గురువారం, 20 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (18:10 IST)
సంబంధిత వార్తలు
బస్సులో నిద్రరానిదెప్పుడు?
పట్టాలపైకి 'తేజస్' ప్రైవేటు రైలు.. ఆలస్యమైతే ప్రయాణికులకు పండగే!
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
రాబోయేది ఏ స్టేషన్?
"లంబు : రైలులో రాబోయేది ఏ స్టేషన్.
జంబు : రైల్వే స్టేషన్"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. గదికి రప్పించుకుని.. నగ్న ఫోటోలు తీసి?
మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తమిళనాడులో 17ఏళ్ల బాలికపై ఏడుగురు కాలేజీ విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా కునియముత్తూరు ప్రాంతంలో 17 ఏళ్ల బాలికపై ఏడుగురు కాలేజీ విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కోయంబత్తూరు ఉక్కడం ప్రాంతానికి చెందిన బాలిక ఇంటర్ ఫెయిలై బామ్మ ఇంట్లో ఉంటోంది. ఇటీవల ఆ బాలికకు సామాజిక మాధ్యమాల ద్వారా కునియముత్తూరుకు చెందిన కాలేజీ విద్యార్థితో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆ బాలికను మాయమాటలతో కునియముత్తూరులో ఉన్న తన గదికి రప్పించుకున్నాడు ఆ విద్యార్థి.
ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ.. ప్రమాణ స్వీకారంకు సర్వం సిద్ధం
ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి పదవికి రేఖ గుప్తాను ఎంపిక చేయడం ద్వారా బిజెపి హైకమాండ్ ఆ ఊహాగానాలకు తెరపడింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుండి గెలిచిన రేఖ గుప్తా గతంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ఆమె ప్రతిష్టాత్మక ఢిల్లీ విశ్వవిద్యాలయంలో తన విద్యను పూర్తి చేశారు. ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ ముఖ్యమంత్రి పదవికి ముందు వరుసలో ఉన్నారని నివేదికలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా బీజేపీ నాయకత్వం రేఖ గుప్తాను ఎంచుకుంది. బుధవారం జరిగిన ఢిల్లీ బిజెపి శాసనసభా పక్ష సమావేశంలో ఈ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకోవడం జరిగింది.
వంట విషయంలో భర్తతో గొడవ.. చెరువులో చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్య (video)
చిన్న చిన్న విషయాలకే ఆవేశానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశం ప్రాణాలు తీసేస్తోంది. తాజాగా భార్యాభర్తల గొడవ ఓ చిన్నారితో పాటు ఓ తల్లిని బలిగొంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం, సంతనూతలపాడులో సుజాత, వెంకటేశ్వర్ల దంపతుల మధ్య చిన్న గొడవ జరిగింది. ఈ దంపతులకు 9 నెలల చిన్నారి కూడా వుంది. వంట విషయంలో సుజాతకు భర్త వెంకటేశ్వర్లతో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన సుజాత ఆత్మహత్యకు పాల్పడింది. తన తొమ్మిది నెలల చిన్నారితో పాటు ఆమె చెరువులో దూకినట్లు పోలీసులు చెప్తున్నారు.
Rooster: మూడు గంటలకు కోడి కూస్తోంది.. నిద్ర పట్టట్లేదు.. ఫిర్యాదు చేసిన వ్యక్తి.. ఎక్కడ?
కేరళ గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామునే మూడు గంటలకు కోడి కూస్తుందని ఫిర్యాదు చేశాడు. కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తెల్లవారుజామున 3 గంటలకు కోడి కూయడం తనకు చిరాకు తెప్పించిందని చెప్పాడు. రాధాకృష్ణ కురుప్గా గుర్తించబడిన ఆ వ్యక్తి నిద్రకు భంగం కలిగిందని, అతని ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాడని పేర్కొంటూ అడూర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ (RDO)లో ఈ సమస్యను నివేదించాడు.
26 ఏళ్ల వ్యక్తి కడుపులో పెన్ క్యాప్.. 21 సంవత్సరాల క్రితం మింగేశాడు.. ఇప్పుడు?
21సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తూ పెన్ క్యాప్ తీసుకున్న వ్యక్తి ఊపిరితిత్తుల నుండి హైదరాబాద్లోని ఒక ఆసుపత్రి వైద్యులు పెన్ క్యాప్ను తొలగించారు. కరీంనగర్కు చెందిన 26 ఏళ్ల వ్యక్తి ఇటీవల నిరంతర దగ్గు, వివరించలేని బరువు తగ్గడం వల్ల ఆసుపత్రిని సంప్రదించాడు. గత 10 రోజులుగా ఆ యువకుడి పరిస్థితి గణనీయంగా దిగజారిందని, నిద్రపోవడం కూడా కష్టమైందని కిమ్స్ హాస్పిటల్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ కన్సల్టెంట్ శుభకర్ నాదెళ్ల అన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్
‘వైశాలి’తో సూపర్హిట్ని అందించిన హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్లు రెండోసారి మరో ఇంట్రస్టింగ్ సూపర్నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’ కోసం చేతులు కలిపారు. 7G ఫిల్మ్స్ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !
నందమూరి బాలకృష్ణ తాజాగా అఖండ 2 సినిమా చేస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో యాక్షన్ సీన్స్ జరుగుతున్నాయి. దర్శకుడు బోయపాటి చాలా కేర్ తీసుకుని అఖండ సీక్వెల్ చేస్తున్నాడు. కాగా, అఖండ వంటి సినిమా కథల ఎంపికలో ఆయన కుమార్తె తేజస్విని పాత్ర వుందనీ, ఇకపై తన తండ్రి కథలు ఎలా వుండాలో సూచనలు చేస్తుందట. ఇక బాలకృష్ణ గురించి డేట్స్ను తేజస్విని భర్త చూసుకుంటున్నాడు.
కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్
తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'ఓదెల 2', ఇది 2021లో హిట్ అయిన ఓదెల రైల్వే స్టేషన్కి సీక్వెల్. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్వర్క్స్ బ్యానర్స్ పై నిర్మాత డి మధు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. నాగ సాధు పాత్రలో తమన్నా పెరోషియస్, స్టన్నింగ్ పోస్టర్స్ క్యురియాసిటీని పెంచాయి.
బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ
బ్రహ్మాజీ లీడ్ రోల్ లో ఒకరిగా ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్న డార్క్ కామెడీ-డ్రామా 'బాపు'. ఈ చిత్రానికి దయా దర్శకత్వం వహిస్తున్నారు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రాజు, సిహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఫెబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?
రామ్ గోపాల్ వర్మ సమర్పణలో గిరీష్ కృష్ణ కమల్ దర్శకత్వం వహించిన చిత్రం సారీ. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ నటి ఆరాధ్య దేవి తెలుగులో అరంగేట్రం చేసింది. ఈ చిత్రం ఫిబ్రవరి 28న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ, సినిమా ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇటీవల సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని ఒక సైకలాజికల్ థ్రిల్లర్గా అభివర్ణించారు. సారీ అనే టైటిల్ ఆ శైలికి నేరుగా సంబంధం కలిగి ఉండకపోవచ్చునని అతను అంగీకరించాడు. కానీ రెండూ అనుసంధానించబడి ఉన్నాయన్నాడు.