బుధవారం, 21 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (18:02 IST)
సంబంధిత వార్తలు
ఓ తండ్రికి కుమారుడు ఇచ్చే గొప్ప కానుక ఈ సైరా ... చరణ్ చేతిలో మరో భారీ ప్రాజెక్టు
ఆంధ్రా వ్యాపారులు పచ్చి మోసగాళ్లు : తెరాస మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
లంబు : బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.
జంబు : రిపేరొచ్చిన చోటల్లా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
కేరళలో బస్సులో లైంగిక వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్య.. కార్డ్బోర్డ్లతో పురుషుల ప్రయాణం (video)
కేరళలో జరిగిన ఒక విషాద సంఘటనపై తీవ్రంగా చర్చ జరిగింది. బస్సులో లైంగిక ఆరోపణలు ఎదుర్కొని ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆరోపణకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. నిందితుడు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నాడని టాక్ వస్తోంది. బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించే బదులు ఆ వీడియోను ఎందుకు షేర్ చేసిందని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఆ వ్యక్తి నిర్దోషి అని భావిస్తే చట్టపరమైన మార్గాన్ని ఎందుకు ఎంచుకోలేదని మరికొందరు అడుగుతున్నారు.
ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు.. జనసేనకు, బీజేపీకి ఎన్ని స్థానాలు?
ఆంధ్రప్రదేశ్ నుండి నాలుగు రాజ్యసభ స్థానాలు జూన్ నాటికి ఖాళీ కానున్నాయి. పదవీ విరమణ చేయనున్న సభ్యులలో ముగ్గురు వైఎస్సార్సీపీకి చెందినవారు కాగా, ఒకరు టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది ఎన్నికలకు ముందు కొత్త రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోంది. వైఎస్సార్సీపీకి చెందిన అల్లా అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీల పదవీకాలం జూన్ 21, 2026న ముగుస్తుంది. గత డిసెంబర్లో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ టికెట్పై గెలిచిన సనా సతీష్ పదవీకాలం కూడా జూన్లో ముగుస్తుంది.
ఏపీలో పెరిగిన భూముల ధరలు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రియల్టీ ధరలు పెరిగాయి. రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి జారీ చేసిన మెమో ప్రకారం, సవరించిన ధరలు ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి వస్తాయి. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల విలువలను సవరించడం ఇది రెండోసారి. రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాలు, వాణిజ్య కేంద్రాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వం మార్కెట్ విలువలను 15 శాతం పెంచింది. సవరించిన ధరల వల్ల రెవెన్యూ వసూళ్లు గణనీయంగా పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
తొమ్మిది తులాల బంగారు గొలుసు... అపార్ట్మెంట్కు వెళ్లి వృద్ధురాలి వద్ద దోచుకున్నారు..
హైదరాబాద్, లాలాగూడలోని హరి హంత్ సదన్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న 80 ఏళ్ల వృద్ధురాలి వద్ద నుంచి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తొమ్మిది తులాల బంగారు గొలుసును బుధవారం ఉదయం దొంగిలించారు. ఆ మహిళ, బాల రుక్మిణి, తన కుమారుడు నరేష్ పనికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో, మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు 301 నంబర్ ఫ్లాట్లోకి ప్రవేశించి, ఆ వృద్ధురాలిని బెదిరించి, ఆమె వద్ద నుంచి బంగారు గొలుసును దొంగిలించారు. ఆమె ఇంటికి తిరిగి వచ్చిన తన కుమారుడు నరేష్కు ఈ విషయం చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఛీ..ఛీ.. ఇదేం పాడుపని.. మహిళల లోదుస్తులను దొంగిలించిన టెక్కీ.. ఎందుకంటే?
మహిళల లోదుస్తులను దొంగిలించి, వాటిని ధరించి తనను తాను చిత్రీకరించుకున్నాడనే ఆరోపణలపై బెంగళూరు పోలీసులు బుధవారం కేరళకు చెందిన 23 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. అముల్ అని గుర్తించబడిన ఆ నిందితుడు నగరంలోని హెబ్బగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నాడు. అముల్ అని గుర్తించబడిన నిందితుడి కదలికలు నగరంలోని నివాస సందులలోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయిన తర్వాత అతడిని పట్టుకున్నట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి ధృవీకరించారు. బట్టలు ఆరబెట్టడానికి వేలాడదీసిన ఇళ్లను, బాల్కనీలను అముల్ లక్ష్యంగా చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
కుక్కకు తులాభారం, ప్లీజ్ మనోభావాలు దెబ్బతింటే క్షమించండి: నటి టీనా శ్రావ్య (video)
ఒకవైపు వీధి కుక్కల వ్యవహారంపై ఇటీవలే నటి రేణూ దేశాయ్ తన తీవ్ర ఆవేదనను వెళ్లబుచ్చారు. ఏదో రెండు కుక్కలు కరిస్తే మిగిలిన కుక్కలు ఏం పాపం చేసాయని వాటిని చంపేస్తున్నారంటూ బాధపడ్డారు. ఆ సంగతి అలావుండగా తాజాగా టాలీవుడ్ నటి టీనా శ్రావ్య తను చేసిన పనికి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. దీనికి సంబంధించి ఓ వీడియోను విడుదల చేసారు. అందులో ఆమె మాట్లాడుతూ... నా పెంపుడు కుక్కకి శస్త్రచికిత్స జరిగింది. దాని ఆరోగ్యం బాగుపడితే అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటానని అనుకున్నా. మొక్కుకున్న ప్రకారం కుక్కకి తులాభారం వేసాను. ఇది కేవలం భక్తిభావంతోనే చేసాను. ఇందులో ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యం లేదు.
జై హో పాటపై ఆర్జీవీ కామెంట్లు.. ఏఆర్ రెహ్మాన్ వ్యాఖ్యలపై వర్మ ఎండ్ కార్డ్
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్, ఆస్కార్ అవార్డు గెలుచుకున్న జై హో పాటపై తాను చేసిన వ్యాఖ్యల చుట్టూ నెలకొన్న వివాదానికి ముగింపు పలకాలని ప్రయత్నించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత స్పందిస్తూ, తన వ్యాఖ్యలను తప్పుగా ఉటంకించారని, సందర్భం నుండి వేరు చేసి చూపించారని స్పష్టం చేస్తూ ఆర్జీవీ ఎక్స్లో పోస్ట్ చేశారు.
Chiranjeevi: మళ్ళీ మన శంకర వరప్రసాద్ టికెట్ ధరలు పెరగనున్నాయా?
మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ నటించిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతికి పండుగకు విడుదలైన మంచి రన్ లో ప్రదర్శించబడుతోంది. ఓవరాల్ గా చూస్తే ఓవర్ సీస్ లో బాగా కలెక్లన్లు రాబట్టింది. రిలీజ్ కు ముందు తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరలు పెరిగాయి. కాగా, పండుగ తర్వాత అటు ఆంధ్ర, తెలంగాణాలోనూ సాధారణ టిక్కెట్ ధరలకే ప్రదర్శించబడుతోంది.
Naveen Chandra: సైకలాజికల్ హారర్ గా నవీన్ చంద్ర మూవీ హనీ తెరకెక్కుతోంది
నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ మూవీ హనీ. OVA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది.
Rajiv Kanakala: ఏ స్వీట్ రైవల్రీ తో ఆత్రేయపురం బ్రదర్స్ ప్రారంభం
ఒక్కప్పటిలా లేవు రోజులు.. ట్రెండ్ మారింది. అందుకు తగ్గట్టుగా ఆడియన్స్ ఆలోచనలు, టేస్ట్ కూడా మారిపోయాయి. కాబట్టి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే కొత్త కొత్త కథలతోనే మేకర్స్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. అలాంటి ఓ వైవిద్యభరితమైన స్టోరీ తీసుకొని, ఇప్పటితరం ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలతో ఆత్రేయపురం బ్రదర్స్ అనే సినిమా రూపొందిస్తున్నారు డైరెక్టర్ రాజేష్ జగన్నాధం.