శనివారం, 17 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
గురువారం, 26 సెప్టెంబరు 2019 (18:01 IST)
సంబంధిత వార్తలు
ఇలా వచ్చిందో అలా పోయింది...
పరీక్షలో తప్పినా సంతోషమే...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
చిన్న పిల్లలకు ఫ్రిజ్లోని నీరు ఇస్తున్నారా?
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
లంబు : ఇక మీదట డ్రింక్ ముట్టుకోనని ప్రమాణం చేశావు కదరా!
జంబు : అందుకే డ్రింక్ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
పాకిస్థాన్కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...
పాకిస్థాన్కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మరోమారు దేశంలో ఉగ్రవాద దాడి జరిగితే అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. మహిళల నుదుట సిందూరాన్ని తుడిచిన ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్తో ధీటుగా బదులిచ్చామన్నారు. భారత్పై తమ ఆటలు సాగవని పాకిస్థాన్ గ్రహించాలని, మని దేశంపై దాడి చేస్తే అదే వారికి చివరి రోజు అవుతుందన్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు
ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడు రోజుల సుధీర్ఘ విచారణ అనంతరం నాటి ముఖ్యమంత్రి కార్యదర్శిగా పని చేసిన ధనుంజయ్ రెడ్డితో పాటు అప్పటి సీఎ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు (సిట్) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు వీరిని విచారించిన సిట్ అధికారులు, మద్యం స్కామ్లోకి వీరి ప్రమేయంపై స్పష్టత వచ్చిన తర్వాత ఈ సాయంత్రం అరెస్టు చేసినట్టు వెల్లడించారు. దాదాపు తొమ్మిది గంటల పాటు వీరిద్దరినీ సిట్ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. ఈ కేసులో ధనుంజయ్ రెడ్డి ఏ31 నిందితుడు, కృష్ణమోహన్ రెడ్డి ఏ32గా నిందితుడిగా ఉన్నారు.
Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!
హైదరాబాదులోని రెస్టారెంట్ల ఆహారంలో నాణ్యత కొరవడుతూనే వుంది. హైదరాబాదీ బిర్యానీల్లో మేకులు, బొద్దింకలు కనిపించిన దాఖలాలున్నాయి. తాజాగా ఇబ్రహీంపట్నంలోని సాగర్ రోడ్లోని మెహ్ఫిల్ హోటల్లో తమకు వడ్డించిన చికెన్ బిర్యానీలో బల్లి కనిపించిందని ఆరోపిస్తూ ముగ్గురు వ్యక్తుల నుండి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇబ్రహీంపట్నంలోని షెరిగూడ గ్రామానికి చెందిన జి. కృష్ణారెడ్డి, మరో ఇద్దరు మెహ్ఫిల్ రెస్టారెంట్కు వచ్చి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు.
Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం
ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరులో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బలమైన గాలుల కారణంగా వివిధ ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. అనేక వంతెనల కింద వర్షపు నీరు నిలిచిపోయింది. ఏటీ అగ్రహారం, నల్లచెరువు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది.
Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త
తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లాలో నాలుగు నెలల గర్భిణి దివ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణించిన శోకంలో భర్త ప్రతాప్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. తిరువణ్ణామలై జిల్లా వనవాసిని ఆడుళ్ల విళంగాడు గ్రామాన్ని చెందిన వేలు అనే వ్యక్తి కుమార్తె దివ్య (19). ఇతనికి, వందవాసి, విలంగాడు గ్రామానికి చేరిన చెల్లప్పన్ కుమారుడు ప్రతాప్ (25) గత ఫిబ్రవరి నెలలో వివాహం చేసుకున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు
శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ ప్రధాన తారాగణంగా రిలీజ్ అయిన చిత్రం '#సింగిల్'. కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. మే9న విడుదలై సక్సెస్ గా సాగుతోంది. ప్రమోషన్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల యాత్రలు చేసింది చిత్ర యూనిట్.
కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !
సూపర్ నేచురల్ లవ్ స్టొరీ 'కృష్ణ లీల'. 'తిరిగొచ్చిన కాలం'అనేది ట్యాగ్ లైన్. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్ పై జ్యోత్స్న జి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ & మాటలు- అనిల్ కిరణ్ కుమార్ జి అందించారు. ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.
థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్
తెలంగాణ థియేటర్లపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (TSFCC) ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలోని ఎగ్జిబిటర్లు.. సినిమా థియేటర్లు కేవలం షేర్ ఆధారిత వ్యవస్థపైనే నడపాలని నిర్ణయించారని, అలాగే కొన్ని శాతం పద్ధతుల్లో థియేటర్ల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారని కొన్ని న్యూస్ చానల్స్, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
రీయూనియన్ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో
ప్రొడ్యూసర్ నాగవంశీ బావమరిది రుష్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘డాన్ బాస్కో’. ఇటీవల ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ కూడా ముగింపుదశకు చేరుకుంది. నేడు ఈ సినిమాలో నాయిక పాత్రను పరిచయం చేస్తూ ప్రకటించారు. శ్రీ మాయ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ ‘డాన్ బాస్కో’. శైలేష్ రమ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్
రాజశ్యామల బ్యానర్పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం మహేంద్రగిరి వారాహి. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.