ఆదివారం, 6 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
శనివారం, 28 సెప్టెంబరు 2019 (17:42 IST)
సంబంధిత వార్తలు
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
ఇలా వచ్చిందో అలా పోయింది...
పరీక్షలో తప్పినా సంతోషమే...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
"లంబు : సమస్యలు మర్చిపోవాలని రోజూ త్రాగుతుంటారా? ఇంతకీ ఏంటా సమస్య?
జంబు : నేను మరీ ఎక్కువగా త్రాగేస్తుంటాను.. "
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!
తాము కోరుకున్నది దక్కించుకోవడానికి మనుషులు ఎంతకైన తెగిస్తున్నారు. ప్రియుడితో పెళ్లికి తల్లి అడ్డంగా ఉందని భావించి తల్లినే చంపిందో పదవతరగతి విద్యార్థిని. ఇలాంటి ఘటన పాకిస్థాన్లో జరిగింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఏకంగా 27 మంది కుటుంబ సభ్యులకు విషం ఇచ్చింది. ఈ ఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ ముజఫ్ఫర్గఢ్కు చెందిన అసియా బీబీ అనే యువతికి కుటుంబ సభ్యులు పెళ్లి ఫిక్స్ చేశారు. తనకు ఇష్టం లేని పెళ్లిచేస్తే ఏమైనా చేస్తానని హెచ్చరించింది.
Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శనివారం జరిగిన 50వ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా అమరావతిలోని గ్రీన్ఫీల్డ్ రాజధాని ప్రాంతంలోని ఏడు గ్రామాల నుండి అదనంగా 20,494 ఎకరాల భూ సమీకరణకు ఆమోదం తెలిపిందని అధికారిక ప్రకటన వెల్లడి అయ్యింది. ఈ 20,494 ఎకరాలు అమరావతి మండలంలోని నాలుగు గ్రామాల నుండి, తుళ్లూరు మండలంలోని మూడు గ్రామాల నుండి సమీకరించబడతాయి.
అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య
తెలంగాణ నారాయణపేటలో దారుణం జరిగింది. అక్రమ సంబంధాల కారణంగా కట్టుకున్న భర్తను మట్టుపెట్టే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. తాజాగా ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు కట్టుకున్న భర్తను గొంతునులిమి చంపేసిందో భార్య. నారయణపేటలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట మండలం కోటకొండకు చెందిన కంపిలి అంజిలప్ప (32)కు పదేళ్ల క్రితం ధన్వాడ మండలం రామకిష్టయ్యపల్లికి చెందిన రాధతో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. బతుకుదెరువు కోసం రెండు నెలల క్రితం ముంబైకి వలస వెళ్లి కూలి పనులు చేస్తున్నారు.
Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..
ముంబైలో ఓ వ్యక్తి భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని దేవ్రియాకు చెందిన వ్యక్తి నవీ ముంబైలో నివాసం ఉంటున్నాడు. అతని భార్య, అత్తను దుస్తులు లేకుండా చేతబడి పూజలు చేయాలని బలవంతం చేశాడు. అలాగే నగ్నంగా ఉన్న వారి ఫొటోలు తీశాడు. తర్వాత ఈ ఫొటోలను లీక్ చేశాడు. భార్య ఫిర్యాదుతో ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Microsoft: పాకిస్తాన్లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..
పాకిస్తాన్లో పరిమిత కార్యకలాపాలను మూసివేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం, ప్రాంతీయ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం కోసం మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ ఆఫీసుకు తాళం వేసింది. ఈ చర్యను పాకిస్తాన్ క్షీణిస్తున్న వ్యాపార వాతావరణానికి ఆందోళనకరమైన సూచికగా అభివర్ణించారు. దీని ఫలితంగా మైక్రోసాఫ్ట్ అనేక దేశాలలో కార్యకలాపాలు, శ్రామిక శక్తిని తగ్గించింది. అయితే, పాకిస్తాన్ నుండి వైదొలగడం, స్థానిక టెక్, వ్యాపార వర్గాలలో ఆందోళనలను రేకెత్తించింది. జూన్ 2025 నాటికి, పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు కేవలం 11.5 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?
నయనతార- విఘ్నేష్ శివన్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణ భారతదేశంలో సినీ అభిమానులు అత్యంత ఆరాధించే జంటలలో ఒకరిగా చూస్తారు. వారి ప్రేమకథ చాలా సంవత్సరాల క్రితం నానుమ్ రౌడీ ధాన్ సెట్స్లో కలుసుకున్నప్పుడు ప్రారంభమైంది. సహోద్యోగులుగా ఉండటం నుండి సన్నిహితులుగా మారడం, చివరికి ప్రేమలో పడటం, ఆపై వివాహం చేసుకోవడం జరిగిపోయాయి. అదే సంవత్సరంలో ఈ జంట తమ కవల పిల్లలను సరోగసీ ద్వారా స్వాగతించారు. ఇది వారి అద్భుత జీవితానికి మరింత ఆనందాన్ని జోడించింది.
స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు
తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలను వాయిదా వేసేందుకు కొందరు తమ స్వార్థంతో ప్రయత్నిస్తున్నారని అసోసియేషన్ లోని పలువురు నిర్మాతలు అన్నారు. తెలుగు ఫిలింఛాంబర్ మాజీ ప్రెసిడెంట్ బసిరెడ్డి, తెలుగు ఫిలింఛాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ మాజీ చైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్, తెలుగు ఫిలింఛాంబర్ ప్రొడ్యూసర్ సెక్టార్ ఈసీ మెంబర్ మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.
Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర
జయం సినిమాతో డిస్ట్రిబ్యూటర్, నిర్మాత కొడుకుగా కథానాయకుడిగా జయం సినిమాతో వచ్చాడు. ఆ తర్వాత పది సినిమాల ప్లాప్ తర్వాత 2020 లో భీష్మ తో పర్వాలేదు అనిపించాడు. ఆ తర్వాత గత కొన్ని సంవత్సరాలలో చెక్, రంగ్ దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్హుడ్ వంటి ఆరు ఫ్లాప్లను అతను అందించాడు. నిన్న విడుదలైన తమ్ముడు సినిమాపై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. నిర్మాత దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. MCA మరియు వకీల్ సాబ్ దర్శకత్వం వహించిన శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు.
Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ
రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.
అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొంత గేప్ తీసుకున్నారు. ఈ గేప్ లో పవన్ కళ్యాణ్ తో పలు ప్రాంతాలను పర్యటించి పూజలు చేశారు. 'గుంటూరు కారం' సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ఒక పౌరాణిక చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉంది. అది త్వరలో సెట్ పైకి వెళ్ళనుందని వార్తలు కూడా వినిపించాయి. కొన్ని కొన్ని కారణాల వల్ల అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకువచ్చాడని తెలుస్తోంది. ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.