మంగళవారం, 10 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (18:12 IST)
సంబంధిత వార్తలు
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
ఇలా వచ్చిందో అలా పోయింది...
పరీక్షలో తప్పినా సంతోషమే...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
"లంబు : ఎలాంటి డాక్టర్లు తమ పేషంట్లని పెళ్లి చేసుకోరో చెప్పుకో చూద్దాం.
జంబు : వెటర్నరీ డాక్టర్లు"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)
కేరళ తీరంలో సింగపూర్ జెండాతో ఉన్న కంటైనర్ కార్గో షిప్ అగ్నిప్రమాదంలో చిక్కుకుంది. దీనితో భారత నావికాదళం నేతృత్వంలో సముద్రం మధ్యలో సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. అందులో ఉన్న 22 మంది సిబ్బందిలో 18 మందిని నావికాదళ నౌక INS సూరత్ రక్షించింది. ఇంకా నలుగురు సిబ్బంది ఆచూకీ తెలియలేదని అధికారులు సోమవారం ధృవీకరించారు. రక్షించబడిన నావికులలో ఐదుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీ (NMPA), పనంబూరుకు తరలిస్తున్నారు.
మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు
మెదక్ జిల్లాలోని అల్లాడుగ్రామ్లో జైనమతానికి చెందిన శాసనం, ఇతర అరుదైన శిల్పాలు కలిగిన అరుదైన జైనపాద సింహాసనం (పాదముద్రలతో కూడిన సింహాసనం)ను కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, మతం వినోద్ కుమార్ మరియు సిరిపురం నరేందర్లతో సహా కోత తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు కనుగొన్నారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ, బేతాలుని ఆలయ మండపం స్తంభాలపై ఉన్న రెండు శాసనాలు రెండు జైన బసదిలు (రాతితో నిర్మించిన దేవాలయాలు), బడ్డిగ జినాలయం, కీర్తివిలాస శాంతి జినాలయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తాయని అన్నారు.
మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్కి సోనమ్?!!
మేఘాలయలో హనీమూన్కు వెళ్లి శవమై తేలిన ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసులో సంచలనాత్మకమైన విషయం వెల్లడి కానుంది. సోమవారం, మేఘాలయ పోలీసులు ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ నుండి రాజా భార్య సోనమ్ రఘువంశీని అరెస్టు చేశారు. మేఘాలయకు తీసుకెళ్లే ముందు, సోనమ్ను వన్ స్టాఫ్ సెంటర్ నుండి జిల్లా ఆసుపత్రి అత్యవసర విభాగానికి గట్టి భద్రతతో ఆరోగ్య పరీక్షల కోసం తీసుకెళ్లారు, అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు, ఆ తర్వాత సోనమ్ను ట్రాన్సిట్ రిమాండ్ కోసం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు
ఉత్తరాంధ్రలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అంచనా వేసింది. జూన్ 10 వరకు వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ అంచనా వేసింది. రెండు అల్పపీడన వ్యవస్థల ప్రభావంతో జూన్ 11 నుండి జూన్ 14 వరకు ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. జూన్ 11న బంగాళాఖాతంలో మొదటి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత జూన్ 14న రెండవది ఏర్పడే అవకాశం ఉంది.
Covid Alert: కేరళలో JN.1 వేరియంట్ ప్రభావం.. ఆరువేలకు పెరిగిన కేసులు
భారతదేశంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీనికి కారణం చాలా మందిని ప్రభావితం చేస్తున్న కొత్త వేరియంట్. ఈ వేరియంట్ ప్రధాన ప్రభావం కేరళలో కనిపిస్తుంది. దాదాపు 2,000 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య ఇప్పుడు 6,000 దాటింది. JN.1 అని పిలువబడే ఈ కొత్త వేరియంట్ గత 24 గంటల్లో 6 మంది ప్రాణాలను బలిగొంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ ‘అఖండ 2 – తాండవం’ నుంచి కొద్దిసేపటి క్రితమే బాలక్రిష్ణ ఎమోషనల్ స్టిల్ విడుదలచేసింది చిత్ర టీమ్. దానితోపాటు టీజర్ ను విడుదల చేశారు. హిమాలయాల్లో బాలక్రిష్ణ చేసిన యాక్షన్ శివతాండం మామూలుగా లేదు. ఈసారి మరింత రెచ్చిపోయినట్లుగా వుంది. ఈ సినిమాను బోయపాటి శ్రీను మరోసారి తనదైన రీతిలో తెరకెక్కించారు.
పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్ నారంగ్ ఛాంబర్ పదవికి ఎసరు !
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ ఎన్నికయ్యారు. రెండు రోజులనాడు హైదరాబాద్లో జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన పాలక మండలిని ప్రకటించారు. వైస్ ప్రెసిడెంట్స్గా రవీంద్ర గోపాల, ఉదయ్ కుమార్ రెడ్డి కె, సెక్రటరీగా శ్రీధర్ వి ఎల్, జాయింట్ సెక్రటరీగా చంద్ర శేఖర్ రావు జే, ట్రెజరర్ గా సత్యన్నారాయణ గౌడ్.బి ఎన్నికయ్యారు. వీరితో పాటు 15 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ని ప్రకటించారు.
హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి
తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా టీం అందరూ సెట్ లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలని మేకర్స్ షేర్ చేశారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తుండగా ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు.
బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్
కోలీవుడ్లో ఇన్నేళ్లు హీరోగా అందరినీ మెప్పించిన రవి మోహన్ ఇకపై నిర్మాతగానూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఆయన హీరోగా, నిర్మాతగా రానున్న ‘బ్రోకోడ్’ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ప్రకటించారు. ‘డిక్కిలూనా’, ‘వడక్కుపట్టి రామసామి’ వంటి చిత్రాలతో ప్రసిద్ధి చెందిన కార్తీక్ యోగి దర్శకత్వంలో ఈ ‘బ్రోకోడ్’ రానుంది. నలుగురు ప్రముఖ మహిళా నటులతో పాటు ప్రముఖ నటుడు ఎస్.జె. సూర్య కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నారు.
Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు
విష్ణు మంచు 'కన్నప్ప' విడుదలకు సిద్ధమవుతోంది. డాక్టర్ ఎం. మోహన్ బాబుతో పాటుగా ఈ చిత్రంలో విష్ణు మంచు, ప్రీతి ముకుందన్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, ముఖేష్ రిషి, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రల్లో నటించారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై డా. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. జూన్ 27వ తేదీన ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది.