బుధవారం, 16 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 22 ఆగస్టు 2024 (23:28 IST)
సంబంధిత వార్తలు
మాజీ భర్త నుంచి నెలకు రూ. 6 లక్షలు భరణం ఇప్పించాలా?: కర్నాటక హైకోర్టు జడ్జి తిరస్కరణ
రావు రమేష్ వండర్ఫుల్ ఆర్టిస్ట్, మారుతి నగర్ సుబ్రమణ్యం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా: అల్లు అర్జున్
అరుదైన ఘటన.. భార్యకు పదవిని అప్పగించిన కేరళ ప్రధాన కార్యదర్శి
పిల్లలు లేని ఒంటరి మహిళకు రూ.6 లక్షలు అవసరమా? కర్ణాటక హైకోర్టు (video)
హత్య కేసులో ‘జైలర్’ దర్శకుడు నెల్సన్ భార్య వద్ద విచారణ!
భార్య కడుపు కాలుతుంటే.. భర్త అలా ఎందుకన్నాడు?
భార్య: "ఏవండి.. పెళ్లికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి కడుపులో కాలుతున్నట్టు వుందండి...!"
భర్త: "ఎందుకు కాలదు..? మీ వదిన ఏడు వారాల నగలు వేసుకుని కనిపించిందిగా..!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు సమీపంలోని కృష్ణా నది ఒడ్డున ఒక పెద్ద ఎత్తున క్రీడా నగరాన్ని స్థాపించడానికి ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో సుమారు 1,600 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్ట్ కోసం ప్రాథమికంగా గుర్తించారు. ప్రతిపాదిత క్రీడా నగరంలో అధునాతన క్రీడా మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాల క్రికెట్ స్టేడియం ఉంటుందని భావిస్తున్నారు.
హైదరాబాద్లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్: కాగ్నిజెంట్తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం
హైదరాబాద్: యుఎస్ కేంద్రంగా కలిగిన ప్రముఖ ఆర్థిక సంస్థ అయిన సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ ఇంక్, తమ ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి మరియు బ్యాంక్ యొక్క ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ వ్యూహాన్ని అమలు చేయడానికి అనువుగా భారతదేశంలోని హైదరాబాద్లో తమ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (GCC)ను ప్రారంభించడానికి ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ, ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ కాగ్నిజెంట్తో సంయుక్త కార్యక్రమంను ప్రకటించింది.
ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వృద్ధి రేటు పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండవ స్థానాన్ని దక్కించుకుందని ఒక జాతీయ నివేదిక తెలిపింది. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే రాష్ట్రం అభివృద్ధిలో వేగంగా పురోగతి సాధిస్తోందని ఈ నివేదిక హైలైట్ చేస్తుంది. ఈ ఘనతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో స్పందిస్తూ,"1990లలో, నేను మొదటిసారి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు, హైదరాబాద్ నగరం రెండవ స్థానంలో ఉండేది, బెంగళూరు నంబర్ వన్ స్థానంలో నిలిచింది. కానీ నేడు, హైదరాబాద్ అన్ని రంగాలలో నంబర్ వన్గా నిలిచింది" అని చంద్రబాబు నాయుడు అన్నారు.
మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), మాజీ ఎంపీ వి. విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేసి, ఆయన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఏప్రిల్ 18న విజయవాడలోని తమ కార్యాలయంలో సిట్ ఎదుట హాజరు కావాలని మాజీ ఎంపీని కోరింది. విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ)కి రాజీనామా చేసి, జనవరిలో ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు.వైఎస్ఆర్సీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎపిఎస్బిసిఎల్)లో జరిగిన అక్రమాలు, అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి టిడిపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత ఏడాది నవంబర్లో సిట్ను ఏర్పాటు చేసింది.
అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం
ఢిల్లీలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేఖా గుప్తా గట్టి హెచ్చరిక చేశారు. ఏకపక్షంగా ఫీజులు పెంచడం, వేధించడం వంటి చర్యలకు పాల్పడితే పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది. పాఠశాలలో ఇష్టారాజ్యంగా ఫీజులు పెంపును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మోడల్ టౌన్లోని క్వీన్ మేరీ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులను వేధింపులకు గురిచేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం కొందరు విద్యార్థులను బహిష్కరించినట్టు తెలుస్తోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి
నిద్రలేమి. కొందరు ఎంతకీ నిద్రపట్టదు. అలాంటివారు మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు తింటుంటే అవి మేలు చేస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. పాలకూరలో అధిక స్థాయిలో మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియం పుష్కలంగా ఉండే బాదం మీకు నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. గుమ్మడికాయ గింజలను ఆహారంలో చేర్చుకోవడం కూడా మంచిది. డార్క్ చాక్లెట్ కూడా మీకు మంచి నిద్ర రావడానికి సహాయపడుతుంది. నిద్రలేమితో బాధపడేవారు అవకాడోను తమ ఆహారంలో చేర్చుకోవచ్చు.
బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!
బెల్లం, తేనె ఈ రెండూ శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిల్లో ఆరోగ్యానికి పెంపొందించే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, నిపుణులు అంటుంటారు. ఆయుర్వేదంలో కూడా ఎన్నో అనారోగ్య సమస్యల పరిష్కారానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంకా బెల్లం, తేనెతో ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చని చెబుతున్నారు. కొందరు చక్కెరకు ప్రత్యామ్నాయంగా కూడా ఈ రెండు పదార్థాలను ఉయోగిస్తారు. మరి, బెల్లం, తేనె ఈ రెండింటిల్లో ఏది ఆరోగ్యానికి మంచిది. వీటిలో బెస్ట్ అనే విషయం గురించే ఇపుడు మనం తెలుసుకుందాం.
కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?
చాలా మందిలో కిడ్నీలో రాళ్లు చేరుతుంటాయి. ఈ రాళ్ళను తొలగించుకునేందుకు వివిధ రకాలైన వైద్యం చేయించుకునేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. అస్సలు కిడ్నీలో రాళ్లు ఎలా చేరుతాయన్న సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దీనిపై ఉన్న సందేహాన్ని నివృత్తి చేసుకుందాం.
డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?
డ్రాగన్ ఫ్రూట్. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో పలు పోషక విలువలు వున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బీపీని నియంత్రించడంలో సహాయపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా మంచిది. చేతులపై నల్ల మచ్చలను తగ్గించడంలో మేలు చేస్తుంది. ఈ పండు తింటుంటే రక్తహీనతను అధిగమించవచ్చు. ఇందులోని విటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ ప్రక్రియను బలపరుస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.
ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది
చెడు కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్లు అందరినీ వేధించే సమస్యలవుతున్నాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమయ్యే ఆహారపదార్థాల గురించి తెలుసుకుంటే బరువు పెరగకుండా కొలెస్ట్రాల్కి దూరంగా ఉండవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు తీసుకుంటే శరీరంలో చెడు కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. ఓట్స్ తింటుంటే అందులోని ఫైబర్ శరీర కొవ్వును తగ్గించడంలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది. అవకాడో తీసుకోవడం వలన శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి. బార్లీ నీటిని తాగుతుంటే కొవ్వు తగ్గడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి. గింజ ధాన్యాల వల్ల శరీరంలో చెడు కొవ్వుల స్థాయిని తగ్గించుకోవచ్చు.