శనివారం, 14 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (18:12 IST)
సంబంధిత వార్తలు
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
ఇలా వచ్చిందో అలా పోయింది...
పరీక్షలో తప్పినా సంతోషమే...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
"లంబు : ఎలాంటి డాక్టర్లు తమ పేషంట్లని పెళ్లి చేసుకోరో చెప్పుకో చూద్దాం.
జంబు : వెటర్నరీ డాక్టర్లు"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఎయిర్ ఇండియా విమానం తోకలో బైటపడిన ఎయిర్ హోస్టెస్ మృతదేహం
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఎయిర్ ఇండియా కుప్పకూలిన ఘటనలో ఇప్పటివరకూ 274 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కాగా శనివారం నాడు రెస్క్యూ సిబ్బంది చేపట్టిన సహాయ కార్యక్రమాల్లో భవనంపై చిక్కుకుపోయిన విమానం తోక భాగాన్ని తొలగిస్తున్నారు. అలా తొలగిస్తున్న సమయంలో తోక భాగంలో మృతదేహం చిక్కుకుపోయి కనిపించింది. ఆ మృతదేహం విమానంలో ఎయిర్ హోస్టెస్గా విధులు నిర్వహిస్తున్న యువతిదిగా గుర్తించారు.
బీజేపీ నేత మాధవి లత ఎలైట్ హిల్స్ అపార్ట్మెంట్ వివాదం.. ఏం జరిగింది?
మలక్పేటలోని అస్మాన్గఢ్లో శనివారం బీజేపీ నాయకురాలు మాధవి లత ఎలైట్ హిల్స్ అపార్ట్మెంట్ భవనాన్ని సందర్శించిన తర్వాత స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ ఫ్లాట్ యజమానులకు, బిల్డర్కు మధ్య వివాదం కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం భవనం స్టిల్ట్ ప్రాంతంలో నిర్మాణంపై నివాసితులు, మరొక వర్గానికి చెందిన బిల్డర్ సహచరుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
Priyanka Gandhi గాజాలో అలా జరుగుతుంటే.. మోదీ సర్కారు ఇలా ప్రవర్తిస్తే ఎలా? ప్రియాంక గాంధీ
గాజాలో పౌరుల రక్షణ- చట్టపరమైన, మానవతా బాధ్యతలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చే ఐక్యరాజ్యసమితి తీర్మానానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం దూరంగా ఉండటంపై వయనాడ్ నుండి కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శనివారం తీవ్రంగా విమర్శించారు. గాజా వివాదంలో ఇరు పక్షాలను దగ్గరకు తీసుకురావడంపై ప్రయత్నాలు దృష్టి పెట్టాలని ఇజ్రాయెల్ను విమర్శిస్తూ జనరల్ అసెంబ్లీ తీర్మానానికి భారతదేశం మళ్ళీ దూరంగా ఉంది. గురువారం జరిగిన తీర్మానానికి దూరంగా ఉన్న 19 దేశాలలో భారతదేశం ఒకటి. 149 ఓట్లు, అమెరికాతో సహా 12 వ్యతిరేకంగా ఓటు వేశాయి.
సింధూర్ పెడుతుండగా వణికిన వరుడు చేయి, పెళ్లి రద్దు చేసిన వధువు
తన నుదుట సింధూర్ పెడుతున్న సమయంలో తనకు కాబోయే భర్త చేయి వణికిందని పెళ్లి రద్దు చేసుకున్నది ఓ వధువు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని కైమూరు జిల్లాలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. బీహార్ రాష్ట్రంలోని కైమూరు జిల్లాలో ఓ యువజంట పెళ్లి తంతు ఘనంగా జరుగుతోంది. ఇంతలో వధువుకి సింధూరం దిద్దే కార్యక్రమం వచ్చేసింది. వరుడికి కుంకుమ ఇచ్చి వధువు నుదుటిన పెట్టమని పురోహితుడు చెప్పారు. కుంకుము తీసుకుని పెట్టే సమయంలో వరుడు చేయి గడగడ వణికింది. ఇది గమనించిన వధువు అతడి చేయి పట్టుకుని తన నుదుటిన సింధూరాన్ని పెట్టనివ్వలేదు.
Nara Lokesh: తల్లికి వందనం పథకంలో రెండు వేలు నా జేబులో పడ్డాయా? నిరూపించకపోతే? (video)
తల్లికి వందనం పథకంలో రూ.2వేల రూపాయలు తన జేబులో పడుతున్నాయని ఆరోపిస్తున్న వైకాపా జగన్మోహన్ రెడ్డికి మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. తన అకౌంట్లో ఆ డబ్బు పడినట్టు 24 గంటల్లో నిరూపించాలి. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని జగన్ని హెచ్చరించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి గత ప్రభుత్వం ఏ నిబంధనలైతే అమలు చేసిందో, అవే నిబంధనలను తాము కూడా పాటిస్తున్నామని, కాబట్టి ఈ పథకంపై తమను ప్రశ్నించే నైతిక హక్కు వైసీపీ వాళ్లకు లేదని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Anirudh Ravichander: కావ్య మారన్ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?
ప్రముఖ దక్షిణ భారత స్వరకర్త, నేపథ్య గాయకుడు అనిరుధ్ రవిచందర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ డైనమిక్ యజమాని కావ్య మారన్ను వివాహం చేసుకోబోతున్నారని టాక్. మీడియా దిగ్గజం కళానిధి మారన్ (సన్ గ్రూప్ చైర్మన్) కుమార్తె 33 ఏళ్ల కావ్య ఐపీఎల్ మ్యాచ్లలో సుపరిచితురాలు, ఆమె జట్టును ఉత్సాహపరుస్తూ తరచుగా కనిపిస్తారు. మరోవైపు, అనిరుధ్ దక్షిణ భారత సినిమా, బాలీవుడ్ రెండింటిలోనూ డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడు. ఆయన తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందుతున్న సంగీత దర్శకుడు. 13 సంవత్సరాల వ్యవధిలో, ఆయన తమిళ, తెలుగు చిత్రాలలోని చాలా మంది అగ్ర నటులకు సంగీతం అందించారు.
Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)
ఎయిర్ ఇండియా విమానం AI171 అహ్మదాబాద్లో ఇద్దరు అనుభవజ్ఞులైన పైలట్లు నడుపుతుండగా ప్రమాదానికి గురైంది. ఈ విమానంలో నటి, నిర్మాత మంచు లక్ష్మి కూడా తన కూతురితో కలిసి ప్రయాణించారనీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో విడుదల చేసింది. ఈ మేరకు ఆమె ఇన్ స్టా స్టోరీలో వీడియో షేర్ చేసింది. నేను అందరికి పర్సనల్గా మెసేజ్ చేశాను. అలాగే స్టోరీ కూడా పంపించా. నేను నా కూతురు సేఫ్గా ల్యాండ్ అయ్యాం. తాను కూడా ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం చేశానని తెలిపిన మంచు లక్ష్మీ, తాను లండన్ వెళ్లలేదని ముంబై వెళ్ళాను అని తెలిపారు.
Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది
ప్రభాస్, మారుతీ, థమన్, రామజోగయ్య శాస్త్రి కలిసి థమన్ మ్యూజిక్ రూమ్ లో వున్న ఫొటోను నేడు షేర్ చేసింది చిత్రటీమ్. ఇప్పుడు అందరూ నవ్వుతున్నారు. కానీ రాబోయేది మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అంటూ కాప్షన్తో అలరించారు. రాజా సాబ్ సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. తాజాగా రాజా సాబ్ టీజర్ ను జూన్ 16న ఉదయం 10:52 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్ రాజు
2024 అవార్డ్స్తో పాటు 2014 నుంచి 2023 వరకు ప్రతి ఏడాది నుంచి మూడు ఉత్తమ చిత్రాలకు అవార్డ్స్ అందజేయనున్న తెలంగాణ ప్రభుత్వం కొంత విరామం తరువాత సినిమా నటీనటులను, సాంకేతిక నిపుణుల ప్రతిభను ప్రోత్సాహించే సంప్రదాయ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ శ్రీకారం చుట్టింది. తెలంగాణ గద్ధర్ ఫిల్మ్ అవార్డ్స్ను ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచే టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘గేదెల రాజు’. కాకినాడ తాలూకా ‘. “చూస్తే ఒకటే నిజం చూడకపోతే వంద అనుమానాలు” అనే ఒక నిజాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు చిత్రయూనిట్. శుక్రవారం రఘు జన్మదినం సందర్భంగా ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఫస్ట్లుక్లో ఎంతో ఫెరోసియష్ గా కనిపిస్తున్నారాయన. మోటూరి టాకీస్ పతాకంపై రఘుకుంచే సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు.