బుధవారం, 9 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (18:10 IST)
సంబంధిత వార్తలు
బస్సులో నిద్రరానిదెప్పుడు?
పట్టాలపైకి 'తేజస్' ప్రైవేటు రైలు.. ఆలస్యమైతే ప్రయాణికులకు పండగే!
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
రాబోయేది ఏ స్టేషన్?
"లంబు : రైలులో రాబోయేది ఏ స్టేషన్.
జంబు : రైల్వే స్టేషన్"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి స్మారకార్థం ప్రగతిశీల రైతులకు (ఆదర్శ రైతు) అవార్డులు ఏర్పాటు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి, అమలు చేయడానికి రాజశేఖర్ రెడ్డి పేరు మీద ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
పార్ట్టైమ్ నటిని.. ఫుల్టైమ్ పొలిటీషియన్ను : స్మృతి ఇరానీ
తాను పార్ట్ టైమ్ నటిని, పూర్తిస్థాయి రాజకీయ నేతను అను కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. గత 2014 నుండి 2024 వరకు మధ్య మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ, 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఆమె మళ్లీ తన నటనపై దృష్టిసారించారు. `క్యూంకి సాస్పి కపి బహు ది: రీబూట్' అనే టీవీ సీరియల్లో నటించేందుకు సిద్ధమయ్యారు.
Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జూలై 14 నుండి జూలై 16 వరకు మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలపై చర్చించడానికి పలువురు కేంద్ర మంత్రులను కలవడానికి ఢిల్లీకి వెళతారు. తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి సోమవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్తో పాటు ఇతర మంత్రులను కలవనున్నారు. ఈ సందర్భంగా బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి నిరాకరణ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూంలో పడేశారు...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. మద్యమత్తులో కామాంధుడైన తండ్రి కన్నబిడ్డపై అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గర్భస్రావం చేయించేందుకు ఢిల్లీకి రైలులో తీసుకెళుతుండగా, మార్గమధ్యంలో రైలు బోగీలో ప్రసవించింది. దీంతో ఆ పసికందును ఓ బ్యాగులో ఉంచి రైలు మరుగుదొడ్డిలో వదిలిపెట్టారు. అయితే, ఆయితే, ఆ బ్యాగులో దొరికిన సిమ్ కార్డు ఆధారంగా అసలు నిందితుడుని పోలీసులు గుర్తించారు. అతని వద్ద జరిపిన విచారణలో అసలు విషయాలు వెల్లడయ్యాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు
శ్రీశైలం ప్రాజెక్టు క్రెస్ట్ గేట్లను ఎత్తి మంగళవారం నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణానదికి జల హారతి నిర్వహించారు. ఇటీవలి సంవత్సరాలలో జూలై మొదటి వారంలో ప్రాజెక్టు గేట్లను తెరవడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. 2019లో, ఆగస్టు 11న ప్రాజెక్టు గేట్లు తెరవబడ్డాయి, ఆ సమయంలో ప్రాజెక్టులోకి 203.42 టీఎంసీ అడుగుల నీరు వచ్చి, నీటి మట్టాలు 882.80 అడుగులకు చేరుకున్నాయి. 2020లో, ఆగస్టు 21న గేట్లు తెరవగా, ప్రాజెక్టులోకి 207.40 టీఎంసీ అడుగుల నీరు వచ్చి, నీటి మట్టాలు 883.50 అడుగులకు చేరుకున్నాయి.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’కి మంచి రెస్పాన్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. జూన్ 27న విడుదలైన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది. డివోషనల్ బ్లాక్ బస్టర్గా ఈ చిత్రం ఇప్పటికీ సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు విజయవాడలో ప్రఖ్యాత గజల్ గాయకుడు, సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ కన్నప్ప చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ స్పెషల్ షోని డా.ఎం. మోహన్ బాబుతో పాటుగా నాగ సాధువులు, అఘోరాలు వీక్షించారు.
హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి
వార్ 2 చిత్రం కోసం కెమెరాలు ఆగినప్పుడు భావోద్వేగాల మిశ్రమ సంచిని అనుభవిస్తున్నాను. 149 రోజుల పాటు అవిశ్రాంత వేట, యాక్షన్, నృత్యం, రక్తం, చెమట, గాయాలు... మరియు ఇదంతా విలువైనది.. అంటూ హ్రితిక్ రోషన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. షూటింగ్ పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి చిత్రయూనిట్ తో పంచుకున్నారు.
Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్
హీరో సిద్ధార్థ్ లేటెస్ట్ మూవీ '3 BHK'. శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. శరత్ కుమార్ , దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాంతి టాకీస్ బ్యానర్పై అరుణ్ విశ్వ నిర్మించిన చిత్రం జూలై 4న విడుదలై విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్ హైదరాబాద్ లో మాట్లాడారు.
న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం
షార్ట్ ఫిలింస్ స్థాయి నుంచి హీరోగా తనకొక స్థాయి సంపాదించుకునే వరకు ఎదిగారు కిరణ్ అబ్బవరం. ఈ క్రమంలో ఫిలింమేకింగ్ లో ఆయన ఎన్నో ఇబ్బందులు, కష్టాలు చూశారు. ఎవరి సపోర్ట్ లేకుండా గుర్తింపు తెచ్చుకున్నారు. స్ట్రాంగ్ కంటెంట్, ఇన్నోవేటివ్ మేకింగ్ తో మూవీస్ చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ కష్టాలు తెలిసిన హీరో కాబట్టే తనలా ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ఆశపడే ఔత్సాహిక నటీనటుల, సాంకేతిక నిపుణులకు అండగా నిలుస్తానని దిల్ రూబా సినిమా ఈవెంట్స్ లో చెప్పారు
Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల
ఉపాసనా కామినేని కొణిదెల ఆధ్యాత్మికతపై గొప్ప నమ్మకంతో ఉంటారు. తాజాగా ఆమె ఒక వీడియోలో తన సాయి బాబా మీద ఉన్న భక్తిని గురించి చెప్పారు. ముఖ్యంగా సాయి బాబా వ్రతం, దానివల్ల తన జీవితంలో ఎలా మార్పులు వచ్చాయో ఆమె తన అనుభవాలతో చెప్పారు. అత్తమ్మ కిచెన్ పుస్తకంలో ఉన్న శ్లోకాలు చదువుతూ తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.