మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (18:02 IST)
సంబంధిత వార్తలు
ఓ తండ్రికి కుమారుడు ఇచ్చే గొప్ప కానుక ఈ సైరా ... చరణ్ చేతిలో మరో భారీ ప్రాజెక్టు
ఆంధ్రా వ్యాపారులు పచ్చి మోసగాళ్లు : తెరాస మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
లంబు : బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.
జంబు : రిపేరొచ్చిన చోటల్లా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
చిట్టిరెడ్డీ... మీరు అద్భుతాలు చూస్తారు త్వరలో: కిరణ్ రాయల్
తనపై సోషల్ మీడియాలో చేస్తున్న ఆరోపణలపై కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన మాట్లాడుతూ... '' పవన్ కల్యాణ్ భక్తుడిని నేను. కాలర్ ఎగరేసుకుని తిరుగుతా. నా ఫోటోలు, వీడియోలు, వాయిస్ రికార్డులు, ఇంకేమైనా వున్నాయా మీ దగ్గర. ఇదిగో చిట్టిరెడ్డి పోస్టర్, మీరు ఏం చేస్తారో చేసుకోండి. మీరు అద్భుతాలు చూస్తారు త్వరలో. ఆ అమ్మాయి బాధితులు ఫోన్లు చేసి డిటైల్స్ ఇస్తామని చెప్పారు. ఆమె నిజస్వరూపం ఇస్తాం మీకు అని చెప్పినా నేను క్యారెక్టర్ వున్నవాడిని కనుక అవన్నీ నాకు వద్దని చెప్పాను. ఎందుకంటే నాకు ఇంట్లో ఓ చిన్న పాప వుంది.
బీటెక్ బంగారు బాతుగుడ్డు కాదు, 6 నెలలకే ఔట్: 700 మందిని ఇన్ఫోసిస్ ఊస్టింగ్
బీటెక్. ఒకప్పుడు మా అబ్బాయి/అమ్మాయి బీటెక్ చదువుతోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుంది అని గొప్పగా చెప్పుకునేవారు తల్లిదండ్రులు. ఇప్పుడు అది రివర్స్ అవుతోంది. ఏడాదికి దేశంలో లక్షల మంది బీటెక్ పట్టభద్రులు బయటకు వచ్చేస్తున్నారు. కానీ వారికి తగినట్లుగా కంపెనీల్లో ఉద్యోగాల కల్పన రావడంలేదు. పైగా ప్రతి ఒక్కరూ బీటెక్ అనేది బంగారు బాతుగుడ్డు లాంటిదని ఎగబడి చదవడం ఎక్కువైంది. దీనితో పోటీ ఎక్కువై ఆ విభాగంలో ఉద్యోగాలు రావడం కష్టతరంగా మారిపోతోంది. ఇందుకు తాజా ఉదాహరణే ఇన్ఫోసిస్ 700 మంది ట్రైనీ ఉద్యోగులను ఉన్నఫళంగా 6 నెలలు కూడా తిరగక ముందే ఇంటికి సాగనంపింది.
తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ.. ప్రజలు చికెన్ తినొద్దు..
తూర్పుగోదావరి జిల్లాలో కోళ్ళు పెద్ద ఎత్తున మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరణానికి కారణం బర్డ్ ఫ్లూ అని అధికారులు నిర్ధారించారు. ముందు జాగ్రత్త చర్యగా, కొన్ని రోజులు ప్రజలు చికెన్ తినడం మానుకోవాలని అధికారులు. కోళ్ల వినియోగాన్ని తగ్గించాలని వారు ప్రజలకు సూచించారు.
ఫిబ్రవరి 28న పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే జూలైలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో పూర్తి బడ్జెట్ను సమర్పించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
అక్కా అంటూ ఇంట్లోకి వచ్చాడు.. కూతురుపై కన్నేసి కాటేశాడు...
అక్కా అంటూ ఓ కామాంధుడు పక్కింట్లోకి వచ్చిన ఓ యువకుడు ఆ మహిళ కుమార్తెపై కన్నేసి శీలంపై కాటేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో ప్రవేశించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
చరణ్ కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు : అల్లు అరవింద్ (Video)
హీరో రామ్ చరణ్ తనకు కొడుకు లాంటివాడని, తనకున్న ఏకైక మేనల్లుడు అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నగరంలో విలేకరులతో మాట్లాడుతూ, ఓ ఈవెంట్లో రామ్ చరణ్ స్థాయిని తగ్గించేలా మాట్లాడినట్టుగా మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారని, చెర్రీని తాను ఉద్దేశ్యపూర్వకంగా ఏమీ అనలేదని స్పష్టం చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు పరిస్థితిని వివరించే క్రమంలో తాను మాట్లాడిన మాటలు మరోలా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు.
మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎటర్టైన్మెంట్గా మారింది : నాగ చైతన్య (Video)
హీరోయిన్ సమంతతో విడాకుల అంశంపై హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. సమంతతో విడాకుల అంశం జనాలతో పాటు మీడియాకు ఒక ఎంటర్టైన్మెంట్ అంశంగా మారింపోయిందంటూ కామెంట్స్ చేశారు. మేమిద్దరం కలిసే విడాకులు తీసుకున్నామని, వ్యక్తిగతంగా, ఏకపక్షంగా విడాకులు తీసుకోలేదని ఆయన స్పష్టంచేశారు.
ఫన్మోజీ ఫేమ్ సుశాంత్ మహాన్ హీరోగా కొత్త చిత్రం.. పోస్టర్ విడుదల
సోషల్ మీడియాలో ఫన్మోజీకి ఉండే ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. యూట్యూబ్లో ఫన్మోజీ నుంచి వచ్చే కంటెంట్ అందరినీ ఆకట్టుకుంటూ బిలియన్ల వ్యూస్, మిలియన్ల సబ్ స్క్రైబర్లను సాధించుకుంది. ఇక ఇప్పుడు ఈ టీం వెండితెరపైకి రాబోతోంది. మన్వంతర మోషన్ పిక్చర్స్, శివం సెల్యూలాయిడ్స్ బ్యానర్ల మీద సుశాంత్ మహాన్ హీరోగా కె. సుధాకర రెడ్డి, రవి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అఖండ 2 – తాండవం లో బాలకృష్ణ ను బోయపాటి శ్రీను ఇలా చూపిస్తున్నాడా ?
నందమూరి బాలకృష్ణ ను అఖండ 2 – తాండవం లో బోయపాటి శ్రీను సరికోత్హగా చుపిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఇప్పడు మరో విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరిగుతుంది. దీనిపై మరో క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలు చేస్తున్నాడు. ఒక పాత్ర నెగిటివ్, మరో పాత్ర పాజిటివ్ అని తెలుస్తోంది. సహజంగా ఇంటర్వెల్ లోనే బాలయ్య రెండో పాత్ర రివీల్ అవుతుంది. ఇందులోనూ అదే జరుగుతుంది. కాగా, రెండో బాలయ్య సింపతి క్రియేట్ చేస్తుందని అంటున్నారు.
ప్రతి ఒక్కరూ హెల్త్ కేర్ తీసుకోవాలి : ఐశ్వర్య రాజేష్
ప్రతి ఒక్కరూ హెల్త్ కేర్ తీసుకోవాలని ఐశ్వర్య రాజేష్ అన్నారు. 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ఫేమ్ ఐశ్వర్య రాజేష్ ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ 'కలర్స్' (Kolors Healthcare) బంజారా హిల్స్ బ్రాంచీలో సందడి చేసింది. ఈ సందర్భంగా 'కలర్స్ హెల్త్ కేర్ 2.O' యూనిట్ని ప్రారంభించింది. ఆధునిక టెక్నాలజీతో ఈ సంస్థ అందిస్తున్న సేవలను ఆమె స్వయంగా పరిశీలించింది.