మంగళవారం, 7 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
మంగళవారం, 1 అక్టోబరు 2019 (17:55 IST)
సంబంధిత వార్తలు
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
ఇలా వచ్చిందో అలా పోయింది...
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
"లంబు : ఆర్టీసీ బస్సు మీద ఓ వ్యాఖ్య చెప్పరా.
జంబు : నాలుగు చక్రాలు ప్రగతికి సోపానాలు, నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు. "
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
హెచ్ఐవి వుందన్నా వదలని కామాంధుడు, అత్యాచారం చేసి ఇనుప రాడ్తో బాధితురాలిపై దాడి
గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం జరిగింది. ఓ మహిళపై కామాంధుడు అత్యాచారం చేసాడు. అతడు, అమ్మా... కాస్త దాహంగా వుంది, మంచినీళ్లు ఇస్తారా అంటూ అడిగడంతో ఆ మహిళ మంచినీళ్లు తెచ్చేందుకు లోపలికి వెళ్లింది. అంతే... ఆమె వెనకే వెళ్లాడు ఆ కామాంధుడు. చున్నీతో ఆమె కాళ్లూ చేతులు కట్టేసి అత్యాచారం చేసాడు. తనకు హెచ్ఐవి వుందని చెప్పినా అతడు వినిపించుకోలేదు. మహిళపై అఘాయిత్యం చేసి అనంతరం ఇనుప రాడ్డుతో ఆమెపై దాడి చేసాడు. దాంతో ఆమె స్పృహ కోల్పోయింది. చనిపోయిందని భావించిన అతడు అక్కడి నుంచి పరారయ్యాడు.
పశ్చిమాసియాలో ఉత్కంఠ.. ముగిసిన అమెరికా డెడ్లైన్.. ఏ క్షణాన ఏం జరుగుతుందో?
శత్రువులు నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు తనతో పాటు తమ దేశ ప్రజలు ప్రాణత్యాగానికి సిద్దంగా ఉన్నామని ఇరాన్ అధ్యక్షుడు షెజెష్కియాన్ అన్నారు. ఇంధన రవాణాకు ప్రధాన జలమార్గమైన హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా విధించిన గడువు ముగిసిపోయింది. దీంతో ఇరాన్పై అమెరికా ఏ క్షణమైనా విరుచుకుపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో షెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ డెడ్లైన్ను పట్టించుకోని ఇరాన్, ప్రాణత్యాగానికి సిద్ధమన్న ఇరాన్ అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ దేశానికి విధించిన డెడ్ లైన్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపధ్యంలో కొన్నిగంటలకు ముందు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ మాట్లాడుతూ... యుద్ధంలో ప్రాణాలను త్యాగం చేసేందుకు తనతోపాటు తమ దేశ పౌరులంతా సిద్ధంగా వున్నారని అన్నారు. అమెరికా పెట్టిన షరతులను అంగీకరించబోమనీ, అదేసమయంలో తాము పెట్టిన షరతులను అంగీకరిస్తే తక్షణమే యుద్ధ విరమణ చేస్తామని చెప్పారు. హర్మూజ్ జలసంధిని తెరవకపోతే మంగళవారం రాత్రి ఇరాన్ దేశంపై భారీ దాడులు చేస్తామనీ, రాత్రికి రాత్రే ఇరాన్ దేశం ఏమీ లేకుండా పోతుందని ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
రైలు ప్రయాణాలకు దూరంగా ఉండండి : ఇరాన్ పౌరులకు ఇజ్రాయెల్ హెచ్చరిక
ఇరాన్ దేశ పౌరులకు ఇజ్రాయెల్ ఓ హెచ్చరిక చేసింది. రైలు ప్రయాణాలకు దూరంగా ఉండాలని కోరింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇరాన్పై యుద్ధం చేస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఇందులోభాగంగా, ప్రజా రవాణాను లక్ష్యంగా చేసుకుని మిస్సైల్ దాడులకు తెగబడుతోంది. అదేసమయంలో సాధారణ పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇజ్రాయెల్ ఓ హెచ్చరిక చేసింది. వచ్చే 12 గంటల పాటు రైలు ప్రయాణాలకు, రైలు మార్గాలకు సమీపంలో ఉండే ప్రజలు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలని సూచించింది.
ఇంట్లో పిండి రుబ్బుకోవట్లేదా.. జాగ్రత్త పడండి.. ఆ పిండితో దోసెలు తిని చిన్నారుల మృతి.. ఎక్కడ?
ఇంట్లో పిండి రుబ్బుకోవడానికి టైమ్ లేదంటూ చాలామంది మార్కెట్లలో లభించే ఇడ్లీ పిండి, దోసెపిండిని తీసుకురావడం.. దాంతో టిఫిన్ చేసి పనిని ముగించుకోవడం చేస్తున్నారు. అయితే అది ఎంత ప్రమాదమో తెలిపేందుకు ఈ ఘటనే నిదర్శనం. అంగడి నుంచి తెచ్చిన పిండితో చేసిన దోసెలు తిని ఇద్దలు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన అహ్మదాబాద్లో చోటుచేసుకుంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫుల్-లెంగ్త్ ఎంటర్టైనర్ : ప్రొడ్యూసర్ శివప్రసాద్
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఫ్యూచర్ టెక్నాలజీ ఆధారంగా చేసుకుని డిజైన్ చేసిన స్టోరీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రం. టెక్నాలజీ హ్యూమన్ రిలేషన్స్, ఎమోషన్స్పై ప్రభావం చూపితే ఎలా ఉంటుందనే విషయం ఈ సినిమాలో ప్రధానంగా ఉంటుంది. టెక్నాలజీ కారణంగా మనుషుల మధ్య సంబంధాలు హార్ట్ఫుల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది అని ప్రొడ్యూసర్ శివప్రసాద్ తెలిపారు.
VV Vinayak: వివేక్ మిశ్రా, శృతిక జంటగా అహోం.ప్రారంభం
వివేక్ మిశ్రా, శృతిక జంటగా నటిస్తున్న సినిమా అహోం. ఈగల్ ఐ స్టూడియో ఇంటర్నేషనల్ బ్యానర్ పై దశరథ్ నిర్మిస్తున్నారు. ప్రసాద్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో సినిమా తెరకెక్కనుంది. నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిథులుగా ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
AA22 x A6 ప్రీ లుక్ పోస్టర్.- అంచనాలు రెట్టింపు చేసిన టీం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో సన్ పిక్చర్స్ అంతర్జాతీయ స్థాయిలో సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ AA22 x A6 అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇక ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అప్డేట్ అల్లు అర్జున్ బర్త్ డే (ఏప్రిల్ 8) సందర్భంగా అందరినీ ఆశ్చర్యపర్చబోతోంది. ఈ క్రమంలోనే తాజాగా AA22 x A6 ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు.
Allari Naresh: అల్లరి నరేష్ హీరోగా కనక దుర్గ చిత్రం లాంచనంగా ప్రారంభం
తమిళ సినీ ఇండస్ట్రీ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. టెంపుల్ టౌన్ పిక్చర్స్తో కలిసి చేయబోతున్న సినిమా ‘కనక దుర్గ’ను శనివారం రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. వెర్సటైల్ స్టార్ అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో కాజల్ చౌదరి హీరోయిన్. ఈ సినిమాలో నటుడు సుబ్బరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ భక్తి ప్రధాన కథా చిత్రానికి బి.వి.ఎస్. రవి కథ అందిస్తుండగా..ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. సమీర్ నాయర్, దీపక్ సెహగల్, అజిత్ ఠాకూర్, బి.వి.ఎస్.రవి నిర్మాతలు.
అవును పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాను : త్రిష కౌంటర్
తన గురించి, తన వివాహం, సినీ కెరీర్కు స్వస్తి పలకడం తదితర విషయాలపై సోషల్ మీడియాలో వేదికగా సాగుతున్న ప్రచారంపై హీరోయిన్ త్రిష స్పందించారు. ఔను.. సినిమా కెరీర్కు స్వస్తి చెప్పి ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకుని నలుగురు పిల్లలను కన్నాను అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.