శుక్రవారం, 30 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (18:02 IST)
సంబంధిత వార్తలు
ఓ తండ్రికి కుమారుడు ఇచ్చే గొప్ప కానుక ఈ సైరా ... చరణ్ చేతిలో మరో భారీ ప్రాజెక్టు
ఆంధ్రా వ్యాపారులు పచ్చి మోసగాళ్లు : తెరాస మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
లంబు : బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.
జంబు : రిపేరొచ్చిన చోటల్లా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
తల్లి అంజనా దేవి పుట్టినరోజు.. జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం తన తల్లి అంజనా దేవి పుట్టినరోజును జరుపుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, జంతు సంరక్షణ చొరవలో భాగంగా రెండు జిరాఫీలను దత్తత తీసుకున్నారు. జంతువుల సంరక్షణ కోసం ఇతరులను కూడా దత్తత తీసుకోవాలని ఆయన ప్రోత్సహించారు.
అమరావతిలో దేశంలోనే తొలి ఏఐ విశ్వవిద్యాలయం.. ఫిబ్రవరి 19న ప్రారంభం
భారతదేశంలోని మొట్టమొదటి ఏఐ విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 19న అమరావతిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ సంస్థ NVIDIA మద్దతుతో పనిచేస్తుంది. కృత్రిమ మేధస్సులో అధునాతన విద్యపై దృష్టి పెడుతుంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఏఐ, మెషిన్ లెర్నింగ్ను కోర్సులు కవర్ చేస్తాయి. రాబోయే రెండేళ్లలో 10,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ఈ విశ్వవిద్యాలయం లక్ష్యం. విద్యావేత్తలతో పాటు, ఏఐ స్టార్టప్లకు మార్గదర్శకత్వం వహించడంపై కూడా దృష్టి పెడుతుంది. ఆవిష్కరణ, పరిశోధనలకు మద్దతు ఇచ్చే బలమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడం లక్ష్యం.
మేడారం ఉత్సవంలో నీటి లభ్యతను, రిటైల్ సాధికారతను కల్పిస్తున్న కోకా-కోలా ఇండియా
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన వేడుక అయిన మేడారం జాతర 2026 కోసం సందర్శకులు భారీగా తరలి వస్తున్న నేపథ్యంలో కోకా-కోలా ఇండియా, తన బాట్లింగ్ భాగస్వామి- హిందూస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి, పెద్ద ఎత్తున హైడ్రేషన్ యాక్సెస్, రిటైలర్ ఎనేబుల్మెంట్, కమ్యూనిటీ నేతృత్వంలోని కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రాధాన్యతల పట్ల తన నిబద్ధతను బలోపేతం చేస్తోంది. తన లోకల్ యువర్స్ చొరవ ద్వారా ఈ కంపెనీ, స్థానిక జీవనోపాధికి మద్దతు ఇవ్వడానికి, ఆర్థిక అవకాశాలను సృష్టించడానికి పరిసర రిటైలర్లు, విక్రేతలు, కార్మికులతో కలిసి పనిచేస్తోంది.
వైఎస్ జగన్ను ఏకిపారేసిన షర్మిల- అధికారం కోసమే జగన్ మరో పాదయాత్ర
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తన సోదరుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికే జగన్ మరో పాదయాత్రకు ప్రణాళిక రచిస్తున్నారని ఆరోపించారు. తమ తండ్రి దివంగత వైఎస్సార్ జలయజ్ఞం పథకం కింద ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను జగన్ ఎందుకు పూర్తి చేయలేకపోయారని షర్మిల ప్రశ్నించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను చుట్టేసిన సీతాకోకచిలుకలు, ఆయనలో ఆ పవర్ వుందట...
సీతాకోకచిలుకలు. వాటిని పట్టుకుందామంటేనే తుర్రుమంటూ ఎగిరిపోతాయి. అట్లాంటి సీతాకోకచిలుకలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను చుట్టేసాయి. ఒకటి నుదుటిపై వాలితో మరొకటి చేతిపై వాలింది. ఇంకోటి ఆయన గుండెలపై వాలింది. వాటిని చూస్తూ పవన్ ఎంతో ముచ్చటపడ్డారు. ఐతే అక్కడ ఎందరో వుండగా సీతాకోకచిలుకలు మాత్రం ఆయనపైనే వాలాయి. సీతాకోకచిలుకలు వాలితే శుభసూచకం అంటోంది శాస్త్రం. ఇలా బటర్ ఫ్లైస్ వాలితే అదృష్టం కలిసి వస్తుంది. భవిష్యత్ అంతా మంచిగా సాగుతున్నదట. సానుకూల శక్తి వున్నవారిపైనే ఇలా సీతాకోకచిలుకలు వాలుతాయని చెబుతున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
SriRam: ది మేజ్ నుంచి శ్రీరామ్ ఫస్ట్లుక్ అండ్ గ్లింప్స్
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్హిట్ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్. ఈయన తమిళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీరామ్ హీరోగా తెలుగులో తెరకెక్కుతున్న చిత్రం 'ది మేజ్'. ప్రియాంక శర్మ , హృతిక శ్రీనివాసన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి డాక్టర్ రవికిరణ్ గడలే దర్శకుడు.
కొచ్చిలో ఒకొరగజ్జ ప్రచారాన్ని భగ్నం చేయడానికి వారే బాధ్యులు!
కన్నడ చిత్రం ‘కొరగజ్జ’ ప్రచార కార్యక్రమం కొచ్చిలో అనుకోని షెడ్యూల్ సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. జనవరి 24న కొచ్చి హాలిడే ఇన్లోని గ్రాండ్ బాల్రూమ్లో నిర్వహించాల్సిన ప్రెస్మీట్కి అదే సమయంలో మరో మలయాళ చిత్రం ప్రెస్ ఈవెంట్ షెడ్యూల్ కావడంతో వాయిదా పడింది. ఈ ప్రెస్మీట్కు సంబంధించిన ఆహ్వానాలు దాదాపు వారం రోజుల ముందుగానే కొచ్చి మీడియాకు పంపించబడ్డాయి.
సీతా పయనం నుంచి పయనమే..మెలోడియస్, రొమాంటిక్ పాట విడుదల
దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త చిత్రం 'సీతా పయనం'. ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించారు. అతని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషించారు. ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతోన్నారు.
ఓం శాంతి శాంతి శాంతిః రీమేక్ కనుక తరుణ్ చేయన్నాడు : సృజన్ యరబోలు
మలయాళం లో కంటే ఓం శాంతి శాంతి శాంతిః సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మలయాళం వర్షన్ చూడని వాళ్ళకి ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమాలా అనిపిస్తుంది. చూసిన వారికి సర్ ప్రైజ్ గా వుంటుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమా గుర్తుకు రాదు. ప్రిమియర్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది అని నిర్మాత సృజన్ యరబోలు అన్నారు.
NTR: ఎన్టీఆర్ కు రక్షణ కల్పించిన ఢిల్లీ హైకోర్టు
వివిధ మాధ్యమాల్లో తన పేరు, ఫోటోలు, గుర్తింపును అనుమతి లేకుండా వాణిజ్య పరమైన ప్రయోజనాల కోసం వాడుతున్నారని ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్ వేశారు. ఈ విషయాన్ని పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు ఆయన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పిస్తూ ఆదేశాలను జారీ చేసింది.