శనివారం, 15 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (18:02 IST)
సంబంధిత వార్తలు
ఓ తండ్రికి కుమారుడు ఇచ్చే గొప్ప కానుక ఈ సైరా ... చరణ్ చేతిలో మరో భారీ ప్రాజెక్టు
ఆంధ్రా వ్యాపారులు పచ్చి మోసగాళ్లు : తెరాస మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
లంబు : బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.
జంబు : రిపేరొచ్చిన చోటల్లా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట
తప్పు చేసినవాడు తప్పకుండా శిక్షించబడతాడు. న్యాయం, ధర్మం పాటించనివాడికి తగిన శిక్ష ఖచ్చితంగా వుంటుంది కదా. అన్ని అధికారాలు తనవేనంటూ విర్రవీగిన హిట్లర్ వంటి నియంతలు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. తానే దైవాంశ సంభూతుడినంటూ తల ఎగరేసిన ఎందరినో కాలం అంతం చేసింది. కానీ ఇలాంటివి చూసినా పాకిస్తాన్ గుణపాఠం నేర్చుకోలేదు. ఆ దేశ సైన్యాధిపతికి మరిన్ని అధికారాలు కట్టబెట్టడమే కాదు... జీవితాంతం అతడు ఎలాంటి తప్పు చేసినా కూడా అరెస్ట్ చేయకుండా చట్టాన్ని ఆమోదించింది.
అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?
మైథిలి ఠాకూర్ కేవలం 25 సంవత్సరాల వయసులో అలీనగర్ నియోజకవర్గంలో ఆర్జేడీ పార్టీకి చెందిన బినోద్ మిశ్రాపై గెలిచి బీహార్లో అతి పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యే అయ్యారు. భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మైథిలి ఠాకూర్ అలీనగర్ అసెంబ్లీ స్థానాన్ని 11,730 ఓట్ల తేడాతో గెలుచుకున్నారు. ఠాకూర్ తన రాజకీయ అరంగేట్రంతో 84,915 ఓట్లను సాధించి, 73,185 ఓట్లు సాధించిన ఆర్జేడీ పార్టీ సీనియర్ నాయకుడైన 63 ఏళ్ల బినోద్ మిశ్రాను ఓడించారు. అయితే ఆమె కీర్తికిరీటాలు రాజకీయ ప్రస్థానం కంటే ముందే ప్రారంభమయ్యాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఈ ఫలితాల తర్వాత బీజేపీ రెబెల్స్పై దృష్టిసారించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్తో సహా మరో ఇద్దరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి వారిని ఎందుకు బహిష్కరించకూడదో వారంలోపు వివరణ ఇవ్వాలంటూ ముగ్గురు నేతలకు భాజపా షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)
తనపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు పరారీలో వున్నారనీ, వారిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ డీఐజికి ఫిర్యాదు చేసేందుకు అత్యాచార బాధితురాలు ప్రయత్నం చేసింది. ఐతే ఆమె ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్షహార్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్షహార్లో ఓ యువతిపై కొందరు కామాంధులు అత్యాచారం చేసారు. వారిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కంప్లైంట్ అయితే తీసుకున్నారు కానీ నిందితులను పోలీసులు ఇప్పటివరకూ అరెస్ట్ చేయలేదు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఖాతా తెరిచిన బీఎస్పీ.. అదీ కూడా 30 ఓట్ల మెజార్టీతో..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ఎన్డీయే కూటమి ఏకంగా 202 సీట్లను కైవసం చేసుకుని మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఈ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఖాతా తెరిచింది. ఒక్క సీటు గెలుచుకుని విజయభేరీ మోగించింది. ఆ గెలుపు కూడా కేవలం 30 ఓట్ల తేడాతో దక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం
కోలీవుడ్లో రీసెంట్గా ‘జో’ అంటూ బ్లాక్ బస్టర్ హిట్ను అందించిన నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్. ఈ సంస్థ నుంచి తదుపరి ప్రాజెక్ట్ ప్రొడక్షన్ నెంబర్ 3ని ప్రారంభించారు. తెలుగు-తమిళ్ అంటూ ద్విభాషా చిత్రంగా రూపు దిద్దుకుంటోంది. ‘కోజిపన్నై చెల్లదురై’, ‘కానా కానమ్ కాలంగల్’ వంటి వాటిలో అద్భుతమైన నటనను కనబర్చి అందరినీ ఆకట్టుకున్న ఏగన్, ‘కోర్ట్’ చిత్రంతో అందరినీ ఆకట్టుకున్న శ్రీదేవీ, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ ఫెమినా జార్జ్ ఈ చిత్రంలో ప్రముఖ పాత్రల్ని పోషించనున్నారు. ఈ చిత్రం గురించి మేకర్స్ ఈరోజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?
రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పేరు ఖరారు చేయడానికి ఈరోజు రామోజీ ఫిలింసిటీలో గ్లోబ్ ట్రాటర్ పేరుతో ఈవెంట్ ప్రారంభంఅయింది. ఫిలింసిటీ బయట గల ప్రాంతంలో ఈ ఈవెంట్ జరుగుతుంది. బాహుబలి చిత్రం తీసిన వెనుక భాగంలో సెట్ వేసి తీర్చిదిద్దారు. దీనికోసం నేషనల్ మీడియాతోపాటు విదేశాల నుండి కూడా అభిమానులు వస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి బారీగా ప్లాన్ చేసినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి.
అరుళ్ నిథి, మమతా మోహన్దాస్ ల మై డియర్ సిస్టర్
అరుళ్ నిథి–మమత మోహన్దాస్ ప్రధాన పాత్రల్లో “మై డియర్ సిస్టర్” చిత్రాన్ని అద్భుతమైన విజువల్ ప్రొమోతో ప్రకటించారు. అన్నాచెల్లెళ్ళ బంధం ఎన్నాళ్లుగానో ముఖ్యమైన భావోద్వేగ అంశం. పాసా మలర్ నుంచి వేదాళం వరకూ అన్నాచెల్లెల్ల అనుబంధం తరతరాలుగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూనే ఉంది.
ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్గా ఉంటుంది : ఆదిత్య హాసన్
ఈ సినిమాలో కృష్ణ చైతన్య ఘంటసాలగా, మృదుల ఘంటసాల సావిత్రమ్మగా, చిన్న ఘంటసాలగా తులసి మూవీ ఫేమ్ అతులిత నటించగా.. సుమన్ ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ఈ మూవీకి సంబంధించిన టీజర్ను ముఖ్య అతిథిగా హాజరైన ఆదిత్య హాసన్ లాంఛ్ చేశారు.
సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ మూవీస్ తో స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో సంగీత్ శోభన్, ఇటీవల గర్ల్ ఫ్రెండ్ తో సూపర్ హిట్ అందుకున్న నిర్మాత ధీరజ్ మొగిలినేని, న్యూ యాస్పరెంట్ ప్రొడ్యూసర్ గిరిబాబు వల్లభనేని, టాలెంటెడ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ కాంబోలో ఓ క్రేజీ మూవీ రాబోతోంది.