శుక్రవారం, 20 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (18:02 IST)
సంబంధిత వార్తలు
ఓ తండ్రికి కుమారుడు ఇచ్చే గొప్ప కానుక ఈ సైరా ... చరణ్ చేతిలో మరో భారీ ప్రాజెక్టు
ఆంధ్రా వ్యాపారులు పచ్చి మోసగాళ్లు : తెరాస మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
లంబు : బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.
జంబు : రిపేరొచ్చిన చోటల్లా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
వైజాగ్ మీదుగా వెళ్లేవాడిని, ఇండియా మార్పు వేగం ఆశ్చర్యపరుస్తోంది: సుందర్ పిచాయ్
ఢిల్లీ ఏఐ సమావేశంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన విద్యార్థి దశ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ... నేను ఇండియా సందర్శించిన ప్రతిసారీ, ఈ దేశం మార్పు వేగం నన్ను ఆశ్చర్యపరుస్తుంది. నేడు కూడా దీనికి భిన్నంగా లేదు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు, నేను తరచుగా చెన్నై నుండి IIT ఖరగ్పూర్ వరకు కోరమండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించేవాడిని. అక్కడికి చేరుకోవడానికి విశాఖపట్నం మీదుగా వెళ్లేవాడిని. గూగుల్ సంస్థ భారతదేశంలో $15 బిలియన్ల మౌలిక సదుపాయాల పెట్టుబడిలో భాగంగా విశాఖపట్నంలో పూర్తి-స్టాక్ AI హబ్ను స్థాపించనుంది. ఇది ప్రపంచ AI ఉద్యమంలో దేశాన్ని మరింత ముందంజలో ఉంచుతుంది.
రేపిస్ట్ కులవర్థన్ అంత్యక్రియలు పూర్తి.. చెత్త తొలగించే ఆటోలో మృతదేహం తరలింపు..
శ్రీ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడైన కులవర్థన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోగా అతని అంత్యక్రియలను గురువారం పూర్తి చేశారు. అతని మృతదేహాన్ని తీసుకునేందుకు కన్నతల్లితో పాటు తోబుట్టువులు, ఇతర కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకురాలేదు. దీంతో పురపాలక సిబ్బందే అతని మృతదేహాన్ని చెత్తను తరలించే ఆటోలో శ్మశానవాటికకు తరలించి పూడ్చిపెట్టారు.
టీవీ సౌండ్ తగ్గించమని కోరిన భర్త.. దారుణంగా కత్తితో పొడిచి చంపేసిన భార్య
టీవీ సౌండ్ తగ్గించమని కోరిన భర్త ప్రాణాలు కోల్పోయాడు. కట్టుకున్న భార్యే కడతేర్చింది. ఈ దారుణం ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని టిడ్కో గృహ సముదాయంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గృహ సముదాయంలో అహ్మద్, క్రాంతి అనే దంపతులు నివసిస్తున్నారు. అయితే, గురువారం రాత్రి పెద్ద సౌండ్ పెట్టుకుని భార్య టీవీ చూస్తోంది.
నా అన్వేషణ ఇన్స్టాగ్రాం అకౌంట్ బ్యాన్, అప్పుడు వినిసావు అన్నాడు, ఇప్పుడు చూసేందుకు అక్కడ ఏమీలేదు
నా అన్వేషణ పేరుతో ప్రపంచ దేశాలను చుడుతూ వాటిని తన సోషల్ మీడియా పేజీల్లో పెడుతూ కోట్లు ఆర్జిస్తూ వచ్చిన అన్వేష్కి బిగ్ షాక్ తగిలింది. సుమారు 13 లక్షల మంది ఫాలోవర్లు వున్న ఈ అకౌంట్ ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. దీనికి కారణం ఇటీవలే అన్వేష్ వ్యాఖ్యలు నేపధ్యంలో అతడిపై ఫిర్యాదుల వెల్లువలా పోలీసు స్టేషన్లలో నమోదయ్యాయి. దేశాన్ని దూషించాడంటూ ఫిర్యాదులు రావడంతో అది కాస్తా ఇన్ స్టాగ్రాం యాజమాన్యం దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో అతడి అకౌంటుని క్లోజ్ చేసినట్లుగా తెలుస్తోంది.
రాజస్థాన్లో కలకలం ... రాహుల్ గాంధీని కాల్చిపడేస్తానన్న వ్యక్తి అరెస్టు
బీజేపీ పాలిత రాజస్థాన్ రాష్ట్రంలో కలకలం చెలరేగింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీని కాల్చిపడేస్తామంటూ హెచ్చరించిన వ్యక్తిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వ్యక్తిని రాజా అమేరా అని, ఆయన కర్ణిసేనకు చెందిన కార్యకర్తగా గుర్తించారు. ఇదే గాడ్సే మనస్తత్వం అంటూ బీజేపీ, ఆర్ఎస్ఎస్పై కాంగ్రెస్ నేతల మండిపడ్డారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
మా పూర్వీకులు భయంకరమైన ఘోరాలకు పాల్పడ్డారు: విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ వ్యాఖ్యలు
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తండ్రి, ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు అయిన విజయేంద్ర ప్రసాద్ చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆయన హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన మాతా రాంబాయి అంబేడ్కర్ మెమోరియల్ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన వేదికపై నుంచి మాట్లాడుతూ... ఇన్నిరోజులుగా మనసులో దాచుకున్నాను. సందర్భం వచ్చింది కనుక చెప్పక తప్పడంలేదు.
'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్డేట్ (వీడియో)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీష్ కళ్యాణ్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తోంది. మార్చి 26వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి గురువారం కీలక అప్డేట్ ఒకటి వచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాలోని రెండో పాట ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.
Vishwak Sen : విశ్వక్సేన్ # CULT పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ టీజర్
మాస్ కా దాస్ విశ్వక్సేన్ మరోసారి బౌండరీస్ ని దాటి ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్తో వస్తున్నారు. ఫలక్నుమా దాస్, దాస్ కా ధమ్కీ వంటి చిత్రాలతో హీరో, దర్శకుడు, నిర్మాత, రచయితగా ఆకట్టుకున్న విశ్వక్సేన్ ఇప్పుడు తన స్వీయ రచన, దర్శకత్వంలో #CULT తో రాబోతున్నారు. తారక్ సినిమాస్ బ్యానర్ పై సందీప్ కాకరాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Yash: రక్తం పారుతుంటే మందు తాగుతూ టాక్సిక్ ద్వారా యశ్ ఏం చెబుతున్నాడు?
రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్ : ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ నుంచి మేకర్స్ న్యూ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్ను ఫిబ్రవరి 20న ఉదయం 9:35 గంటలకు విడుదల చేస్తామని టీం ప్రకటించింది. ఈ మేరకు రిలీజ్ చేసిన న్యూ పోస్టర్ అందరిలోనూ అంచనాల్ని పెంచేసింది. ఇందులో రాయ పాత్రలో యశ్ రక్తాన్ని ఏరులై పారించినట్టుగా కనిపిస్తోంది.
Dasharath: టీవీ, ఓటీటీ కంటెంట్ దర్శకుడు ఆర్య హీరోగా చిత్రం
ఆర్యా హీరోగా పోలూరు కృష్ణ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోంది. శ్రీ విజయ వారాహి మూవీస్ బ్యానర్ పై మురుకుంట్ల అరవింద్ & విజయ భారతి నిర్మిస్తున్న ఈ కొత్త చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైయింది. ముహూర్తపు సన్నివేశానికి దశరథ్ క్లాప్ కొట్టారు. నిర్మాత విజయ భారతి కెమరా స్విచాన్ చేయగా, నిర్మాతలు టీంకు స్క్రిప్ట్ అందజేశారు. మూవీ యూనిట్ అందరూ వేడుకలో పాల్గొన్నారు. ఈ చిత్రంలో దశరథ్, వాసుకి, ఆడుకలం నరేన్, సమ్మిట గాంధీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.