ఆదివారం, 19 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (18:12 IST)
సంబంధిత వార్తలు
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
ఇలా వచ్చిందో అలా పోయింది...
పరీక్షలో తప్పినా సంతోషమే...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
"లంబు : ఎలాంటి డాక్టర్లు తమ పేషంట్లని పెళ్లి చేసుకోరో చెప్పుకో చూద్దాం.
జంబు : వెటర్నరీ డాక్టర్లు"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ డబుల్ గేమ్... ఇరాన్తో సైనిక చీకటి ఒప్పందాలు.. అమెరికా గుర్రు
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ డబుల్ గేమ్ అడుతున్నట్టు అమెరికా నిఘా వర్గాలు నిగ్గుతేల్చాయి. అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తపరిస్థితుల నేపథ్యంలో శాంతి చర్చల కోసం ఇరాన్ అమెరికా దేశాలకు తమ దేశాన్ని ఆతిథ్యంగా ఇచ్చారు. 21 గంటల పాటు సుధీర్ఘంగా సాగిన ఈ చర్చలు విఫలమయ్యాయి. అయితే, మధ్యవర్తి పేరుతో ఇరాన్తో పాకిస్తాన్ చీకట్లో సైనిక ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు సమాచారం. ఇందులో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కీలక పాత్ర పోషించి డబుల్ వైఖరిని అవలంభిచినట్టు సమాచారం. దీనిపై అమెరికా నిఘా వర్గాలు తయారు చేసిన నివేదిక సంచలనంగా మారింది. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా ఉన్నాయని ఆ నివేదిక హెచ్చరించింది.
దాడికి ప్రయత్నిస్తే అది శత్రువుల జీవితంలో అతిపెద్ద తప్పు అవుతుంది : ఇరాన్ వార్నింగ్
పశ్చిమాసియాలో మరోమారు యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికాకు ఇరాన్ మరోమారు గట్టివార్నింగ్ ఇచ్చింది. తమపై దాడి చేస్తే ప్రతిదాడి ఊహకు అందని విధంగా ఉంటుందని హెచ్చరించింది. తమపై దాడికి ప్రయత్నిస్తే అది శత్రువుల జీవితంలో అతిపెద్ద తప్పు అవుతుందని అమెరికాకు ఇరాన్ తెలిపింది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో ఇరాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
భాగ్యనగరి వాసులకు శుభవార్త - జూన్ 2 నుంచి ఉచిత ప్రయాణం
హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భాగ్యనగరిలో తిరిగే ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనుంది. జూన్ రెండో తేదీ నుంచి ఈ ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఉచిత ప్రయాణ పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పచ్చజెండా ఊపారు.
హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పులు - ఢిల్లీలో ఇరాన్ రాయబారికి సమన్లు
హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న భారత నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు జరిపింది. దీంతో ఈ నౌకలు తిరిగి వెనక్కి వెళ్లిపోయాయి. ఈ కాల్పుల విషయాన్ని నిర్ధారించుకున్న కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని ఇరాన్ రాయబారికి సమన్లు జారీచేసింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) బలగాలు ఒక ఆయిల్ ట్యాంకర్పై కాల్పులు జరపగా, రెండు భారత జెండా కలిగిన నౌకలు సహా పలు వాణిజ్య నౌకలు వెనక్కి మళ్లాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళనలను రేకెత్తిస్తోంది.
సచివాలయానికి నైట్ ప్యాంటు వేసుకొచ్చిన అసిస్టెంటును సస్పెండ్ చేయండి: బాపట్ల జిల్లా కలెక్టర్
రానురాను ఉద్యోగాలంటే, ఆ ఉద్యోగాన్ని ఎలా నిర్వర్తించాలన్నది తేలిక భావనగా మారిపోతోంది. కార్యాలయాలకు నైట్ ప్యాంటులు, షార్టులు వేసుకుని వచ్చేస్తున్నారు. ఇట్లాగే బాపట్లలోని స్థానిక 5వ వార్డు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ కూడా నైట్ ప్యాంటుతో ఆఫీసుకి వచ్చేసాడు. అదేసమయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఉద్యోగుల పనితీరు గురించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో డిజిటల్ అసిస్టెంట్ నైట్ ప్యాంటు వేసుకుని విధులకు హాజరు కావడాన్ని గుర్తించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే అతడిని సస్పెండ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
బావ శ్రీహరి నుంచి సాయం పొందినవారు మంచి పొజిషన్లో వున్నారు కానీ ఇటు తొంగిచూడలేదు: డిస్కో శాంతి
టాలీవుడ్ టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీహరి. ఆయన తన కెరీర్లో అగ్రస్థానంలో వుండగానే దురదృష్టవశాత్తూ అనారోగ్యంతో కన్నుమూశారు. తన భర్త శ్రీహరి గురించి ఆయన భార్య డిస్కో శాంతి ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు. తన బావ శ్రీహరి గారు ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఎంతోమంది పేదలకు సాయం చేసారని వెల్లడించారు. ఎందరికో ఉద్యోగాలు ఇప్పించారనీ, డబ్బులు కోసం ఎవరైనా వస్తే తనవంతు సాయం చేసి గౌరవంగా పంపేవారని గుర్తుచేసుకున్నారు. ఐతే ఆయన నుంచి సాయం పొందినవారు ఇప్పుడు మంచి పొజిషన్లో వున్నారని అన్నారు.
సింగర్ మంగ్లీని సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించండి: సంపత్ నాయక్ ఫిర్యాదు
మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో గాయని మంగ్లీ చుట్టూ వివాదం రోజురోజుకీ ముదురుతోంది. ఈరోజు అది ఇంకాస్త ముందుకు సాగింది. తెలంగాణ సినీ కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి సంపత్ నాయక్, గాయని మంగ్లిని చిత్ర పరిశ్రమ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. నిరుపేదలైన బాధితులకు న్యాయం జరిగే వరకు మంగ్లిని నిషేధించాలని సంపత్ నాయక్ డిమాండ్ చేస్తున్నారు. మైక్రోఫైనాన్స్ ముసుగులో డబ్బు వసూలు చేశారన్న ఆరోపణలపై మంగ్లిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.
Adivi Sesh: నేను ఎందుకు సినిమాలు చేస్తున్నానో లాయర్ గుర్తు చేశాడు : అడివి శేష్
అడివి శేష్ లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు. శానిల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్తో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుని సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు.
Ravibabu: చైల్డ్ ను కాపాడేందుకు రవిబాబు ఏం చేశాడనే పాయింట్ తో రేజర్ ట్రైలర్ రిలీజ్
అవసరంలో ఉన్నవారికి దేవుడు రక్షకుడిగా దేవదూతను పంపుతాడని అంటారు. కానీ మరణం వెంబడిస్తూనే ఉండి, తప్పించుకోవడం అసాధ్యమయ్యే సమయంలో అదే దేవదూత విధ్వంసానికి ప్రతీకగా మారుతుంది. కరుణ మాయమైతే మిగిలేది కేవలం ఆగ్రహం మాత్రమే. తనకు కావాల్సిన వారిని కాపాడేందుకు కోపం, క్రోధం, కలహం, విధ్వంసం అన్నీ కలిసి ‘రేజర్’గా మారుతుంది
Tharun Bhascker: జింగాలా సాంగ్ కు డాన్స్ వేసిన గాయపడ్డ సింహం
తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించ బోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు.