గురువారం, 12 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
మంగళవారం, 1 అక్టోబరు 2019 (17:55 IST)
సంబంధిత వార్తలు
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
ఇలా వచ్చిందో అలా పోయింది...
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
"లంబు : ఆర్టీసీ బస్సు మీద ఓ వ్యాఖ్య చెప్పరా.
జంబు : నాలుగు చక్రాలు ప్రగతికి సోపానాలు, నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు. "
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
అసెంబ్లీ ఇమేజ్ను పెంచకపోయినా పర్లేదు.. అణగదొక్కే హక్కు ఎవరిచ్చారు.. స్పీకర్ ఫైర్
శాసనసభ్యులు సభ ప్రతిష్టను పెంచడంలో విజయం సాధించలేకపోయినా, ప్రజల దృష్టిలో దానిని అణగదొక్కే హక్కు వారికి లేదని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సి. అయ్యన్నపాత్రుడు గురువారం అన్నారు. బడ్జెట్ సెషన్ అల్లకల్లోలంగా ప్రారంభమైన తర్వాత ఆయన వ్యాఖ్యలు వచ్చాయి. ఈ సమయంలో వైఎస్ఆర్సిపి శాసనసభ్యులు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని నినాదాలు చేయడంలో, అధికారిక పత్రాలను చింపివేయడంలో మునిగిపోయారు.
YS Sharmila: అమరావతికి చట్టబద్ధత అంటూ డ్రామాలు ఆడుతున్నారు.. వైఎస్ షర్మిల
సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రూ. 33 వేల కోట్లతో వాటిని అమలు చేస్తున్నామని చెప్పడం పూర్తిగా బూటకమని అన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేలు ఇస్తామన్న నిరుద్యోగ భృతి హామీ అడ్రస్ లేకుండా పోయిందని, తల్లికి వందనం కింద 20 లక్షల మంది విద్యార్థులను, అన్నదాత సుఖీభవ కింద 40 లక్షల మంది రైతులను మోసం చేశారని ఆరోపించారు. కోటి మంది మహిళలకు నెలకు రూ.1500 ఇచ్చే ఆడబిడ్డ పథకానికి దిక్కులేదని, కానీ ఐదు లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
Forced Marriage: పోలీసు ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న వ్యక్తి కిడ్నాప్ చేశారు.. ఆపై పెళ్లి చేశారు..
పోలీసు ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న ఓ యువకుడిని కొందరు కిడ్నాప్ చేసి బలవంతంగా వివాహం చేసిన ఘటన బీహార్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సమస్తీపూర్ జిల్లా జోడి పఖర్ గ్రామానికి చెందిన నితీశ్ కుమార్ బిహార్ పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ కోసం శిక్షణ పొందుతున్నాడు. చక్రాజా అలీ గ్రామానికి చెందిన శంకర్ రాయ్ కుటుంబం అతడిని తమ ఇంటి అల్లుడిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Nara Lokesh: పుట్టపర్తిలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు.. నారా లోకేష్
రాష్ట్ర వ్యాప్తంగా అనేక విద్యాసంస్థలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. త్వరలోనే పనులు చేపడతామని అసెంబ్లీకి హామీ ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో, ఎమ్మెల్యేలు విద్య, ప్రాథమిక సౌకర్యాలకు సంబంధించిన అనేక అంశాలను లేవనెత్తారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయాలని, స్థానిక కళాశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
అయ్యా సీఎం సారూ, తిరుపతిలో పేదోళ్ల పిల్లల్ని వ్యభిచారంలో దింపుతున్నారు: మహిళ ఆక్రందన
తిరుపతిలో తను పొట్టకూటి కోసం పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నాననీ, తన బిడ్డను కొందరు కిడ్నాప్ చేసి వ్యభిచార కూపంలోకి దించారంటూ ఓ మహిళ తీవ్ర ఆవేదనతో మీడియా ముందు చెపుతూ కనిపించింది. ఆమె మాట్లాడుతూ... నా బిడ్డను కాపాడంటూ పిచ్చికుక్కలా తిరిగాను. హోంమంత్రిని మూడుసార్లు కలిసాను. నా కూతుర్ని గత రెండేళ్లుగా బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించి చేయిస్తున్నారు. పవన్ కల్యాణ్ను కలవనివ్వడంలేదు. నా కుమార్తెను కాపాడాలంటూ పోలీసు అధికారులకు చెప్పాను. అయ్యా సీఎం సారూ... తిరుపతిలోని పేదోళ్ల ఆడపిల్లలకి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. వారిని కిడ్నాప్ చేసి వ్యభిచారంలోకి బలవంతంగా దించుతున్నారు. మీరే కాపాడాలి అంటూ ఆమె కన్నీటిపర్యంతమైంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Priyanka Chopra: వారణాసి కోసం రాజమౌళికి కండిషన్ పెట్టిన ప్రియాంకా చోప్రా
మహేష్ బాబు తో ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం వారణాసి లో ప్రియాంకా చోప్రా జోనాస్ భాగమయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ విషయాన్ని తన వ్యక్తిగత సోషల్ మీడియాలో ఓ వార్తను షేర్ చేసుకుంది. అదేమిటంటే తనకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న డాన్స్ చేసే అవకాశాన్ని ఈ సినిమాలో కల్పించాలని అడిగినట్లు తెలిపింది.
Ramcharan: పెద్ది చిత్రంలోని రెండవ పాట గురించి తాజా సమాచారం
రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి విడుదల కానున్న రెండో పాట కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు స్వల్ప ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉంది. ఇటీవలే చికిలి.. చికిలి.. సాంగ్ కు అనూహ్యస్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో పాటను మరింత క్రేజ్ తెచ్చేలా చిత్రీకరిస్తున్నారు. సమాచారం మేరకుక ఈ పాట ఈ వారం విడుదల అవుతుందని తొలుత సమాచారం వచ్చినప్పటికీ, నిర్మాతలు ఈ వారం పాటను విడుదల చేయడం లేదని తెలుస్తోంది.
Rajamouli: మృత్యుంజయ్ టీజర్ను రిలీజ్ చేసి అభినందించిన రాజమౌళి
శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కింది. రమ్య గున్నం సమర్పణలో లైట్బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. సామజవరగమన మూవీ తర్వాత శ్రీవిష్ణు, రేబా మోనికా జాన్ జంటగా నటించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27న రిలీజ్ చేయబోతోన్నారు.
Mahesh Babu: వారణాసి షూటింగ్ బ్రేక్, యుఫోరియాని వీక్షించిన మహేష్ బాబు
విభిన్నమైన కథలతో ఎప్పటికప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే దర్శకుడు గుణ శేఖర్ గత వారం (ఫిబ్రవరి 6) ‘యుఫోరియా’ అంటూ బాక్సాఫీస్ సందడి చేశారు. గుణ హ్యాండ్మేడ్ ఫిల్మ్స్ బ్యానర్పై నీలిమా గుణ, యుక్త గుణ నిర్మించిన ఈ చిత్రాన్ని రాగిణి గుణ సమర్పించారు. ప్రస్తుత ట్రెండ్కు తగ్గ కథ, కథాంశంతో గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
మైసూర్ శాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్గా తమన్నా.. చల్లారని వివాదం
అభిమానులు తరచుగా సిల్కీ అండ్ బ్యూటీ అని పిలిచే నటి తమన్నాను మైసూర్ శాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. ఇటీవల ఈ ప్రకటన వెలువడినప్పటికీ, ఇది ఇప్పుడు కర్ణాటకలో వివాదానికి దారితీసింది. కర్ణాటక ప్రభుత్వ సంస్థ కేఎస్డీఎల్ తమన్నాను ఐకానిక్ సబ్బు బ్రాండ్ అయిన మైసూర్ శాండల్ ముఖచిత్రంగా ప్రకటించింది. అయితే, ఈ నిర్ణయం రాష్ట్రంలోని బిజెపి ఎంపీ నుండి విమర్శలకు గురైంది. తమన్నా ముంబైకి చెందినవారని, బదులుగా కన్నడ నటులను ఎంపిక చేసుకోవచ్చని ఎంపీ వాదించారు.