Friday, 15 May 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 15 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
వార్తలు
Heavy Rush at Tirumala as Vaikunta Dwara Opens to All
Written By
Last Updated :
Friday, 2 January 2026 (20:00 IST)
Heavy Rush: వైకుంఠ ద్వార దర్శనం.. తిరుమలలో పోటెత్తిన జనం
Publish:
Fri, 2 Jan 2026 (19:58 IST)
Updated:
Fri, 2 Jan 2026 (20:00 IST)
google-news
About Writer
సెల్వి
తర్వాతి కథనం
Betel Leaf: కలలో తమలపాకులు కనిపిస్తే.. ఫలితం ఏంటో తెలుసా?
:
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
అపార్ట్మెంట్లో హత్యకు గురైన మహిళ.. చేతులు, కాళ్లను తాడుతో కట్టేసి...?
విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో గురువారం సాయంత్రం, 53 ఏళ్ల మహిళ పిల్లా పార్వతి తన అపార్ట్మెంట్లో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె చేతులు, కాళ్లను తాడుతో కట్టేసి, దుండగులు బంగారు ఆభరణాలతో పరారైనట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు హైదరాబాద్లోని తన బంధువుల ఇంటికి వెళ్లి, బుధవారం రాత్రే తిరిగి వైజాగ్ చేరుకున్నట్లు తెలుస్తోంది.
నీట్-యూజీ 2026: జూన్ 21న మళ్లీ పరీక్ష.. ఎన్టీఏ ప్రకటన
ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణల కారణంగా వైద్య ప్రవేశ పరీక్ష రద్దయిన దాదాపు రెండు వారాల తర్వాత, నీట్-యూజీ 2026 పునఃపరీక్షను జూన్ 21న నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం ప్రకటించింది. పరీక్ష తేదీకి సంబంధించి ఎక్స్ వేదికగా చేసిన ఒక పోస్ట్లో, ఎన్టీఏ ఇలా పేర్కొంది. భారత ప్రభుత్వ ఆమోదంతో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ (యూజీ) 2026 పునఃపరీక్షను ఆదివారం, జూన్ 21, 2026న నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం కోసం అభ్యర్థులు, తల్లిదండ్రులు కేవలం అధికారిక సమాచార మార్గాలపై మాత్రమే ఆధారపడాలని కూడా ఈ ఏజెన్సీ సూచించింది.
ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్ను ప్రయోగించిన శత్రుదేశం
శత్రుదేశం పాకిస్థాన్ మరోమారు భారత్ను లక్ష్యంగా చేసుకుంది. దేశ రాజధాని న్యూఢిల్లీని టార్గెట్ చేస్తూ ఫతా-4 పేరుతో క్రూయిజ్ మిస్సైల్ను ప్రయోగించింది. భారత్లోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని ఫతా-4 మిస్సైల్ను విజయవంతంగా పరీక్షించినట్టు పాకిస్థాన్ మీడియా నుంచి వార్తలు వస్తున్నాయి. భారత రక్షణ రంగంలోని బ్రహ్మోస్ క్షిపణికి పోటీగా దీనిని పాకిస్థాన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ అభివృద్ధి చేసింది.
బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం నగరం, అక్కయ్య పాళెం పరిధిలో ఓ దారుణం జరిగింది. ఓ మహిళ దారుణహత్యకు గురయ్యారు. శ్రీనివాసనగర్లో బంగారు ఆభరణాల కోసం పార్వతి (50) అనే మహిళను దుండగులు చంపేశారు. ఆమె చేతులు, కాళ్లు కట్టేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బీరువా తాళాల కోసం మహిళను చిత్రహింసలు పెట్టారు. ఘటనాస్థలికి ఏసీపీ లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని పరిశీలించారు. బుధవారమే పార్వతి హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చినట్లు గుర్తించారు.
ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి
జాతీయ స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో పేపర్ లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తిచేశారు. ఈ నెల 3వ తేదీన జాతీయ స్థాయిలో జరిగిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయింది. దీంతో ఆ పరీక్షను ఎన్.టి.ఏ రద్దు చేసింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
లేటెస్ట్
15-05-2026 శుక్రవారం ఫలితాలు- మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యానుకూలత ఉంది. లావాదేవీలు కొలిక్కివస్తాయి. ఖర్చులు సామాన్యం. నిర్దిష్ట ఆలోచనలతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలెదురవుతాయి. ముఖ్యల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఇతరుల సలహా పాటిస్తారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఖర్చులు విపరీతం. పొదుపునకు అవకాశం లేదు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో ముందుకు సాగండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. శుభలేఖ అందుకుంటారు.
14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం సర్వత్రా అనుకూలం. శ్రమతో కూడిన విజయాలుంటాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు సానుకూలనువుతాయి. ఒత్తిడికి గురికావద్దు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. చేపట్టిన పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. రసీదులు జాగ్రత్త.
13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ప్రతికూలతలకు ధీటుగా స్పందిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. ప్రశాంతంగా ఉండండి. ఖర్చులు విపరీతం చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ప్రముఖుల కలయిక వీలుపడదు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆప్తుల వ్యాఖ్యలు ఆలోచింపజేస్తాయి. అపోహలకు తావివ్వవద్దు. ధైర్యంగా ముందుకు సాగండి. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు సానుకూలనువుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ప్రకటనలు ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు.
ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?
పిల్లి మన దారికి అడ్డంగా వస్తే అది దుశ్శకునమని తరచుగా చెబుతుంటారు. ఎవరైనా ప్రయాణం మొదలుపెడుతుంటే, జాగ్రత్తగా, ఆలోచనాత్మకంగా ముందుకు సాగడం మంచిది. చేతిలో ఉన్న పనిని వాయిదా వేయడాన్ని కూడా పరిగణించవచ్చు. అయితే, అది కేవలం ఆఫీసుకు రోజూ చేసే ప్రయాణం అయితే, ముందుకు వెళ్లే ముందు ఒక నిమిషం ఆగి కూర్చోవాలి. పిల్లులకు ప్రతికూల శక్తుల పట్ల అధిక సున్నితత్వం ఉంటుంది. దుష్ట శక్తులు ఉన్న ప్రదేశాలలో అవి ఉండవు. పిల్లిని సానుకూల శక్తితో నిండిన జీవిగా ఎక్కువగా చూస్తున్నారు.
భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సనాతన ధర్మ ఉద్యమంపై దృఢమైన వైఖరిని అవలంబిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి నుండి పళనికి నేరుగా బస్సు సేవను ఏర్పాటు చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ భక్తుల చిరకాల కోరికను నెరవేర్చారు. తమిళనాడు బీజేపీ యువ నాయకుడు, దక్షిణ భారతదేశంలోని విప్లవాత్మక రాజకీయ నాయకులలో ఒకరైన అన్నామలై, ఈ విషయానికి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు.
Home
Horoscope
Shorts
Photos
Videos