శనివారం, 28 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (18:12 IST)
సంబంధిత వార్తలు
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
ఇలా వచ్చిందో అలా పోయింది...
పరీక్షలో తప్పినా సంతోషమే...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
"లంబు : ఎలాంటి డాక్టర్లు తమ పేషంట్లని పెళ్లి చేసుకోరో చెప్పుకో చూద్దాం.
జంబు : వెటర్నరీ డాక్టర్లు"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
మద్యం మత్తుతో తల్లిని, చెల్లిని వేధిస్తావా.. గొడ్డలితో నరికేసిన కుమారుడు
మద్యం మత్తులో కన్నతల్లిని, చెల్లిలిని వేధిస్తున్నాడనే ఆవేశంతో ఓ కుమారుడు కన్నతండ్రినే కడతేర్చాడు. పెద్దెముల్ మండల పరిధిలోని బామిమీది తండాలో.. రాథోడ్ లోక్య నాయక్ గత కొంతకాలంగా మద్యానికి బానిసై భార్య బిక్కి బాయిని, చిన్న కుమార్తెను మద్యం తాగి వేధిస్తున్నాడు. ఈ క్రమంలో మార్చి 27వ తేదీ ఉదయం కూడా లోక్య నాయక్ వారిపై తీవ్రంగా దాడికి పాల్పడ్డాడు.
నోయిడా వెళితే పదవి పోతుందని భయపెట్టారు : ప్రధాని నరేంద్ర మోడీ
'మోడీ గారూ.. నోయిడాకు వెళ్లొద్దు.. మీరు ఈ మధ్యే ప్రధాని అయ్యారు.. అక్కడకు వెళితే పదవి పొతుందని భయపెట్టారు' అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. నోయిడాలో ఆయన శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, సమాజ్ వాదీ పార్టీ నేతలు మూఢ నమ్మకాలు పిరికితనంతో నోయిడాను గాలికి వదిలేశారని విమర్శించారు.
తెలంగాణ: బడుల్లో ఇక రకరకాలైన టిఫిన్లు.. పాలు, రాగి జావ.. మెనూ ఇదే
తెలంగాణ సర్కారు బడుల్లో ఇక చిన్నారులకు పౌష్టికాహారం లభించనుంది. ఎలాంటి అల్పాహారం తీసుకోకుండా చాలామంది విద్యార్థులు బడులకు వస్తున్నారని తద్వారా వారు చదువులపై శ్రద్ధ వహించలేకోపోతున్నారని సర్వేలో తేలింది. దీంతో ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ద్వారా పిల్లలకు అల్పాహారం అందించాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది నూతన విద్యాసంవత్సరం ఆరంభమైన తర్వాత జూన్ 12 నుంచి దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
విజయవాడలో ఘోరం.. యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం.. ఎవరూ లేని ప్రదేశానికి?
కామాంధుల దుశ్చర్యలకు కఠినమైన చట్టాలు కళ్లెం వేయలేకపోతున్నాయి. విజయవాడలో ఓ యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒంటరిగా వచ్చిన ఆ యువతిని వెళ్లాల్సిన గమ్యానికి తీసుకెళ్లకుండా బలవంతంగా కృష్ణలంక వైపునకు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ ఆమెను భయబ్రాంతులకు గురి చేసి ఎవరూ లేని ప్రదేశానికి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై అక్కడే వదిలేసి ఆటోతో పాటు పారిపోయాడు.
హరీశ్ రావు తమ్ముడే ఇసుక మాఫియా కింగ్ : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఇసుక దోపిడీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీబీ సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. గత తెరాస ప్రభుత్వంలో జరిగిన మైనింగ్, ఇసుక తవ్వకాలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్టు ప్రకటించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Akhil: పెద్ది కోసం అఖిల్ చిత్రం లెనిన్ వాయిదా పడింది
రామ్ చరణ్ నటించిన చిత్రం పెద్ది. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదలకాబోతంది. అయితే మే1న అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ చిత్రం విడుదలకావాల్సింది. చిత్ర నిర్మాతలు లెనిన్ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. లెనిన్ సినిమాను జూన్ 26, 2026న వస్తుంది అని ప్రకటించారు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఇచ్చిన సర్ప్రైజ్, ఫ్యాన్స్ని మెప్పించింది. ఈ మూవీ కోసం అక్కినేని అఖిల్, తన కమ్బ్యాక్ మూవీని వాయిదా వేసుకున్నాడు.
Ramcharan: పెద్ది పహిల్వాన్ గ్లింప్స్ తో ఇండియా నెం.1 ట్రెండింగ్లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ కోసం చేసిన ఫియర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ స్పెషల్ గ్లింప్స్తో పాటు వచ్చిన పోస్టర్లు ఆయనను పూర్తిగా కొత్త అవతార్లో చూపించాయి. పహిల్వాన్ లుక్లో ఆయన కనిపించిన తీరు ప్రేక్షకులని సర్ప్రైజ్ చేసింది. ‘పెద్ది పహిల్వాన్’ గ్లింప్స్ విడుదలైన వెంటనే ట్రెమండస్ రెస్పాన్స్ తో దేశవ్యాప్తంగా నెం.1 ట్రెండింగ్లో దూసుకుపోతోంది.
Akshaye Khanna: మహాకాళి లో తన పోర్షన్ షూటింగ్ పూర్తి చేసుకున్న అక్షయ్ ఖన్నా
ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్పై ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి, ప్రశాంత్ వర్మ షోరన్నర్గా వ్యవహరిస్తుండగా, పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌరాణిక చిత్రాలలో ఒకటిగా నిలుస్తోంది
Biker: శర్వా 23 కేజీలు తగ్గారు - న్యూజీలాండ్, ఆస్త్రేలియా రేసర్స్ ని రప్పించాము : అభిలాష్ రెడ్డి
శర్వా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్పై రూపొందిన హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామా 'బైకర్'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందుతున్న బైకర్ డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో విడుదల కానుంది. ఇప్పటికే గ్లింప్స్లు, పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అభిలాష్ రెడ్డి సినిమా విశేషాలు పంచుకున్నారు.
Allu Arjun: గీక్ పిక్చర్స్ సీఈవో టొమాట్సు కొసానోకు దేశ సంస్కృతి వెల్లడిస్తున్న అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జపాన్కు చెందిన గీక్ పిక్చర్స్ సీఈఓ శ్రీ టొమాట్సు కోసానోకు సాంప్రదాయ సీతారామ కళ్యాణం చిత్రపటాన్ని బహుకరించారు. శ్రీరామ నవమి సందర్భంగా మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేలా ఈ చిత్రపటాన్ని అందించారు. ఇక ఈ ఘటనతో అల్లు అర్జున్కి మన దేశ సంస్కృతి, ఇతిహాసాలు, సంప్రదాయాల మీద ఉన్న ప్రగాఢమైన ప్రేమ, గౌరవాన్ని ప్రతిబింబించినట్టు అయింది.