India_England భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు టెస్ట్ సిరీస్ల్లో భాగంగా శుక్రవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మొదటి టెస్ట్ ప్రారంభమయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ను ఎంచుకుంది. ఇప్పటివరకు 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 26 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్లు రోరీ బర్స్న్, డొమినిక్ సిబ్లి ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. కాగా టీమిండియా మరోసారి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను పక్కన పెట్టింది. అతని స్థానంలో నదీష్ షాబాద్ను టీంలోకి...