గురువారం, 12 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
గురువారం, 3 అక్టోబరు 2019 (17:33 IST)
సంబంధిత వార్తలు
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
దుమ్మురేపుతున్న "సైరా" ... రిలీజ్కు ముందే కనకవర్షం
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఓ తండ్రికి కుమారుడు ఇచ్చే గొప్ప కానుక ఈ సైరా ... చరణ్ చేతిలో మరో భారీ ప్రాజెక్టు
ఆంధ్రా వ్యాపారులు పచ్చి మోసగాళ్లు : తెరాస మంత్రి శ్రీనివాస్ గౌడ్
బస్సులో నిద్రరానిదెప్పుడు?
"లంబు : బస్సులో ప్రయాణీకులకు నిద్రరానిదెప్పుడు.
జంబు : డ్రైవర్ కునికిపాట్లు పడుతున్నప్పుడు."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా కేసులో అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్
సంక్రాంతి సంబరాలు లక్కీడ్రా కేసులో వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు ప్రిన్సిపల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి కేంద్ర కారాగారానికి పోలీస్ బందోబస్తు మధ్య తరలించారు.
మూడో తరగతి నుంచి కృత్రిమమేథ తరగతులు : విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
దేశంలో మూడో తరగతి నుంచి కృత్రిమ మేథను పరిచయం చేస్తామని కేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఏఐ కాంక్లేవ్ 2026లో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో లానే విద్యారంగంలోను కృత్రిమ మేథ (ఏఐ) విస్తరిస్తోందని, ఈ కొత్త ఏఐ విధానాన్ని భారత్లోని విద్యార్థులందరికీ చేరువ చేస్తామన్నారు. ప్రస్తుతం దేశంలో 30 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారని, 3వ తరగతి నుంచి అధునాతన పరిశోధనలు నిర్వహించే విద్యార్థుల వరకు ఈ కృత్రిమ మేథ అందుబాటులో ఉంటుందన్నారు.
మిస్టర్ కొలికపూడి పార్టీ లేకుంటే వ్యక్తిగతంగా మనమంతా జీరో : టీడీపీ ఏపీ చీఫ్ పల్లా హెచ్చరిక
పార్టీ నేతలకు ముఖ్యంగా, తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్కు తెలుగుదేశం పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గట్టి హెచ్చరిక చేశారు. పార్టీ లేకుంటే వ్యక్తిగతంగా మనమంతా జీరో అనే విషయం గుర్తుపెట్టుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
జగన్ ఆంధ్రా ఫిష్ అంటే.. అవినాష్ నాటుకోడి అంటున్నారు : బీటెక్ రవి
గతంలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రా ఫిష్ అంటే.. ఇపుడు కడప ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి నాటుకోడి అంటున్నారని టీడీపీ నేత బీటెక్ రవి ఆరోపించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి, పరామర్శల పేరుతో దండయాత్రకు వెళ్లినట్టుగా జగన్ యాత్రలు చేస్తూ, ప్రజలకు నిత్యం నకరం చూపిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
యధేచ్చగా మాస్ కాపీయింగ్ : డ్రోన్ కెమెరాతో గుట్టు రట్టు
మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో యధేచ్చగా సాగుతున్న మాస్ కాపీయింగ్ను డ్రోన్ కెమెరా బహిర్గతం చేసింది. దీంతో మాస్ కాపీయింగ్కు అనుమతించిన 17 మంది ఉపాధ్యాయులపై విద్యాశాఖ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Mahesh Babu: శివరాత్రి రోజు నాగబంధం టీజర్ ను లాంచ్ చేయనున్న మహేష్ బాబు
విరాట్ కర్ణ హీగా అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'నాగబంధం' ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 15న మహా శివరాత్రి శుభ సందర్భంగా ఉదయం 11:11 గంటలకు టీజర్ విడుదల కానుండగా, మేకర్స్ ఇప్పుడు ఎక్సయిటింగ్ అప్డేట్ ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు టీజర్ను లాంచ్ చేస్తారని టీం అనౌన్స్ చేసింది. సూపర్ స్టార్ అసోసియేషన్ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న బజ్ను మరింత పెంచుతుంది.
అడివి శేష్ దర్శకత్వంలో అకీరా నందన్
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ సినీ రంగ ప్రవేశంపై ఊహాగానాలు మరింత జోరుగా వినిపిస్తున్నాయి. అకీరా నందన్ ఎంట్రీ ఎపుడు, ఎవరి దర్శకత్వంలో నటిస్తారనే చర్చ ఫిల్మ్ నగర్లో జోరుగా సాగుతోంది.
Arjun: ఇక్కడ కక్ష్య సాధింపులుండవు - పవన్ కళ్యాణ్ గారు మేం ఉన్నాం అన్నారు : యాక్షన్ కింగ్ అర్జున్
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద అర్జున్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీతో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా స్పెషల్ పాత్ర లో కనిపించనున్నారు . ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాత, దర్శకుడు అర్జున్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులేంటో ఓ సారి చూద్దాం..
పెళ్ళిళ్లు పెటాకులు కావడానికి కారణాలు వివరించిన నటుడు సుబ్బరాజు
తెలుగు చిత్రపరిశ్రమలోని ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్లలో ఒకరు సుబ్బరాజు. 'బాహుబలి' చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన లేటు వయసులో గత యేడాది వివాహం చేసుకున్నారు. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను లేటు వయసులో వివాహం చేసుకోవడాని గల కారణాలను వివరించారు.
Vishwak Sen: గత రెండు చిత్రాలలో పాటలు మెప్పించలేదు. ఫంకీ కి అన్నీ కుదిరాయి : విశ్వక్ సేన్
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో వస్తున్న చిత్రం 'ఫంకీ'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయిక.