మంగళవారం, 17 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (18:10 IST)
సంబంధిత వార్తలు
బస్సులో నిద్రరానిదెప్పుడు?
పట్టాలపైకి 'తేజస్' ప్రైవేటు రైలు.. ఆలస్యమైతే ప్రయాణికులకు పండగే!
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
రాబోయేది ఏ స్టేషన్?
"లంబు : రైలులో రాబోయేది ఏ స్టేషన్.
జంబు : రైల్వే స్టేషన్"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
కూకట్పల్లిలో ఒక భారీ దోపిడీ.. కంట్లో కారం చల్లి రూ.1కోటి దోచుకెళ్లారు..
హైదరాబాద్ నగరంలో నేరాల సంఖ్య పెరుగుతుంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూకట్పల్లిలో ఒక భారీ దోపిడీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఇద్దరు వ్యక్తులపై మిరపపొడి చల్లి దాడి చేసి, వారి నుంచి రూ.1 కోటి నగదును దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. బహదూర్పురాకు చెందిన ఖుస్రూ, అజీముద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులను ద్విచక్ర వాహనాలపై వచ్చిన నలుగురు వ్యక్తులు అడ్డగించారు. వారు బాధితుల కళ్ళలో కారం చల్లి, వారి వద్ద ఉన్న నగదుతో పరారయ్యారు.
Donald Trump: ఇజ్రాయెల్ అణు ఆయుధాన్ని ప్రయోగిస్తుందని భావించడం లేదు
ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ అణు ఆయుధాన్ని ప్రయోగిస్తుందని తాను భావించడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం పేర్కొన్నారు. ఇజ్రాయెల్ అలా చేయదని వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ చెప్పినట్లు సీఎన్ఎన్ తెలిపింది. పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్న ఆందోళనలు ఉన్నాయని, వైట్హౌస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రిప్టో వ్యవహారాల సలహాదారు డేవిడ్ సాక్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పరోక్షంగా ప్రస్తావించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సీఎన్ఎన్ పేర్కొంది.
కాబూల్ ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 400మంది మృతి.. తాలిబన్
కాబూల్లోని ఓ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడి చేసిందని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపించింది. ఈ వైమానిక దాడిలో కనీసం 400 మంది మరణించారని పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్లో పదేపదే సరిహద్దు ఘర్షణలు, వైమానిక దాడులను పాకిస్థాన్ జరుపుతోంది. కాల్పుల విరమణ కోసం అంతర్జాతీయ పిలుపులను పాకిస్థాన్ పట్టించుకోలేదు. దీనిపై ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాత్, ఎక్స్ పోస్ట్లో, స్థానిక సమయం సోమరావం రాత్రి 9 గంటలకు ఆసుపత్రిపై వైమానిక దాడి జరిగిందని, 2,000 పడకల సౌకర్యంతో కూడిన ఆస్పత్రి ధ్వంసమైందని చెప్పారు.
మిత్రులు రమ్మంటే రావడంలేదు, మాకు కావల్సినంత ఆయిల్ వుంది, మీరెట్లా పోతే మాకేం: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు వైట్ హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ, హార్ముజ్ జలసంధిని భద్రపరచడంలో సహాయం కోసం తాను చేసిన ప్రయత్నాలను అమెరికా మిత్రదేశాలు తిరస్కరించాయని విచారం వ్యక్తం చేశారు. ఇరాన్తో యుద్ధంలో ఇజ్రాయెల్ అణ్వాయుధాన్ని ఉపయోగిస్తుందని తాను భావించడం లేదని అమెరికా అధ్యక్షుడు అన్నారు. ఇజ్రాయెల్ అలాంటి పని ఎప్పటికీ చేయదు అని ట్రంప్ అన్నారు. ఇరాన్లోని ఖార్గ్ ద్వీపంలోని చమురు సౌకర్యాలను మినహాయించి అమెరికా ప్రతిదాన్ని నాశనం చేసింది. కానీ భవిష్యత్తులో వాటిని లక్ష్యంగా చేసుకోవడానికి తలుపులు తెరిచి ఉంచిందని ట్రంప్ అన్నారు. ఈ ద్వీపం దేశ ముడి ఎగుమతుల్లో దాదాపు 90% నిర్వహిస్తుంది.
సినీ నటి ప్రత్యూష కేసు.. 24ఏళ్ల తర్వాత లొంగిపోయిన సిద్ధార్థ్ రెడ్డి
సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడిగా వున్న సిద్ధార్థ్ రెడ్డి తెరపైకి వచ్చాడు. 24 ఏళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చాడు. సుప్రీం కోర్టు తుది తీర్పు మేరకు సిద్ధార్థ్ రెడ్డి హైదరాబాద్ నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. ప్రత్యూష మరణం తర్వాత అమెరికాలో స్థిరపడిన సిద్ధార్థ్ రెడ్డి సుప్రీం ఆదేశాల ప్రకారం లొంగిపోవాల్సి వచ్చింది. ఈ ఘటన 2002 ఫిబ్రవరి 23వ తేదీన జరిగింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఆసక్తికర సన్నివేశాలు.. మహేష్ క్లారిటీ (video)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఈనెల 19న గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్లో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల ఒక అనుకోని వివాదంలో చిక్కుకుంది. నటుడు మహేష్ వైపు శ్రీలీల సీరియస్గా చూసిన వీడియో వైరల్ కావడంతో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది.
Suriya: ఎమోషనల్ డ్రామాగా సూర్య నటించిన విశ్వనాథ్ & సన్స్ టీజర్
సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ద్వారా సంజయ్ విశ్వనాథ్ అనే పాత్ర యొక్క ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం భావోద్వేగాలతో నిండిన, ఆసక్తికరమైన సినీ అనుభూతిని అందించనుందని టీజర్ హామీ ఇస్తోంది.
Anand Deverakonda: ఎపిక్ మూవీ ప్రోమో - రావులపాలెంలో ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు
ఈసారి పుట్టినరోజు చిరస్మరణీయమైన పుట్టినరోజు వేడుకగా ఆనంద్ దేవరకొండ అభివర్ణించుకున్నారు. ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా "ఎపిక్". ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. వెంకట్ ఉప్పుటూరి, వి.ఎం.ఆర్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి బర్త్ డే ప్రోమో రిలీజ్ చేశారు.
Priyadarshi: సుయోధన క్యారెక్టర్ సాయికుమార్ గారినే అనుకున్నా : వై ఎస్ మాధవ్ రెడ్డి
ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్ గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం "సుయోధన". వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. పలు హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన శ్రీ లక్ష్మి పిక్చర్స్ సంస్థ "సుయోధన" సినిమాను విడుదల చేస్తోంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు.
Chadalavada: పొడ్రూసర్స్ గిల్డ్ విషపురుగు, ఇండస్ట్రీకి చిన్న నిర్మాతలే ముఖ్యం : చదలవాడ శ్రీనివాసరావు
ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సారధ్యంలో ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తో హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్య క్రమం నిర్వహించారు. చిత్ర పరిశ్రమలోని చిన్న సినిమాల స్థితిగతుల అంశం పై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్, ప్రముఖ దర్శకులు అజయ్కుమార్ ఎంతో మంది సీనియర్ జర్నలిస్టుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.