్ షేక్ ఉపయోగిస్తారు. అత్తిపండును తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. సాధారణ రక్తపోటును అదుపులో వుంచటానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అల్జీమర్స్, మధుమేహం అదుపునకు ఇది ఉపయోగపడుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వీటిని తీసుకునేముందు వైద్యుడిని కూడా సంప్రదించండి.
#SRMPrimeHospital : అరుదైన, సంక్లిష్టమైన భుజ పునర్నిర్మాణం విజయవంతం
చెన్నై మహానగరంలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఆర్ఎం ప్రైమ్ ఆస్పత్రిలో అత్యంత సంక్లిష్టమైన, అరుదైన భుజ పునర్నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి దాదాపు ఆరు నెలలుగా తన ఎడమ భుజం ఫ్రాక్చర్-డిస్ లొకేషన్ను నిర్లక్ష్యం చేయగా, ఎస్ఆర్ఎం ప్రైమ్ హాస్పిటల్ వైద్య బృందం అరుదైన, సంక్లిష్టమైన పునర్నిర్మాణ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. తద్వారా ఎడమ పై చేయిలోని నొప్పిని తగ్గించడంతో పాటు తిరిగి కదలికను పునరుద్ధరించింది.
Home
Horoscope
Shorts
Photos
Videos