గురువారం, 17 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
మంగళవారం, 1 అక్టోబరు 2019 (17:55 IST)
సంబంధిత వార్తలు
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
ఇలా వచ్చిందో అలా పోయింది...
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
"లంబు : ఆర్టీసీ బస్సు మీద ఓ వ్యాఖ్య చెప్పరా.
జంబు : నాలుగు చక్రాలు ప్రగతికి సోపానాలు, నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు. "
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్లో పురుగుల మందు?
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం భవానీకుంట తాండాలో ఒక మహిళ తన 44 ఏళ్ల భర్తను సాఫ్ట్ డ్రింక్లో పురుగుమందు కలిపి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సబ్-ఇన్స్పెక్టర్ బి. చందర్ ప్రకారం, మృతుడిని జాటోత్ బాలాజీ (44) గా గుర్తించారు. అతను మద్యానికి బానిసై తన భార్య కాంతి (40) ను తరచుగా వేధించేవాడని సమాచారం. జూలై 8న, గ్రామంలో పండుగ జరుపుకుంటుండగా, బాలాజీ మద్యం తాగడానికి బయటకు వెళ్లాలనుకున్నాడు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నీటి పంపకాలు, ప్రాజెక్టులకు సంబంధించి ఢిల్లీ వేదికగా జరిగిన కీలక సమావేశం ముగిసింది.ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలకు సంబంధించి ఢిల్లీ జరిగిన ఈ సమావేశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది.
హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్
మంగళూరుకు వచ్చిన కేరళకు చెందిన వ్యాపారవేత్తను హనీట్రాప్ చేసిన కేసులో ఓ యువతి సహా ఎనిమిది మంది నిందితులను మంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు.వీరిలో ప్రీతమ్ బొండేల్, మూడ్షెడ్డేకు చెందిన కిశోర్, మురళి, సుశాంత్, అభి, మూడ్బిద్రేకు చెందిన యువతి ఉన్నారు.
తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)
తిరుమలలో ఓ భక్తులు లోయలో దూకి కలకలం రేపాడు. తిరుమల అవ్వాచారి కోన వద్ద ఓ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో లోయలోకి దూకాడు.ఇది గమనించిన కొందరు భక్తులు వెంటనే తిరుమల విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని.. లోయలో పడిన వ్యక్తిని బయటకు తీసి ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అతడు కడప జిల్లాకు చెందిన దోర్నపాడు గ్రామానికి చెందిన బోయ మాధవ రాయుడు అని గుర్తించారు.
తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...
తాను కూడా ఓ మహిళే అనే విషయాన్ని మరిచిపోయిన ఓ మహిళా హాస్టల్ వార్డెన్... హాస్టల్ విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరాను అమర్చి ఫోటోలు, వీడియోలు తీసింది. దీన్ని పసిగట్టిన విద్యార్థినిలు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో అనేక మంది తల్లిదండ్రులు హాస్టల్కు చేరుకుని వార్డెన్కు దేహశుద్ధి చేశారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు
భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే వినోద గమ్యస్థానం అయిన ప్రైమ్ వీడియో, ఈరోజు తమ కొత్త బ్రాండ్ ప్రచారాన్ని విడుదల చేసింది. ‘ప్రతి భావోద్వేగం... అమెజాన్ ప్రైమ్లో ఉంది’ అంటూ తీర్చిదిద్దిన ఈ ప్రచార చిత్రం, ప్రైమ్ వీడియో సిరీస్, సినిమాలలోని భావోద్వేగాలను ప్రతిధ్వనింప చేయటంతో పాటుగా ప్రైమ్ వీడియో కేటలాగ్ యొక్క వైవిధ్యం, విస్తృతమైన ఇతివృత్తాలు, శైలులు, భాషలు మరియు కథ చెప్పే తీరును కూడా ఆకర్షణీయంగా ప్రదర్శిస్తుంది. నిర్దిష్ట మార్కెట్ల కోసం రూపొందించిన ఈ రెండు ప్రకటన చిత్రాలలో ప్రముఖ భారతీయ నటులు మనోజ్ బాజ్పేయి, సమంత నటించారు.
Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.
సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి
రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేస్తున్న రూరల్ కామెడీ 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగిఉన్న నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఈ నెల 18న సినిమా విడుదల కానుంది.
ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది
ఇంతకు ముందు 45 మిలియన్స్కు పైగా యూట్యూబ్లో వ్యూస్ సాధించి వైరల్ షార్ట్ ఫిల్మ్గా పేరుపొందిన 'ఆ గ్యాంగ్ రేపు'తో పాటు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలు పొందిన స్వీకెల్ చిత్రం 'ఆ గ్యాంగ్ రేపు-2' షార్ట్ ఫిల్మ్ను రూపొందించిన టీమ్ నుండి రాబోతున్న మరో సన్సేషనల్ క్రైమ్ థ్రిల్లర్ 'ఆ గ్యాంగ్ రేపు-3' త్వరలోనే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్కు గుండెపోటు
బాలీవుడ్ నటుడు ఆసిఫ్ ఖాన్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను హూటాహుటిన ఆస్పత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు. మరోవైపు, ఆయన తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గత కొన్ని గంటలుగా తాను ఆస్పత్రిలో ఉన్నానని, హాస్పిటల్ పైకప్పును చూసుకుంటూ, జీవితం ఎంత చిన్నదో గ్రహించానని చెప్పారు. ఒక్క క్షణంలో అన్నీ మారిపోతాయని, దేన్ని తేలికగా తీసుకోకూడదని తెలిపారు.