మంగళవారం, 7 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (18:10 IST)
సంబంధిత వార్తలు
బస్సులో నిద్రరానిదెప్పుడు?
పట్టాలపైకి 'తేజస్' ప్రైవేటు రైలు.. ఆలస్యమైతే ప్రయాణికులకు పండగే!
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
రాబోయేది ఏ స్టేషన్?
"లంబు : రైలులో రాబోయేది ఏ స్టేషన్.
జంబు : రైల్వే స్టేషన్"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
డ్రాగన్ కంట్రీ వంకరబుద్ధి.. హార్మూజ్ జలసంధిపై కన్ను... భారత్కు గట్టిదెబ్బ?
హార్మూజ్ జలసంధిపై ఇరాన్ విధించిన ఆంక్షల కారణంగా ప్రపంచ వాణిజ్యం దెబ్బతింది. నౌకల రాకపోకలపై ఇబ్బందులు ఏర్పడటంతో భారత్ సహా అనే దేశాలకు వస్తు రవాణా సేవలు నిలిచిపోయాయి. దీంతో ఇంధనం, గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో హార్మూజ్ జలసంధి విషయంలో డ్రాగన్ కంట్రీ తన వంకర బుద్ధిని బయటపెడుతోంది. ఇజ్రాయేల్, అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను ఆసరాగా చేసుకుని హార్మూజ్ జలసంధిని తన నియంత్రణలోకి తెచ్చుకోవడానికి చైనా పావులు కదుపుతోందని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ నిపుణులు సౌరభ్ ముఖర్జియా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
మాకు తిక్కరేగితే ఆ పత్రిక కార్యాలయాన్ని తగలబెట్టేస్తాం : ఆర్కే రోజా హెచ్చరిక
మాకు తిక్కరేగితే ఆంధ్రజ్యోతి పత్రికా కార్యాలయాన్ని తగలబెట్టేస్తామని మాజీ మంత్రి, వైకాపా మహిళా నేత ఆర్కే రోజా హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్ నగరంలోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైకాపా నేతలు దాడికి యత్నించిన విషయం తెల్సిందే. అలాగే, ఏపీ వ్యాప్తంగా ఆ పత్రికకు వ్యతిరేకంగా వైకాపా శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. తమిళనాడులో డీఎంకేతో పొత్తులో భాగంగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలను స్టార్ కంపెయినర్లుగా నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం ప్రచారానికే కాకుండా, పార్టీ వ్యూహరచనలో కీలకమైన బాధ్యతలను కూడా ఏఐసీసీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించింది. తమిళనాడులో కాంగ్రెస్ పోటీ చేస్తున్న మొత్తం 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 12 నియోజకవర్గాలకు సీనియర్ అబ్జర్వర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించనున్నారు.
యుద్ధం ఎఫెక్ట్ : 10 వేలకుపైగా విమాన సర్వీసులు రద్దు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ నుంచి వివిధ దేశాలకు వెళ్లే, వచ్చే విమాన సర్వీసులను దేశీయ విమాన సంస్థలు రద్దు చేస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు పది వేల విమాన సర్వీసులు రద్దు అయినట్టు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. పశ్చిమాసియాకు భారత్ నుంచి రోజుకు 300 నుంచి 350 విమాన సర్వీసులు నడుస్తుంటాయి.
రాయలసీమపై దృష్టి పెట్టాలి.. ఏపీ సీఎం చంద్రబాబు
సౌర విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రానికి ఉన్న అపారమైన సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని ఒక ప్రధాన పునరుత్పాదక ఇంధన కేంద్రంగా తీర్చిదిద్దడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ, సౌర విద్యుత్ ప్రాజెక్టులలోకి, మరీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లోకి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాల్సిన ఆవశ్యకతను బాబు చెప్పారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
AA22: స్పైడర్-మ్యాన్, అవెంజర్స్ తరహాలో AA22 చిత్రం ఉండబోతుందా ?
రేపు అనగా ఏప్రిల్ 8వ తేదీ బుధవారంనాడు అల్లు అర్జున్ పుట్టినరోజున ఆయన AA22 టైటిల్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు సన్ పిక్చర్స్, దర్శకుడు అట్లీ ప్రకటించారు. ఈ చిత్రం గురించి మరో అప్ డేట్ ను పోషల్ మీడియా వేదికగా పొందుపరిచారు. కొద్ది సేపటి క్రితమే అల్లు అర్జున్ ముంబై ఎయిర్ పోర్ట్ లో కారు దిగుతూ వస్తున్న ఫొటోను షేర్ చేశారు. తెల్లటి దుస్తులతో వున్న ఆయన తన అభిమానులను అలరించారు.
K. Raghavendra Rao: మహిళలకు డైమండ్ డెకాయిట్ చిత్రం ఉచితం
డైమండ్ డెకాయిట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఘనంగా థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు ట్రైలర్ను వీక్షించి చిత్ర బృందాన్ని అభినందించారు. ఏప్రిల్ 10న విడుదల కాబోతుంది. ఈ ప్రత్యేక సందర్భంలో చిత్ర యూనిట్ మహిళా ప్రేక్షకులకు ఆకర్షణీయమైన ఆఫర్ను ప్రకటించింది.
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫుల్-లెంగ్త్ ఎంటర్టైనర్ : ప్రొడ్యూసర్ శివప్రసాద్
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఫ్యూచర్ టెక్నాలజీ ఆధారంగా చేసుకుని డిజైన్ చేసిన స్టోరీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రం. టెక్నాలజీ హ్యూమన్ రిలేషన్స్, ఎమోషన్స్పై ప్రభావం చూపితే ఎలా ఉంటుందనే విషయం ఈ సినిమాలో ప్రధానంగా ఉంటుంది. టెక్నాలజీ కారణంగా మనుషుల మధ్య సంబంధాలు హార్ట్ఫుల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది అని ప్రొడ్యూసర్ శివప్రసాద్ తెలిపారు.
VV Vinayak: వివేక్ మిశ్రా, శృతిక జంటగా అహోం.ప్రారంభం
వివేక్ మిశ్రా, శృతిక జంటగా నటిస్తున్న సినిమా అహోం. ఈగల్ ఐ స్టూడియో ఇంటర్నేషనల్ బ్యానర్ పై దశరథ్ నిర్మిస్తున్నారు. ప్రసాద్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో సినిమా తెరకెక్కనుంది. నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిథులుగా ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
AA22 x A6 ప్రీ లుక్ పోస్టర్.- అంచనాలు రెట్టింపు చేసిన టీం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో సన్ పిక్చర్స్ అంతర్జాతీయ స్థాయిలో సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ AA22 x A6 అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇక ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అప్డేట్ అల్లు అర్జున్ బర్త్ డే (ఏప్రిల్ 8) సందర్భంగా అందరినీ ఆశ్చర్యపర్చబోతోంది. ఈ క్రమంలోనే తాజాగా AA22 x A6 ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు.