మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
గురువారం, 26 సెప్టెంబరు 2019 (18:01 IST)
సంబంధిత వార్తలు
ఇలా వచ్చిందో అలా పోయింది...
పరీక్షలో తప్పినా సంతోషమే...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
చిన్న పిల్లలకు ఫ్రిజ్లోని నీరు ఇస్తున్నారా?
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
లంబు : ఇక మీదట డ్రింక్ ముట్టుకోనని ప్రమాణం చేశావు కదరా!
జంబు : అందుకే డ్రింక్ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి- సీబీఐ అరెస్ట్లే నిజం చేస్తున్నాయి.. చంద్రబాబు
తిరుమల లడ్డూల తయారీలో ఉపయోగించే కల్తీ నెయ్యి సరఫరాలో అక్రమాలు బయటపడ్డాయని తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పవిత్ర లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం గురించి తమ పార్టీ గతంలో ఆందోళనలు లేవనెత్తిందని, ఇటీవలి సీబీఐ అరెస్టులు ఇప్పుడు ఆ వాదనలను ధృవీకరించాయని ఆయన గుర్తు చేశారు.
కుంభమేళా నుంచి తిరిగివస్తూ అనంతలోకాలకు చేరుకున్న ఏపీ భక్తులు! (Video)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతుంది. ఇందులో పాల్గొని పుణ్యస్నానం చేసి తిరిగి వస్తున్న ఏడుగురు ఏపీ భక్తులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్లో జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య
విజయనగరం జిల్లా తెర్లాం మండలం నేమలం గ్రామంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురైన దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. బాధితుడు, 30 ఏళ్ల కోనం ప్రసాద్, ఒక సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని దుండగులు ప్రసాద్పై దాడి చేసి హత్య చేసి, అతని మృతదేహాన్ని గ్రామ శివార్లలో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
బైకుపై తాతగారి ఊరెళుతున్న టెక్కీ.. కొట్టి చంపేసిన దుండగులు... ఎక్కడ?
ఏపీలోని విజయనగరం జిల్లా తెర్లాం మండలం, నెమలాంలో టెక్కీ దారుణ హత్యకు గురయ్యాడు. బైకుపై తన తాతగారి ఊరుకు వెళుతుండగా, గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి కొట్టి చంపేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నెమలాం గ్రామానికి చెందిన కొనారి ప్రసాద్ (28) అనే యువకుడు టెక్కీగా పని చేస్తున్నాడు.
టీడీపీ ఆఫీస్పై దాడి కేసు : పోలీసులు బలవంతంగా సంతకం చేయించారంటూ పల్టీ..
కృష్ణా జిల్లా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో గత వైకాపా ప్రభుత్వంలో జరిగిన దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ దాడి జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇపుడు యూ టర్న్ తీసుకున్నాడు. తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, పోలీసులే తనపై బలవంతంగా సంతకం చేయించి, కేసు నమోదు చేశారంటూ వాగ్మూలంతో కూడిన అఫిడవిట్ను కోర్టుకు సమర్పించాడు. పైగా, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అందువల్ల పోలీసుల నుంచి తనకు రక్షణ కల్పించాలని కోర్టును ప్రాధేయపడ్డాడు. దీంతో ఈ కేసుపై మంగళవారం మరోమారు విచారణ జరుగనుంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఓ మంచి దేవుడా.అడగకుండానే అన్నీ ఇచ్చావు అంటూ విక్టరీ వెంకటేష్ ఫిలాసఫీ
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, అత్యధిక వసూళ్ళు సాధించిన మొదటి తెలుగు రిజినల్ చిత్రంగా చరిత్ర సృష్టించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ విక్టరీ వేడుకని నిర్వహించింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ వేడుకుకు అతిధిగా హాజరయ్యారు.
పృథ్వీరాజ్ లైలా ప్రమోషన్ లో డైలాగ్స్ అన్నాడా, అనిపించారా?
మెగాస్టార్ చిరంజీవి హాజరైన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దానిపై విశ్వక్సేన్, నిర్మాత సాహు గారపాటి ప్రెస్మీట్ నిర్వహించి వివరణ ఇచ్చారు. అసలు విశ్వక్ సేన్ సినిమా విడుదలకు ముందు ఎదో కాంట్రావేర్చి జరుగుతూనే ఉంటుంది. సరిగ్గా లైలా సినిమా విడుదల ముందు కూడా జరిగింది. ఇది యాద్రిచికమా? కావాలనే అనిపించారా ? అనేది ఫిలిం నగర్ టాక్. ఒకవేళ అన్నా అది తను మేకలు కాసేవాడి పాత్ర. దాన్ని వై.సి.పి. పార్టీ వారు ఎందుకు బాన్ చేస్తామని అన్నారో తెలిసిందే. ఈ విషయమై విశ్వక్సేన్, నిర్మాత సాహు గారపాటి ఈవిదంగా వివరణ ఇస్తున్నారు.
చిరంజీవి - అనిల్ కాంబోలో మెగా చిత్రం... టైటిల్ చెప్పిన దర్శకేంద్రుడు - ఆ పేరు ఇదే...
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని అధికారికంగా దర్శక, హీరోలు ప్రకటించారు. మార్చి లేదా మే నెలలో సెట్స్పైకి తీసుకెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ఓ టైటిల్ను సూచించారు.
చరణ్ కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు : అల్లు అరవింద్ (Video)
హీరో రామ్ చరణ్ తనకు కొడుకు లాంటివాడని, తనకున్న ఏకైక మేనల్లుడు అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నగరంలో విలేకరులతో మాట్లాడుతూ, ఓ ఈవెంట్లో రామ్ చరణ్ స్థాయిని తగ్గించేలా మాట్లాడినట్టుగా మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారని, చెర్రీని తాను ఉద్దేశ్యపూర్వకంగా ఏమీ అనలేదని స్పష్టం చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు పరిస్థితిని వివరించే క్రమంలో తాను మాట్లాడిన మాటలు మరోలా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు.
మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎటర్టైన్మెంట్గా మారింది : నాగ చైతన్య (Video)
హీరోయిన్ సమంతతో విడాకుల అంశంపై హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. సమంతతో విడాకుల అంశం జనాలతో పాటు మీడియాకు ఒక ఎంటర్టైన్మెంట్ అంశంగా మారింపోయిందంటూ కామెంట్స్ చేశారు. మేమిద్దరం కలిసే విడాకులు తీసుకున్నామని, వ్యక్తిగతంగా, ఏకపక్షంగా విడాకులు తీసుకోలేదని ఆయన స్పష్టంచేశారు.