సాధనా పతాకంపై నిర్మాత రంగనాధదాస్ నిర్మించిన మొదటి చిత్రం సంసారం, ఇక అసలు కథకు వస్తే రంగయ్య అనే మిల్లు కార్మికుడికి లక్ష్మి, రాము, బాబు అనే ముగ్గురు సంతానం. ఒక దురదృష్ట సంఘటనలో కళ్ళు కోల్పోతాడు రంగయ్య. అతడి (ఎస్వి.రంగరావు) సంతానం ముగ్గురూ లక్ష్మి (శ్రీరంజిని) రాము (అక్కినేని నాగేశ్వరరావు) బాబు (చలం) కలసి జీవనయానం సాగించి విధివశాత్తూ బాల్యదశలోనే విడిపోతారు. ఈ విడిపోక ముందు అక్క లక్ష్మి...