శుక్రవారం, 27 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
గురువారం, 3 అక్టోబరు 2019 (17:33 IST)
సంబంధిత వార్తలు
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
దుమ్మురేపుతున్న "సైరా" ... రిలీజ్కు ముందే కనకవర్షం
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఓ తండ్రికి కుమారుడు ఇచ్చే గొప్ప కానుక ఈ సైరా ... చరణ్ చేతిలో మరో భారీ ప్రాజెక్టు
ఆంధ్రా వ్యాపారులు పచ్చి మోసగాళ్లు : తెరాస మంత్రి శ్రీనివాస్ గౌడ్
బస్సులో నిద్రరానిదెప్పుడు?
"లంబు : బస్సులో ప్రయాణీకులకు నిద్రరానిదెప్పుడు.
జంబు : డ్రైవర్ కునికిపాట్లు పడుతున్నప్పుడు."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Amaravati: అమరావతిలో హెచ్ఓడీ టవర్ల నిర్మాణానికి టెండర్ల ఖరారు
కేంద్ర ప్రభుత్వం నుండి వివిధ పథకాల కింద వచ్చే నిధులను మూలధన వ్యయం వైపు మళ్లించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ విషయాలపై గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో నాయుడు మాట్లాడారు. దీనికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సీనియర్ శాఖ అధికారులు హాజరయ్యారు. పెన్షన్లు సహా సంక్షేమ కార్యక్రమాలకు నెలవారీ ఖర్చును ముఖ్యమంత్రి అంచనా వేశారు. అభివృద్ధి ప్రాజెక్టులకు, వివిధ సంక్షేమ పథకాల అమలుకు నిధుల అవసరాలను చర్చించారు. ఈ చొరవలకు మద్దతు ఇవ్వడానికి తగినంత నిధుల లభ్యతను నిర్ధారించడం ప్రాముఖ్యతను చెప్పారు.
Bride: పెళ్లి కూతురు పద్ధతిగా వుంటుంది అనుకుంటే.. ఇలా మందేసి, సిగరెట్ కాల్చింది..(video)
పెళ్లిళ్లు ప్రస్తుతం సెలెబ్రేషన్స్ మోడ్లో వున్నాయి. రిసెప్షన్లో డ్యాన్సులు చేయడం ఫ్యాషనైపోయింది. రిసెప్షన్లో పార్టీలు చేయడం, కేకులు కూడా కట్ చేయడం ప్రస్తుతం ట్రెండ్గా మారుతోంది. తాజాగా నవ వధువు పెళ్లి మండపంలో హల్ చల్ చేసింది. అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు తన స్నేహితులతో కలిసి చేసుకున్న పార్టీలో సిగరేట్, మందు తాగుతూ చిందులేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా జనాలు షాక్ అవుతున్నారు.
వంట సరిగ్గా వండలేదని కొబ్బరి తురుముతో భార్యను హత్య చేసేశాడు.. ఎక్కడ?
కుటుంబ విలువలు మంటగలిసిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే హత్యలు పెరిగిపోతున్నాయి. భార్యాభర్తల అనుబంధాలు మంటగలుస్తున్నాయి. చిన్న కారణాలకే హత్యలకు పాల్పడున్న వ్యక్తుల సంఖ్య తగ్గట్లేదు. తాజాగా భార్య వంట సరిగా చేయలేదనే కోపంతో భర్త నరికి నరికి చంపాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మాగడి సమీపంలోని మత్తికెరెలో రంగయ్య (68), తిమ్మమ్మ (65) దంపతులు ఎన్నో ఏళ్లుగా కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతాయని స్థానికుల సమాచారం మేరకు దర్యాప్తులో తేలింది.
Cow attack: ఏపీలో ఆవుల దాడి.. ఒకరు మృతి.. మరొకరికి తీవ్రగాయాలు (video)
ఏపీలో దారుణం చోటుచేసుకుంటుంది. ఇద్దరు వ్యక్తులపై ఆవులు దాడి చేశాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరొకరికి తీవ్రగాయాలైనాయి. వివరాల్లోకి వెళితే.. తిరుపతి, వేలూరు బస్టాండ్ సమీపంలో లక్ష్మీ కేఫ్ వద్ద ఆవులు నిలిచివున్నాయి. అదే సమయంలో బైకుపై ఇద్దరి వ్యక్తులు అక్కడ చేరుకున్నారు. బైకు వెనుక కూర్చున్న వ్యక్తి బైకు దిగుతుండగా పక్కనే వున్న ఆవు అతడిపై దాడి చేసింది. పక్కనే వున్న మరో ఆవు కూడా అతడిపై దాడి చేసింది. స్థానికులు ఆవులను దాడి చేయకుండా ప్రయత్నం చేశారు. కానీ ఆవులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.
Iran: అమెరికాతో చర్చలు.. అవసరమైతే చూద్దాం... సయ్యద్ అబ్బాస్
ఇరాన్ భూభాగంపై ఇజ్రాయెల్- అమెరికా దాడుల తర్వాత తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, అమెరికాతో చర్చలను తిరిగి ప్రారంభించడానికి ఎటువంటి ఏర్పాటు లేదా నిబద్ధత జరగలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి అన్నారు. అరాఘ్చి మాట్లాడుతూ, అమెరికాతో చర్చలు పునఃప్రారంభించే అవకాశం పరిశీలనలో ఉందని, అయితే ఆ చర్చలు టెహ్రాన్ జాతీయ ప్రయోజనాలు రక్షించబడ్డాయా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. "మా నిర్ణయాలు ఇరాన్ ప్రయోజనాలపై మాత్రమే ఆధారపడి ఉంటాయి"అన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు
బిగ్ బాస్ సీజన్ 9 గురించి తాజా అప్డేట్ వచ్చింది. ఈ సారి చదరంగం కాదు.. రణరంగమే.. అంటూ ఓ పవర్ ఫుల్ వీడియో రిలీజ్ అయింది. ఈ వీడియోను బట్టి ఈసారి కూడా కింగ్ నాగార్జునే బిగ్ బాస్ 9 సీజన్కు హోస్ట్గా వ్యవహరిస్తాడని స్పష్టంగా తెలుస్తోంది. బిగ్ బాస్ ఏడు సీజన్ల వరకు బాగా నడిచినా.. గత సీజన్ అంటే 8వ సీజన్కు పెద్దగా ఆదరణ లభించలేదనే టాక్ వినిపించింది.
మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు
ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి మండలి అధ్యక్షుడు దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్కు అలవాటు పడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.
Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు
మంచు విష్ణు నటించిన కన్నప్ప రేపు విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సినిమా విశేషాలను తెలియజేస్తూ, కన్నప్ప అనేది నాట్ మైథలాజికల్. కల్పితం (మంచు పురాణం). చివరిలోచూపించి మాత్రం ఒరిజినల్ అంటూ క్లారిటీ ఇచ్చాడు. అంతకు ముందు మాట్లాడుతూ, కన్నప్ప అనేది ఇంతకుముందు ఎవరూ చూపించని పాయింట్ ను మా సినిమాలో చూపించాను అన్నారు.
Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్
తాజాగా డి. సురేష్ బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూలీ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇది ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న మ్యాసీవ్ హైప్ను సూచిస్తోంది. LCU చిత్రాలన్నీ గతంలో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన నేపథ్యంలో హక్కుల కోసం గట్టి పోటీ ఏర్పడింది.
విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్లో సురేష్ బాబు
విజయ్ ఆంటోని నటిస్తూ, నిర్మించిన ‘మార్గన్’ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బానర్ పై జె.రామాంజనేయులు సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 27న సురేష్ బాబు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మార్గన్ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ అనే ఓ ఈవెంట్ను చిత్రయూనిట్ నిర్వహించింది.